Friday, April 26, 2024
Home Search

రైల్వే మంత్రి - search results

If you're not happy with the results, please do another search
Modi Midnight inspection in Kashi Temple

కాశీ వీధుల్లో అర్ధరాత్రి కాలినడకన మోడీ సంచారం

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం తెల్లవారుజామున కాశీలో ఆకస్మిక పర్యటనలు జరిపారు. ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో కలసి ప్రధాని మోడీ సోమవారం తాను ప్రారంభించిన కాశీ విశ్వనాథ ధామ్‌తోపాటు...
Kurnool police will serve notice to chandrababu

వైసిపి ఎంపిలు రాజీనామా చేయాల్సిందే: బాబు

అమరావతి: వైఎస్‌ఆర్‌సిపి అవకాశవాద రాజకీయాలు చేస్తోందని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. ప్రత్యేక హోదాపై వైసిపి ఎందుకు పోరాడటం లేదని ప్రశ్నించారు. 25 మంది ఎంపిలను ఇస్తే కేంద్రం మెడలు వంచి...
Indian Railways to Cancel 17 Trains

దేశంలో 37 శాతం డీజిల్ ఇంజన్లతోనే నడుస్తున్న రైళ్లు

న్యూఢిల్లీ: దేశంలో ప్రస్తుతం రోజుకు సగటున 13,555 రైళ్లు నడుస్తున్నాయని, వీటిలో 37 శాతం రైళ్లు డీజిల్ ఇంజన్లతో నడుస్తున్నాయని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. శుక్రవారం రాజ్యసభలో ప్రశ్నోత్తరాల...
All states should be treated equally in grain procurement:TRS MPs

ద్వంద్వ నీతి వద్దు

ధాన్య సేకరణలో అన్ని రాష్ట్రాలను ఒకేవిధంగా చూడాలి ఎలాంటి వివక్ష వుండకూడదు పంజాబ్‌లో మొత్తం ధాన్యం సేకరించి, తెలంగాణలో ఎందుకు అలా చేయడం లేదు : పార్లమెంట్‌లో నిలదీసిన కెకె ధాన్యం సేకరించాలని 60రోజులుగా కోరుతున్నా కేంద్రం...
World is once again trembling with fear of Covid 19 new variant Omikron

ఒమిక్రాన్ దడ

  వేగంగా వ్యాపించే లక్షణాలున్న కొత్త కొవిడ్ వేరియెంట్‌పై ప్రపంచమంతటా అప్రమత్తత ఆందోళనకర వేరియెంట్‌గా వర్గీకరించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటివరకు దక్షిణాఫ్రికా, హాంకాంగ్, బోట్స్‌వానా, ఇజ్రాయెల్, బెల్జియంలలో వెలుగుచూసిన కేసులు డెల్టా కంటే...
Uninterrupted rains in Andhra Pradesh

సీమ జలవిలయం

16 మంది మృతి, 70 మంది గల్లంతు చిత్తూరు, అనంతపురం, కడప, నెల్లూరు జిల్లాలలో ఎడతెరిపి లేని వర్షాలు ఆర్‌టిసి బస్సు మునిగిపోయి ముగ్గురు దుర్మరణం, కొట్టుకుపోయిన నందలూరు రాజంపేట రైల్వే ట్రాక్, హెలికాఫ్టర్...
CMs of southern states meet in Tirupati today

‘కేంద్రం దృష్టికి’ విభజన హామీలు

తిరుపతిలో నేడు దక్షిణాది రాష్ట్రాల సిఎంల భేటీ రాష్ట్రం నుంచి హాజరుకానున్న హోం మంత్రి మహమూద్ అలీ వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక నిధులు, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా, గిరిజన విశ్వవిద్యాలయం, బయ్యారం ఉక్కు...
Minister Harish Rao hot comments on Kishan reddy

అబద్ధాల కిషన్‌రెడ్డి

బీబీనగర్ ఎయిమ్స్‌కు రాష్ట్రం స్థలం ఇవ్వలేదని దుష్ప్రచారం చేస్తున్న కేంద్రమంత్రి ఎయిమ్స్‌కు 24ఎకరాల స్థలంతో పాటు భవనం కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది, జిఒను కూడా విడుదల చేసింది మీడియా ఎదుట ఆరోపణ చేసే...
Errabelli inspected Warangal Vijayagarjana Sabha place

వరంగల్ విజయగర్జన సభ…. స్థలాన్ని పరిశీలించిన ఎర్రబెల్లి

వరంగల్: సిఎం కెసిఆర్ దిక్షా దీవస్ సందర్భంగా వరంగల్ నగర పరిధిలోని దేవన్నపేట శివారులో విజయగర్జన సభను నిర్వహించేందుకు టిఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది. ఈనెల 29న సుమారు 10 నుండి 12 లక్షల...
land registration rates set up in Telangana from Aug 1!

ఇక నుంచి వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ బాధ్యత డిప్యూటీ తహసీల్దార్‌లకే !

