Home Search
కెసిఆర్ - search results
If you're not happy with the results, please do another search
ఇంకో ఐదేళ్లయినా పోలవరం పూర్తికాదు
మన తెలంగాణ/చిన్నకోడూరు: పొరుగున ఉన్న ఎపిలో పోలవరం ప్రాజెక్ట్ మొదలై దశాబ్ధకాలం అయినా ఇప్పటికీ పూర్తి కాలేదు.. అది పూర్తి కావడానికి మరో ఐదేళ్లైనా పట్టొచ్చు.. మన రాష్ట్రంలో 4 ఏళ్లలోనే కాళేశ్వరం...
రేపు కీలక భేటీ
మన తెలంగాణ/హైదరాబాద్ : ఈ నెల 15వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్ లో టిఆర్ఎస్ శాసనసభాపక్షం (ఎంఎల్ఎలు, ఎంఎల్సి లు), పార్లమెంటరీ పార్టీ ( రాజ్యసభ, లోక్సభ...
యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి రికార్డు ఆదాయం
మనతెలంగాణ/హైదరాబాద్ : సెలవుదినం కావడంతో ఆదివారం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఈ నేపథ్యంలో ఆలయానికి రికార్డు ఆదాయం వచ్చింది. ఉదయం నుంచే సత్యనారాయణ స్వామి వ్రతం కొరకు...
డాక్యుమెంటరీ చిత్రాలకు జాతీయ అవార్డులు
మనతెలంగాణ/ హైదరాబాద్ : ప్రముఖ డాక్యుమెంటరీ చిత్రాల నిర్మాణ సంస్థ డిఎస్ఎన్ ఫిల్మ్ ప్రతిష్టాత్మక పబ్లిక్ రిలేషన్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆన్యూవల్ ఎక్స్లెన్స్ అవార్డ్ 2022లో ఐదు అవార్డులు గెలుచుకుంది. పబ్లిక్...
బుడుతల ఉడుత భక్తికి ముగ్దుడైన మంత్రి
సిద్ధిపేట న్యూస్: మంత్రి హరీష్ రావు చిన్నారుల మనసు దోచుకున్నారు. బావి తరం మాదే అంటూ తాము దాచుకున్న2000 రూపాయలను కైతా తరుణ్(4) అనే చిన్నారి బి ఆర్ ఎస్ పార్టీకి విరాళంగా...
శ్రమించండి.. కొలువు సాధించండి: మంత్రి హరీశ్
సిద్ధిపేట: పోలీసు ఉద్యోగ సాధనలో కీలకమైన దేహ దారుఢ్య పరీక్షకు అభ్యర్థులు తపనతో సన్నద్ధం కావాలని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు. పోలీసు కొలువు చేజిక్కించుకునేందుకు...
పని చేసే పార్టీకే పట్టాభిషేకం
నెల రోజులకు పైగా మునుగోడులో అన్ని పార్టీలు మోహరించాయి. గెలుపే లక్ష్యంగా తమ సర్వశక్తులొడ్డి పోరాడాయి. ఎన్నికల ఫలితాలు టిఆర్ఎస్, బిజెపిల మధ్య వున్నట్టు కనబడినా బిజెపికి పోలైన ఓట్లు రాజగోపాల రెడ్డి...
‘వారసత్వం ఎంట్రీ పాస్ మాత్రమే’.. ప్రతిభతోనే రాణింపు
మన తెలంగాణ/హైదరాబాద్: రాజకీయాల్లో వారసత్వం అనేది ఎంట్రీ కార్డ్ మాత్రమే అని, తర్వాత మన సమర్థతే మనల్ని ప్రజల్లో నిలబెడుతుందని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మం త్రి కె.టి.రామారావు అన్నారు. ప్రతిభ...
తెలంగాణ ప్రభుత్వంపై తప్పుడు విమర్శలు మానుకోవాలి
మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వంపై బిజెపి నేతలు తప్పుడు విమర్శలు మానుకోవాలని ఎస్సి అభివృద్ధి, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. సింగరేణి ప్రైవేటీకరణపై తప్పుడు ప్రకటన చేస్తున్నారంటూ కేంద్ర...
దేశంలో గులాబీ కండువా విప్లవం సృష్టించబోతోంది : ఎమ్మెల్సీ కవిత
జగిత్యాల : తెలంగాణలో విప్లవం సృష్టించినట్లే ఈ దేశంలో కూడా గులాబీ కండువా విప్లవం సృష్టించబోతుందని టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. జగిత్యాల నియోజక వర్గం రాయికల్ మండల కేంద్రంలో...
