Home Search
కాంగ్రెస్ - search results
If you're not happy with the results, please do another search
మధ్యప్రదేశ్ సిఎంపై పోస్టర్లు..
భోపాల్ : అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మధ్యప్రదేశ్లో అధికార, ప్రతిపక్షాల మధ్య పోస్టల్ వార్ ప్రారంభమైంది. అయితే బీజేపీని ఉద్దేశించి కాంగ్రెస్ వెలువరించిన పోస్టర్లపై డిజిటల్ పేమెంట్స్ సంస్థ ఫోన్ పే...
కాపీ రైట్ వివాదంలో రాహుల్
బెంగళూరు : భారత్ జోడో యాత్ర సందర్భంగా కేజీఎఫ్ 2 సినిమా లోని సంగీతాన్ని అనధికారికంగా ఉపయోగించుకున్నట్టు కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, జైరామ్ రమేశ్, సుప్రియ శ్రినాటే పై కేసు నమోదైంది....
పొంగులేటి సభకు జన సమీకరణపై చర్చ
బోనకల్ : జులై 2వ తేదీన ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్న పొంగులేటి, భట్టి తలపెట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ముగింపు సభను విజయవంతం చేసేందుకు పొంగులేటి, కాంగ్రెస్ వర్గీయులు స్థానిక పొంగులేటి...
తెలంగాణ జనగర్జన సభను విజయవంతం చేయండి
సత్తుపల్లి : తెలంగాణ జన గర్జన సభను విజయవంతం చేయాలని కోరుతూ గురువారం సాయంత్రం సత్తుపల్లి లోని మువ్వా విజయ్ బాబు అవుట్ హౌస్లో గురువారం విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ...
తెలంగాణ జనగర్జన సభను విజయవంతం చేయండి
దమ్మపేట/అశ్వారావుపేట : జులై 2వ తేదీన నిర్వహించే తెలంగాణ జనగర్జన సభను విజయవంతం చేయాలని అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తాటి వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. గురువార ఏర్పాటు చేసిన ఆ...
త్యాగానికి ప్రతీక బక్రీద్ పండుగ….
మంచాల: మండల పరిధిలోని ఆరుట్ల, చాంద్ఖాన్ గూడ, జాపాల, మంచాల తదితర గ్రామాల్లో గురువారం బక్రీద్ పర్వదినం సందర్భంగా ముస్లీంలు మసీదులు, దర్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఒకరికొకరు అలయ్ బలయ్...
జులై 13-14 తేదీలలో బెంగళూరులో ప్రతిపక్షాల రెండవ ఐక్య సమావేశం
ముంబై: వచ్చే లోక్సభ ఎన్నికల్లో సమైక్యంగా పోటీ చేసి అధికారంలోకి రావాలన్న లక్షంతో ఏర్పాటు చేస్తున్న బిజెపియేతర ప్రతిపక్షాల రెండవ సమావేశం జులై 13--14 తేదీలలో బెంగళూరులో జరగనున్నది. గతంలో నిర్ణయించినట్లు సిమ్లాలో...
త్యాగానికి ప్రతీక బక్రీద్
అచ్చంపేట ః త్యాగానికి ప్రతిరూపంగా ముస్లిం సోదరులు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి భక్తిశ్రద్ధలతో కుర్బానీ రూపంలో పండుగ వేడుకలు ఘనంగా జరుపుకుంటారని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. గురువారం అచ్చంపేట...
రాజకీయ లబ్ధి కోసమే మంత్రిపై అసత్య ఆరోపణలు
మెండోరా : రాజకీయ లబ్ధి కోసమే మంత్రి ప్రశాంత్రెడ్డి పై కాంగ్రెస్, బిజెపి నాయకులు అసత్య ఆరోపణలు చేస్తున్నారని బిఆర్ఎస్ నాయకులు శేఖర్ రెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంలోని బిఆర్ఎస్ కార్యాలయంలో...
మాణిక్ రావ్ ఠాక్రేతో ఎర్రబెల్లి స్వర్ణ భేటీ
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జీ మాణిక్ రావ్ ఠాక్రేతో ఎర్రబెల్లి స్వర్ణ సమావేశమయ్యారు. కొండా మురళి, సురేఖపై మాణిక్ రావు ఠాక్రేకు స్వర్ణ ఫిర్యాదు చేశారు. గత కొన్ని రోజులగా కొండా...
