Friday, March 29, 2024
Home Search

కాంగ్రెస్ - search results

If you're not happy with the results, please do another search

డిమాండ్లపై రాజీలేదు..పోరే

దౌసా : తన డిమాండ్లపై తలొగ్గేదే లేదని తగ్గేదే లేదని రాజస్థాన్ కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ స్పష్టం చేశారు. తనకున్న ప్రధాన బలం తనపై ప్రజలు ఉంచిన నమ్మకం అని ఆదివారం...

మహిళలకు “ఉచిత బస్సు ప్రయాణం” స్కీమ్

బెంగళూరు : కర్ణాటకలో మహిళలకు ఆదివారం నుంచి ఉచిత బస్సు ప్రయాణం అమలు లోకి వచ్చింది. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన ఐదు హామీల్లో ఒకటి ఇప్పుడు అమలు లోకి వచ్చింది. దీన్ని...
Harish Rao Speech in Sangareddy

ఎపి ఎల్లెలకలా పడింది!

మన తెలంగాణ/సంగారెడ్డి బ్యూరో: ‘గతంలో ఒకాయన హైటెక్ పెద్ద మనిషి ఉండే.. ఇప్పుడాయన ఏమైండు..? ఎపికి ఇప్పుడు ఏమైం ది.. ఎల్లెలకలా పడి పోయింది! ఇద్దరి పుణ్యమా అని ఎటు కాకుండా పోయింది’...

2024కు ప్రతిపక్ష వేదిక సాధ్యమా!

2024 ఎన్నికలను లక్ష్యంగా చేసుకొని బిజెపిని గద్దె దించడం కోసం ఈ నెల 23న పాట్నాలో ప్రతిపక్షాల భేటీని బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఏర్పాటు చేశారు. ఇది ప్రాథమిక భేటీ అయినప్పటికీ...

కల్లాలో ఉన్న ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి

ములుగు: కల్లాల్లో పేరుకుపోయిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని ఏఐసిసి జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి, ములుగు ఎమ్మెల్యే సీతక్క ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండలంలోని రాఘవపట్నం గ్రామంలో మండల వర్కింగ్ ప్రెసిడెంట్...

నకిరేకల్ బిఆర్ఎస్ లో నువ్వా,నేనా?

నల్లగొండ: సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే టిక్కెట్ నాకే వస్తుంది.. సిట్టింగ్‌ను నేను.. సిఎం కెసిఆర్ ఆశీస్సులు నాకే ఉన్నాయి.. బ్రహ్మణవెల్లెంల ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్భంగా టిక్కెట్‌పై క్లారిటీ ఇస్తారనే ఆశలో సిట్టింగ్ ఎమ్మెల్యే...

రాహుల్‌కు అమిత్‌షా సలహా

పటాన్ (గుజరాత్): విదేశాలకు వెళ్లి స్వదేశాన్ని విమర్శించడం ఏ రాజకీయ నేతకూ తగదని, దేశభక్తుడైన ఏ వ్యక్తి అయినా, దేశ రాజకీయాలు తన దేశం లోనే మాట్లాడాలి తప్ప విదేశాలకు వెళ్లి విమర్శించడం...

ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అబద్దపు ప్రచారం మానుకోవాలి

ధర్మపురి: కాంగ్రెస్‌పార్టీ నాయకులు పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై పచ్చి అబద్దాలు మాట్లాడుతూ ప్రజలను తప్పుతోవ పట్టిస్తున్నాడని రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. అధికారం కోసం నీతిమాలిన...
Police case registered Dharani operator

ధరణి వల్ల పేదలు నష్టపోతున్నారు : విహెచ్

హైదరాబాద్ : ధరణి విషయంలో మాయమాటలతో ప్రభుత్వం ప్రలోభాలకు గురిచేస్తోందని సీనియర్ కాంగ్రెస్ నేత వి. హనుమంతరావు అన్నారు. ధరణి వల్ల పేదలు నష్టపోతున్నారని పేర్కొన్నారు. గతంలో రాజీవ్ గాంధీ నిరుపేదలకు పంచిన...
Marri Janardhan Reddy it is too much: Revanth Reddy

పనిచేసే వారిని పార్టీ గుర్తిస్తుంది : రేవంత్ రెడ్డి

హైదరాబాద్ : పార్టీ ఆదేశాలకు అనుగుణంగా కష్టపడి పని చేసినవారిని పార్టీ తప్పకుండా గుర్తిస్తుందని పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి అన్నారు. ఇందుకు కర్ణాటకలో మంత్రి పదవి దక్కించుకున్న బోసురాజు ఒక ఉదాహరణ...
Minister Hardeep Singh about Fuel Prices

