Home Search
కెసిఆర్ - search results
If you're not happy with the results, please do another search
సిలిండర్ చూసి ఓటెయ్యండి
నాంపల్లి రోడ్షోలో మంత్రి హరీశ్రావు
మనతెలంగాణ/నాంపల్లి/ యాదాద్రి భువనగిరి ప్రతినిధి: రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ బలపర్చిన టిఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని గెలిపిస్తే.. నల్లాల ద్వారా ఇంటింటికీ నీళ్లు ఎలా ఇచ్చామో, పంట...
మునుగోడు ఆత్మగౌరవాన్ని నిలబెట్టాలి: జగదీష్ రెడ్డి
మునుగోడు: కాంగ్రెస్, టిడిపి పాలనలో అభివృద్ధికి మునుగోడు అమడ దూరంలో ఉందని మంత్రి జగదీష్ రెడ్డి గుర్తు చేశారు. యాదాద్రి జిల్లా నారాయణపురం మండలం మంత్రి జగదీష్ రెడ్డి రోడ్షో చేపట్టారు. ఈ...
65 లక్షల మందికి ‘మీటర్ల ఉరి’
బాయిలకాడ మీటర్లు పెట్టనందుకు రెండేళ్లలో రూ.12వేల కోట్లను ఆపిన కేంద్రం
చేనేతపై జిఎస్టిని 2017లోనే అడ్డుకున్నాం మీ పార్టీలో చేరిన ఆనాటి
ఆర్థిక మంత్రిని అడిగితే వాస్తవాలు తెలుస్తాయి బిజెపి నేతలపై మంత్రి హరీశ్...
ఖబడ్దార్ బండి
టిఎన్జిఓ కార్యాలయానికి భారీ ర్యాలీగా
తరలిన ఎంప్లాయీస్ నల్లబ్యాడ్జీలు ధరించి
నిరసన మనోభావాలను కించపరిస్తే
సహించేది లేదంటూ హెచ్చరిక
మనతెలంగాణ/ హైదరాబాద్ : ఉద్యోగులు అమ్ముడుపోయారని.. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యలు...
బిజెపిపై యుద్ధం రెండు నిమిషాల్లో ముగిసేది కాదు
బిజెపిపై యుద్ధం రెండు నిమిషాల్లో ముగిసేది కాదు
2024 ఎన్నికలు.. విభజన శక్తులు, సంఘటిత శక్తులకు మధ్య జరిగే పోరాటం
బిజెపి విద్వేషాలు వ్యాప్తి చేస్తోంది.. హింసను ప్రేరేపిస్తోంది
టిఆర్ఎస్తో కాంగ్రెస్ పొత్తుపెట్టుకునే ప్రసక్తే...
దుమ్ము రేగిపోద్ది
మన తెలంగాణ/హైదరాబాద్: ఢిల్లీ బ్రోకర్ గాళ్లు తెలంగాణ ఆత్మగౌరవాన్ని కొందామని చూస్తే మన ఎంఎల్ఎలు ఎడమకాలి చెప్పుతో కొట్టినట్టు వారికి బుద్దిచెప్పారని టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు అన్నారు. ఒక్కొక్కరికి...
టిఎన్జీవోలు అమ్ముడుపోయారు
మన తెలంగాణ/హైదారాబాద్: రాష్ట్ర ప్రభుత్వానికి ఉద్యోగ సంఘాల నాయకులు అమ్ముడు పోయారంటూ బిజెపి చీఫ్ బండి సంజయ్ కుమార్ బహిరంగంగా భగ్గుమన్నారు. ఆదివారం మునుగోడు నియోజకవర్గంలోని మర్రిగూడలో మీడియాతో బండి సంజయ్ మాట్లాడుతూ...
సిఎం సభకు సర్వం సిద్ధం
మునుగోడు ప్రచారంలో దూకుడు
పెంచిన టిఆర్ఎస్ నేడు
బంగారిగడ్డకు సిఎం కెసిఆర్
మన ప్రధాన ప్రతినిధి/హైదరాబాద్: మునుగోడు ఉపఎన్నిక ప్రచారం లో ప్రధాన పార్టీలు దూకుడు పెంచాయి. మరో నాలుగు రోజులు మాత్రమే ప్రచారానికి...
కమలం ‘డర్టీ గేమ్’
అమిత్ షాను అరెస్టు చేయాలి
సైబరాబాద్లో బిజెపి రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయింది హోం మంత్రి అమిత్షాను అరెస్టు
చేయాలి ఎంఎల్ఎల కొనుగోలుకు ఇంత డబ్బు ఎక్కడి నుంచి వస్తోంది ఢిల్లీలో
మా ప్రభుత్వంపై కుట్ర...
