Home Search
జరిమానా - search results
If you're not happy with the results, please do another search
భారత్ నుంచి ప్రయాణాలపై ఆస్ట్రేలియా తాత్కాలిక నిషేధం
రేపటి నుంచి అమలు, ఉల్లంఘిస్తే ఐదేళ్ల జైలు
మెల్బోర్న్: ఆస్ట్రేలియా తమ సొంత పౌరులపైనే కఠిన నిబంధనలు విధించింది. భారత్లో కొవిడ్ కేసులు అనూహ్యంగా పెరిగిన నేపథ్యంలో ఇక్కడి నుంచి ఆస్ట్రేలియాకు తిరిగి వెళ్లే...
ప్రపంచ కార్మిక దినోత్సవ చరిత్ర
మే డే. ప్రపంచ కార్మిక దినోత్సవం. గత 134 సంవత్సరాలుగా ప్రతి ఏటా శ్రామిక జన సంఘీభావ చిహ్నంగా, వారి సుఖమయ జీవనాన్ని ఆకాంక్షిస్తూ మే డే పండుగను జరుపుకున్నాం, జరుపుకుంటున్నాం. 19వ...
రాజ్యాంగ సంస్థల దయనీయత
వ్యాక్సిన్ కొనుగోలు పై చర్చించేందుకు అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాస్క్ ధరించనందుకు థాయ్లాండ్ ప్రధాని జనరల్ ప్రయూత్ చాన్-వో-చాకు అక్కడి అధికారులు ఇటీవల ఆరు వేల భాట్ లు (సుమారు రూ. 14...
శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కరోనా నిబంధనల కఠినతరం
డిసిపి నేతృత్వంలో జిఎంఆర్ సిబ్బందికి శిక్షణ
ఇకపై ఉల్లంఘనుల పనిపట్టనున్న ఎయిర్పోర్ట్ సిబ్బంది
మనతెలంగాణ/హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కరోనా నిబంధనలు ఉల్లంఘించేవారిపై ఎయిర్పోర్ట్ యాజమాన్యం కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది. కరోనా మొదటి, రెండవ వేవ్లో ఇప్పటి...
బాలికపై అత్యాచారం కేసులో దోషికి 20ఏళ్ల జైలుశిక్ష
హైదరాబాద్: బాలికపై అత్యాచారం చేసిన నిందితుడికి ఇరవై ఏళ్ల జైలు శిక్ష, రూ.25,000 జరిమానా విధిస్తూ నాంపల్లి కోర్టు సోమవారం తీర్పు చెప్పింది. పోలీసుల కథనం ప్రకారం.. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని...
పెళ్లికూతురుకు మాస్క్ ఫైన్
కరోనా వేళ పంజాబ్లో లీల
చండీగఢ: పెళ్లి కూతురు కూడా చివరికి కరోనా జరిమానా చెల్లించుకోవల్సి వచ్చింది. పంజాబ్లో బోలెడన్ని కలలతో అంతకుమించిన ఫేసియల్లు ఇతర అలంకరణలతో దర్జాగా పెళ్లి పందిరికి వెళ్లుతున్న వధువుకు...
పాపపై అత్యాచారం… నిందితుడికి 14 ఏళ్ల జైలు శిక్ష..
హైదరాబాద్: ఆరేళ్ల పాపపై అత్యాచారం చేసిన కేసులో నిందితుడికి 14 ఏళ్ల జైలు శిక్ష పడిన సంఘటన రంగారెడ్డి జిల్లా ఎల్ బినగర్ ప్రాంతంలో న్యాయస్థానంలో జరిగింది. న్యాయవాది తెలిపిన వివరాల ప్రకారం.......
బుసలు కొట్టి కాటేస్తున్న కరోనా
గత సంవత్సరం ఈ సమయంలో భారతదేశమే కాదు.. ప్రపంచం మొత్తం ఒక చెరసాలగా మారిపోయి ఉంది. రోడ్ల మీదికి రావాలంటే జనం గజగజ వణికిపోయారు. కరో నా భూతం ఎక్కడ పొంచి ఉన్న...
రైలు ప్రయాణమా… మాస్కేసుకోకపోతే రూ 500 ఫైన్
న్యూఢిల్లీ : రైల్వే స్టేషన్లు, ఆవరణలలో మాస్క్లు తప్పనిసరిగా ధరించాలి. లేకపోతే రైల్వే చట్టం పరిధిలో శిక్షార్హమైన నేరంగా పరిగణించి రూ 500 వరకూ జరిమానా విధిస్తారు. ఈ మేరకు శనివారం రైల్వే...
ఐదేళ్ల చిన్నారి అత్యాచారం కేసులో కామంధుడికి 20ఏళ్ల జైలు శిక్ష
మనతెలంగాణ/హైదరాబాద్: ఐదేళ్ల చిన్నారిపై ఆఘాయిత్యానికి పాల్పడిన కామాంధుడికి గురువారం నాడు నాంపల్లి కోర్టు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. శిక్షతోపాటు 10వేల రూపాయల జరిమానా విధించింది. మధ్యప్రదేశ్ నుంచి హైదరాబాద్లోని...
