Home Search
కేంద్ర రైల్వే - search results
If you're not happy with the results, please do another search
తెలంగాణ -టు విజయవాడ మధ్య మరో కొత్త జాతీయ రహదారి !
తెలంగాణ పరిధిలో 310 కిలోమీటర్ల మేర నిర్మాణం
నాగ్పూర్ టు -విజయవాడ కారిడార్లో భాగంగా
మంచిర్యాల- టు విజయవాడ మధ్య జాతీయ రహదారికి గ్రీన్సిగ్నల్
2023 చివరి నాటికి వాహనదారులకు అందుబాటులోకి...
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రం నుంచి విజయవాడ వెళ్లాలంటే...
ఇక వ్యవసాయ ప్రగతి
ఆడబిడ్డలు, అన్నదాతలతో ఆత్మీయ సమావేశాలతో మొదలు
ప్రభుత్వం చేపట్టిన ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తాం, దీనికోసం పార్టీశ్రేణులకు ప్రత్యేక శిక్షణ ఇస్తాం
రేవంత్-ఈటల రహస్య ఒప్పందం
విభజన హామీలను విస్మరించిన కేంద్రం ,...
ప్రజల కోసం రాజీనామా చేయలేదు… ఈటెలకు ఎందుకు ఓటెయ్యాలి: వినోద్ కుమార్
ప్రజల కోసం కాకుండా సొంత అజెండాతో రాజీనామా చేసిన ఈటలకు ఎందుకు ఓటేయాలి?
ఎందుకు రాజీనామా చేశారో ఇప్పటికి ఈటెల చెప్పనేలేదు
ఐదు నెలలు నుంచి ఒక్కరోజు కూడా ప్రజల సమస్యలు ప్రస్తావించని ఈటెల
అలాంటప్పుడు ప్రజలు...
ఉత్తరాఖండ్ లో భారీ వరదలు…. 52 మంది మృతి
వరదల అనంతర సమస్యలతో
ఉత్తరాఖండ్ సతమతం
రోడ్లు, విద్యుత్, కమ్యూనికేషన్ పునరుద్ధరణకు మరికొన్ని రోజులు
52కు చేరిన మృతులు, 5 మంది గల్లంతు
డెహ్రాడూన్: వర్షాలు, వరదల అనంతర సమస్యలతో ఉత్తరాఖండ్ సతమతమవుతోంది. బుధవారం ఉదయానికి ఆ రాష్ట్రంలో...
ప్రైవేటీకరణతో రిజర్వేషన్లు ఉండవు: ఆర్ కృష్ణయ్య
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్ చేస్తే బిసి ఉద్యోగులకు అన్యాయం జరుగుతుందని బిసి సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రైల్వే, బ్యాంకింగ్ ,ఎల్ ఐ సి,అనేక...
రైతుల రైల్రోకోతో 160 రైళ్లకు అంతరాయం, పలు రైళ్ల రద్దు
పంజాబ్, హర్యానా, యుపి,రాజస్థాన్లపై తీవ్ర ప్రభావం
న్యూఢిల్లీ/చండీగఢ్/జైపూర్: సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కెఎం) ఇచ్చిన రైల్రోకో పిలుపుతో సోమవారం దేశవ్యాప్తంగా పలు చోట్ల రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దాదాపు 160 రైళ్లకు అంతరాయం ఏర్పడిందని...
సింగిల్లేన్లు డబుల్గా….
కొత్త రోడ్ల నిర్మాణాలపై ప్రభుత్వ దృష్టి
ప్రణాళికలు రూపొందిస్తున్న ఆర్ అండ్ బి శాఖ
ఇప్పటికే పలు జిల్లాలో రహదారుల నిర్మాణానికి గ్రీన్సిగ్నల్
జాతీయ రహదారుల విస్తరణకు రాష్ట్రప్రభుత్వం కృషి
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఆర్ అండ్ బి రహదారులను...
బొగ్గు కొరత, విద్యుత్ సంక్షోభంపై పిఎంఓ సమీక్ష
న్యూఢిల్లీ: దేశంలో బొగ్గు కొరత, విద్యుద్ సమస్యలపై మంగళవారం ప్రధానమంత్రి కార్యాలయం( పిఎంఓ) సమీక్ష నిర్వహించింది. ఈ సందర్భంగా దేశంలో బొగ్గు నిల్వలు, విద్యుత్ ఉత్పత్తిపై కేంద్ర విద్యుత్ కార్యదర్శి అలోక్ కుమార్,...
ఇ.ఇ.ఇ.. ఇన్నోవేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇన్క్లూజివ్ గ్రోత్
ట్రిపుల్ ఐతో పారిశ్రామిక పరుగులు
పోటీ ప్రపంచంలో బతకాలంటే నిరంతరాయంగా నైపుణ్యాన్ని సమకూర్చుకోవాలి
అప్పు చేసిన ప్రతి రూపాయి ఉత్పాదక రంగంలో
ఖర్చు పెడుతున్నాం: కౌన్సిల్లో సభ్యుల ప్రశ్నలకు
ఇచ్చిన సుదీర్ఘ సమాధానంలో...
మధ్యాహ్నభోజనాలకు బదులుగా పిఎం పోషక్
తాజా వేడివేడి ఆహారం
మధ్యాహ్న భోజనం రద్దు
కేంద్ర కేబినెట్ ఆమోదం
11 కోట్ల మంది పిల్లలకు వర్తింపు
న్యూఢిల్లీ : ఇక దేశంలోని ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం బదులుగా సరికొత్తగా...
