Home Search
భారత్ - search results
If you're not happy with the results, please do another search
ఢిల్లీలో ఒమిక్రాన్ రెండో కేసు నమోదు..
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో రెండవ కొత్త కొవిడ్-19 వేరియంట్ ఒమిక్రాన్ కేసు నమోదైంది. జింబాబ్వే, దక్షణిఫ్రికా నుంచి వచ్చిన ఒక 35ఏళ్ల వ్యక్తికి ఒమిక్రాన్ పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు శనివారం వర్గాలు...
చేనేతల కోసం ‘ఢిల్లీతో ఢీ’
చేనేత రంగం అభివృద్ధికి రాష్ట్రం ఎంతో కృషి చేస్తోంది,
చిత్తశుద్ధితో ప్రయత్నిస్తోంది, కేంద్రం నుంచి ఎటువంటి
సహకారమూ లేదు వచ్చే బడ్జెట్లో ఒక
మెగాపవర్లూమ్ క్టస్టర్ను, భారతీయ చేనేత సాంకేతిక
సంస్థను ఇవ్వకపోతే...
ఒలింపిక్స్ నుంచి బాక్సింగ్, వెయిట్లిఫ్టింగ్ ఔట్
జెనివా: అమెరికాలోని లాస్ ఏంజిల్స్ వేదికగా 2028లో జరిగే ఒలింపిక్స్ నుంచి బాక్సింగ్, వెయిట్లిఫ్టింగ్ క్రీడాంశాలను తొలగిస్తూ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసి) నిర్ణయం తీసుకుంది. ఈ రెండు క్రీడల్లో భారత్ బలంగా...
కాబుల్ నుంచి ప్రత్యేక విమానంలో 104 మంది ఢిల్లీకి తరలింపు
న్యూఢిల్లీ: ప్రత్యేక విమానం ద్వారా శుక్రవారం అఫ్ఘానిస్తాన్ రాజధాని కాబుల్ నుంచి 104 మంది పౌరులు చేరుకున్నారు. వీరిలో 10 మంది భారతీయులు కూడా ఉన్నారు. ఆపరేషన్ దేవీశక్తి కింద ప్రత్యేక విమానాన్ని...
భారతీయ రైల్వే శాఖ కీలక నిర్ణయం
ఎయిర్హోస్టెస్ తరహాలోనే ప్రీమియం రైళ్లలో ట్రైన్ హోస్టెస్ల నియామకం
ముందస్తుగా ప్రీమియం రైళ్లలో ఈ సేవలు అందుబాటులోకి....
హైదరాబాద్: రైలు ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించే దిశగా భారతీయ రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది....
అంతర్జాతీయ విమాన సర్వీసుల పునరుద్ధరణ
జనవరి 31 వరకు రద్దు!
న్యూఢిల్లీ: అంతర్జాతీయ సర్వీసుల పునరుద్ధరణ విషయంలో మళ్లీ మెళిక పడింది. ఒమిక్రాన్ వేరియంట నేపథ్యంలో డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డిజిసిఎ) కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది....
రోహిత్ శర్మకు ప్రమోషన్..
ముంబై: దక్షిణాఫ్రికాతో జరిగే సిరీస్ కోసం టీమిండియాను భారత క్రికెట్ బోర్డు బుధవారం ప్రకటించింది. సౌతాఫ్రికా సిరీస్లో భారత్ మూడు టెస్టు మ్యాచ్లు ఆడనుంది. టెస్టుల కోసం 18 మందితో కూడిన జట్టును...
కూలిన ఆ హెలికాప్టర్ అత్యాధునికమైనది
న్యూఢిల్లీ: తమిళనాడులోని కూనూర్లో బుధవారం కూలిపోయిన ఎంఐ17వి5 హెలికాప్టర్ అత్యాధునికమైనది. ఆ హెలికాప్టర్ 2012 నుంచి భారత వాయుసేన(ఐఎఎఫ్)లో ఉంది. ఈ హెలికాప్టర్ అడ్వాన్స్డ్ మిలిటరీ ట్రాన్స్పోర్ట్ హెలికాప్టర్. దానిని రష్యాకు చెందిన...
టెస్టు క్రికెట్కు అంబాసిడర్ భారతే!
ముంబై: న్యూజిలాండ్తో జరిగిన రెండో టెస్టులో రికార్డు విజయాన్ని సాధించిన టీమిండియాపై మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి ప్రశంసల వర్షం కురిపించాడు. టెస్టు క్రికెట్కు భారత జట్టు బ్రాండ్ అంబాసిడర్గా మారిందని కొనియాడాడు....