రాహుల్ పచ్చి రాజకీయ అవకాశవాది: బిజెపి ఐటి సెల్ చీఫ్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పచ్చి రాజకీయ అవకాశవాదిగా బిజెపి ఐటి సెల్ అధిపతి అమిత్ మాల్వీయ అభివర్ణించారు. రాహుల్ గాంధీ రెండు రోజుల మణిపూర్ పర్యలనపై గురువారం మల్వీయ స్పందిస్తూ...
రాహుల్ కాన్వాయ్ను అడ్డుకున్న మణిపూర్ పోలీసులు(వీడియో)
ఇంఫాల్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కాన్వాయ్ను గురువారం ఇంఫాల్కు సుమారు 20 కిలోమీటర్ల దూరంలోని బిష్ణుపూర్ వద్ద మణిపూర్ పోలీసులు నిలిపివేశారు. విమానంలో ఇంఫాల్ చేరుకున్న రాహుల్ గాంధీ సహాయక శిబిరాలలో...
రాహుల్ పర్యటన వేళ…మణిపూర్లో మళ్లీ హింసాకాండ
ఇంఫాల్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మణిపూర్ పర్యటన నేపథ్యంలో గురువారం ఉదయం పశ్చిమ ఇంఫాల్ జిల్లాలో తాజాగా జరిపిన హింసాకాండలో ఒక వ్యక్తి మరణించగా మరో ఇద్దరు గాయపడ్డారు.
గ్రామస్తులపై కొందరు దుండగులు...
మణిపూర్ చేరుకున్న రాహుల్ గాంధీ..
ఇంఫాల్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మణిపూర్ చేరుకున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా రాహుల్ గాంధీ గురువారం ఉదయం దేశ రాజధాని ఢిల్లీ విమానాశ్రయం నుంచి మణిపూర్ రాజధాని ఇంఫాల్ చేరుకున్నారు.
అల్లర్ల...
మోడీ రాకపై అమెరికన్ల లేఖాస్త్రం
అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ రిపోర్ట్ 2022లో భారత దేశంలో అంతర్జాతీయ మతపర సంబంధాలు పూర్తిగా దెబ్బ తిన్నాయని, మైనారిటీల పట్ల మతపర వివక్ష, ప్రభుత్వ, స్వచ్ఛంద సంస్థల ద్వారా మత కల్లోలాలు, హింస...
గణాంక పితామహుడు
ప్రశాంత్ చంద్ర మహలనోబిస్ భారతీయ శాస్త్రవేత్త, అనువర్తిత గణాంక శాస్త్రవేత్త. భారత ప్రణాళిక వ్యవస్థకు పితామహుడు జవహర్ లాల్ నెహ్రూ అయితే, భారత ప్రణాళిక పథానికి పి.సి. మహలనోబిస్ నిర్దేశకుడిగా ప్రసిద్ధి చెందినాడు....
సమస్యలు పరిష్కరిస్తాం.. అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందచేస్తాం
మౌలాలి : స్ధానిక సమస్యలన్ని అధికారుల దృష్టికి తీసుకు వెళ్లి పరిష్కరిస్తాం.. వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే... చెప్పిన సంక్షేమ పథకాలన్నీ తుచ మాట తప్పకుండా అర్హులకే అందచేస్తాం.. కాలనీ నేస్తం... మీకిదే కాంగ్రెస్...
వర్షాకాలం ఇబ్బందులపై చర్చించేందుకు ప్రత్యేక కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయాలి
సిటీబ్యూరో : వర్షాకాలంలో నగరవాసులు ఇబ్బందులు పడకుండా వెంటనే ప్రత్యేక కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ కార్పొరేటర్లు దర్పాల్లి రాజశేఖర్రెడ్డి, రజిత పరమేశ్వర్ రెడ్డి, విజయారెడ్డిలు కోరారు. ఈ మేరకు బుధవారం...
పీవీ నర్సింహారావు దేశానికి చేసిన సేవలు మరువలేనివి
హన్మకొండ ప్రతినిధి: భారతదేశ మాజీ ప్రధానమంత్రి పీవీ నర్సింహారావు దేశానికి చేసిన మరువలేనివని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్, పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. బుధవారం బహుభాషా కోవిదుడు, గొప్ప...
కెసిఆర్ మంజూరు చేసిన నిధులతో గ్రామాభివృద్ధి చేపట్టాలి
గీసుకొండ: మండలంలోని వంచనగిరి గ్రామానికి మాజీ మంత్రి కొండా సురేఖ, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి చొరవతో సీఎం కేసీఆర్ స్పెషల్ డెవలప్మెంటు ఫండ్ నుంచి రూ. 9.50 కోట్లు మంజూరు చేసినప్పటికీ...