Home Search
వాతావరణ కేంద్రం - search results
If you're not happy with the results, please do another search
రిటైర్డ్ న్యాయమూర్తితో విచారణ
గవర్నర్ సారథ్యంలో శాంతి కమిటీ
డిజిపిపై బదిలీ వేటు వేసిన ప్రభుత్వం
మూడు రోజుల మణిపూర్ పర్యటనలో హోంమంత్రి అమిత్ షా
ఇంఫాల్ : మణిపూర్ హింసాకాండ సమస్య పరిష్కారానికి కేంద్రం చర్యలు తీసుకుంటుందని హోం...
ప్రగతి పథంలో పదేళ్ళ తెలంగాణ
నీళ్ళు, నిధులు, నియామకాలు, సొంత సాంస్కృతిక, సామాజిక వైభవం కోసం దశాబ్దాల పోరాటం తర్వాత 2014 జూన్ 2వ తేదీన ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిన తెలంగాణ అనేక ప్రజాభ్యుదయ పథకాలు, వినూత్న కార్యక్రమాలతో...
దశాబ్ది ఉత్సవాలను అద్భుతంగా జరపాలి: హరీష్ రావు
సిద్ధిపేట: తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలను సిద్ధిపేట నియోజకవర్గంలో వైభవంగా నిర్వహిద్దామని, సిద్ధిపేటలో జరిగే వేడుకలు రాష్ట్రానికే ఆదర్శంగా నిలవాలని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ఆకాంక్షించారు. దశాబ్ది...
హింసతో అట్టుడుకుతున్న మణిపూర్… ప్రశాంతత నెలకొనేలా జోక్యం చేసుకోండి
హింసతో అట్టుడుకుతున్న మణిపూర్... ప్రశాంతత నెలకొనేలా జోక్యం చేసుకోండి
రిటైర్డ్ సుప్రీం జడ్జీతో దర్యాప్తు.. ఉగ్రవాదుల్ని కేంద్రం అదుపు చేసేలా చర్యలు
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతో కాంగ్రెస్ ప్రతినిధి బృందం భేటీ, మెమోరాండం...
దశాబ్ది ఉత్సవాలు భావితరాలు గుర్తించుకునేలా నిర్వహించాలి
జిల్లా కలెక్టర్ రాజర్షి షా
మెదక్ : జిల్లాలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను భావితరాలు గుర్తించుకునేలా పండుగ వాతావరణంలో బ్రహ్మాండంగా నిర్వహించుటలో ప్రజాప్రతినిధులతో పాటు గ్రామ, మండల, జిల్లా స్థాయి అధికారులు భాగస్వాములై...
గాలివాన బీభత్సం
రోడ్డుకు అడ్డంగా పడిన చెట్లు
విరిగి పడ్డ విద్యుత్ స్తంభాలు
విద్యుత్ అంతరాయం
అశ్వారావుపేట రూరల్/అశ్వారావుపేట టౌన్ : మండల కేంద్రం అశ్వారావుపేటతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో ఆదివారం సాయంత్రం గాలివాన...
పత్తిపై ప్రత్యేక వ్యూహం..
హైదరాబాద్: వానాకాల పంటల సాగుకు సంబంధించిన పంటల ప్రణాళికను ప్రభుత్వం సిద్దం చేసింది. ఈ సారి రాష్ట్రంలో పత్తిసాగు విస్తీర్ణం భారీగా పెంచేందుకు ప్రత్యేక వ్యూహం సిద్దం చేసింది. జాతీయంగానే కాకుండా అంతర్జాతీయంగా...
వేప చెట్ల తెగులుపై అధ్యయనం అవసరం : డోబ్రియల్
హైదరాబాద్ : వేప చెట్లకు వస్తున్న తెగులు విషయంలో మరింత అధ్యయనం చేసి పరిష్కార మార్గాలు చూపాల్సిన అవసరం ఉందని రాష్ట్ర అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పిసిసిఎఫ్, హెచ్ఓఓఎఫ్) ఆర్.ఎం. డోబ్రియాల్...
ఘనకీర్తి చాటాలి
అమరుల త్యాగాలను స్మరిస్తూ..ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా 'దశాబ్ది' ఉత్సవాలు
వేడుకల నిర్వహణకు రూ.105 విడుదలకు ఆదేశం
మంత్రులు, ఎంఎల్ఎలు, ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ ఉత్సవాలు నిర్వహించాలి
పదేళ్ల ప్రగతి ప్రస్థానాన్ని ప్రజలకు చాటిచెప్పాలి
ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ...
200 మిలియన్ల వినియోగదారులకు చేరుకున్నస్నాప్చాట్
దేశంలో 200 మిలియన్లకు పైగా నెలవారీ క్రియాశీల స్నాప్చాటర్ల మైలురాయిని చేరుకున్నట్లుగా స్నాప్ ఇన్ కార్పొరేషన్ నేడిక్కడ ప్రకటించింది. కంపెనీ ప్రముఖ ప్రపంచ వృద్ధి మార్కెట్లలో భారత్ ఒకటి. స్థానికీకరించిన ప్లాట్ఫామ్ అనుభవం,...
