Home Search
కాంగ్రెస్ - search results
If you're not happy with the results, please do another search
రైతుబంధు కర్ణాటకలో ఇప్పించగలవా?
రేవంత్కు ఎమ్మెల్యే నరేందర్రెడ్డి సవాల్
కొడంగల్: తెలంగాణ రాష్ట్రంలో అమలుపరుస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను పక్కనున్న కర్ణాటక రాష్ట్రంలో అమలుపరిచే దమ్ము కాంగ్రెస్ పార్టీకి ఉందా అని నియోజకవర్గ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి...
రాహుల్ రాకలో తప్పేముంది?: బిజెపి నాయకురాలు
ఇంఫాల్: మణిపూర్లో గురువారం కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ పర్యటించడంలో తప్పేమీ లేదని ఆ రాష్ట్ర బిజెపి అధ్యక్షురాలు అధికారిమయుమ్ శారదాదేవి తెలిపారు. రాహుల్ రాకను ఆమె శనివారం ఇక్కడ సమర్ధించారు....
చొరబడి కొడుతాం..ఏరేస్తాం: పాకిస్థాన్కు రక్షణ మంత్రి హెచ్చరిక
చొరబడి కొడుతాం..ఏరేస్తాం
పాకిస్థాన్కు రక్షణ మంత్రి హెచ్చరిక
కంకెర్ (చత్తీస్గఢ్): భారతదేశం ఇప్పుడు మునుపటిలా లేదు. మారింది. దెబ్బకు దెబ్బతీస్తుందని, ఇప్పుడు లోపలికి చొరబడి చంపేస్తుందని పాకిస్థాన్ను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ హెచ్చరించారు....
కెసిఆర్ నాయకత్వమే దేశానికి, రాష్ట్రానికి రక్ష
మోర్తాడ్ : కెసిఆర్ నాయకత్వమే దేశానికి, రాష్ట్రానికి శ్రీరామరక్ష అని పేదలు, రైతులు రెండు కండ్లుగా కెసిఆర్ పాలన సాగుతోందని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి స్పష్టం...
పేదలు, రైతులు సిఎం కెసిఆర్కు రెండు కళ్లు : వేముల ప్రశాంత్
హైదరాబాద్ : పేదలు, రైతులు రెండు కళ్లుగా సిఎం కెసిఆర్ పాలన కొనసాగుతోందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. కెసిఆర్ దార్శనిక పాలనలో అన్ని వర్గాల ప్రజలు సుభిక్షంగా ఉన్నారని ఆయన...
బిఆర్ఎస్ ప్రభుత్వంతోనే సంక్షేమ పాలన
అభివృద్ధిని చూసి బిఆర్ఎస్ పార్టీలో చేరికలు
వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్
కోట్పల్లి: రాష్ట్రంలో బిఆర్ఎస్ ప్రభత్వంతోనే నాణ్యమైన సంక్షేమ మంచి పాలన జరుగుతుందని వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ అన్నారు. శనివారం...
బిఆర్యస్కి ప్రజాప్రతినిధుల రాజీనామా
టేకులపల్లి : మండలంలోని పలువురు ప్రజాప్రతినిధులు బిఆర్యస్ పార్టికి రాజీనామా చేశారు. ఈమేరకు స్థానిక పొంగులేటి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పలువురు సర్పంచులు, ఎంపిటిసిలు బిఆర్ఎస్కి మూకుమ్మడిగా రాజీనామా...
భట్టిని సత్కరించనున్న రాహుల్ గాంధీ..!
పీపుల్స్ మార్చ్ పేరుతో సిఎల్పి నేత భట్టి విక్రమార్క విజయవంతంగా సాగించిన పాదయాత్ర ముగింపు సభ చరిత్రలో నిలిచిపోనుంది. భట్టి పాదయాత్ర వలన పార్టీలో సైలెంట్ సునామీగా మారింది. కేడర్ లో జోష్...
మహారాష్ట్ర బస్సు ప్రమాదంపై రాహుల్ సంతాపం
న్యూఢిల్లీ: మహారాష్ట్రలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 25 మంది ప్రయాణికులు మృతి చెందడం పట్ల కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ శనివారం సంతాపం వ్యక్తం చేస్తూ, క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు....
