Home Search
వినియోగదారులకు - search results
If you're not happy with the results, please do another search
విదేశీ అప్పు ఊబిలో దేశం!
‘అధికార కేంద్రాన్ని కాపాడుకోవటం తప్ప కేంద్ర నాయకత్వానికి ఒక దిశానిర్దేశం లేదు, రూపాయి పతనం అవుతుంటే ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదు. అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి పతనం కేవలం పాలకుల అవినీతి వల్లనే....
వంట గ్యాస్ సిలిండర్ ధర పెంపు
14.2 కిలోల సిలిండర్పై రూ. 25 భారం
రేపటి నుంచి అమల్లోకి రానున్న ధరలు
హైదరాబాద్: నగరంలో ఓ వైపు నిత్యావసర సరుకులు ధరలు భగ్గుమంటుండగా, మరోవైపు చమురు ధరలు సామాన్య ప్రజలను వణికిస్తున్నాయి. తాజాగా...
ఆడలేక మద్దెల వోడంటున్న ప్రధాన్!
చాలా మందికి ఆశ్చర్యం కలిగిస్తున్నదీ, అర్ధం గాని విషయం ఏమంటే బిజెపి జనాలు ఏ ధైర్యంతో పచ్చి అవాస్తవాలను, వక్రీకరణలను ఇంకా ప్రచారం చేయగలుగుతున్నారు అన్నది. జనానికి చమురు వదిలిస్తున్న కేంద్ర మంత్రి...
‘కార్గో’ సేవలకు ఏడాది
రూ. 46 కోట్ల ఆర్జన
కార్గో, పార్శిల్ సేవలకు పెరుగుతున్న ఆదరణ
అభినందించిన రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కెసిఆర్ మానస పుత్రికగా దినదినాభివృద్ధి చెందుతూ అతి తక్కువ సమయంలోనే టిఎస్ఆర్టీసి,...
ఆండ్రాయిడ్ యూజర్లకు ట్రూకాలర్ కొత్త ఫీచర్లు
న్యూఢిల్లీ : ప్రముఖ యాప్ ట్రూకాలర్ దేశంలోని ఆండ్రాయిడ్ వినియోగదారులకు కొత్త ఫీచర్లను ప్రకటించింది. వినియోగదారుల అనుభవాన్ని మరింత మెరుగుపర్చేందుకు సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ కొత్త ఫీచర్లలో గ్రూప్ వాయిస్...
గోప్యతపై పిడుగు కొత్త ఐటి చట్టం
డిజిటల్ సామాజిక మాధ్యమాల్లో ప్రసారమయ్యే విషయం (కంటెంట్)పై పక్కా అజమాయిషీ చేయాలన్న కేంద్ర ప్రభుత్వ ప్రగాఢ ఆకాంక్ష ప్రకంపనలు సృష్టిస్తోంది. దేశ భద్రతకు, సమగ్రతకు భంగం కలిగించే కొన్ని కంటెంట్ల నివారణకే కొత్త...
కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోలు, డీజిల్పై అమ్మకం పన్ను ఎత్తేయాలి
కేంద్ర పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వ్యాఖ్య
బిజెపి పాలిత రాష్ట్రాలపై పెదవి విప్పని మంత్రి
న్యూఢిల్లీ : పెట్రోల్, డీజిల్ ధరలపై ఆందోళన చేస్తున్న కాంగ్రెస్ పాలిత రాజస్థాన్, మహారాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర...
కార్టూనిస్ట్ మంజుల్సహా పలువురికి ట్విటర్ నోటీసులు
కొన్ని ట్విట్లను తొలగించాలని ప్రభుత్వ ఏజెన్సీల ఆదేశాలతో..
న్యూఢిల్లీ: ప్రముఖ కార్టూనిస్ట్ మంజుల్, ఫ్యాక్ట్చెకింగ్ వెబ్సైట్ ఆల్ట్ న్యూస్ సహవ్యవస్థాపకుడు మహ్మద్ జుబెయిర్సహా పలువురికి ట్విటర్ నోటీసులు జారీ చేసింది. చట్ట ఉల్లంఘనలకు పాల్పడినందున...
క్యాష్ బ్యాక్ ఆఫర్ను పొడిగించిన పేటీఎం
హైదరాబాద్ : గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకునే వినియోగదారులకు పేటీఎం క్యాష్ బ్యాక్ ఆఫర్ ను జూన్ 30 వరకు పొడిగించింది. పేటీఎం యాప్ ద్వారా గ్యాస్ సిలిండర్ ను బుక్ చేసుకుంటే...
జూలై 1 నుంచి ఎస్బిఐ కొత్త చార్జీలు
న్యూఢిల్లీ : దేశీయ అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్ ఎస్బిఐ వినియోగదారులకు షాక్ ఇచ్చింది. 2021 జూలై 1 నుండి కొత్త సేవా చార్జీలను అమలు చేయనుంది. అంటే జులై నుంచి కస్టమర్లు ఎటిఎంల...