రెండు, మూడు రోజుల్లో ఉత్తర్వులు పాత విధుల్లోకి తహసీల్దార్‌లు ? మనతెలంగాణ/హైదరాబాద్:  ఇక నుంచి వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ బాధ్యతలను డిప్యూటీ తహసీల్దార్‌లకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి రెండు, మూడు రోజుల్లో...
CM KCR Warning to Bandi Sanjay and BJP Leaders

ధాన్యంపై కేంద్రంతో ఇక యుద్ధమే

వారం రోజుల్లో సానుకూల నిర్ణయం ప్రకటించకపోతే ఢిల్లీలో ఉద్యమం రైతులతో పంట మార్పిడి చేయించాలని కేంద్రమే చెప్పింది ఢిల్లీ బిజెపిది ఒక మాట, ఇక్కడి సిల్లీ బిజెపిది మరో మాట అరుణాచల్‌ప్రదేశ్‌లో చైనా ఆడుకుంటూ...
Aviation sector is growth phase

విమానయాన రంగం వృద్ధి దశలో ఉంది: కెటిఆర్

పారిస్: ఫ్రెంచ్ ఎస్‌ఎంఈలకు తెలంగాణ రాష్ట్రం అద్భుతమైన సహకారాలను అవకాశాలను అందిస్తోందని మంత్రి కెటిఆర్ తెలిపారు. తెలంగాణ ప్రతినిధి బృందం రెండవ రోజు పారిస్‌లో వివిధ గ్లోబల్ సీఈఓలతో సమావేశాలు నిర్వహించింది.   ఫ్రాన్స్‌లో...
Minister KTR Flies to US Tour for a week

ఇక వ్యవసాయ ప్రగతి

ఆడబిడ్డలు, అన్నదాతలతో ఆత్మీయ సమావేశాలతో మొదలు ప్రభుత్వం చేపట్టిన ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తాం, దీనికోసం పార్టీశ్రేణులకు ప్రత్యేక శిక్షణ ఇస్తాం రేవంత్-ఈటల రహస్య ఒప్పందం విభజన హామీలను విస్మరించిన కేంద్రం ,...
Minister Harish Rao Fires On Kishan Reddy

కేంద్రం పన్నులపై చర్చకు వస్తారా?

 పేదలకు అందే పథకాల్లో కేంద్రానిది ఒక్క రూపాయి లేదు  పెట్రోల్, డీజిల్‌పై మూడు రకాల పన్నులు వేసి ప్రజల నడ్డివిరుస్తున్న బిజెపి  అబద్ధాల బిజెపికి ఆస్కార్ అవార్డు ఇవ్వాలి  కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి సవాల్ విసిరిన మంత్రి...
52 dead in Uttarakhand Rains

ఉత్తరాఖండ్ లో భారీ వరదలు…. 52 మంది మృతి

వరదల అనంతర సమస్యలతో ఉత్తరాఖండ్ సతమతం రోడ్లు, విద్యుత్, కమ్యూనికేషన్ పునరుద్ధరణకు మరికొన్ని రోజులు 52కు చేరిన మృతులు, 5 మంది గల్లంతు డెహ్రాడూన్: వర్షాలు, వరదల అనంతర సమస్యలతో ఉత్తరాఖండ్ సతమతమవుతోంది. బుధవారం ఉదయానికి ఆ రాష్ట్రంలో...

ప్రైవేటీకరణతో రిజర్వేషన్లు ఉండవు: ఆర్ కృష్ణయ్య

 హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్ చేస్తే బిసి ఉద్యోగులకు అన్యాయం జరుగుతుందని  బిసి సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రైల్వే, బ్యాంకింగ్ ,ఎల్ ఐ సి,అనేక...
Heavy rainfall In Uttarakhand

కుండపోత వర్షాలకు ఉత్తరాఖండ్ అతలాకుతలం

34 మంది మృతి, మరో ఐదుగురు గల్లంతు కూలిన కొండచరియలు, కొట్టుకు పోయిన వంతెనలు,రైల్వేట్రాక్‌లు ధ్వంసం వందలాది ఇళ్లు నేలమట్టం, శిధిలాల కింద పలువురు 300 మందిని కాపాడిన ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలు నైనిటాల్‌కు బయటి ప్రపంచంతో తెగిపోయిన సంబంధాలు ముఖ్యమంత్రికి...
Interruption of 160 trains with Farmers' Rail Roko

రైతుల రైల్‌రోకోతో 160 రైళ్లకు అంతరాయం, పలు రైళ్ల రద్దు

పంజాబ్, హర్యానా, యుపి,రాజస్థాన్‌లపై తీవ్ర ప్రభావం న్యూఢిల్లీ/చండీగఢ్/జైపూర్: సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్‌కెఎం) ఇచ్చిన రైల్‌రోకో పిలుపుతో సోమవారం దేశవ్యాప్తంగా పలు చోట్ల రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దాదాపు 160 రైళ్లకు అంతరాయం ఏర్పడిందని...
PMO review on coal shortage- power crisis

బొగ్గు కొరత, విద్యుత్ సంక్షోభంపై పిఎంఓ సమీక్ష

న్యూఢిల్లీ: దేశంలో బొగ్గు కొరత, విద్యుద్ సమస్యలపై మంగళవారం ప్రధానమంత్రి కార్యాలయం( పిఎంఓ) సమీక్ష నిర్వహించింది. ఈ సందర్భంగా దేశంలో బొగ్గు నిల్వలు, విద్యుత్ ఉత్పత్తిపై కేంద్ర విద్యుత్ కార్యదర్శి అలోక్ కుమార్,...
Minister KTR Speech In Assembly

ఇ.ఇ.ఇ.. ఇన్నోవేషన్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఇన్‌క్లూజివ్ గ్రోత్

ట్రిపుల్ ఐతో పారిశ్రామిక పరుగులు పోటీ ప్రపంచంలో బతకాలంటే నిరంతరాయంగా నైపుణ్యాన్ని సమకూర్చుకోవాలి అప్పు చేసిన ప్రతి రూపాయి ఉత్పాదక రంగంలో ఖర్చు పెడుతున్నాం: కౌన్సిల్‌లో సభ్యుల ప్రశ్నలకు ఇచ్చిన సుదీర్ఘ సమాధానంలో...

Latest News