Thursday, April 25, 2024
Home Search

భారత్ - search results

If you're not happy with the results, please do another search
airtel

మొబైల్ టారీఫ్‌లు పెంచబోతున్న ఎయిర్‌టెల్

నవంబర్ 26 నుంచి 20-25 శాతం పెరుగనున్న ప్రీపెయిడ్ రేట్లు న్యూఢిల్లీ: భారత్‌లో త్వరలో 5జి నెట్‌వర్క్ రానున్నది. దానిలో కాలుమోపడానికి ఎయిర్‌టెల్ ప్రయత్నిస్తోంది. అయితే అందుకు తగినంత ధనాన్ని సమీకరించుకోడానికి ఇప్పుడున్న మొబైల్...
Paytm

మరింతగా పడిపోయిన పేటీఎం షేర్లు!

ముంబయి: బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్‌లలో సోమవారం పేటీఎం షేర్లు దాదాపు 14 శాతం పతనమయ్యాయి. వన్ 97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్‌కు చెందిన పేటీఎం షేర్లు కొత్తగా గురువారం లిస్ట్...
Tim Paine knew explicit messages could emerge at any time

ఎంత వద్దనుకున్నా ఆ సందేశాలు బైటికి వస్తాయని తెలుసు

అసభ్య సందేశాలపై టిమ్‌పైన్ మెల్‌బోర్న్: తాను ఎంత వద్దనుకున్నా తన సహచర ఉద్యోగికి పంపిన అసభ్యకర సందేశాలు ఎప్పుడైనా బైటికి వస్తాయని తెలుసని ఆస్ట్రేలియా టెస్ట్ క్రికెట్ మాజీ కెప్టెన్ టిమ్ పైన్ చెప్పాడు....

ఆ ప్రసక్తే లేదంటున్న రోహిత్ శర్మ..

హైదరాబాద్: కివీస్‌తో ఆదివారం జరిగే చివరి టి20 మ్యాచ్‌లో ప్రయోగాలకు దిగే ప్రసక్తే లేదని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్పష్టం చేశాడు. జట్టులో ప్రస్తుతం యువ ఆటగాళ్లు ఎక్కువగా ఉన్నారని, దీంతో...
I'll play last IPL Match in Chennai: MS Dhoni

ఆఖరి మ్యాచ్ చెన్నైలోనే: ధోని

చెన్నై: వచ్చే ఐపిఎల్‌లో ఆడాలా వద్దా అన్నది ఇంకా ఆలోచించలేదని, దానికి ఇంకా చాలా సమయం ఉందని చెన్నై సూపర్ కింగ్స్(సిఎస్‌కె) కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని స్పష్టం చేశాడు. అయితే, తన...
Bitcoin price dropped to 40 lakhs

క్రిప్టోకరెన్సీని ఆస్తివర్గంగా గుర్తించి నియంత్రించే చట్టం తేవాలి

లావాదేవీల డేటా దేశీయ సర్వర్లలో ఉండాలి కేంద్రానికి స్వదేశీ జాగరణ్‌మంచ్ సూచన న్యూఢిల్లీ: క్రిప్టో కరెన్సీ లావాదేవీలను ఆస్తివర్గంగా గుర్తించి, ప్రభుత్వ నియంత్రణలో ఉంచేందుకు ఓ చట్టాన్ని తేవాలని కేంద్రానికి ఆర్‌ఎస్‌ఎస్ అనుబంధ సంస్థ స్వదేశీ...
Rajnath Singh warns Pakistan And China

ఇంచు భూమిని ఆక్రమించుకున్నా సహించం

పాక్, చైనాకు రాజ్‌నాథ్ హెచ్చరిక పితోరాగఢ్: పొరుగుదేశాలతో సత్సంబంధాలనే భారత్ కోరుకుంటోందని, అయితే తమ భూభాగంలో అంకుళం భూమిని ఆక్రమించుకోవడానికి ఎవరు ప్రయత్నించినా గట్టిగా జవాబు ఇస్తామని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్...
IND beat NZ with 7 wickets in 2nd T20

చెలరేగిన రాహుల్, రోహిత్.. టీమిండియాకు సిరీస్‌కు

రాంచీ: న్యూజిలాండ్‌తో శుక్రవారం జరిగిన రెండో ట్వంటీ20 మ్యాచ్‌లో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో భారత్ మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 20తో సిరీస్‌ను సొంతం...
Sindhu and Srikanth advance to quarter-finals of CWG 2022

సెమీస్‌లో సింధు, శ్రీకాంత్

  బాలీ: ప్రతిష్టాత్మకమైన ఇండోనేషియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత షట్లర్లు పి.వి.సింధు, కిదాంబి శ్రీకాంత్‌లు సెమీఫైనల్‌కు చేరుకున్నారు. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో సింధు విజయం సాధించింది. టర్కీకి చెందిన...
Farmers Concern Timeline Against Three Farm Laws

మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఆందోళన కాలపట్టిక..

  న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్టు ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించడంతో ఏడాదికాలంగా సాగుతున్న రైతుల ఆందోళనకిక తెరపడుతుందని భావిస్తున్నారు. ఆందోళనాకాలంలో 700మంది రైతులు పలు సంఘటనల్లో మృతి...
Christian Michel

ఇండియాపై ఆంక్షలు విధించండి!