గుజరాత్లో ‘తౌక్టే’ విధ్వంసం.. ఏడుగురు మృతి
గుజరాత్లో 'తౌక్టే' విధ్వంసం.. ఏడుగురు మృతి
వేల సంఖ్యలో కూలిన చెట్లు, విద్యుత్ స్తంభాలు
ధ్వంసమైన ఇళ్లు, రోడ్లు
అహ్మదాబాద్: దేశ పశ్చిమ తీరాన్ని వణికించిన తౌక్టే పెనుతుపాను బలహీన పడింది. మంగళవారం తెల్లవారుజామున గుజరాత్లొని పౌరాష్ట్ర...
ఎలక్ట్రానిక్స్ సేల్… స్మార్ట్ఫోన్లపై డిస్కౌంట్
ముంబై: ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజ సంస్థ ఫ్లిప్కార్ట్ ఎలక్ట్రానిక్స్ సేల్ పేరుతో మరోసారి వినియోగదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఎలక్ట్రానిక్స్ సేల్లో ప్రముఖ స్మార్ట్ఫోన్ బ్రాండ్లకు చెందిన స్మార్ట్ మొబైల్స్పై భారీ డిస్కౌంట్స్...
ఎయిర్టెల్ ఉచిత ప్రీపెయిడ్ ప్లాన్ ఆఫర్
హైదరాబాద్: ఎయిర్టెల్ కస్టమర్లకు కొత్త ఆఫర్ ప్రకటించింది. 5.5 కోట్ల మంది తక్కువ ఆదాయ వినియోగదారులకు రూ .49 రీఛార్జ్ ప్యాక్ను ఉచితంగా అందిస్తున్నట్లు భారతి ఎయిర్టెల్ ప్రకటించింది. అదనంగా, రూ .79...
5.5కోట్ల మంది కస్టమర్లకు ఎయిర్టెల్ బంపర్ ఆఫర్..
న్యూఢిల్లీ: కొవిడ్ సెకండ్ వేవ్ ఉధృతి నేపథ్యంలో టెలికం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ తమ నెట్ వర్క్ వినియోగదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. తక్కువ ఆదాయంతో రీచార్జ్ చేయించుకోలేకపోతున్న తమ వినియోగదారులకు ఒకసారి...
ఆపదలో మేధోహక్కుల ఆధిపత్యమా?
కరోనా మహమ్మారిని కడతేర్చడానికి కావలసిన ఆయుధం వ్యాక్సిన్. ఈ వ్యాక్సిన్ తయారీకి ప్రతిబంధకమవుతున్న పేటెంట్ హక్కులను తాత్కాలికంగా ఎత్తివేయాలన్న భారత్, దక్షిణాఫ్రికా ప్రతిపాదనలకు అమెరికా అధ్యక్షుడు బైడెన్ మద్దతు పలకడం ప్రపంచ ఆరోగ్య...
సిఎస్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుంచి చాట్బోట్ ‘ఇవా’
న్యూఢిల్లీ : హెచ్డిఎఫ్సి బ్యాంక్, కామన్ సర్వీసెస్ సెంటర్స్ (సిఎస్సి) లు సంయుక్తంగా చాట్బోట్ ‘ఇవా’ను ప్రారంభించాయి. గ్రామ స్థాయి వర్తకులకు బ్యాంకింగ్ సేవలను అందించడం ద్వారా వినియోగదారులకు అందుబాటులో ఉండాలని ‘ఇవా’ను...
వాట్సాప్ యూజర్స్కు మరో అవకాశం
ఖాతాలు తొలగించమని హామీ
న్యూఢిల్లీ: వాట్సాప్ వినియోగదారులకు మరోసారి ఊరట లభించింది. తమ ప్రైవసీ విధానానికి ఆమోదం తెలపకపోయినా వారి ఖాతాలు తొలగించమని వాట్సాప్ యాజమాన్యం హామీ ఇచ్చింది. తమ ప్రైవసీ విధానానికి మే...
మామిడి ఉత్పత్తులకు క్యూఆర్ కోడ్
స్కాన్ద్వారా క్షణాల్లో సమస్త సమాచారం
తోటల వద్దే ధరల నిర్ణయం
దళారీ వ్యవస్థకు చెక్
మనతెలంగాణ/హైదరాబాద్: మామిడి ఉత్పత్తులకు కూడా క్యూఆర్ కోడ్ అమలు చేయబోతున్నారు. మామిడి కాయలకు సంబంధించి కాయ రకం , రైతుల తోట...
రియల్మి సి సిరీస్లో 3 కొత్త స్మార్ట్ఫోన్లు
న్యూఢిల్లీ : ప్రముఖ స్మార్ట్ఫోన్ బ్రాండ్ రియల్మి గురువారం సి సిరీస్లో మూడు కొత్త స్మార్ట్ఫోన్లను విడుదల చేసింది. రియల్మి సి20, రియల్మి సి21, రియల్మి సి25 వేరియంట్ల ధర రూ.6,799 నుంచి...
అమెరికాతో వాణిజ్య యుద్ధం!
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు లేకపోయినా, మీడియా పెద్దగా పట్టించుకోని కారణంగా అనేక విషయాలు మరుగునపడిపోతున్నాయి. కొద్ది రోజుల క్రితం మన ప్రభుత్వం సౌదీ అరేబియా మీద చమురు ఆయుధాన్ని ప్రయోగించాలంటూ వార్తలు వెలువడ్డాయి....