Thursday, April 25, 2024
Home Search

చికిత్స పొందుతూ మృతి - search results

If you're not happy with the results, please do another search
Ghattamaneni ramesh babu passed away

ఆయన మరణ వార్త విని షాక్ గురయ్యా: చిరంజీవి

హైదరాబాద్: సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు ఘట్టమనేని రమేష్ బాబు కన్నుమూశారని తెలియగానే దిగ్భ్రాంతికి గురయ్యానని మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. ఆయన మృతి పట్ల ప్రగాడ సానుభూతి ప్రకటించారు. రమేష్ బాబు...
Raghava remanded in judicial custody for 14days

జైలుకు రాఘవ

కుటుంబం ఆత్మహత్య కేసులో 14రోజుల రిమాండ్ మొత్తం 12కేసుల్లో నిందితుడిగా కొత్తగూడెం ఎంఎల్‌ఎ కుమారుడు రాఘవేంద్ర నేరం అంగీకరించాడు : ఎఎస్‌పి రోహిత్ ప్రకటన మనతెలంగాణ/కొత్తగూడెం/పాల్వంచటౌన్/ రూరల్ : రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠకు గురై ఓ కుటుంబం...
more than 200 Covid cases registered in hyderabad

రాష్ట్రంలో కొవిడ్ విజృంభణ

24 గంటల్లో 2,295కేసులు జిహెచ్‌ఎంసి పరిధిలోనే అత్యధికం 64,744 మందికి రాష్ట్రవ్యాప్తంగా కొవిడ్ టెస్టులు చికిత్సపొందుతూ ముగ్గురు మృతి మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 64,744 పరీక్షలు నిర్వహించగా 2,295 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య,ఆరోగ్యశాఖ...
Bihar Labour murder in Bhupalpally

వృద్ధుడిని గ్లాస్ ముక్కతో పొడిచి….

  రాజేంద్రనగర్: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో గురువారం ఉదయం దారుణం చోటుచేసుకుంది. ఓ వృద్ధుడిని మరో వృద్ధుడు గ్లాస్ ముక్కతో పొడిచి హత్య చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం....  బండ్లగూడ ప్రాంతం...
Central govt said that severity of Omicron variant is still looming

క్రమంగా ఆంక్షల వలయంలోకి

దేశంలో ఒకేరోజు 27వేల కొవిడ్ కొత్త కేసులు 1525కు చేరిన ఒమిక్రాన్ బాధితులు పశ్చిమబెంగాల్‌లో విద్యాసంస్థల బంద్ రాత్రి 10 వరకే షాపింగ్‌మాల్స్, మార్కెట్లు విమాన సర్వీసులపైనా ఆంక్షలు n కొవిడ్ కట్టడికి నేటి...
Drunk and drive in Hyderabad

తప్పతాగి పోలీసులకు చిక్కారు…..

భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నూతన సంవత్సర వేడుకల్లో నమోదు సైబరాబాద్‌లో అత్యధికం మన తెలంగాణ/సిటీబ్యూరో: నూతన సంవత్సర వేడుకల్లో మూడు పోలీస్ కమిషనరేట్ల పరిధిలో భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. నూతన...
heavy drunk and drive cases in new year 2022

భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు

నూతన సంవత్సర వేడుకల్లో నమోదు సైబరాబాద్‌లో అత్యధికం హైదరాబాద్: నూతన సంవత్సర వేడుకల్లో మూడు పోలీస్ కమిషనరేట్ల పరిధిలో భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. నూతన సంవత్సర వేడుకలు జరుపుకునేవారు మద్యం తాగి...
Sabitha condolence to dead in road accident

మొయినాబాద్ రోడ్డు ప్రమాదం… మృతులకు నివాళులర్పించిన సబిత

హైదరాబాద్: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన చేవెళ్ల నియోజకవర్గము మొయినాబాద్ మండలం రెడ్డిపల్లి గ్రామానికి చెందిన మోర వెంకటేష్ కుటుంబ సభ్యులను చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్యతో కలిసి విద్యా శాఖ మంత్రి...
Israel Reports First Omicron Death Case

ఇజ్రాయెల్‌లో తొలి ఒమిక్రాన్ మరణం

జెరూసలెం: ప్రపంచ దేశాల్లో వ్యాపిస్తున్న ఒమిక్రాన్‌తో మరణాల సంఖ్య పెరుగుతోంది. తాజాగా ఇజ్రాయెల్ లోనూ తొలి ఒమిక్రాన్ మరణం నమోదైంది. బీర్షెబా నగరంలో కొత్త వేరియంట్ వల్ల 60 ఏళ్ల వ్యక్తి మృతి...

