Home Search
సుధీర్ - search results
If you're not happy with the results, please do another search
24 గంటల తర్వాత మృతదేహంలో వైరస్ బతికుండదు
ఎయిమ్స్ ఫోరెన్సిక్ చీఫ్ వెల్లడి
న్యూఢిల్లీ: కరోనాభయంతో సొంత కుటుంబ సభ్యుడే చనిపోయినా అంత్యక్రియలు నిర్వహించడానికి ఎవరూ ముందుకు రాని ఘటనలు ఎన్నో చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ఎయిమ్స్కు చెందిన ఫోరెన్సిక్ చీఫ్ ఆసక్తికరమైన...
దూసుకుపోతున్న కృతిశెట్టి
తెలుగులో తన డెబ్యూ మూవీ ‘ఉప్పెన’తో భారీ హిట్ను అందుకొని అందరి దృష్టిని ఆకర్షించిన హీరోయిన్ కృతిశెట్టి. ఈ యంగ్ హీరోయిన్ వచ్చిరాగానే టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసేసింది. నిజానికి మొదటి సినిమాలోనే...
40 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు అందజేసిన టిఫ్
మనతెలంగాణ/హైదరాబాద్: ఆక్సిజన్ కొరత తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషికి తోడుగా తెలంగాణ పారిశ్రామిక వేత్తల సమాఖ్య(టిఫ్) తమవంతు విరాళం ఇచ్చింది. సభ్యుల విరాళాలతో 40 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను విదేశాల నుంచి దిగుమతి...
ప్రజల ప్రాణాలకే ప్రాధాన్యం
పరిస్థితి అదుపులోనే ఉంది
ప్రభుత్వ చర్యలతో సత్ఫలితాలు
వచ్చే 3 నెలలకు సమగ్ర ప్రణాళిక
ఆక్సిజన్, మందులు, వ్యాక్సిన్ల పంపిణీకి పటిష్ట కార్యాచరణ
రానున్న రోజుల్లో మందుల తయారీదారులు, వ్యాక్సిన్ తయారీదారులతో సమావేశం
రాష్ట్రంలో 60 లక్షల ఇళ్లలో సర్వే...
బిజీ బిజీగా కృతి శెట్టి
ప్రేమకథల ద్వారా చాలామంది కథానాయికలు పరిచయమయ్యారు .. వెళ్లారు. కానీ ‘ఉప్పెన’ సినిమాలోని కృతిశెట్టి లాంటి యంగ్ బ్యూటీని మాత్రం తాము చూడలేదనే మాట చాలామంది యువకులు అంటున్నారు. సొట్టబుగ్గలతో కూడిన నవ్వులతో...
రేపు రాష్ట్ర కేబినెట్ భేటీ: లాక్ డౌన్ పై నిర్ణయం
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. రాష్ట్రంలో లాక్డౌన్ విధించాలా వద్దా అనే అంశంపై మంగళవారం జరిగే క్యాబినెట్ సమావేశంలో...
ఈటలతో కొండా విశ్వేశ్వర్రెడ్డి భేటీ
మనతెలంగాణ/హైదరాబాద్: మాజీ మంత్రి ఈటల రాజేందర్తో మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి భేటీ అయ్యారు. గురువారం మేడ్చల్లోని ఈటల నివాసంలో వీరిద్దరూ కలిశారు. తాజా రాజకీయ పరిణాలపై వీరిద్దరి మధ్య మధ్య సుధీర్ఘంగా...
సైబరాబాద్లో 17మంది ఇన్స్స్పెక్టర్ల బదిలీ
మనతెలంగాణ, హైదరాబాద్ : సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న 17మంది ఇన్స్స్పెక్టర్లను బదిలీ చేస్తూ సైబరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ ఉత్తర్వులు జారీ చేశారు. శామీర్పేట ఇన్స్స్పెక్టర్గా...
లింగోజిగూడలో పోటీకి టిఆర్ఎస్ దూరం
లింగోజిగూడ కార్పొరేటర్ ఏకగ్రీవానికి టిఆర్ఎస్ గ్రీన్ సిగ్నల్
కృతజ్ఞతలు తెలిపిన బిజెపి నేతలు
మనతెలంగాణ/హైదరాబాద్: లింగోజిగూడ డివిజన్కు ఈ నెల 30న జరుగనున్న ఉప ఎన్నికల్లో ఏకగ్రీవ ఎన్నిక కోసం బిజెపి నేతల విజ్ఞప్తి...
కరోనా పడగనీడలో….‘వకీల్సాబ్’
గ్రేటర్లో 120 థియేటర్లలో రేపు విడుదల
యేడాది తరువాత పెద్దహీరో సినిమా
ఇప్పటికే థియేటర్ల వద్ద అభిమానులు బారులు
వారం రోజులు థియేటర్లన్నీ హౌస్ఫుల్... సీట్ల మధ్య గ్యాప్ లేకుండా విక్రయాలు
పవన్కల్యాణ్ అభిమానులను కట్టడిచేసేదెవరు
నిబంధనలు పాటించకపోతే కరోనా...
‘పల్లా’కు పట్టాభిషేకం…. పట్టభద్రుల పరవశం.!