రాష్ట్రమంతటా పల్లె దవాఖానాలు
మన తెలంగాణ / హైదరాబాద్ : రాష్ట్రంలో బస్తీ దవాఖానాలు విజయవంతమైన నేపథ్యంలో అన్ని మున్సిపాలిటీల్లోనూ బస్తీ దవాఖానాలు, గ్రామీణ ప్రాంతాల్లో పల్లె దవాఖానాలు ప్రారంభించనున్నట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి టి.హరీశ్రావు...
వచ్చే నెలలో పోడు పట్టాలు
మన తెలంగాణ / హైదరాబాద్ : నిబంధనల ప్రకారం అన్ని అర్హతలు ఉన్న పోడు భూముల పట్టాలను డిసెంబర్లో లబ్దిదారులకు పంపిణీ చేయాలని ప్రభుత్వం భావిస్తోందని గిరిజన, మహిళా శిశు సంక్షేమ శాఖ...
వచ్చే నెలలో పొడు భూముల పట్టాల పంపిణీ
వచ్చే నెలలో పొడు భూముల పట్టాల పంపిణీ
నెలాఖరులోగా వెరిఫికేషన్, సర్వేలు పూర్తి చేయాలి
జిల్లా కలెక్టర్లకు మంత్రి సత్యవతి రాథోడ్ ఆదేశం
మన తెలంగాణ/హైదరాబాద్: నిబంధనల ప్రకారం అన్ని అర్హతలు ఉన్న పోడు భూముల పట్టాలను...
నిర్దోషులైతే వణుకెందుకు?
ఎంఎల్ఎల ఎర కేసులో సిట్ దర్యాప్తును ఎందుకు అడ్డుకుంటున్నారు
ఎంక్వయిరీ ఆపాలంటూ పిటిషన్ వేయడంలో పరమార్థం ఏమిటి?
సంబంధం లేదంటూనే కేసులు ఎందుకు వేస్తున్నారు?
కమలనాథులకు చిత్తశుద్ధి ఉంటే దర్యాప్తుకు సహకరించాలి
బిజెపి నేతలు తేలు కుట్టిన...
తెలంగాణ అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శం: స్పీకర్ పోచారం
స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి
తెలంగాణ ఏర్పాటు ఆయ్యాకే రాష్ట్రం అభివృద్ధి
అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే సిఎం కెసిఆర్ ధ్యేయం
కోటగిరి మండలం సుద్దులంలో డబుల్ బెడ్ రూం ఇండ్ల ప్రారంభం
నిజామాబాద్: తెలంగాణ రాష్ట్రంలో సిఎం కెసిఆర్...
కోమటిరెడ్డి బ్రదర్స్ కు ఇది రాజకీయ ఆత్మహత్య: గుత్తా
నల్లగొండ న్యూస్ : మునుగోడు ఉప ఎన్నికల్లో ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గెలిచారని శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. నల్గొండలోని క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశంలో గుత్తా మాట్లాడారు....
జగిత్యాలలో ఎస్సీ స్టడీ సర్కిల్ ఫౌండేషన్ కోర్సు శిక్షణ ప్రారంభం
జగిత్యాల: ముఖ్యమంత్రి త్వరితగతి నిర్ణయాల వల్లనే నేడు రాష్ట్రంలో స్టడీ సర్కిల్ ల ఏర్పాటు చేసామనిరాష్ట్ర ఎస్సి అభివృద్ధి, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో...
మునుగోడును మరింత అభివృద్ధి చేస్తాం: మంత్రి సత్యవతి రాథోడ్
యాదాద్రి: మునుగోడులో జరిగిన ఉపఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ విజయం ద్వారా మునుగోడు నియోజకవర్గ ప్రజలు టీఆర్ఎస్పై తమకున్న అభిమానాన్ని చాటారని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్...
మునుగోడులో ధర్మం గెలిచింది: సత్యవతి రాథోడ్
యాదాద్రి శ్రీ లక్ష్మి నరసింహ స్వామిని రాష్ట్ర గిరిజన, స్త్రీ-శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ దర్శించుకున్నారు. మునుగుడు ఫలితాల్లో టిఆర్ఎస్ గెలుపొందిన నేపథ్యంలో సోమవారం లక్ష్మీ నరసింహస్వామిని మంత్రి దర్శించుకున్నారు....
‘నాడు టిఆర్ఎస్కు… నేడు బిఆర్ఎస్కు’ ఊపిరి పోసిన ‘ఉప ఎన్నిక’
మన తెలంగాణ/హైదరాబాద్ : మునుగోడులో టిఆర్ఎస్ గెలుపు...బిఆర్ఎస్కు మలుపు కాబోతున్నది. ఈ విజయంతో సిఎం కెసిఆర్ ఇక జాతీయ స్థాయి రాజకీయాల్లో విప్లవ శంఖం పూరించేందు కు గ్రీన్సిగ్నల్ లభించినట్లు అయింది. మునుగో...