Home Search
గుజరాత్ - search results
If you're not happy with the results, please do another search
రాజేంద్ర పాల్ స్థానంలో రాజ్కుమార్
మంత్రి పదవికి కేజ్రీవాల్ సిఫార్సు
న్యూఢిల్లీ: ఒక మతమార్పిడి కార్యక్రమంలో పాల్గొన్నారన్న వివాదంపై మంత్రి పదవికి రాజీనామా చేసిన రాజేంద్ర పాల్ గౌతమ్ స్థానంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పదవికి రాజ్ కుమార్...
మోడీయిజం నూతన ఫాసిజం
జీవితమంతా మోడీ తన గుంపులో భిన్నంగా ఉన్నారు. తన బృంద సభ్యులను మూర్ఖులను చేశారు. ఖాకీ నిక్కరు, సంఘ్ టోపీ, సాముకర్ర ధరించలేదు. సహచరుల దుస్తులకు భిన్న దుస్తులు ధరిస్తారు. సంఘ్ తాత్వికత...
యాత్ర ఆపి ఎన్నికల ప్రచారం చేపట్టండి
రాహుల్కు కాంగ్రెస్ ఎంపి సూచన
పనాజీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తన భారత్ జోడో యాత్రను నిలిపివేసి ఎన్నికలు జరగనున్న హిమాచల్ ప్రదేశ్, గుజరాత్పై దృష్టి పెట్టాలని కాంగ్రెస్ ఎంపి, గోవా మాజీ...
ముందు వెనుకలు!
దేశంలో ఎన్నికలు బలవంతుల ప్రాబల్య క్రీడాస్థలంగా మారిపోయి అనేక దశాబ్దాలైంది. స్వాతంత్య్రం సాధించుకొన్నప్పుడు చెప్పుకొన్న ఘన సంకల్పాలన్నీ దానితోనే గాలికి పేలపిండిలా నామరూపాల్లేకుండా పోయాయి. కొన్ని చోట్ల పైచేయి కోసం పాలక పక్షాలు...
న్యాయం ఆలస్యం కావడం ప్రధాన సమస్య
సామాన్యుడికి కూడా అర్థమయ్యే విధంగా
ప్రాంతీయ భాషల్లో చట్టాలను రూపొందించాలి
అఖిల భారత న్యాయశాఖ మంత్రుల సదస్సులో ప్రధాని సందేశం
కేవాడియా : న్యాయం పొందడం ఆలస్యం కావడం ఈ దేశ ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో...
హిమాచల్లో నవంబర్ 12న ఓటింగ్…డిసెంబర్ 8న ఫలితాలు
గుజరాత్కు ఎన్నిక తేదీలు ప్రకటించలేదు
న్యూఢిల్లీ: హిమాచల్ ప్రదేశ్లో నవంబర్ 12న ఒకే దఫాలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం శుక్రవారం ప్రకటించింది. న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో విలేకరుల సమావేశంలో చీఫ్ ఎలక్షన్...
నెహ్రూ కశ్మీర్ సమస్య తెస్తే మోడీ పరిష్కరించారు
జంజార్కా (గుజరాత్): నెహ్రూ కశ్మీర్ సమస్యను సృష్టించారు. ఏళ్ల తరువాత ప్రధాని మోడీ దీనిని పరిష్కరించారని కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలిపారు. ఎన్నికలు జరిగే గుజరాత్లో బిజెపి గౌరవ్ యాత్రకు...
గుజరాత్ అగరియాల అగచాట్లు
అగరియాలు ఉత్తరప్రదేశ్ ఆగ్రా నుండి వలస వచ్చి గుజరాత్లో స్థిరపడ్డ ముస్లిం గిరిజనులు. వీరి పూర్వీకులు సంప్రదాయ మోతుబరి రైతులు. కొందరు భూమి లేని వ్యవసాయ కూలీలు. అగరి తెగ ముస్లింలుగా మతాంతీకరించబడ్డారట....
రైల్వే ఉద్యోగులకు 78 రోజుల వేతన బోనస్
రైల్వే ఉద్యోగులకు 78 రోజుల వేతన బోనస్
పిఎల్బి నిర్ణయానికి కేంద్ర కేబినెట్ ఆమోదం
11 లక్షల మందికి పైగా సిబ్బందికి వర్తింపు
ఒక్కొక్కరికి గరిష్టంగా అందేది రూ 17వేలు
చమురు పిఎస్యులకు రూ...
తెలంగాణ వ్యక్తి జాతిని నడిపించొద్దా?
ఇక్కడికి వచ్చి ఎవరైనా రాజకీయం చేయవచ్చా?
అవకాశం వస్తే అందరి కన్నా మెరుగైన పాలన అందించే శక్తి కెసిఆర్ సొంతం ఎనిమిదేళ్లలోనే రాష్ట్రాన్ని దేశానికి రోల్మోడల్గా నిలబెట్టిన
ఘనత ఆయనదే దేశాన్ని ప్రగతిపథంలో...
