Home Search
అసెంబ్లీ ఎన్నికలు - search results
If you're not happy with the results, please do another search
కేంద్రం, ఎల్డిఎఫ్ ప్రభుత్వంపై రాహుల్ గాంధీ విమర్శనాస్త్రాలు
పాలక్కాడ్(కేరళ): ఆర్థిక పరిస్థితి దిగజారడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలే కారణమని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, వయనాడ్ ఎంపి రాహుల్ గాంధీ విమర్శించారు. ఏప్రిల్ 6న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న కేరళలో...
తప్పని బాండ్లు!
ఎలెక్టోరల్ బాండ్స్ అమ్మకంపై స్టే ఇవ్వడానికి నిరాకరించడం ద్వారా సుప్రీంకోర్టు దేశంలో ప్రజాస్వామ్యానికి చేసింది మేలో, కీడో వివరించి చెప్పనక్కర లేదు. నాలుగు కీలక రాష్ట్రాలకు (అసోం, కేరళ, తమిళనాడు, బెంగాల్) ఒక...
పోలింగ్కు 72 గంటల ముందు బైకు ర్యాలీలపై ఇసి నిషేధం
న్యూఢిల్లీ: ఓటర్లను భయభ్రాంతులకు గురిచేయడానికి సంఘ వ్యతిరేక శక్తులు మోటార్ సైకిళ్లను ఉపయోగించనున్నారని వార్తలు వచ్చిన దరిమిలా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నఐదు రాష్ట్రాలలోని అన్ని నియోజకవర్గాలలో పోలింగ్కు 72 గంటల ముందు నుంచి...
మమతవి ఓటు బ్యాంకు రాజకీయాలు
ప్రధాని మోడీ ఆరోపణ
పురూలియ(పశ్చిమ బెంగాల్): పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నారని ప్రధాని నరేంద్ర మోడీ ఆరోపించారు. పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సందర్భంగా గిరిజన...
తమిళ పార్టీల మేనిఫెస్టోలు!
రాజకీయ పార్టీల ఎన్నికల మేనిఫెస్టోలకు విశ్వసనీయత తగినంతగా ఉండదు. ఏరు దాటుతున్నప్పుడు ఓడ మల్లయ్యగా పిలిచిన వ్యక్తినే దాటిన తర్వాత బోడి మల్లయ్యగా అవహేళన చేసి పట్టించుకోకుండా పోయే దుష్ట సంస్కృతి జీర్ణించుకుపోయిన...
అప్పటి దాకా రైతు ఉద్యమం కొనసాగుతుంది: రాకేశ్ తికాయత్
అలహాబాద్: కేంద్రం తీసుకు వచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా భారతీయ కిసాన్ యూనియన్ (బికెయు) నేతృత్వంలో సాగుతున్న రైతుల ఆందోళన ఈ ఏడాది డిసెంబర్ దాకా కొనసాగుతుందని బికెయు జాతీయ అధికార...
కాంగ్రెస్ భవిష్యత్తు!
కాంగ్రెస్ పార్టీకి ఏమైంది, ఏమి కాబోతోంది అనే ప్రశ్న చాలా కాలంగా చాలా మందిని వేధిస్తున్నది. ఇప్పుడీ ప్రశ్న మరింత గాఢమవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. దేశ స్వాతంత్య్ర సంగ్రామానికి సారథ్యం వహించి, స్వాతంత్య్రం...
ఉత్తరాఖండ్ సిఎం త్రివేంద్రసింగ్ రావత్ రాజీనామా
గైర్సైణ్: ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్రసింగ్ రావత్ మంగళవారం రాజీనామా చేశారు. త్రివేంద్రసింగ్ రావత్ తన రాజీనామా లేఖను గవర్నర్ కు అందించారు. రావత్ పై సొంత పార్టీ నేతల నుంచి తీవ్ర వ్యతిరేకత...
రేపటినుంచి పార్లమెంటు రెండో విడత బడ్జెట్ సమావేశాలు..
న్యూఢిల్లీ: కొవిడ్ నిబంధనల నడుమ పార్లమెంటు రెండో విడత బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభం కానున్నాయి. ఉదయం 9 గంటలనుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు రాజ్యసభ, సాయంత్రం 4గంటలనుంచి రాత్రి 9...
డిఎంకె, కాంగ్రెస్ మధ్య సీట్ల సర్దుబాటు
చెన్నై: తమిళనాడులో డిఎంకె, కాంగ్రెస్ మధ్య సీట్ల సర్దుబాటు జరిగింది. పొత్తులో భాగంగా కాంగ్రెస్ పార్టీకి 25 సీట్లను డిఎంకె కేటాయించింది. కన్యాకుమారి లోక్ సభకు జరిగే ఉపఎన్నిక స్థానాన్ని కూడా కాంగ్రెస్...