పుతిన్ పర్యటన ఫలితాలు
ప్రధాని మోడీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య సోమవారం నాడు న్యూఢిల్లీలో జరిగిన 21వ భారత రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశం ఫలవంతం కావడం ఒక మంచి పరిణామం. చైనాతో, పాకిస్తాన్తో...
ప్రధాని మోడీ విధాన తడబాటు
పార్టీ వ్యవహారాల్లో మినహా అధికార రాజకీయాల్లో ఏ మాత్రం అనుభవం లేకుండా నేరుగా ముఖ్యమంత్రి పదవి చేపట్టి పుష్కర కాలం పాటు తిరుగులేని ఆధిపత్యం వహించిన తర్వాత, నేరుగా ప్రధాన మంత్రిగా ఏడేళ్లకు...
ఆత్మవిశ్వాసం పెరిగింది
ముంబై: భారత్తో జరిగిన రెండో టెస్టులో ఒకే ఇన్నింగ్స్లో పది వికెట్లు పడగొట్టడాన్ని అరుదైన గౌరవంగా భావిస్తున్నట్టు న్యూజిలాండ్ స్పిన్నర్ ఎజాజ్ పటేల్ పేర్కొన్నాడు. ఈ ప్రదర్శన తన ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసిందన్నాడు....
తగిన చర్యలు తీసుకోకుంటే భారీగా మూడో ముప్పు రావచ్చు
అదనపు డోసులపై కేంద్రం ప్రకటనకు ఐఎంఎ వినతి
న్యూఢిల్లీ : ఒమిక్రాన్ కలవరంలో కరోనా టీకా అదనపు డోసులపై ప్రకటన చేయాలని ది ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఎ) ప్రభుత్వాన్ని కోరింది. వైద్యసిబ్బంది,...
బంగ్లాదేశ్తో మైత్రీ బంధం మరింత బలోపేతం
ప్రధాని నరేంద్ర మోడీ ఆకాంక్ష
న్యూఢిల్లీ: భారత్-బంగ్లాదేశ్ ద్వైపాక్షిక సంబంధాల పెంపును కోరుకుంటున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. 1971లో కొత్తగా ఏర్పడిన బంగ్లాదేశ్ దేశాన్ని భారత్ గుర్తించినందుకు సూచనగా సోమవారం భారత్, బంగ్లాదేశ్...
మళ్లీ అగ్ర స్థానాన్ని దక్కించుకున్న టీమిండియా..
ముంబై: టీమిండియా జట్టు ఐసీసీ మెన్స్ టెస్ట్ టీమ్ ర్యాంకింగ్స్లో మళ్లీ అగ్ర స్థానాన్ని దక్కించుకుంది. స్వదేశంలో న్యూజిలాండ్తో జరిగిన టెస్టు సిరీస్ను 1-0తో భారత్ గెలుపొందింది. దీంతో టీమిండియా నెంబర్ వన్...
ఫిబ్రవరిలో కొవిడ్ కేసులు తీవ్రస్థాయికి చేరవచ్చు…
జనవరి 15 తర్వాత కొవిడ్ కేసులు పెరిగే అవకాశం
ఫిబ్రవరిలో తీవ్రస్థాయికి చేరవచ్చు
ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు
అప్రమత్తంగా ఉంటూ జాగ్రత్తలు పాటించాలి
కొవిడ్ నియంత్రణలో ప్రజల భాగస్వామ్యం ముఖ్యం
కొవిడ్ కేసులు దాస్తున్నామన్న వార్తలో వాస్తవం లేదు
రాష్ట్ర...
పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు: అమెరికా కీలక ప్రకటన
వాషింగ్టన్: దేశంలో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అమెరికా తాజాగా కీలక ప్రకటన చేసింది. భారత్ సహా ఆయా దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు కొవిడ్ నెగిటివ్ రిపోర్టు లేదా...
వచ్చే రెండు నెలల్లో స్వల్ప స్థాయిలో థర్డ్వేవ్..
న్యూఢిల్లీ : ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావంతో రానున రోజుల్లో కొవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య మరింత పెరగవచ్చని ఇప్పటికే ఆయా దేశాలు అంచనాలు వేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే జనవరి, ఫిబ్రవరి నెలల్లో...
వరుసగా రెండు వికెట్లు కోల్పోయిన కివీస్..
ముంబయి: టీమిండియాతో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ లో న్యూజిలాండ్ జట్టు వరుసగా వికెట్లు కోల్పోతోంది. భారత్ నిర్ధేశించిన 539 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ జట్టు...
రెండో ఇన్నింగ్స్: మూడో వికెట్ కోల్పోయిన కివీస్..
ముంబయి: టీమిండియాతో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ లో న్యూజిలాండ్ జట్టు మూడో వికెట్ కోల్పోయింది. భారత్ నిర్ధేశించిన 539 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ జట్టును...