Friday, April 19, 2024
Home Search

కాంగ్రెస్ - search results

If you're not happy with the results, please do another search
Grandhi srinivas comments on pawan and TDP

టిడిపితో పవన్ సహజీవనం: వైసిపి ఎంఎల్ఎ

అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌, టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కావాల్సింది పెత్తందార్లు మాత్రమేనని వైసిపి ఎంఎల్ఎ గ్రంధి శ్రీనివాస్ విమర్శించారు. బీమవరం ఎంఎల్ఎ గ్రంధి శ్రీనివాస్ మీడియాతో...
on 25 BJP Dharna

కమలంలో తిరుగుబాట్లు..

హైదరాబాద్ ః రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బిజెపిలో అంతర్గత విభేదాలు భగ్గుమంటున్నాయి. గత ఏడాది నుంచి తెలంగాణలో బలం పుంజుకుందని ఆశల్లో ఉన్న కమలం పార్టీకి కర్నాటక ఎన్నికల తరువాత...
Koppula Eshwar slams Union Minister Kishan Reddy

నేడు హైకోర్టుకు మంత్రి కొప్పుల ఈశ్వర్

హైదరాబాద్ : ధర్మపురి నియోజకవర్గంలో 2018 ఎన్నికల కౌంటింగ్‌లో అవకతవకలు జరిగాయని కాంగ్రెస్‌నేత అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వేసిన పిటిషన్‌పై శుక్రవారం మంత్రి కొప్పుల ఈశ్వర్ హైకోర్టుకు నేరుగా హజరు కానున్నారు. అడ్వకేట్...

తొలి ఏకాదశి పర్వదినం హరివర్ధన్‌రెడ్డి ప్రత్యేక పూజలు

శామీర్‌పేట: తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయంలో టిపిసిసి సీనియర్ అధికార ప్రతినిధి, మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ సింగిరెడ్డి హరివర్ధన్‌రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. గురువారం...

ఉత్సాహంగా భట్టి పాదయాత్ర

ఖమ్మం : సిఎల్‌పి నేతమల్లు భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్ర పాలేరు నియోజకవర్గంలో ఉత్సాహంగా కొనసాగుతుంది.శుక్రవారం పాలేరు నుంచి ప్రారంభమైన పాదయాత్ర కూసుమంచి, చెగొమ్మ, దేవుని తండా, కేశవాపురం, జీళ్ళచెరువు, గోపాలరావుపేట, ధర్మతండా,...

ఖమ్మంలో నిర్వహించే జన గర్జనను విజయవంతం చేయండి

వరంగల్ : జూలై 2న ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించే తెలంగాణ జన గర్జన భారీ బహిరంగ సభను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ తరలి రావాలని ఎన్‌ఆర్‌ఐ, చెర్లపాలెం...

జన గర్జనకు తరలిరండి

తొర్రూరు : జూలై 2న ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించే తెలంగాణ జన గర్జన భారీ బహిరంగ సభను విజయవంతం చేసేందుకు ప్రతీ ఒక్కరూ తరలి రావాలని ఎన్‌ఆర్‌ఐ, చెర్లపాలెం...

జన గర్జన సభను విజయవంతం చేయండి

ఖమ్మం : జూలై రెండవ తేదీన ఖమ్మం జిల్లాలో నిర్వహించనున్న తెలంగాణ జన గర్జన సభను విజయవంతం చేయాలని మాజీ మంత్రి సంభాని చంద్ర శేఖర్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గా...

బైరాన్‌పల్లి పోరాట స్ఫూర్తితో డివిజన్ కోసం ఉద్యమం

జెఎసి చైర్మన్ పరమేశ్వర్, జడ్పిటిసి గిరికొండల్ రెడ్డి మద్దూరు: బైరాన్‌పల్లి పోరాట స్ఫూర్తితో రెవెన్యూ డివిజన్ సాధన కోసం ఉద్యమించాలని జెఎసి చైర్మన్ రామగల్ల పరమేశ్వర్, జడ్పిటిసి, కాంగ్రెస్ జడ్పీ ఫ్లోర్ లీడర్...
Elections 2024: Modi Govt works on Common civic memory

ఉమ్మడి పౌరస్మృతిపై ప్రధాని లెక్కలేమిటి?

న్యూఢిల్లీ: దేశంలోని పౌరులందరికీ ఒకే ఉమ్మడి పౌరస్మృతి అవసరమంటూ ప్రధాని నరేంద్ర మోడీ తాజాగా చేసిన ప్రకటన 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందే ఒక చట్టం తీసుకు రావడం ద్వారా దీన్ని అమలు...