ఖురాన్లోని 26 ప్రవచనాలను తొలగించాలన్న పిటిషన్ను తిరస్కరించిన సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: పవిత్ర ఖురాన్లోని 26 ప్రవచనాలను తొలగించాలంటూ ఉత్తర్ప్రదేశ్ షియా వఖ్ఫ్బోర్డు మాజీ చైర్మన్ వసీమ్ రిజ్వీ వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఆ పిటిషన్ పూర్తిగా పనికిరానిదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. కోర్టు...
కరోనా కేంద్రాలుగా వైన్స్, బార్లు, థియోటర్లు
కొవిడ్ నిబంధనలు పాటించకుండా గుంపులుగా చేరుతున్న పరిస్థితి
జనంతో కిటకిటలాడుతున్న షాపింగ్ మాల్స్, మార్కెట్లు, వస్త్ర దుకాణాలు
వైరస్ విస్తరించే ప్రాంతాలపై దృష్టి పెట్టకుంటే కేసుల సంఖ్య రెట్టింపు అయ్యే అవకాశం
పాజిటివ్ కేసులు నమోదయ్యే...
గీత దాటితే వాతే
- ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారిపై చర్యలు
- డిపార్ట్మెంట్ వారికీ జరిమానా విధిస్తున్న ట్రాఫిక్ పోలీసులు
- కఠినంగా నిబంధనలు అమలు చేస్తున్న
హైదరాబాద్, సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు
హైదరాబాద్: ట్రాఫిక్ నిబంధనలు పాటించని వాహనదారులపై పోలీసులు...
జగిత్యాల జిల్లాలో కరోనా మృత్యుఘంటికలు
భారీగా పెరుగుతున్న కేసులు.. భయాందోళనలో ప్రజలు, రెండు రోజుల్లో ముగ్గురు మృత్యువాత, గ్రామాల్లో స్వచ్ఛంద లాక్డౌన్లు
జగిత్యాల : జగిత్యాల జిల్లాలో కొవిడ్ వైరస్ తీవ్ర రూపం దాల్చుతోంది. గత పక్షం రోజుల నుంచి...
వారంలో 100% వ్యాక్సిన్
45 ఏళ్లు దాటిన వారందరూ టీకా వెయించుకోవాలి
కరోనా పరీక్షలకు భారీగా పెంచాలి
అన్ని జిల్లా ఆర్టి-పిసిఆర్ టెస్టులు, విస్తృతంగా పరీక్షాకేంద్రాలు
అందరూ మాస్కులు ధరించేలా చర్యలు : సమీక్షలో సిఎం కెసిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్: దేశవ్యాప్తంగా కరోనా...
నిబంధనలు కాదని… పార్టీలు చేస్తే కేసులే
కరోనా నేపథ్యంలో పోలీసులు కఠిన ఆంక్షలు
అనుమతి లేకుండా పార్టీలు, సమావేశాలు నిర్వహించవద్దు
పుట్టిన రోజు వేడుకలు చేసిన రౌడీషీటర్పై కేసు
హైదరాబాద్: కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండడంతో నగర పోలీసులు ఆంక్షలు కఠినంగా అమలు చేస్తున్నారు....
మాస్క్ సరిగా పెట్టుకోలేదని చితక్కొట్టారు (వైరల్ వీడియో)
భోపాల్: మాస్క్ సరిగా ధరించలేదని ఓ వ్యక్తిని ఇద్దరు పోలీసులు చితకొట్టిన సంఘటన మధ్యప్రదేశ్ లోని ఇండోర్ సిటీలో మంగళవారం చోటుచేసుకుంది. అనారోగ్యంతో ఉన్న తన తండ్రిని ఆసుపత్రిలో కలవడానికి వెళుతుండగా కృష్ణ...
మందు ముద్దు.. మాస్క్ వద్దు
మద్యం దుకాణాల వద్ద నిబంధనలు నిల్.. గుంపులు.. గుంపులుగా..
పట్టించుకోని వైన్షాపు యజమానులు
లాక్డౌన్ భయంతో భారీ కొనుగోలు
మాస్కులు, భౌతికదూరంపై నిర్లక్ష్యం
మన తెలంగాణ/పంజాగుట్ట: ఒక వైపు ఉగ్రరూపం దాల్చిన కరోనా మహమ్మారి... మరోవైపు నగర వా...
అత్యాచార నిందితుడికి పదేళ్ల జైలు
మనతెలంగాణ, హైదరాబాద్ : మహిళపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష, రూ.50,000 జరిమానా విధిస్తూ నల్గొండ కోర్టు మంగళవారం తీర్పు చెప్పింది. పోలీసుల కథనం ప్రకారం... నల్గొండ జిల్లా, మోత్కూర్...
విశాఖ మీదుగా తొలి ప్రైవేటు రైలు
రైల్వే శాఖ ప్రతిపాదన రెండు, మూడు నెలల్లోనే ప్రైవేట్ రైళ్లను పట్టాలెక్కించేందుకు కసరత్తు
160 కి.మీల వేగంతో ప్రయాణం, 100 శాతం సమయపాలన పాటించేలా నిబంధనలు
సమయ పాలన పాటించకపోతే జరిమానా పారిశుధ్యం, ఇతర వ్యవస్థ...