ప్రగతి భవన్ ఔన్నత్యం బండికి తెలియదు
అది కేవలం ఒక భవనం కాదు... సకల జనుల సంక్షేమ భవన్
వంట గదిని... మంటగదిగా మార్చిన కేంద్రం
రాష్ట్రానికి ఇచ్చిన హామీలను తుంగలొతొక్కింది
వీటిపై రాష్ట్ర బిజెపి నేతలు ఎందుకు మాట్లాడడం లేదు
టిఆర్ఎస్ ప్రభుత్వంపై అనవసర...
హైవేల దిగ్బంధనం
ఉత్తరాది రాష్ట్రాల్లో భారత్ బంద్ సక్సెస్
రైతుల ఆందోళనతో స్తంభించిన జన జీవనం
భారత్ బంద్తో పలు రాష్ట్రాల్లో
స్తంభించిన జనజీవనం
హైవేలను దిగ్బంధించిన రైతు సంఘాలు
గంటలపాటు నిలిచిపోయిన వాహనాలు
ఉత్తరాది రాష్ట్రాల్లో రైల్వే ట్రాక్లపై బైఠాయింపు
పలు రైళ్ల...
గులాబ్ తుఫాన్ ఎఫెక్ట్.. పలు రైళ్లు రద్దు
మరికొన్ని దారి మళ్లీంపు
దక్షిణమధ్య రైల్వే అధికారులు
హైదరాబాద్: గులాబ్ తుఫాన్ ప్రభావంతోదక్షిణమధ్య రైల్వే పరిధిలోని పలు రైళ్లను రద్దు చేశారు. ఇందులో కొన్నింటిని దారి మళ్లీంచగా, మరికొన్ని రైళ్ల మార్గాలను కుదించారు. తూర్పు మధ్య...
పెగాసస్పై నిపుణుల కమిటీ: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: ప్రముఖుల ఫోన్ల హ్యాకింగ్కు ఇజ్రాయెల్ ఎన్ఎస్ఓకు చెందిన గూఢచర్య సాఫ్టవేర్ ‘పెగాసస్’ను ప్రభుత్వం వినియోగించిందంటూ ఇటీవల రచ్చ జరిగింది. అయితే ఈ వ్యవహారంపై విచారణకు సాంకేతిక నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని...
వర్షాలు మరి 3రోజులు
నేడు, రేపు, ఎల్లుండి పలు ప్రాంతాల్లో వానలు
మంచిర్యాల జిల్లాలో పిడుగుపాటుకు ఇద్దరి దుర్మరణం.. మరో వ్యక్తికి తీవ్ర గాయాలు
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా వానలు దంచికొడుతున్నాయి. కొన్ని చోట్ల మోస్తారు వర్షాలు కురుస్తుండగా మరికొన్ని...
ఫ్లైఓవర్ పై పిడుగు.. ఇద్దరు మృతి
మంచిర్యాల: జిల్లాలో విషాద సంఘటన చోటుచేసుకుంది. జిల్లా కేంద్రంలోని ఫ్లై ఓవర్ పై పిడుగు పడి ఇద్దరు మృతి చెందారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన వెంకటేష్, మౌనిక దంపతులు తమ 8నెలల...
బొట్టు బిల్లలు, కుట్టు మిషన్ల పార్టీ బిజెపి
ఆసరా....కళ్యాణ లక్ష్మి ఇచ్చే పార్టీ టీఆర్ఎస్.
ఏ పార్టీ కి మీ ఓటు...
అమ్మాడాలు.....
కుదవ పెట్టడాలు...
ఉద్యోగం ఊడగొట్టడాలు...
ధరలు పెంచడం బిజెపి ఎజెండా... ప్రజల ఎజెండానే మా జెండా.....
కరీంనగర్: విశ్వకర్మ కులస్థుల వృత్తులు దెబ్బతింటుండటంతో వారికి ప్రత్యామ్నాయ...
పట్టిస్తే రూ.10లక్షలు
సింగరేణి కాలనీ చిన్నారిపై హత్యాచార నిందితుడి కోసం గాలింపు
రంగంలోకి 10 ప్రత్యేక బృందాలు
ఇప్పటివరకు ఆధారాలు దొరకలేదు : సిపి అంజనీకుమార్
మన తెలంగాణ/హైదరాబాద్ : సైదాబాద్ సింగరేని కాలనీలో చిన్నారి హత్యాచార ఘటనపై మంగళవారం...
“మహానది” రైలు మార్గం నిర్మాణానికి ప్రత్యేక చొరవ తీసుకుంటాం
ఒడిశా తాల్చేర్ కోల్ ఫీల్డ్లో బొగ్గు రవాణా సౌకర్యాలను మెరుగు పరుస్తాం
నైనీలో సింగరేణి పురోగతి భేష్
కేంద్ర బొగ్గు మంత్రిత్వశాఖ అదనపు కార్యదర్శి మద్దిరాల నాగరాజు
మన తెలంగాణ/హైదరాబాద్ : ఒడిశా రాష్ట్రంలో తాల్చేర్ కోల్...
కొవిన్లో కొత్త సదుపాయం.. కస్టమర్ వ్యాక్సినేషన్ స్టేటస్ తెలుసుకునే వీలు
న్యూఢిల్లీ : కరోనా వ్యాక్సినేషన్కు ఉద్దేశించిన కొవిన్ మరో కొత్త సదుపాయాన్ని తీసుకొచ్చింది. ఒక వ్యక్తి వ్యాక్సినేషన్ వేసుకున్నాడా లేదా అనే విషయాన్ని ఒక సంస్థ తెలుసుకునేందుకు వీలుగా కేవైసీ విఎస్ (నో...