కేరళ ‘కరెన్సీ స్మగ్లింగ్’!
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రోద్బలంతో విదేశీ కరెన్సీ స్మగ్లింగ్ జరిగిందని కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని కస్టమ్స్ విభాగం ఆ రాష్ట్ర హైకోర్టుకు తెలియజేసిన సమయం గమనించదగినది. అసెంబ్లీ ఎన్నికలు మరి కొద్ది...
టిఎంసి అభ్యర్థుల జాబితాను ప్రకటించిన మమత
కోల్కతా: త్వరలో జరుగనున్న బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు టిఎంసి తన అభ్యర్థులను ప్రకటించింది. 291 స్థానాలకు సిఎం మమతా బెనర్జీ అభ్యర్థులను శుక్రవారం ప్రకటించారు. ఉత్తర బెంగాల్ లో 3 స్థానాల్లో టిఎంసి...
ఎన్నికల రాష్ట్రాలకు రైతు బృందాలు
6న కెఎంపి ఎక్స్ప్రెస్ వే దిగ్బంధం
ఉద్యమ కార్యాచరణ ప్రకటించిన రైతు సంఘాల నేతలు
న్యూఢిల్లీ: కేంద్రం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా మూడు నెలకు పైగా ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులుతమ...
బిజెపిని దూరం పెట్టి దేశానికి దారి చూపండి
తమిళనాడు ప్రజలకు రాహుల్ పిలుపు
నాగర్కోయిల్: ఒకే సంస్కృతి, ఒకే జాతి, ఒకే చరిత్ర అనే భావనను ప్రచారం చేస్తూ భాషకు, సంస్కృతికి ప్రతికూలంగా మారిన శక్తులను దూరం పెట్టి భారతదేశానికి మార్గం చూపాలని...
పంజాబ్ సిఎం సలహాదారుడిగా ప్రశాంత్
చండీగఢ్ : పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ వ్యక్తిగత ముఖ్య సలహాదారుడిగా ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ నియమితులు అయ్యారు. ఈ మేరకు ముఖ్యమంత్రి నియామక ఉత్తర్వులు వెలువరించారు. కిశోర్ కేబినెట్ మంత్రి...
మెట్రోమ్యాన్ శ్రీధరన్ చేరికతో కేరళపై బిజెపి ఆశలు
గత ఎన్నికల్లో ముక్కోణపు పోటీ ఇవ్వలేకపోయిన కమలనాథులు
శ్రీధరన్ నిర్ణయాన్ని తప్పు పడుతున్న కాంగ్రెస్, వామపక్షాలు
తిరువనంతపురం: ఏప్రిల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న కేరళలో మెట్రోమ్యాన్ శ్రీధరన్(88) తమ పార్టీలో చేరడం వల్ల బాగా...
బెంగాల్ నేతలకు కేంద్ర సెక్యూరిటీ
న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికలు జరిగే పశ్చిమ బెంగాల్లో డజన్కు పైగా ఎమ్మెల్యేలు, ఎంపిలను విఐపి భద్రతా ఏర్పాట్ల వలయంలోకి చేర్చారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని అధికారులు శనివారం తెలిపారు....
అమిత్ షాకు మమత కౌంటర్
కొత్త నినాదంతో తృణమూల్ కాంగ్రెస్
కోల్కత: పశ్చిమ బెంగాల్ బిజెపి ముఖ్యమంత్రి అభ్యర్థిగా బయటి వ్యక్తి ఉండబోరంటూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించిన మరుసటి రోజే అధికార తృణమూల్ కాంగ్రెస్(టిఎంసి) శనివారం...
తమిళనాడుపై శశికళ ప్రభావం!
జాతీయ స్థాయిలో తమకు బద్ధ విరోధి అయిన కాంగ్రెస్తో పొత్తు ఏర్పాటు చేసుకున్న డిఎంకె అధినేత ఎంకె స్టాలిన్ అధికారంలోకి రాకుండా అడ్డుకోవడమే బిజెపి నాయకత్వం ముందున్న ప్రధాన లక్ష్యం. తమకు సొంతంగా...
పంజాబ్ సంకేతాలు
పంజాబ్ మునిసిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సాధించుకున్న గంప గుత్త విజయం దేశంలో రాజకీయ గాలి మార్పును సూచిస్తున్నదనడం తొందరపాటే అవుతుంది, కాని ఈ ఫలితాలకు విశేష ప్రాధాన్యం ఉన్న సంగతిని గుర్తించకుండా...