ఇంగ్లాండ్‌ను కోరిన క్రిస్టియన్ మైఖేల్ న్యూఢిల్లీ: రూ. 3600 కోట్ల వివిఐపి (ఆగస్టావెస్ట్‌లాండ్) హెలికాప్టర్ల కుంభకోణంలో దళారిగా ఆరోపితుడైన క్రిస్టియన్ మైఖేల్ ఇంగ్లాండ్ ప్రధాని బోరిస్ జాన్సన్‌కు లేఖ రాశాడు. మాగ్నిట్కీ చట్టం(మానవ హక్కులను...
jai shanker on healthcare transformation

తలసరి ఆదాయం తక్కువైనా ప్రజారోగ్యంలో…

సింగపూర్: భారత తలసరి ఆదాయం 2000 డాలర్లకన్నా తక్కువైనప్పటికీ డిజిటల్ టూల్స్,గొప్ప ఉత్పత్తి సామర్థ్యం కారణంగా వేలాది కోవిడ్-19 చికిత్సా కేంద్రాలను తెరచి ప్రజారోగ్యాన్ని మెరుగుపరచామని విదేశీవ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్ అన్నారు....
Rafale jets to be completed by April 2022

వచ్చే ఏప్రిల్‌కల్లా మొత్తం 36 రాఫెల్

విమానాల సరఫరా పూర్తి, ఫ్రాన్స్ రాయబారి వెల్లడి ముంబయి: అయిదేళ్ల క్రితం ఇరు ప్రభుత్వాల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం ఇప్పటివరకు భారత్‌కు 30 రాఫెల్ యుద్ధ విమానాలను సరఫరా చేశామని, మిగతా ఆరు...
Rajnath pays homage to immortal soldiers at Rezang La

రేజంగ్ లా వద్ద అమర జవాన్లకు రాజ్‌నాథ్ నివాళులు

న్యూఢిల్లీ: తూర్పు లడఖ్‌లోని రేజంగ్ లా వద్ద పునరుద్ధరించిన యుద్ధ వీరుల స్మారక స్థూపాన్ని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గురువారం ప్రారంభించారు. 59 సంవత్సరాల క్రితం చైనా సైన్యంతో వీరోచితంగా తలపడుతూ...
Second China-Constructed Enclave In Arunachal Pradesh

సరిహద్దులలో చైనా రెండో కబ్జా గ్రామం

హిమాలయం, బ్రహ్మపుత్ర వెంబడి దూకుడు న్యూఢిల్లీ: చైనా వారి అరుణాచల్ ఆక్రమణల పర్వం కొనసాగుతోంది. భారత్ చైనాల మధ్య వివాదాస్పదమైన అరుణాచల్‌ప్రదేశ్‌లో చైనా సైనిక వర్గాలు మరో గ్రామాన్ని నిర్మించాయి. అరుణాచల్ ప్రదేశ్‌లో...
Modi Sydney Dialogue

సిడ్నీ డైలాగ్‌లో క్రిప్టోకరెన్సీపై మోడీ ఏమన్నారు?…

ముంబయి: క్రిప్టోకరెన్సీలు తప్పుడు వ్యక్తుల చేతుల్లో పడకుండా చూడాల్సిన బాధ్యత అంతర్జాతీయ వ్యవస్థకు ఉందని ప్రధాని మోడీ గురువారం ‘ద సిడ్నీ డైలాగ్’ అనే వర్చువల్ సదస్సులో అన్నారు. “తప్పుడు వ్యక్తుల చేతుల్లో...
Ganguly as ICC Cricket Committee Chairman

ఐసిసి క్రికెట్ కమిటీ చైర్మన్‌గా గంగూలీ

  దుబాయి: భారత క్రికెట్ బోర్డు అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి మరో ప్రతిష్టాత్మకమైన పదవి దక్కింది. అంతర్జాతీయ క్రికెట్ కమిటీ చైర్మన్‌గా గంగూలీని నియమించారు. ఈ విషయాన్ని అంతర్జాతీయ క్రికెట్ మండలి బుధవారం అధికారికంగా...
Chandrayaan-2 collision with Nasa's LRO

చంద్రయాన్2, నాసా ఎల్‌ఆర్‌ఒ అంతరిక్ష నౌకల సంఘర్షణ నివారణ

బెంగళూరు : నాసాకు చెందిన లూనార్ రీకనైజాన్స్ ఆర్బిటర్ (ఎల్‌ఆర్‌ఒ)తో భారత్‌కు చెందిన చంద్రయాన్ 2 ఢీకొనే ప్రమాదాన్ని నివారించ గలిగినట్టు ఇస్రో తెలియచేసింది. చంద్రుడిపై పరిశోధనలకు భారత్ చంద్రయాన్2ను ప్రయోగించగా, నాసా...
Indian Scientists discover planet bigger than Jupiter

బృహస్పతి కన్నా భారీ బాహ్య నక్షత్రగ్రహం

బెంగళూరు: బృహస్పతి గ్రహం కన్నా 1.4 రెట్లు పెద్దదైన, 70 శాతం ఎక్కువ ద్రవ్యరాశి కలిగిన భారీ బాహ్య నక్షత్ర గ్రహాన్ని భారతీయ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. భారత్‌లో ఈ విధంగా నక్షత్రాన్ని కనుగొనడం...
IND win toss and opt bowl against NZ

టీ20 సిరీస్: కివీస్ పై బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా..

జైపూర్‌: మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో భాగంగా జైపూర్‌ వేదికగా న్యూజిలాండ్, టీమిండియా జట్ల మధ్య కాసేపట్లో తొలి టీ20 మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ లో టాస్...

Latest News