Home Search
చికిత్స పొందుతూ మృతి - search results
If you're not happy with the results, please do another search
వైసిపి ఎంఎల్సి కరిమున్నీషా కన్నుమూత
అమరావతి: వైసిపి ఎంఎల్సి ఎండి కరిమున్నీషా కన్నుమూశారు. శుక్రవారం అర్ధరాత్రి సమయంలో గుండెపోటుతో ఆమె తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు తెలిపారు. శాసన మండలి సమావేశాలు అనంతరం ఆమె ఇంటికి వచ్చారు. ఛాతీలో...
మోహన్ బాబు సోదరుడు కన్నుమూత..
హైదరాబాద్: ప్రముఖ టాలీవుడ్ సీనియర్ హీరో మోహన్ బాబు సోదరుడు రంగస్వామి నాయుడు(63) కన్నుమూశారు. బుధవారం గుండెపోటుతో తిరుపతిలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్సపొందుతూ మృతిచెందారు. స్వతహాగా రైతు అయిన రంగస్వామి నాయుడు...
9 నెలల కనిష్ఠానికి భారీగా తగ్గిన కరోనా కేసులు
న్యూఢిల్లీ : దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. కొత్త కేసులు 9 వేలకు దిగువన 9 నెలల కనిష్ఠానికి చేరాయి. మరోవైపు మరణాలు కూడా 200 లోపే ఉండడం ఊరట కలిగిస్తోంది....
అస్సాంలో ఆటోను ఢీకొన్న ట్రక్కు
ఛట్ పూజకు వెళ్లి వస్తూ 10 మంది మృతి
గువాహతి: అస్సాంలోని కరీంగంజ్ జిల్లాలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఛట్ పూజలో పాల్గొని తిరిగివస్తున్న భక్తుల ఆటోను సిమెంట్ లోడుతో ఉన్న...
సెలవుల గొడవకు నలుగురు జవాన్లు బలి..
మన తెలంగాణ/ కొత్తగూడెం: ప్రశాంతంగా తమ బ్యారక్లో నిద్రపోతున్న సిఆర్పిఎఫ్ జవాన్లపై తోటి జవాన్ ఉన్మాదంతో తుపాకీ తీసుకుని రెచ్చిపోయి కాల్పులకు తెగబడ్డాడు. ఈ కాల్పుల్లో ముగ్గురు జవాన్లు అక్కడికక్కడే మృతిచెందగా చికిత్స...
రాష్ట్రంలో 151 కరోనా కేసులు
హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా గడచిన 24గంటల్లో 33,226 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 151 మందికి కరోనా పాజిటివ్గా నిర్థారణ అయినట్లు వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం నాడు ఒక ప్రకటనలో తెలిపింది. ఈక్రమంలో కరోనా...
ఎపిలో 326 కరోనా కేసులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 326 కరోనా కేసులు నమోదు చేసుకోగా, కరోనాతో చికిత్సపొందుతూ నాలుగురు మృతి చెందినట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. గడిచిన 24 గంటల్లో 37,985 మందికి...
హోంగార్డుల కుటుంబాలకు ఆర్థిక సాయం
మనతెలంగాణ, హైదరాబాద్ : కరోనాతో మృతిచెందిన హోంగార్డుల కుటుంబ సభ్యులకు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టిఫెన్ రవీంద్ర ఆర్థిక సాయం అందజేశారు. గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ముగ్గురు...
పునీత్ మరణం… షాక్ కు గురయ్యా: చిరంజీవి
బెంగళూరు: శాండల్ వుడ్ పవర్ స్టార్ పునీత్ రాజ్కుమార్ (46) కన్నుమూశారు. పునీత్ జిమ్ చేస్తుండగా గుండె పోటు రావడంతో ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పునీత్ తుదిశ్వాస విడిచారు. దీంతో...
ప్రముఖ గాంధేయ వాది ఎస్ఎన్ సుబ్బారావు కన్నుమూత
జైపూర్ : ప్రముఖ గాంధేయవాది ఎస్ఎన్ సుబ్బారావు జైపూర్ లోని ప్రభుత్వ ఆస్పత్రిలో బుధవారం ఉదయం మృతి చెందారు. ఆయన వయసు 92 ఏళ్లు. గత కొన్ని రోజులుగా ఆయన జైపూర్ లోని...
భర్త బ్యాంక్ మేనేజర్… భార్య ఎఇ… ఆత్మహత్య
అమరావతి: దంపతుల మధ్య గొడవ క్షణికావేశంలో ఎఇ ఆత్మహత్య చేసుకున్న సంఘటన కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మోనే తిమ్మప్ప తన లక్ష్మీదేవి, కూతురు సుష్మా, కుమారుడు...
రాష్ట్రంలో 193 కరోనా కేసులు
హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి.. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం గడచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 42,367 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా కొత్తగా...
ఎపిలో 624 కరోనా కేసులు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మరోసారి భారీగా పెరిగింది. ఎపి వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం గడచిన 24 గంటల్లో 624 కోవిడ్ పాజిటివ్ కేసులు...
ప్రొద్దుటూరు మాజీ శాసన సభ్యుడు రమణారెడ్డి కన్నుమూత
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప జిల్లా ప్రొద్దుటూరు మాజీ శాసనసభ్యుడు డాక్టర్ ఎంవి రమణారెడ్డి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ కర్నూలు ఆస్సత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచారని...
రాష్ట్రంలో 248 కరోనా కేసులు
హైదరాబాద్: రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 52,702 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 248 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసులు 6,64,898కి చేరింది. ఈ...
ఎపిలో 1,174 కరోనా కేసులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో గడచిన 24గంటల్లో 55, 525 శాంపిల్స్ పరీక్షించగా 1174 మందికి పాజిటివ్గా తేలింది. కరోనాతో చికిత్సపొందుతూ 9 మంది మృతి చెందారు. అలాగే గడచిన 24గంటలలో 1,309 మంది కోవిడ్...
నాటు వైద్యానికి శిశువు బలి
భద్రాద్రి కొత్తగూడెం : నాటు వైద్యంతో రెండు నెలల వయసున్న శిశువు ప్రాణాలు కోల్పోయిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం అశ్వాపురంపాడు వలస...
మరో ‘నిర్భయ’ పై మానవ మృగాల పైశాచికత్వం
ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి
ముంబై : 2012 లో దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించిన ఢిల్లీ లోని ‘నిర్భయ’ సంఘటనను తలపించేలా ముంబైలో మానవ మృగాల పైశాచికత్వానికి మరో మహిళ బలైంది. ఆ...
ప్రేమించాలంటూ యువకుడి వేధింపులు.. పదో తరగతి విద్యార్థిని బలవన్మరణం
ఖమ్మం : ఓ యువకుడి వేధింపులు తాళలేక పదో తరగతి విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. యువకుడి వేధింపులతో ఈ నెల9న ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన బాలిక(15) చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతిచెందింది. ఈ...
భుజాలపై మోసుకొచ్చినా దక్కని ప్రాణం..
వికారాబాద్: అనారోగ్యం బారిన పడిన కూతురును కాపాడుకునేందుకు భుజాలపై మోసుకొచ్చిన తల్లిదండ్రుల తాపత్రయం ఫలించలేదు. గ్రామ శివారులో ప్రవహిస్తున్న వాగుకు వంతెన లేని కారణంగా చిన్నారికి సకాలంలో సరైన వైద్యం అందక పరిస్థితి...