Home Search
బిజెపి - search results
If you're not happy with the results, please do another search
రైతులు పిట్టలు రాలినట్లు రాలిపోతున్నారు:డి.కె. అరుణ
హైదరాబాద్ : వ్యవసాయ సంక్షోభంతో రాష్ట్రంలోని రైతులు పిట్టలు రాలినట్లు రాలిపోతున్నారని బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డి.కె. అరుణ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలోని వ్యవసాయరంగ పరిస్థితులను పట్టించుకోకుండా మహారాష్ట్రలో రైతుల ఆత్మహత్యలు...
వెనుకబడిన వర్గాల చరిత్రలో సువర్ణాధ్యాయం
13 బిసి సంఘాల ఆత్మగౌరవ భవనాలకు శంకుస్థాపన
భూమి పూజలో పాల్గొన్న మంత్రులు గంగుల, తలసాని, శ్రీనివాస్ గౌడ్, మల్లారెడ్డి
అంబరాన్నంటిన బిసి కులాల సంబరాలు
మన తెలంగాణ / హైదరాబాద్ : వెనుకబడిన వర్గాల చరిత్రలో...
కోదాడలో 50 వేల మెజార్టీ ఖాయం: ఉత్తమ్ కుమార్ రెడ్డి
సూర్యాపేట: ఈ నెలలో శాసన సభ రద్దు కాబోతోందని కాంగ్రెస్ ఎంపి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో రాష్ట్రపతి పాలన రాబోతోందని, ఎంఎల్ఎ పాలన...
చైనా బజార్లు పోయి భారత్ బజార్లు రావాలి: కెసిఆర్
నాందేడ్: దేశంలో చాలా వస్తువులు చైనా నుంచే దిగుమతి చేసుకుంటున్నామని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు తెలిపారు. నాందేడ్లో జరిగిన బిఆర్ఎస్ సభలో కెసిఆర్ ప్రసంగించారు. మేక్ ఇన్ ఇండియా... జోక్ ఇన్...
ఐఒఎ అధ్యక్షురాలు పిటి ఉష కంట కన్నీరు..
న్యూఢిల్లీ: లెజెండ్రీ అథ్లెట్, భారత ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షురాలు పిటి ఉష శనవారం మీడియా ఎదుట కన్నీరు పెట్టుకున్నారు. కోజీకోడ్లో ఉన్న ఆమె అకాడమీలో అక్రమ కట్టడాలు, అకాడమీలో గుర్తుతెలియని వ్యక్తుల సంచారంతో...
లడఖ్లో అసంతృప్తి
చైనా సరిహద్దుల్లోని లడఖ్లో రగులుకొంటున్న ఆరవ షెడ్యూల్ ఉద్యమాన్ని 2019 ఆగస్టు 5న కశ్మీర్ స్వయం ప్రతిపత్తి (ఆర్టికల్ 370)ని రద్దు చేస్తూ కేంద్రం తీసుకొన్న నిర్ణయానికి కశ్మీర్ బయటి ప్రాంతం నుంచి...
అదానీపై రాజకీయ ప్రకంపనలు!
అదానీ గ్రూప్ తన ఖాతాల్లో, షేర్లలో భారీగా అవకతవకలకు పాల్పడుతోందంటూ అమెరికాకు చెందిన పెట్టుబడుల పరిశోధనా సంస్థ హిండెన్బర్గ్ గత నెలలో విడుదల చేసిన నివేదిక భారత ఆర్ధిక వ్యవస్థను ఓ కుదుపు...
స్పీకర్ను అడ్డుపెట్టుకొని గొంతునొక్కుతున్నారు : ఈటల
హైదరాబాద్ : ప్రతిపక్ష పార్టీల ఎంఎల్ఎలకు మాట్లాడనివ్వకుండా శాసనసభలో అధికార పక్షం గంధరగోళం సృష్టిస్తోందని బిజెపి ఎంఎల్ఎ ఈటల రాజేందర్ విమర్శించారు. స్పీకర్ను అడ్డం పెట్టుకొని మా గొంతు నొక్కుతున్నారని అన్నారు. శనివారం...
బోనులో ప్రధాని!
అదానీ షేర్ మార్కెట్ కుంభకోణం పార్లమెంటును కుదిపి వేస్తున్నది. సంయుక్త పార్లమెంటరీ (జెపిసి) కమిటీ ద్వారా గాని, సుప్రీంకోర్టు పర్యవేక్షణలో గాని విచారణ జరిపించాలని ఐక్యప్రతిపక్షం డిమాండ్ చేస్తున్నది. ఈ వ్యవహారం బడ్జెట్...
డాక్యుమెంటరీపై మోడీ మౌనం!