‘కశ్మీర్’ను పరిష్కరించా
సర్ధార్ పటేల్ స్ఫూర్తితోనే సాధ్యం.. ఆయనకు నేనిచ్చే నిజమైన నివాళి ఇదే
నెహ్రూ వల్లే కశ్మీర్ చిచ్చు అభివృద్ధిని అడ్డుకుంటున్న అర్భన్ నక్సల్స్ : ప్రధాని మోడీ
ఆనంద్: దేశ తొలి ప్రధాని జవహర్లాల్...
”ఆ వ్యక్తి” వల్లే చల్లారని కశ్మీరు చిచ్చు
నెహ్రూపై ప్రధాని మోడీ పరోక్ష విమర్శలు
ఆనంద్: దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూపై ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం పరోక్షంగా విమర్శలు గుప్పించారు. స్వాతంత్య్రానంతరం దేశంలోని సంస్థానాల విలీనం సమస్యను సర్దార్ వల్లభాయ్...
రాజీనామా చేసిన ’ఆప్‘ మంత్రి రాజేంద్ర పాల్ గౌతమ్
న్యూఢిల్లీ: హిందూ దేవుళ్లను పూజించేది లేదంటూ ప్రతిన చేసి వివాదానికి కారణమైన ఢిల్లీ ‘ఆమ్ ఆద్మీ పార్టీ’ మంత్రి రాజేంద్ర పాల్ గౌతమ్ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఢిల్లీలో అక్టోబర్...
బోర్డులు మీకు.. బోడిగుండ్లు మాకా?
మోడీ గుండెల్లో గుజరాత్.. తెలంగాణ గుండెల్లో గునపాలా?
ఎన్నాళ్లీ దగా.. ఇంకెన్నాళ్లీ మోసం గుజరాత్లో కొబ్బరి బోర్డ్ సెంటర్ ఏర్పాటుపై
మంత్రి కెటిఆర్ ట్వీట్ కేంద్రంపై మరోసారి తీవ్రస్థాయిలో ధ్వజం
మన తెలంగాణ/హైదరాబాద్ :...
గుజరాత్ తీరంలో రూ.350 కోట్ల డ్రగ్స్ స్వాధీనం
గుజరాత్: ఇండియన్ కోస్ట్ గార్డ్, గుజరాత్ పోలీస్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ సంయుక్త ఆపరేషన్లో, గుజరాత్ తీరంలో పాకిస్తాన్ బోట్ నుండి రూ. 350 కోట్ల విలువైన 5 కిలోల డ్రగ్స్ను స్వాధీనం...
వందే భారత్ను ఢీకొన్న గేదెల యజమానులపై కేసు
ముంబై/అహ్మదాబాద్: ముంబై నుంచి గాంధీనగర్ వెళుతున్న వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలును గురువారం ఢీకొన్న గేదెల యజమానులపై గుజరాత్లోని రైల్వే రక్షణ దళం(ఆర్పిఎఫ్) శుక్రవారం కేసు నమోదు చేసింది. ఈ సంఘటనలో రైలు...
రూ.120కోట్ల విలువైన మెఫెడ్రోన్ డ్రగ్ స్వాధీనం
ముంబై: ముంబై, గుజరాత్లో రూ.120 కోట్ల మేరకు విలువ చేసే 60 కిలోల మెఫెడ్రోన్ మాదకద్రవ్యాన్ని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సిపి) స్వాధీనం చేసుకుని మాజీ ఎయిర్ ఇండియా పైలట్తోసహా అంతర్రాష్ట్ర డ్రగ్స్ ముఠాకు...
కాంగ్రెస్కు వరుస ఎదురుదెబ్బలు
గాంధీనగర్: రెండు రోజుల క్రితం గుజరాత్ అసెంబ్లీ సభ్యత్వానికి రాజీనామా చేసిన కాంగ్రెస్ శాసనసభ్యుడు, పాటిదార్ సామాజిక వర్గ నాయకుడు హర్షద్ రిబాదియా గురువారం అధికార బిజెపిలో చేరారు. బిజెపి రాష్ట్ర ప్రధాన...
అత్యంత విలువైన రిస్ట్ వాచ్ స్మగ్లింగ్..
న్యూఢిల్లీ: అత్యంత విలాసవంతమైన, ఖరీదైన ఏడు చేతి గడియారాలను స్మగ్లింగ్ చేస్తున్న ఒక వ్యక్తిని కస్టమ్స్ అధికారులు ఢిల్లీ విమానాశ్రయంలో అరెస్టు చేశారు. ఆ వ్యక్తి స్మగ్లింగ్ చేస్తున్న రిస్ట్ వాచీలలో రూ.27.09...
చీకట్లను చీల్చిన చంద్రుడు
తలసరి విద్యుత్ వినియోగంలో దేశంలోనే రాష్ట్రం నెంబర్వన్గా నిలిచింది. విద్యుత్ ఉత్పత్తిలో, తలసరి విద్యుత్ వినియోగంలో రాష్ట్రం టాప్లో దూసుకుపోతోంది. ఎనిమిది సంవత్సరాలుగా మిగతా రాష్ట్రాలన్నీ తెలంగాణ మోడల్ కావాలని అహర్నిశలు శ్రమించినా...