రెండోసారి సత్తాచాటిన తెలంగాణ రాష్ట్ర సమితి
ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన పోరు జయం
అధికారిక ప్రకటన అనంతరం 12వేల806 మెజార్టీ
ధుృవీకరణ పత్రాన్ని అందించిన ఆర్ఒ ప్రశాంత్ పాటిల్
రెండోసారి కూడా రెండో ప్రాధాన్యతా ఓటుపైనే గెలుపు
సుధీర్ఘంగా కొనసాగిన...
వర్చువల్ అటాప్సీ విధానం ఢిల్లీ ఎయిమ్స్లో ప్రారంభం
న్యూఢిల్లీ: మృతదేహంపై ఎటువంటి కోతలు లేకుండా, మరణానికి కారణాన్ని మరింత కచ్ఛితత్వంతో తెలుసుకునేందుకు వీలు కల్పించే వర్చువల్ అటాప్సీ సౌకర్యాన్ని ఇక్కడి అఖిల భారత వైద్య శాస్త్రాల సంస్థ(ఎయిమ్స్)లో శనివారం ప్రారంభించారు. ఐసిఎంఆర్...
పట్టభద్రుల ఎన్నికల్లో అన్నీ రికార్డులే
అభ్యర్థులు అధికం.. జంబో బ్యాలెట్ పేపర్
రికార్డు స్థాయిలో పోలింగ్
నాలుగు రోజులుగా సుధీర్ఘంగా కొనసాగుతున్న కౌంటింగ్
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో రెండు పట్టభద్రుల ఎంఎల్సి స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఈసారి గతంలో ఎన్నడూ లేని విధంగా...
నేడే పట్టభద్రుల ఓట్ల లెక్కింపు
నేడే పట్టభద్రుల ఓట్ల లెక్కింపు
ఎంఎల్సి ఎన్నికల ఫలితం సర్వత్రా ఉత్కంఠ
పోటీలో పెద్దసంఖ్యలో అభ్యర్థులు...
రికార్డు స్థాయిలో పోలింగ్...జంబో బ్యాలెట్ పేపర్
అధికారులకు సవాల్గా మారిన కౌంటింగ్ ప్రక్రియ
ఒక్కో కేంద్రంలో 8 హాళ్లు... ఒక్కో హాళ్లో 7...
వాణిదేవిని భారీ మెజార్టీతో గెలిపించుకుందాం: మంత్రి మల్లారెడ్డి
బోడుప్పల్: పివి కూతురు, విద్యావేత్త సురభి వాణిదేవిని హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి భారీమెజార్టీతో గెలిపించుకుందామని రాష్ట్ర కార్మిక శాఖమంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం బోడుప్పల్...
మహారాష్ట్రలో దారుణం: విద్యార్థినులచే నగ్నంగా డ్యాన్సు చేయించిన ఖాకీలు
మహారాష్ట్ర జలగావ్లో దారుణం
దర్యాప్తునకు ఆదేశించిన మహారాష్ట్ర హోంమంత్రి
ముంబై : మహారాష్ట్ర లోని జల్గావ్లో ప్రభుత్వ ఆశాదీప్ మహిళల వసతి గృహం విద్యార్థినులను నగ్నంగా కొందరు పోలీస్ అధికారులు డ్యాన్స్ చేయించిన సంఘటనపై...
బాధ్యతతో కృషి చేసి వాణీదేవిని గెలిపించాలి
ప్రగతిభవన్ భేటీలో మంత్రులు, ఎంపిలు, ఎంఎల్ఎలకు ముఖ్యమంత్రి వినతి
వాణీదేవిని పరిచయం చేసిన సిఎం కెసిఆర్ మంత్రి కెటిఆర్ తదితర ప్రముఖుల హాజరు
మన తెలంగాణ/హైదరాబాద్: హైదరాబాద్ -- రంగారెడ్డి --మహబూబ్నగర్ జిల్లాల పట్టభద్రుల...
నేడు, రేపు బయో ఆసియా సదస్సు
వర్చువల్ భేటీలో పాల్గొననున్న 30వేల మందికి పైగా నిపుణులు
23న జరిగే చర్చలో మైక్రోసాఫ్ట్ సిఇఒ సత్యనాదెళ్లతో మంత్రి కెటిఆర్ ముఖాముఖీ
మన తెలంగాణ/హైదరాబాద్: ప్రతిష్టాత్మకమైన బయో ఆసియా అంతర్జాతీయ సదస్సు-2021కు రంగం సిద్ధమైంది....
స్వరాష్ట్ర ఫలమిచ్చిన చెట్టు పుట్టినరోజు
కోటి వృక్షార్చన అద్భుతం
మన తెలంగాణ/హైదరాబాద్: ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకు పుట్టిన రోజు సందర్భంగా రాష్ట్రంలో కోటి వృక్షార్చన కార్యక్రమం జోరుగా సాగింది. పలువురు సెలిబ్రిటీలు పెద్దఎత్తున పాల్గొని మరింత ఉత్సాహం నింపారు....
సిఎం కెసిఆర్కు శుభాకాంక్షల వెల్లువ
ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా సహా పలువురు ప్రముఖుల శుభాకాంక్షలు
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు జన్మదినం సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. సిఎం కెసిఆర్కు ప్రధాని నరేంద్ర...