అగ్నిగుండంలా భూగోళం
వచ్చే ఐదేళ్ల పాటు భూగోళం అగ్ని గుండంలా భగ్గుమంటుందని ఐక్యరాజ్యసమితి హెచ్చరించడం ఆందోళన కలిగిస్తోంది. అలాగే వచ్చే ఐదేళ్లలో 2028 నాటికి ఏదో ఒక సంవత్సరం అత్యంత అసాధారణ వేడి సంవత్సరంగా రికార్డుకెక్కుతుందని,...
పెట్టుబడుల ప్రవాహం
హైదరాబాద్కు విఎక్స్ఐ గ్లోబల్ సొల్యూషన్స్
డెలివరీ సెంటర్ ఏర్పాటుకు అంతర్జాతీయ సంస్థ అంగీకారం, మంత్రి కెటిఆర్తో ప్రతినిధుల భేటీ,
టెక్నాలజీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ ఏర్పాటుకు మాండీహోల్డింగ్స్ సంసిద్ధత,
విస్తరణ ప్రతిపాదనలు చేసిన స్టోరబుల్ కంపెనీ,
వరంగల్లో...
ఫ్రాన్స్లోని న్యూ కలెడోనియాలో 7.7 తీవ్రతతో భూకంపం
న్యూ కలెడోనియా: ఫ్రెంచ్ భూభాగంలోని న్యూ కలెడోనియాలోని లాయల్టీ ఐలాండ్స్కు ఆగ్నేయంగా 7.7 తీవ్రతతో భూకంపం శుక్రవారం సంభవించింది. దాంతో దక్షిణ పసిఫిక్లోని దేశాలకు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. వనాటు, ఫిజీ,...
ఇడికి సుప్రీం మొట్టికాయలు!
దర్యాప్తుల సమయంలో భయోత్పాత వాతావరణం సృష్టించొద్దని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టొరేట్ (ఇడి)ను సుప్రీంకోర్టు హెచ్చరించడం ఎంత కాలంగానో ఎదురు చూస్తున్న ఒక మంచి పరిణామం. కేంద్రం సిబిఐ, ఇడిలను దుర్వినియోగం చేస్తున్నదని 14 ప్రతిపక్ష...
దశాబ్ది దద్దరిల్లాలె
తెలంగాణ వజ్రపు తునక
స్వరాష్ట్రం సాధించుకొని అద్భుతంగా ముందుకు సాగుతున్నాం
రాష్ట్రంలో మళ్లీ మనమే అధికారంలోకి వస్తున్నాం
ఇందులో ఎవరికీ ఎటువంటి అనుమానం అక్కరలేదు
95 నుంచి 105 స్థానాలు గెలుస్తాం
నేను చెప్పినట్టు ఎంఎల్ఎలందరూ పనిచేస్తే ప్రతీ...
మృగశిరకు చేపల ఘుమఘుమలు
రుచులూరించేలా చేపల వంటకాలు
జిల్లా కేంద్రాల్లో ప్రత్యేక స్టాల్స్
మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు వచ్చే నెలలో మత్స్య శాఖ ఆధ్వర్యంలో ఫిష్ పుడ్...
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
అమెరికా పర్యటనకు మంత్రి కెటిఆర్
పలు దిగ్గజ కంపెనీలతో కూడా సమావేశం కానున్న మంత్రి
కెటిఆర్ పర్యటనలో పలు కంపెనీలు
తమ పెట్టుబడి ప్రణాళికలను ప్రకటించే అవకాశం
ప్రపంచానికి తెలంగాణ నీటి విజయాల పాఠాలు
అమెరికన్...
నిజమైన సెక్యులర్ దేశం కాబోతుంది
కరీంనగర్: భారతదేశం నిజమైన సెక్యులర్ దేశం కాబోతుందని అస్సోం సీఎం హిమంత బిశ్వశర్మ అన్నారు. ఆదివారం కరీంనగర్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన హిందూ ఏక్తా యాత్రలో ముఖ్య అతిథిగా పాల్గొని బీజేపీ రాష్ట్ర...
నిజమైన సెక్యులర్ దేశం కాబోతుంది
మన తెలంగాణ/కరీంనగర్ ప్రతినిధి: భారతదేశం నిజమైన సెక్యులర్ దేశం కాబోతుందని అస్సోం సిఎం హిమంత బిశ్వశర్మ అన్నారు. ఆదివారం కరీంనగర్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన హిందూ ఏక్తా యాత్రలో ముఖ్య అతిథిగా పాల్గొని...
తెలంగాణ బాట.. ప్రగతికి బావుటా
భారతదేశానికి తెలంగాణ మోడల్ కావాలి : మంత్రి కెటిఆర్
తొమ్మిదేళ్లలో తెలంగాణ అగ్రగామి రాష్ట్రంగా మారింది
సరైన ప్రణాళిక, అంకితభావంతో పనిచేస్తే 20 ఏళ్లలో భారతదేశం తలసరి ఆదాయాన్ని 6 నుంచి 8 రెట్లు...