పెట్రో ధరలు తగ్గే అవకాశం లేకపోలేదు

పెట్రో ధరలు తగ్గే అవకాశం లేకపోలేదు అంతర్జాతీయ మార్కెట్లో ధరలు నిలకడగా ఉంటే చమురు కంపెనీలు ఆ దిశగా ఆలోచించవచ్చు పెట్రోలియం శాఖ మంత్రి హర్‌దీప్ సింగ్ పురి న్యూఢిల్లీ: పెట్రోలు, డీజిలు ధరలు తగ్గడంపై కేంద్ర పెట్రోలియం...
Sharad Pawar announces Working Presidents

ఎన్‌సిపి వర్కింగ్ ప్రెసిడెంట్లుగా సూలె, ప్రఫుల్ పటేల్

ఎన్‌సిపి వర్కింగ్ ప్రెసిడెంట్లుగా సూలె, ప్రఫుల్ పటేల్ పార్టీ 25వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ప్రకటించిన శరద్ పవార్ అజిత్ పవార్‌ను పక్కన పెట్టిన అధినేత ముంబయి: నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శరద్‌పవార్ పార్టీ బాధ్యతల...
Gutha Sukender Reddy chit chat in Nalgonda

భట్టి విక్రమార్కపై గుత్తా సుఖేందర్ రెడ్డి ఫైర్..

నల్గొండ: తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి విషయంలో ఉమ్మడి నల్గొండ జిల్లాకు తాను, జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి ఏమి చేయలేదంటూ, ఎస్‌ఎల్బీసీ ప్రాజెక్టుపై కెసిఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందంటూ సిఎల్పి...

అభివృద్ధికి మద్దతుగానే బిఆర్‌ఎస్‌లో చేరికలు

షాద్‌నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ కేశంపేట: రాష్ట్రంలో ముఖ్యమంత్రి కెసిఆర్ సారధ్యంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమానికి మద్దతుగానే ఇతర పార్టీల నాయకులు బిఆర్‌ఎస్‌లో చేరుతున్నారని షాద్‌నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అన్నారు. శనివారం...

ప్రధాని మౌనం మణిపూర్‌కు ద్రోహం: ఖర్గే

న్యూఢిల్లీ : మణిపూర్ రగిలిపోతూ ఉంటే ప్రధాని నరేంద్ర మోడీ మౌనం దారుణం అని కాంగ్రెస్ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే విమర్శించారు. ప్రధాని మోడీ మణిపురిలను నమ్మించి ద్రోహం చేశారని, పైగా ఉలుకుపలుకులేని...

గిరిజనులు చైతన్యవంతం కావాలి

నల్లగొండ: గిరిజనులను చైతన్యవందం చేసేందుకే గిరిజన చైతన్య యాత్ర కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తుందని మాజీ సీఎల్‌పీ నేత కుందూరు జానారెడ్డి అన్నారు. శనివారం హాలియాలోని పాత ఐటీఐ భవనంలో గిరిజన చైతన్య యాత్ర పోస్టర్‌ను...

తల తిక్క బట్టికి మధిర తప్ప రాష్ట్రంలో ఏ జిల్లాలో ఏమున్నాయో తెలియదు..

సీఎల్పీ నేత భట్టి విక్రమార్కపై మండలి చైర్తన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఫైర్.. నల్గొండ : తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి విషయంలో ఉమ్మడి నల్గొండ జిల్లాకు తాను, జిల్లా మంత్రి...

మావి దేశమంతా మెచ్చుకుంటున్న పథకాలు

ఆర్మూర్ : ప్రభుత్వం నిర్వహించిన సంక్షేమ సంబురాలపై కాంగ్రెస్, బిజెపి నాయకులు విషం కక్కుతున్నారని ప్రభుత్వం ప్రజలకు మేలు చేస్తుంటే వారికి ఎందుకంత అక్కసు అని పియుసి ఛైర్మన్, ఆర్మూర్ ఎంఎల్‌ఏ, బిఆర్‌ఎస్...

కెసిఆర్ సుపరిపాలనతో తెలంగాణ తలెత్తుకుంది!!

జగన్, చంద్రబాబులపై విమర్శ సంగారెడ్డిలో మంత్రి హరీశ్‌రావు సంగారెడ్డి: గతంలో ఒకాయన హైటెక్ పెద్ద మనిషి ఉండే.. ఇప్పుడాయన ఏమైండు...? ఎపికి ఇప్పుడు ఏమైంది..ఎల్లెలకలా పడి పోయింది..! ఇద్దరి పుణ్యమా అని ఎటు...

రాహుల్ ఓ బిన్ లాడెన్: బీహార్ బిజెపి అధ్యక్షుడు

పాట్నా: బీహార్ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సామ్రాట్ చౌదరి శనివారం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని అల్ ఖైదా ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్‌తో పోల్చారు. గడ్డం పెంచినంత మాత్రాన ఎవరూ దేశ...

Latest News