కొన్ని అంశాలను ఎంతగా మూసి పెట్టాలని చూసినా సాధ్యంకాదు. తమకు హానికరం కాదు అనుకున్న అనేక నివేదికలను పశ్చిమ దేశాలు వెల్లడిస్తుంటాయి. వాటిని చూసి మన దేశం లో కూడా అనేక మంది...
అమరీందర్ భార్య కౌర్పై కాంగ్రెస్ వేటు
న్యూఢిల్లీ : పార్టీ వ్యతిరేక కార్యకలాపాల కారణంగా క్రమశిక్షణా చర్యల్లో భాగంగా పంజాబ్లోని పాటియాలా ఎంపి ప్రణీత్ కౌర్ను కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది. ఈ మేరకు పార్టీ క్రమశిక్షణా సంఘం శుక్రవారం...
సచివాలయంలో అగ్నిప్రమాదం దురదృష్టకరం: బండి
హైదరాబాద్: నూతన సచివాలయంలో మంటలు చెలరేగడం దురదృష్టకరమని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆదరాబాదరాగా నాణ్యత లేకుండా పనులు చేస్తుండటంతో అగ్నిప్రమాదం జరిగివుండవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
ఫైర్ సేఫ్టీ...
ప్రభుత్వం రాసిచ్చింది..గవర్నర్ చదివింది: ఈటల రాజేందర్
హైదరాబాద్ : ప్రభుత్వం రాసిచ్చింది చదివిన గవర్నర్ బడ్జెట్ ప్రసంగంలో ముఖ్యమైన ధరణి ప్రస్తావన లేదని బిజెపి ఎంఎల్ఎ ఈటల రాజేందర్ అన్నారు. దేశంలోనే భూ ప్రక్షాళన పేరుతో ధరణి అని హడాహుడి...
ఈటెలతో మాట్లాడిన కెటిఆర్, పద్మారావు
హైదరాబాద్: గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగానికి ముందు అసెంబ్లీలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. బిజెపి ఎంఎల్ఎలు ఈటెల రాజేందర్, రఘునందన్, రాజాసింగ్ వద్దకు వచ్చి కెటిఆర్ మాట్లాడారు. ఈటెల రాజేందర్తో మంత్రి కెటిఆర్...
పార్లమెంటు ఉభయ సభలు మధ్యాహ్నానికి వాయిదా!
అదానీ దర్యాప్తు డిమాండ్పై ఏ మాత్రమూ తగ్గని ప్రతిపక్షాలు
న్యూఢిల్లీ: సంయుక్త పార్లమెంటరీ కమిటీ లేక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని కమిటీతో అదానీపై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు జరపాల్సిందేనన్న డిమాండ్పై ప్రతిపక్షాలు ఏమాత్రమూ...
నేటి నుంచి అసెంబ్లీ
హైదరాబాద్ : అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈనెల 3వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. శాసనసభతో పాటుగా శా సనమండలి సభ్యులతో కలిపి ఉభయ సభల సభ్యులనుద్దేశించి గవర్నర్ తమిళి సై ప్రసంగించనున్నారు....
సిఎం కెసిఆర్ నా మార్గదర్శి
హైదరాబాద్ : రాజకీయాల్లో తన తండ్రి దేవేగౌడ్ తరువాత అంతటి మార్గదర్శి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు అని కర్నాటక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, జెడి(ఎస్) నేత కుమార స్వామి అన్నారు....
చత్తీస్ పిఎఫ్ సొమ్ము మాయం
చత్తీస్ పిఎఫ్ సొమ్ము మాయం
అదానీ ఖాతాలో చేరితే పెన్షనర్లకు ముప్పే
ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ ఆందోళన
పింఛన్ సొమ్ము దారిమళ్లితే దారుణమే
రాంచీ: అదానీ గ్రూప్ సంస్థల్లోకి చివరికి జాతీయ పింఛన్ పథకం...
కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి రూ. 38 వేల కోట్లు: ఎంపి లక్ష్మణ్
హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో తెలంగాణకు రూ. 38 వేల కోట్లు కేటాయించిందని బిజెపి ఎంపీ డాక్టర్ కె. లక్ష్మణ్ వెల్లడించారు. వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా రూ.10,500 కోట్లు...
కేంద్రం వంద లక్షల కోట్ల అప్పు ప్రచారం అవాస్తవం: ఈటల
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం వంద లక్షల కోట్లు అప్పు చేసిందని విపక్షాలు చేస్తున్న ఆరోపణలలో వాస్తవం లేదని బిజెపి ఎంఎల్ఎ ఈటల రాజేందర్ అన్నారు. మాటలు కోతలు ఎన్నైనా కోయవచ్చు కానీ ప్రతి...