హోం మంత్రి అమిత్షాను అరెస్టు చేయాలి
హోం మంత్రి అమిత్షాను అరెస్టు చేయాలి
తెలంగాణలో కమలం కంగాళీ పని
షా జీ పేరు క్యాసెట్లో ఉంది
ఇంటరాగేట్ చేస్తే నిజాలు వెలుగులోకి
ఢిలీ ఉప ముఖ్యమంత్రి సిసోడియా
న్యూఢిల్లీ: తెలంగాణలో టిఆర్ఎస్...
దొంగ ఎవరో? దొర ఎవరో? ప్రజలకు తెలుసు: మంత్రి కెటిఆర్
హైదరాబాద్: మొయినాబాద్ ఫామ్ హౌస్ వ్యవహారంపై చట్టం తన పని తాను చేసుకుపోతుందని రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ అన్నారు. ఈ అంశం కోర్టులో ఉన్నందున తాను ఏమీ మాట్లాడనని...
‘ఢిల్లీదే’ డీల్
ఆడియోల్లో అమిత్ షా,
బిఎల్ సంతోష్, తుషార్ల పేర్లు
10మంది ఎంఎల్ఎలే టార్గెట్
నెం.1, 2లే సూత్రధారులు
హస్తినను తాకిన ఆడియో ప్రకంపనలు
సంచలనం
సృష్టిస్తున్న
బిజెపి దూతలు,
రోహిత్ రెడ్డి
సంభాషణ
ఆడియో 1, 2లలో కుట్ర మొదటి...
మునుగోడు ఎన్నికల్లో మూడో స్థానానికి బిజెపి పరిమితం
కెసిఆర్ సర్కార్ పై నమ్మకం ఉంది కాబట్టే వామపక్షాలు కలిసి వస్తున్నాయి
ప్రజల్లో కెసిఆర్ గారి పట్ల, టిఆర్ఎస్ ప్రభుత్వం పట్ల విపరీతమైన ప్రేమ ఉంది
టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్న ప్రతి చోటా జరిగిన అభివృద్ధి...
హరితహారం.. అన్ని రాష్ట్రాలకు ఆదర్శం
గ్రీన్ మిషన్ పేరిట అమలుకు తమిళనాడు ప్రభుత్వ నిర్ణయం
హరితహారం అమలును అధ్యయనం చేసిన తమిళనాడు మిషన్ డైరెక్టర్
హైదరాబాద్ : తెలంగాణలో హరితహారం అమలు, రాష్ట్రవ్యాప్తంగా పచ్చదనం పెంపు అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా...
అజ్మీర్ దర్గాను సందర్శించిన ఎమ్మెల్సీ కవిత
అజ్మీర్: రాజస్థాన్ లోని అజ్మీర్లో టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శుక్రవారం నాడు ఖ్వాజా మొహియుద్దీన్ చిస్తీ దర్గాను సందర్శించారు. ఆమెకు దర్గా పెద్దలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మొహియుద్దీన్...
రాజగోపాల్ రెడ్డి స్వార్ధంతోనే మునుగోడు ఉపఎన్నిక: తలసాని
హైదరాబాద్: ప్రజలకు మేలు చేసే టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని, కెసిఆర్ నాయకత్వాన్ని బలపర్చాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఎల్ బి నగర్ లోని పిండి పుల్లారెడ్డి గార్డెన్ లో హైదరాబాద్...
‘సంక్షేమంలో’ మనమే ‘టాప్’
తెలంగాణకు కేంద్ర మంత్రులు ఇస్తున్న కితాబులే ఇందుకు సాక్షం పరిశ్రమలంటే
టాటాలే కాదు తాతాల నాటి కులవృత్తులు కూడా గొల్ల కురుమల కోసం అమలు చేస్తున్న
పథకాలు దేశంలో మరెక్కడా లేవు రూ....
వ్యూహాలకు పదును
ప్రచారానికి మిగిలింది
ఇక ఐదు రోజులే
లక్ష మందితో టిఆర్ఎస్
భారీ బహిరంగ సభ
30నచండూరులో
నిర్వహణకు సన్నాహాలు
హాజరుకానున్న సిఎం కెసిఆర్
ప్రచారం ముగిసేదాకా అప్పగించిన
యూనిట్లలోనే ఇన్చార్జిలు
ఒక్కో ఓటరును కనీసం
ఆరుసార్లు కలిసేలా ప్రణాళిక
ముఖ్య నేతలంతా...
మంత్రి ఎర్రబెల్లిని కలిసిన మాజీ ఎంపి రాపోలు
హైదరాబాద్: రెండు రోజుల క్రితం ముఖ్యమంత్రి కెసిఆర్ ని కలిసిన మాజీ రాజ్యసభ సభ్యులు రాపోలు ఆనంద భాస్కర్ బుధవారం రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి...
సిఎంఆర్ గడువు పెంపుపై ఫలించిన మంత్రి గంగుల కృషి
హైదరాబాద్: ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాలతో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ సిఎంఆర్ గడువు పెంపు విషయంలో చేసిన కృషి ఫలించింది. నిరంతరం రాష్ట్ర రైతాంగం గురించి తపించే ప్రభుత్వ యంత్రాంగం...