Home Search
కాంగ్రెస్ - search results
If you're not happy with the results, please do another search
బాలీవుడ్ వెండితెర అమ్మ సులోచనా లత్కార్ కన్నుమూత
ముంబై: హిందీ, మరాఠీ భాషలకు చెందిన 250కి పైగా చిత్రాలలో నటించి బాలీవుడ్ ప్రముఖ హీరోలందరికీ తల్లి పాత్రలో నటించి మెప్పించిన ప్రముఖ నటి సులోచనా లత్కార్ ఆదివారం సాయంత్రం ముంబైలో కన్నుమూశారు....
టైమ్స్స్కేర్ తెరపై రాహుల్ సందడి
న్యూయార్క్ : అమెరికాలోని న్యూయార్క్లోని ప్రఖ్యాత టైమ్స్ స్కేర్ వద్ద ఉండే తెరపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర సంబంధిత దృశ్యాలను చాలా సేపటివరకూ ప్రదర్శించారు. రాహుల్ న్యూయార్క్...
పొంగులేటి… ప్రజాశాంతి పార్టీలో చేరండి
ఖమ్మం : మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తమ పార్టీ నుంచి పోటీచేస్తే వచ్చే ఎన్నికల్లో పదికి పది నియోజకవర్గాల్లో ఆయన వర్గీయులే గెలుస్తారని ప్రజా శాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్...
బిజెపిని ఓడించేందుకు భారత్ డిసైడ్: రాహుల్ గాంధీ
న్యూయార్క్ : భారత ప్రజలు బిజెపిని ఓడించి చెల్లుచీటి రాసేందుకు సిద్ధం అయ్యారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. అమెరికాలో పర్యటిస్తున్న రాహుల్ ఆదివారం ఇప్పుడు ప్రధాన మహానగరం న్యూయార్క్కు...
గుండెపోటుతో మావోయిస్టు అగ్రనేత కటకం సుదర్శన్ మృతి
గెరిల్లా యుద్ధ వ్యూహకర్తగా దిట్ట
జూన్ 5 నుంచి ఆగస్ట్ 3 వరకు సంతాప సభలు
59 ఏళ్లు పాటు అజ్ఞాతంలో ఉండి మావోయిస్టు కార్యకలాపాలు
మన తెలంగాణ/హైదరాబాద్ : మావోయిస్టు పార్టీ అగ్రనేత కటకం సుదర్శన్...
టిడిపితో బిజెపి పొత్తు ఊహాగానాలే:బండి సంజయ్
హైదరాబాద్ : టిడిపితో భారతీయ జనతా పార్టీ పొత్తుకు సిద్ధమైందని వచ్చిన వార్తలు ఊహాగానాలేనని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు, ఎంపి బండి సంజయ్ కొట్టిపారేశారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ కేంద్ర హోంమంత్రి అమిత్...
ఫ్రెండ్లీ పోలీసింగ్తో ప్రజల్లో విశ్వాసాన్ని నింపిన తెలంగాణ పోలీసులు
ఎమ్మెల్యే కాలె యాదయ్య
చేవెళ్లరూరల్: దేశంలో అత్యుత్తంగా శాంతి భద్రతలను కాపాడుతూ తెలంగాణ పోలీసులు ఆదర్శంగా నిలిచారని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఆవతరణ శతాబ్ది దినోత్సవంలో భాగంగా...
రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ రాజీనామా చేయాలి: ప్రియాంక గాంధీ
న్యూఢిల్లీ: ఒడిశాలో జరిగిన రైలు విషాదకర సంఘటనపై రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ డిమాండ్ చేశారు. ‘ఉన్నత స్థానంలో ఉన్నవారు జవాబుదారీగా ఉండాలిగా?’ అని...
బిజెపిని ప్రజలే ఓడిస్తారు: రాహుల్ గాంధీ
న్యూయార్క్: కర్నాటకలో బిజెపిని మట్టికరిపించాక ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో బిజెపిని ఎన్నికల్లో నీళ్లు తాగించగలదన్నారు. బిజెపిని ఓడించేది కాంగ్రెస్ పార్టే కాదు దేశ ప్రజలు ఓడిస్తారన్నారు. బిజెపిదంతా విద్వేష భావజాలం అని...
2024కు గుదిబండ కానున్నాడా!
నేడు దేశంలో ఎన్నికలను ఎదుర్కోవడంలో అసామాన్యమైన సాధన సంపత్తులను సమీకరించుకొని, ప్రచారం జరపడంతో పాటు వ్యవస్థలను అనుకూలంగా మలచు కోవడంలో బిజెపికి సాటిరాగల రాజకీయ పక్షం గాని, కూటమి గాని లేదని అందరూ...
