Home Search
తెలంగాణ రాష్ట్రం - search results
If you're not happy with the results, please do another search
రాష్ట్రస్థాయి ఫొటోగ్రఫీ పోటీలకు టిపిజెపి ఎంట్రీలు ఆహ్వానం
సిటీ బ్యూరో: ప్రపంచ ఫొటో గ్రపీ దినోత్సవం పురస్కరించుకుని తెలంగాణ ఫొ టో జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆ గస్టు 19న రవీంద్ర భారతి వేదికంగా రాష్ట్రస్థాయి ఫొటోగ్రఫీ పోటీలను నిర్వహించనున్నట్లు టిపిజెపి...
సిఎం కెసిఆర్ సంకల్పంతో బిసి కులవృత్తులకు చేయూత
బిసిలకు లక్ష రూపాయల ఆర్థిక సాయం నిరంతర ప్రక్రియ
ప్రతి నెల 15న పథకం గ్రౌండింగ్
ఈనెలలో ప్రతి నియోజకవర్గంలో 300మందికి అందజేత
వేగంగా 5.28 లక్షల దరఖాస్తుల పరిశీలన
వీడియో కాన్పరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లతో మంత్రి...
టెట్ పరీక్షలు పూర్తి చేసి డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలి
తెలంగాణ నిరుద్యోగ జెఎసి డిమాండ్
విద్యాశాఖ కార్యాలయం ముట్టడి
హైదరాబాద్ : రాష్ట్రంలో 45 రోజుల్లోగా టెట్ పరీక్షలు పూర్తి చేసి ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 44 వేల టీచర్ పోస్టులు భర్తీ...
పల్లెల సమగ్రాభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం
నల్లగొండ: పల్లెల సమగ్రాభివృద్ధే ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలోని బిఆఎస్ ప్రభుత్వ ధ్యేయం అని ఎమ్మెల్సీ మంకెన చిన్న కోటిరెడ్డి అన్నారు. త్రిపురారం మండలంలోని చెన్నాయిపాలెం గ్రామంలో తన అభివృద్ధి నిధులతో ఏర్పాటు చేసిన...
రైతు సంక్షేమానికి కాంగ్రెస్ వ్యతిరేకం
గోదావరిఖని: రైతు సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకమని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. రైతులకు మూడు గంటల విద్యుత్ చాలని టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ, గురువారం...
3 ఎకరాల రైతుకు 3 గంటల విద్యుత్ చాలు అని…
రైతులను అవమానించిన రేవంత్ వెంటనే క్షమాపణలు చెప్పాలి : దాసోజు శ్రవణ్
హైదరాబాద్ : మూడు ఎకరాల రైతుకు 3 గంటల విద్యుత్ చాలు అని రైతులను అవమానించిన పిసిసి చీఫ్ రేవంత్ వెంటనే...
రైతు వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదు
ఎల్లారెడ్డి : రైతు వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదు అంటూ ఎమ్మెల్యే జాజాల సురెందర్ హెచ్చరించారు. గురువారం ఎల్లారెడ్డి మండల కేంద్రంలో రైతులతో కలసి భారీ నిరసన ర్యాలీ టిపిసిసి రేవంత్...
ప్రేమజంటను చంపేసి… చెట్టుకు వేలాడదీశారు… ముగ్గురు అరెస్టు
భువనేశ్వర్: ప్రేమ జంటను గొంతు నులిమి చంపేసి అనంతరం వారు ఆత్మహత్య చేసుకున్నట్లు చెట్టు ఉరేసిన సంఘటన ఒడిశా రాష్ట్రం కళహండిలోని ధర్మగఢ్ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... జూన్...
శౌర్య పతకానికి ఎంపికైన ములుగు జిల్లా ఎస్సై
ములుగు: మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలో విధులు నిర్వర్తించి తనదైన ముద్ర వేసిన ములుగు జిల్లాలోని వెంకటాపురం ఎస్సై తిరుపతిరావు పోలీసు శాఖలో ప్రతిష్ఠాత్మకమైన శౌర్య పతకానికి ఎంపికయ్యారు. రాష్ట్రం ప్రకటించిన జాబితాలో ఎస్సై...
అభివృద్ధికి ఆకర్షితులై బిఆర్ఎస్లోకి
పెద్దకొత్తపల్లి : మండల పరిధిలోని నక్కలపల్లి గ్రామంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు బుధవారం ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి...
