Thursday, April 25, 2024
Home Search

భారత్ - search results

If you're not happy with the results, please do another search
348 new covid cases reported in telangana

దేశంలో మరో 8,603 మందికి కరోనా

న్యూఢిల్లీ: భారత్ లో కరోనా పాజిటివ్ కేసులు నిన్నటితో పోలిస్తే కాస్తతగ్గాయి. గడిచిన 24 గంటల్లో 8,603 కొత్త కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 415 కరోనాతో మరణించగా 8,190 మంది...
India vs New Zealand 2nd Test

శివమెత్తిన మయాంక్

రాణించిన గిల్, సాహా  భారత్ 221/4  కివీస్‌తో రెండో టెస్టు ముంబై : న్యూజిలాండ్‌తో శుక్రవారం ప్రారంభమైన రెండో టెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. ప్రతికూల వాతావరణం వల్ల...
Mukesh Ambani security upgraded to Z+

డిజిటల్ విప్లవం

ముందుచూపుతో డేటా ప్రైవసీ, క్రిప్టోకరెన్సీ బిల్లులు,  రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ న్యూఢిల్లీ : భారతదేశం తొలిసారిగా డిజిటల్ విప్లవాన్ని చూస్తోందని, డిజిటల్ సమాజాన్ని నిర్మించే దిశగా వేగంగా అడుగులు వేస్తోందని బిలియనీర్, రిలయన్స్...
Vaccination of children should be encouraged

బాలల టీకాను ప్రోత్సహించాలి

రెండో విడత కరోనా నుంచి ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో ‘ఒమిక్రాన్ వేరియంట్’ విజృంభిస్తున్న తరుణం లో చిన్నారుల ఆరోగ్యం ప్రశ్నార్ధకంగా మారింది. పద్దెనిమిదేళ్లలోపు పిల్లలను వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగస్వాములను చేయకపోవడం తల్లిదండ్రులు,...
IND vs NZ 2nd Test: Kohli and Pujara dismissed by Ajaz

టీమిండియాకు షాక్.. ఒకే ఓవర్ లో పుజారా, కోహ్లీలు డకౌట్..

ముంబై: వాంఖడే స్టేడియం వేదికగా న్యూజిలాండ్‌ జట్టుతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో భారత్ గట్టి షాక్ తగిలింది. ఒకే ఓవర్లలో పుజారా(0), కెప్టెన్ విరాట్ కోహ్లీ(0)లను కివీస్ స్పిన్న...
Team India won the toss and elected to bat

టాస్ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న టీమిండియా..

  హైదరాబాద్ : భారత్‌, న్యూజిలాండ్‌ జట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్‌కు సర్వసిద్ధమైంది. ముంబై వాంఖడే స్టేడియం వేదికగా ఈ మ్యాచ్‌ ప్రారంభం కానుంది. అయితే గత రెండు రోజులుగా ముంబయిలో కురుస్తున్న...
Today 2nd test match India vs Nz

టీమిండియాకు సవాల్

ఆత్మవిశ్వాసంతో కివీస్, నేటి నుంచి రెండో టెస్టు ముంబై: తొలి మ్యాచ్‌లో గెలుపు అంచుల వరకు వచ్చి చివరికీ డ్రాతో సరిపెట్టుకున్న ఆతిథ్య టీమిండియా శుక్రవారం నుంచి న్యూజిలాండ్‌తో ఆరంభమయ్యే రెండో టెస్టులో విజయమే...
Bhoodan Pochampally awarded Best Tourism Village Award

భూదాన్‌పోచంపల్లికి బెస్ట్ టూరిజం విలేజ్ అవార్డు ప్రదానం

  మనతెలంగాణ/హైదరాబాద్ : ‘బెస్ట్ టూరిజం విలేజ్’గా ఎంపికైన భూదాన్‌పోచంపల్లి గ్రామానికి స్పెయిన్ రాజధాని మాడ్రిడ్‌లో అధికారులు అవార్డును ప్రదానం చేశారు. ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో వరల్డ్...
BWF World Tour Finals: PV Sindhu qualify for knockouts

నాకౌట్‌కు దూసుకెళ్లిన సింధు

  బాలి: ప్రతిష్ఠాత్మకమైన బిడబ్లూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు నాకౌట్ దశకు దూసుకెళ్లింది. మహిళల సింగిల్స్‌లో వరుసగా రెండో విజయం సాధించిన సింధు రెండో దశకు...
Omicron threat could come at any time:Dr Srinivasa rao

దేశంలో ఒమిక్రాన్

కర్నాటకకు వచ్చిన ఇద్దరిలో బయటపడ్డ కొత్త వేరియెంట్ రాష్ట్రానికి రావొచ్చు అప్రమత్తంగా ఉండాలి మాస్క్ తప్పనిసరి లేకపోతే రూ.1000 జరిమానా వ్యాక్సినేషన్‌పై ప్రభుత్వ అనుమతితో కఠినంగా వ్యవహరిస్తాం పని ప్రదేశాలు, బహిరంగ స్థలాల్లో...
Suryapeta DMHO is positive for six in family

సూర్యాపేట డిఎంహెచ్‌ఒ కుటుంబంలో ఆరుగురికి పాజిటివ్

ఐదు రోజుల క్రితం జర్మనీ నుంచి వచ్చిన కోడుకు, కోడలు మనతెలంగాణ/హైదరాబాద్ : కరోనా కొత్త వేరియంట్ భారత్‌లోకి ప్రవేశించిందన్న వార్తతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇలాంటి కీలక పరిస్థితుల్లో సూర్యాపేట డిఎంహెచ్‌ఒ...