పెద్ద ఎత్తున సహాయక చర్యలు
పెద్ద ఎత్తున సహాయక చర్యలు
200 అంబులెన్స్లు, రంగంలోకి సైన్యం
న్యూఢిల్లీ: ఒడిషాలో క్షతగాత్రులను ఆదుకునేందుకు, సహాయక చర్యలకు పెద్ద ఎత్తున యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు. కేంద్రం, ఒడిషా, కర్నాటక, తమిళనాడు ఇతర...
తెలుగు రాష్ట్రాల్లో చంద్రబాబు మోసాలను ఎండగడదాం
హైదరాబాద్: మోసపూరిత వాగ్ధానాలు, అపద్దపు ప్రకటనలతో ప్రజలను మోసగిస్తున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కుట్రలను ఎండగడదామని వైఎస్ఆర్కాంగ్రెస్పార్టీ ఐటి విభాగం ఐటి రంగ ఉద్యోగులకు పిలుపునిచ్చింది. శనివారం ఇక్కడి...
ప్రజాస్వామ్యం పతనం కానివ్వబోం
వాషింగ్టన్ : భారతదేశ ప్రజాస్వామ్యం ప్రపంచ ప్రజోపకారి, ఇది పతనం చెందితే ప్రపంచానికి, అమెరికా జాతీ య ప్రయోజనాలపై ప్రభావం పడుతుందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తెలిపారు. అమెరికా పర్యటనలో ఉన్న...
బిఆర్ఎస్ పాలనలో తెలంగాణ రాష్ట్రానికి చేసిందేమీలేదు
మన తెలంగాణ/షాద్నగర్: బిఆర్ఎస్ పాలనలో తెలంగాణ రాష్ట్రానికి చేసిం దేమి లేదని, అందినకాడికి దొచుకోవడమే పనిగా పెట్టుకున్నారని టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్ ఆరోపించారు. శుక్రవారం తెలంగాణ ఆవి ర్భావ...
పత్రికా స్వేచ్ఛ దెబ్బతింటోందనేది నిజమే…
వాషింగ్టన్ : భారతదేశ ప్రజాస్వామ్యం ప్రపంచ ప్రజోపకారి, ఇది పతనం చెందితే ప్రపంచానికి, అమెరికా జాతీయ ప్రయోజనాలపై ప్రభావం పడుతుందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తెలిపారు. అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్...
రాహుల్ను ప్రధాని అభ్యర్థిగా అంగీకరిస్తే మేలు…
ముంబై : ఎన్నికల తరువాత ప్రధాని ఎవరు? అనే విషయాన్ని పక్కకుపెట్టి ప్రతిపక్ష ఐక్యత కోసం పాటుపడితే బిజెపి ఓటమి ఖాయం అవుతుందని ఉద్ధవ్ థాకరే శివసేన అభిప్రాయపడింది. ప్రత్యేకించి ప్రధాన ప్రతిపక్ష...
డబుల్ ఇంజన్తో ఒరగబెట్టింది ఏమిలేదు
సూర్యాపేట : బిజెపి డబుల్ ఇంజన్ సర్కార్ ఉన్న రాష్ట్రాల్లో ఒరగబెట్టిందేమి లేదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో ఆయన...
5 వాగ్దానాల అమలుకు కర్నాటక క్యాబినెట్ పచ్చజెండా
బెంగళూరు: ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఎటువంటి కుల, మత వివక్ష లేకుండా అధికార కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఐదు హామీలను అమలు చేయాలని కర్నాటక క్యాబినెట్ శుక్రవారం నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి సిద్దరామయ్య ప్రకటించారు.
కర్నాటక...
2024 ఎన్నికల్లో ఫలితాలు ప్రజలను ఆశ్చర్యపరుస్తాయి: రాహుల్ గాంధీ
వాషింగ్టన్: ప్రస్తుతం కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ అమెరికాలో మూడు నగరాల పర్యటనలో ఉన్నారు. ప్రతిపక్షాల ఐక్యత 2024 ఎన్నికల ఫలితాలతో ప్రజలని ఆశ్చర్యపరుస్తాయి అన్నారు. ఆయన గురువారం వాషింగ్టన్లో నేషనల్ ప్రెస్...
మా సిఎం కెసిఆర్.. మీ అభ్యర్థి ఎవరు?
చేతిలో ఉన్న రూపాయిని పారేసి చిల్లర ఏరుకోవద్దు
రాబందులు కావాలో.. రైతు‘బంధు’ కావాలో తేల్చుకోవాలి
తెలంగాణ కన్నా ఉత్తమ పాలన ఏ రాష్ట్రంలో ఉందో ప్రతిపక్షాలు చెప్పాలి
వచ్చే ఎన్నికల్లో బిజెపికి...