Home Search
కాంగ్రెస్ - search results
If you're not happy with the results, please do another search
ఘట్కేసర్ రైల్వే వంతెన నిర్మాణ సాధనకు సమష్టిగా పోరాటం
ఘట్కేసర్: ఏళ్ళ తరబడి నత్త నడకనా సాగుతున్న ఘట్కేసర్ రైల్వే వంతెన నిర్మాణ పనులు వేగవ ంతం చేసుకునే విధంగా అఖిల పక్షాలు అన్ని ఏకమై ఉధ్య మం చేపట్టాల్సిన అవసరం ఎంతైన...
ప్రజా వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్న బిజెపి
శామీర్పేట: బిజెపి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నందని తూం కుంట మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు భీమిడి జైపాల్ రెడ్డి, శామీర్పేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్గౌడ్లు అన్నారు. శుక్రవారం...
బుగ్గయ్యగౌడ్ సేవలు చిరస్మరణీయం
టిపిసిసి సభ్యుడు ఆయిళ్ల శ్రీనివాస్గౌడ్
కడ్తాల్: ఆమనగల్లు మాజీ ఎంపిపి పాలకూర్ల బుగ్గయ్యగౌడ్ ప్రజలకు చేసిన సేవలు చిరస్మరణీయమని టిపిసిసి సభ్యులు ఆయిళ్ల శ్రీనివాస్గౌడ్ అన్నారు. కడ్తాల మండలం ఎక్వాయిపల్లి గ్రామంలో బుగ్గయ్యగౌడ్...
ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనను బహిష్కరిస్తున్నాం : కెటిఆర్
హైదరాబాద్ : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటనకు తాము బహిష్కరిస్తున్నామని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కె.టి.రామారావు ప్రకటించారు. ప్రధాని పర్యటనకు తాము హాజరుకావడం లేదని వెల్లడించారు....
కర్నాటక డిప్యూటీ సిఎంను కలిసిన ఈసి శేఖర్గౌడ్
ఆదిభట్ల: కర్నాటక ఉపముఖ్యమంత్రి, కాంగ్రెస్పార్టీ స్టాల్వార్ట్ డికె శివకుమార్ను కాంగ్రెస్పార్టీ సీనియర్ నాయకులు ఈసిశేఖర్గౌడ్ (మామ) మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ మేరకు శుక్రవారం బెంగళూర్లోని డిప్యూటీ సిఎం కార్యాలయంలో శివకుమార్ను కలిసిన శేఖర్గౌడ్...
మహారాష్ట్ర బిజెపి ఎమ్మెల్యేల్లో అసంతృప్తి..
ముంబై : మహారాష్ట్ర బిజెపిలో చాలాకాలంగా ఉన్న అసంతృప్తి ఇప్పటి పరిణామాలతో మరింత రాజుకొంటోందని బిజెపి జాతీయ కార్యదర్శి పంకజ ముండే తెలిపారు. తాను పార్టీ వీడుతున్నట్లు వచ్చిన వార్తలను శుక్రవారం ఆమె...
ఎన్కౌంటర్ల సృష్టికర్త కడియం: ఎంఎల్ఎ రాజయ్య
స్టేషన్ ఘన్పూర్ : స్టేషన్ ఘన్పూర్ బిఆర్ఎస్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. కడియం వర్సెస్ రాజయ్య వర్గాల మధ్య పోటాపోటీ నెలకొంది. శుక్రవారం మండలంలోని తాటికొండ గ్రామంలో ఏర్పాటు చేసిన దళితుల ఆత్మీయ...
సిఎం కెసిఆర్ పాలనను కోరుకుంటున్న యావత్ దేశ ప్రజలు
గోదావరిఖని: సిఎం కెసిఆర్ పాలనను యావత్ దేశ ప్రజలు కోరుకుంటున్నారని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. సిఎం కెసిఆర్ ప్రధాని కావాలని ఆకాంక్షిస్తూ మహారాష్ట్ర చంద్రాపూర్ వాసులు బాబారాం మస్కి, శోభారాణి...
కర్నాటక అసెంబ్లీకి ఎమ్మెల్యేకాని వ్యక్తి సెషన్ను చూస్తూ గడిపిన చిత్రదుర్గ వాసి
బెంగళూరు : కర్నాటకలో శుక్రవారం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఆరంభం అయ్యాయి. ఆర్థిక శాఖను నిర్వహిస్తోన్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బడ్జెట్ను ప్రవేశపెట్టారు. అయితే సందట్లో సడేమియాగా ఓ 70 ఏండ్ల వ్యక్తి తనను...