బెంగళూరులో విపక్ష తదుపరి భేటీ

ముంబై : ప్రతిపక్షాల తదుపరి భేటీ జులై 13, 14 తేదీలలో బెంగళూరులో జరుగుతుంది. పాట్నా భేటీ తరువాత సిమ్లాలో ప్రతిపక్ష నేతల సమావేశం ఉంటుందని తొలుత ప్రకటించారు. అయితే వచ్చే నెల...

ఉద్రిక్తత నడుమ మణిపూర్‌లో రాహుల్

ఇంఫాల్ : కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ గురువారం మణిపూర్‌లో ఉద్విగ్న పరిణామాల నడుమ పర్యటించారు. తెగల మధ్య ఘర్షణలతో రగిలిపోతున్న మణిపూర్‌లోని ఉద్రిక్తతల కేంద్రం చురాచాంద్‌పూర్‌లో ఆయన సహాయక శిబిరానికి...

అభివృద్ధిని చూసి ఓర్వలేకే మంత్రి పై ఆరోపణలు

కమ్మర్‌పల్లి : బాల్కొండ నియోజకవర్గంలో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి చేస్తున్న అభివృద్ధి పనులను చూసి ఓర్వలేకే మంత్రి పై అసత్య అరోపణాలకు పాల్పడుతున్నరని కమ్మర్‌పల్లి మండల బిఆర్‌ఎస్ నాయకులు ఆరోపించారు. కమ్మర్‌పల్లి మండల...

ఖమ్మంలో జరిగే భట్టి ముగింపు సభకు భారీగా తరలి వెళ్ళాలి

మధిర : ఖమ్మంలో జులై 2న సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ముగింపు సందర్భంగా జరగబోయే బహిరంగ సభను విజయవంతం చేయాలని అమ్మ ఫౌండేషన్ చైర్మన్ సీఎల్పీ...

ఐక్యతతో ఫాసిస్ట్ దాడులను ఎదురుకోవాలి

హన్మకొండ :- భారతదేశంలో హేతువాదులు, అంబెద్కర్ వాదులు, ప్రగతిశీలవాదులపై సనాతన ఫాసిస్ట్, ఆర్ ఎస్ ఎస్ మతోన్మాద శక్తులు చేస్తున్న దాడులు, హత్యలను ఐక్యతతో ఎదురుకోవాలని విముక్త చిరుతల కక్షి పార్టీ తెలంగాణ...

మధ్యప్రదేశ్ సిఎంపై పోస్టర్లు..

భోపాల్ : అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మధ్యప్రదేశ్‌లో అధికార, ప్రతిపక్షాల మధ్య పోస్టల్ వార్ ప్రారంభమైంది. అయితే బీజేపీని ఉద్దేశించి కాంగ్రెస్ వెలువరించిన పోస్టర్లపై డిజిటల్ పేమెంట్స్ సంస్థ ఫోన్ పే...

కాపీ రైట్ వివాదంలో రాహుల్

బెంగళూరు : భారత్ జోడో యాత్ర సందర్భంగా కేజీఎఫ్ 2 సినిమా లోని సంగీతాన్ని అనధికారికంగా ఉపయోగించుకున్నట్టు కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, జైరామ్ రమేశ్, సుప్రియ శ్రినాటే పై కేసు నమోదైంది....

పొంగులేటి సభకు జన సమీకరణపై చర్చ

బోనకల్ : జులై 2వ తేదీన ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్న పొంగులేటి, భట్టి తలపెట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ముగింపు సభను విజయవంతం చేసేందుకు పొంగులేటి, కాంగ్రెస్ వర్గీయులు స్థానిక పొంగులేటి...

తెలంగాణ జనగర్జన సభను విజయవంతం చేయండి

సత్తుపల్లి : తెలంగాణ జన గర్జన సభను విజయవంతం చేయాలని కోరుతూ గురువారం సాయంత్రం సత్తుపల్లి లోని మువ్వా విజయ్ బాబు అవుట్ హౌస్‌లో గురువారం విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ...

తెలంగాణ జనగర్జన సభను విజయవంతం చేయండి

దమ్మపేట/అశ్వారావుపేట : జులై 2వ తేదీన నిర్వహించే తెలంగాణ జనగర్జన సభను విజయవంతం చేయాలని అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తాటి వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. గురువార ఏర్పాటు చేసిన ఆ...

Latest News