మహిళపై గ్యాంగ్ రేప్… ప్రియుడు ఆత్మహత్య…

హైదరాబాద్: వివాహేతర సంబంధం బయటపెడుతామని చెప్పి ఓ మహిళపై ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేయడంతో ఆమె తన ప్రియుడితో కలిసి ఆత్మహత్యాయత్నం చేసింది. ప్రియుడి మృతి చెందగా ఆమె ఆస్పత్రి నుంచి...
India records 1604 new Covid-19 cases

రాష్ట్రంలో 188 కరోనా కేసులు

హైదరాబాద్: రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం 35,978 శాంపిల్స్ పరీక్షించగా188 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనాతో చికిత్స పొందుతూ ఒకరు మృతిచెందారు....
348 new covid cases reported in telangana

ఎపిలో 142 కరోనా కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ గడచిన 24 గంటల్లో 32,793 కరోనా పరీక్షలు నిర్వహించగా 142 మందికి వైరస్ సోకినట్లు నిర్ధరణ అయింది. వైరస్ కారణంగా మరో ఇద్దరు మృతి చెందారు. కొవిడ్ నుంచి 188...
Rahnuma e deccan editor vikaruddin passed away

రహనుమా ఇ దక్కన్ చీఫ్ ఎడిటర్ సయ్యద్ కన్నుమూత

హైద‌రాబాద్ : ఉర్దూ దిన‌ప‌త్రిక ‘రహనుమా ఇ దక్కన్’ చీఫ్ ఎడిటర్, ఇండో అర‌బ్ లీగ్ చైర్మ‌న్ సయ్యద్ వికారుద్దీన్ ఖాద్రీ(82) కన్నుమూశారు. గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో...
Former CM Konijeti Rosaiah is No more

మాజీ సిఎం రోశయ్య కన్నుమూత

హైదరాబాద్: మాజీ సిఎం కొణిజేటి రోశయ్య శనివారం కన్నుశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నగరంలోని స్టార్ హాస్పిటల్ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన వయస్సు 88 సంవత్సరాలు. ఉమ్మడి...
14 students test Covid positive in Nursing

రాష్ట్రంలో 147 కరోనా కేసులు

హైదరాబాద్:  రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 33,836 కరోనా పరీక్షలు నిర్వహించగా, 147 కొత్త కేసులు నమోదయ్యాయి. ఒక్క జిహెచ్‌ఎంసి పరిధిలో 56 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. రంగారెడ్డి జిల్లాలో...
AP Reports 220 New Corona Cases in 24 hrs

ఎపిలో కొత్తగా 264 కరోనా కేసులు..

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గడచిన 24 గంటల్లో 31,987 శాంపిల్స్‌ను పరీక్షించగా 264 మందికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తాజాగా వెల్లడించింది. అదేవిధంగా కరోనాతో చికిత్స పొందుతూ ఒకమృతి చెందగా,...

ఎపిలో కొత్తగా 196 పాజిటీవ్ కేసులు.

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గడచిన 24 గంటల్లో 26,119 శాంపిల్స్‌ను పరీక్షించగా 196 మందికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు వైద్య ఆరోగ్యశాఖ తాజాగా వెల్లడించింది. అదేవిధంగా కరోనాతో చికిత్స పొందుతూ ఒకమృతి చెందగా, ఇదే...
Husband suicide with lover elope

ప్రేమజంట ఆత్మహత్య….

అమరావతి: ప్రేమకు పెద్దలు అడ్డుచెప్పడంతో ఓ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లా ముసునూరు మండలం లోపూడి గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... లోపూడి...
Young man murder with fire in medak

యువకుడిని గడ్డివాములో వేసి తగలబెట్టారు….

మెదక్: ఓ యువకుడు తనని గడ్డివాములో వేసి గుర్తు తెలియని వ్యక్తులు తగలబెట్టారని చెప్పిన సంఘటన మెదక్ జిల్లా తుప్రాన్ ప్రాంతం రావెళ్లిలో శనివారం జరిగింది. సదరు యువకుడు చికిత్స పొందుతూ సోమవారం...
6561 new covid cases reported in india

ఎపిలో 164 కరోనా కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గడచిన 24 గంటల్లో 25,197 శాంపిల్స్‌ను పరీక్షించగా 164 మందికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు వైద్య ఆరోగ్యశాఖ శనివరం నాడు ఒక ప్రకటనలో తెలిపింది. అదేవిధంగా కరోనాతో చికిత్స పొందుతూ...

Latest News