గీతా ప్రెస్ ఓ ఆలయమే : పిఎం మోడీ
గోరఖ్పూర్ : గీతా ప్రెస్ ఆలయానికి తీసిపోదని ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసించారు. ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్లో ఉన్న విశిష్ట ప్రచురణాలయం గీతాప్రెస్ శతజయంతి ఉత్సవాల ముగింపు కార్యక్రమానికి ప్రధాని మోడీ శుక్రవారం హాజరయ్యారు....
భయపడే వాడు మోడీయే కాదు: పిఎం మోడీ
రాయపూర్: ఈ ఏడాది చివర్లో చత్తీస్గఢ్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.అవినీతి ప్రభుత్వంపై చర్యలు తీసుకోవడంలో వెనకాడే ప్రసక్తే లేదన్నారు....
5 హామీల అమలు కోసం రూ.52 వేల కోట్లు
బెంగళూరు: అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన అయిదు ప్రధాన హామీల అమలుకు కర్నాటక కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్లో పెద్ద పీట వేసింది. ఇందుకు అవసరమైన బడ్జెట్ కేటాయింపులు జరిపింది. ఈ 5 హామీల అమలు...
పార్టీ పిరాయింపులు, చీల్చడం బిజెపి ఉద్దేశ్యం
నల్లగొండ: నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీలో తెలంగాణ రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి తన నివాసంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఇప్పుడు ఉన్న రాజకీయాలు గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నాయని అందుకు ఉదాహరణ గతంలో...
మోడీ పర్యటనను బహిష్కరిస్తాం: మంత్రి కెటిఆర్
హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనకు తాము వెళ్లమని రాష్ట్ర ఐటి పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ స్పష్టం చేశారు. తాము మోడీ పర్యటనను బహిష్కరిస్తున్నామని వెల్లడించారు. ఈ సందర్భంగా కెటిఆర్ మీడియాతో...
మావి న్యూట్రిషన్ పాలిటిక్స్… ప్రతిపక్షాలవి పార్టీషన్ పాలిటిక్స్: హరీష్ రావు
హైదరాబాద్: పేదల సంక్షేమమే లక్ష్యంగా పని చేయాలని, వ్యాధితో బాధపడుతున్న వారికి వైద్యుడు, సిబ్బంది ని దేవుడిగా ప్రజలు భావిస్తారని వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. పేదలకు ఉత్తమ సేవలు అందించడంలో...
గుజరాత్కు రూ.20 వేల కోట్లు.. తెలంగాణకు రూ.500 కోట్లా?: కెటిఆర్
హైదరాబాద్: శనివారం ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనకు తాము వెళ్లమని మంత్రి కెటిఆర్ స్పష్టం చేశారు. తాము మోడీ పర్యటనను బహిష్కరిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా కెటిఆర్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ పుట్టుకను అవమానించిన...
రాహుల్ పిటిషన్ కొట్టివేసిన గుజరాత్ హైకోర్టు
అహ్మదాబాద్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి గుజరాత్ హైకోర్టు ఎదురు దెబ్బ తగిలింది. మోడీ ఇంటి పేరు ఉన్నవారంతా దొంగలు అన్న అర్థం వచ్చే విధంగా చేసిన వ్యాఖ్యలకు గాపై దాఖలైన పరువునష్టం...
గుజరాత్ హైకోర్టులో రాహుల్ గాంధీకి చుక్కెదురు
గాంధీనగర్: గుజరాత్ హైకోర్టులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి చుక్కెదురైంది. రాహుల్ గాంధీపై పరువు నష్టం దావా కేసులో ఇవాళ గుజరాత్ హైకోర్టు తీర్పు ఇచ్చింది. కింది కోర్టు ఇచ్చిన తీర్పును గుజరాత్...
ఖాకీ కామ పిశాచి… బాలికపై కానిస్టేబుల్ అత్యాచారం…
అమరావతి: తన కూతురు ఆలనా పాలనా చూసుకునేటందుకు బాలిక తీసుకొచ్చి ఆమెపై కానిస్టేబుల్ పలుమార్లు అత్యాచారం చేసిన సంఘటన అనంతపురం జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... గుత్తికి చెందిన వై...
పవార్లలో ఎవరిది పైచేయి?
మహారాష్ట్రలో పవార్ల యుద్ధం ఊహించిన మలుపులే తిరుగుతున్నది. శివసేన చీలిక ఉదంతాన్నే తలపిస్తున్నది అని రాజకీయ పరిశీలకులు తేల్చేశారు. కాని అందుకు భిన్నంగాను, వైవిధ్యం కూడినదిగాను పవార్ల వృత్తాంతం కొత్త మలుపులు, మెరుపులు...