రెండో రోజూ లాభాలు

777 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ న్యూఢిల్లీ: వరుసగా రెండో రోజు మార్కెట్లు లాభాలను నమోదు చేశాయి. ప్రపంచ మార్కెట్లు ఓమిక్రాన్ భయాలతో ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నప్పటికీ దలాల్ స్ట్రీట్‌పై బుల్స్ పరుగు ఆలేదు. మార్కెట్...
Omicron variant spreading worldwide

దావానలంలా వ్యాపిస్తున్న ఒమిక్రాన్

ఇప్పటికి 30 దేశాల్లో కోరలు చాచింది న్యూఢిల్లీ : ఒమిక్రాన్ వేరియంట్ దావానలంలా వ్యాపిస్తుండడంతో ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి. కొన్ని రోజుల వ్యవధి లోనే ఈ వేరియంట్ దాదాపు 30 దేశాలకు...
Nizamuddin Basti project won two UNESCO Heritage Awards

రెండు యునెస్కో హెరిటేజ్ అవార్డులు గెలుచుకున్న నిజాముద్దీన్ బస్తీ ప్రాజెక్ట్

న్యూఢిల్లీ: భారత్‌కు రెండింత ఆనందం కలిగింది. ఈ ఏడాది యునెస్కో ఆసియాపసిఫిక్ అవార్డుల్లో కల్చరల్ హెరిటేజ్ కన్జర్వేషన్ విభాగంలో రెండు కేటగిరిల్లో భారత అవార్డులు గెలుచుకుంది. ఢిల్లీలోని నిజాముద్దీన్ బస్తీ ప్రాజెక్టు ఆచరణాత్మకంగా...
All states should be treated equally in grain procurement:TRS MPs

ద్వంద్వ నీతి వద్దు

ధాన్య సేకరణలో అన్ని రాష్ట్రాలను ఒకేవిధంగా చూడాలి ఎలాంటి వివక్ష వుండకూడదు పంజాబ్‌లో మొత్తం ధాన్యం సేకరించి, తెలంగాణలో ఎందుకు అలా చేయడం లేదు : పార్లమెంట్‌లో నిలదీసిన కెకె ధాన్యం సేకరించాలని 60రోజులుగా కోరుతున్నా కేంద్రం...

కొవిడ్ ఆంక్షలు డిసెంబర్ 31 వరకూ పొడిగింపు

కొవిడ్ ఆంక్షలు డిసెంబర్ 31 వరకూ పొడిగింపు అప్రమత్తగా ఉండండి, మార్గదర్శకాలను కఠినంగా పాటించండి ఒమిక్రాన్ కలకలం నేపథ్యంలో అన్ని రాష్ట్రాలకు హోం శాఖ ఆదేశాలు రాష్ట్రాల అధికారులతో ఆరోగ్య శాఖ సమీక్ష  న్యూఢిల్లీ: గత కొన్ని రోజులుగా...
Covax vaccine for children in India

బాలలకు ఇవ్వబోయేది కోవాక్స్ వ్యాక్సినే!

కోవిషీల్డ్ వ్యాక్సిన్ కానే కాదు!! 6 నెలల్లో సిద్ధం: అదర్ పూనావాలా న్యూఢిల్లీ: “భారత్‌లోని బాలలకు ఇవ్వబోయేది కోవాక్స్ కరోనావైరస్ వ్యాక్సినే తప్ప కోవిషీల్డ్ కాదు” అని సీరం ఇనిస్టిట్యూట్ సిఇఒ అదర్ పూనావాలా మంగళవారం...
We Won't impose lockdown in Delhi: CM Kejriwal

అంతర్జాతీయ విమానాలపై ఆంక్షలు విధించాలి : కేజ్రీవాల్

న్యూఢిల్లీ: కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భయాందోళనల మధ్య అంతర్జాతీయ విమానాలపై కేంద్రం ఆంక్షలు విధించాలని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మంగళవారం కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. గత ఏడాది కరోనా మొదటి దశ సమయంలో...
India records 1604 new Covid-19 cases

దేశంలో కొత్తగా 6,990 కరోనా కేసులు

న్యూఢిల్లీ: భారత్ లో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు తగ్గుతున్నాయి. రోజువారీ కరోనా కేసులు 7వేల దిగువకు  నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 6,990 కొత్త కరోనా కేసులు, 190 మరణాలు సంభవించాయి....
CM KCR criticize Modi government

కేంద్రంలో చేతకాని ప్రభుత్వం

ఢిల్లీలో ఇంత నీచమైన దరిద్రమైన హయాంను నేనెన్నడూ చూడలేదు కేంద్రం వైఖరి వల్ల రాష్ట్రంలో యాసంగి ధాన్యం కొనుగోలు కేంద్రాలుండవు, వరి వేయొద్దు బిజెపి వారు రాబందులు.. మేము రైతు బంధులం సిగ్గు, లజ్జ ఉంటే...

Latest News