సిఎం కెసిఆర్కు చాడ బహిరంగ లేఖ
మన తెలంగాణ/హైదరాబాద్: గ్రామపంచాయతీలో పనిచేస్తున్న ఉద్యోగులను క్రమబద్దీకరిస్తూ, న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ సిఎం కెసిఆర్కు సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎంఎల్ఎ చాడ వెంకట్ రెడ్డి బుధవారం బహిరంగ లేఖ...
జగిత్యాల పట్టణ సుందరీకరణపై ప్రత్యేక దృష్టి
జగిత్యాల: జగిత్యాల పట్టణంలో మౌళిక వసతులు కల్పించి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక దృషి సారించినట్లు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ అన్నారు. మన వార్డు... మన ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా బుధవారం...
మాంసం దిగుమతి నుండి ఎగుమతికి అభివృద్ధి చెందాం
సూర్యాపేట : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ మదిలో నుండి వచ్చిన అద్భుతమైన పథకం గొర్రెల పంపిణీతో రాష్ట్రంలో మాంసం దిగుమతి నుండి ఎగుమతి చేసే స్థాయిలో అభివృద్ధి చెందామని రాష్ట్ర విద్యుత్...
24 గంటల ఉచిత కరెంటు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం బిఆర్ఎస్
యాదాద్రి భువనగిరి:24 గంటల ఉచిత కరెంటును అందిస్తున్న ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వమని ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి అన్నారు. బుధవారం తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామంలో...
దేశ చరిత్రను మార్చేందుకు బిఆర్ఎస్ ఆవిర్భావం
ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి
చేర్యాల: తెలంగాణ రాష్ట్ర సం క్షేమ పథకాలను అభివృద్ది కార్యక్రమాలను దేశంలోని ప్రతి రాష్ట్రంలో అమలు చేసి ప్రపంచ దేశానికి భారతదేశం దిక్సూచిగా ఉండాలనే ఉద్దేశంతో సిఎం కెసిఆర్...
వారంలోగా ప్రొఫెసర్ల పదోన్నతుల ప్రక్రియ పూర్తి
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో టీచింగ్ ఆసుపత్రుల్లో 190 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను అసోసియేట్ ప్రొఫెసర్లుగా పదోన్నతులు కల్పించే ప్రక్రియను వారంలోగా పూర్తి చేయాలని వైద్యారోగ్య శాఖ మంత్రి టి.హరీశ్రావు అధికారులకు ఆదేశించారు. కౌన్సిలింగ్ను...
ఎమ్మెల్యే ఆధ్వర్యంలో రేవంత్రెడ్డి దిష్టిబొమ్మ దహనం
జహీరాబాద్: బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుమేరకు జహీరాబాద్ నియోజకవర్గం మొగుడంపల్లి మండలంలోని దనసిరి గ్రామ చౌరస్తాలో బిఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి టిపిసిసి అధ్యక్షుడు రేవంత్రెడ్డి దిష్టిబొమ్మను జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి...
ముగిసిన ఇంజనీరింగ్ వెబ్ ఆప్షన్లు
ముగిసిన ఇంజనీరింగ్ వెబ్ ఆప్షన్లు
16న తొలి విడత సీట్ల కేటాయింపు
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ఇంజనీరింగ్ సీట్ల భర్తీకి ఎంసెట్ కౌన్సెలింగ్లో భాగంగా వెబ్ ఆప్షన్ల ప్రక్రియ బుధవారం ముగిసింది. మొత్తం 81,856 మంది విద్యార్థులు...
దేశ ప్రజలంతా కాంగ్రెస్ వైపు…..
దేశ ప్రజలంతా కాంగ్రెస్ వైపు.....
రాహుల్గాంధీపై అనర్హత వేటుతో లబ్ది పొందాలని బిజెపి కుట్రలు
దేశం కోసం త్యాగం చేసిన చరిత్ర గాంధీ కుంటుంబానిదే
కార్పొరేట్ వ్యవస్థకు అండగా నిలిచే మోడీని సాగనంపే రోజులు దగ్గర పడ్డాయి
సత్యాగ్రహ...
రైతే రాజు నినాదాన్ని సార్థకత చేసింది కెసిఆర్
కరీంనగర్: తెలంగాణ రాష్ట్ర అవిర్భావం అనంతరం అనేక సంక్షేమ పథకాలను రైతే రాజు అనే నినాదాన్ని సార్థకత చేసింది సీఎం కేసీఆర్ మాత్రమే నని కరీంనగర్ నగర బిఆర్ఎస్ అధ్యక్షులు చల్ల హరిశంకర్...