ఖమ్మం బహిరంగ సభలో ప్రసంగించనున్న రాహుల్
హైదరాబాద్: కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడంతో ఉత్సాహంగా ఉన్న కాంగ్రెస్ ఆదివారం ఖమ్మం ప్రాంతంలో రాహుల్ గాంధీ నిర్వహించనున్న భారీ బహిరంగ సభతో తెలంగాణలో ఎన్నికల శంఖారావం పూరించేందుకు సిద్ధమైంది. 2023...
మోడీ క్షమాపణలు చెప్పాలి
మహబూబాబాద్ : రాష్ట్ర విభజనలో పేర్కొన్న అనేక అంశాల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన గిరిజన యూనివర్సిటీ, ఖాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు విషయంలో ప్రధాని మోడీనే...
శని వదిలింది…పీడ విరగడైంది !
వెన్నుపోటుదారులు.. శకుని పాత్రలు వెళ్లిపోయాయి
మేం వద్దనుకున్నవాళ్లు కాంగ్రెస్కు ముద్దయ్యారు
పొంగులేటి పోతే మాకు పొయ్యేదేమీ లేదు ఆర్థిక అరాచకవాది అని పొంగులేటిని తిట్టిన భట్టి ఇప్పుడు పార్టీలో ఎలా
చేర్చుకుంటున్నారు : మంత్రి...
బిఆర్ఎస్కే బిజెపిని ఓడించే సత్తా
రాష్ట్రంలో 8,180 గ్రూప్ 4 పోస్టుల భర్తీకి జులై 1వ తేదీన (శనివారం) పరీక్ష నిర్వహించేందుకు టిఎస్పిఎస్సి ఏర్పాట్లు పూర్తి చేసింది. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్న గ్రూప్ 4 పరీక్షకు 9.51 లక్షల మంది...
బాండ్ రాసిచ్చిన వారికే టికెట్ ?
హైదరాబాద్: రాష్ట్రంలో రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ అధిష్టానం భావిస్తోంది. దీంతో చాలామంది వేరే పార్టీలకు చెందిన నాయకులు కాంగ్రెస్ బాట పడుతున్నారు. దీంతో అసెంబ్లీ ఎన్నికల్లో...
జనగర్జన సభ ఏర్పాట్ల పరిశీలన
ఖమ్మం : ఖమ్మంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి శుక్రవారం ఖమ్మం నగరంలో పర్యటించారు. ఈ సందర్బంగా ఖమ్మం రూరల్ మండలం తల్లంపాడు వద్ద సిఎల్పీ నేత మల్లు...
ఖమ్మం నడిబొడ్డున జూలై 2వ తేదీన తెలంగాణ జనగర్జన
అదే రోజు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆయన అనుచరులను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తాం
సోనియాగాంధీ పుట్టిన రోజు నాటికి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది: టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి
హైదరాబాద్: రాహుల్ గాంధీ ఆదేశాల...
ఎన్ని అడ్డంకులు సృష్టించినా సభ ఆగదు
ఖమ్మం : పాలేరు నియోజకవర్గం, ఖమ్మం రూరల్ మండలంలో ఏర్పాటు చేసిన పీపుల్ మార్చ్ పాదయాత్ర ఫైలాన్ను శుక్రవారం రాత్రి ప్రజాయుద్ధ నౌక గద్దర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీఎల్పీనేత భట్టి విక్రమార్క...
రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ మైండ్ బ్లాక్ అయ్యింది
టిపిసిసి సీనియర్ ఉపాధ్యక్షుడు జి.నిరంజన్
హైదరాబాద్: రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ మైండ్ బ్లాక్ -అయ్యిందని, ఆయనేమి మాట్లాడుతున్నాడో ఆయనకే తెలియడం లేదని టిపిసిసి సీనియర్ ఉపాధ్యక్షుడు జి.నిరంజన్ ఆరోపించారు. ఆయన శుక్రవారం...
సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శం
అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్
వట్పల్లి: తెలంగాణ ప్రభుత్వం ఆమలు చేస్తున్నా సంక్షేమ పథకాలను చూసి తెలంగాణ ప్రజలు ఆకర్శితులు ఆవుతున్నారని అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు.ఈ సందర్భంగా మండల...
బిఆర్ఎస్కు పట్టిన శని వదిలింది.. పీడ వీరగడయ్యింది
ఖమ్మం : ఖమ్మం జిల్లా బిఆర్ఎస్ పార్టీకి పట్టిన పీడ, శని విరగడ అయ్యిందని రాష్ట్ర వైద్య ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు. పార్టీలో ఇంతకాలం ఉన్న నేతలనే...