Thursday, April 25, 2024
Home Search

కాంగ్రెస్ - search results

If you're not happy with the results, please do another search

జనగర్జన సభ ఏర్పాట్ల పరిశీలన

ఖమ్మం : ఖమ్మంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి శుక్రవారం ఖమ్మం నగరంలో పర్యటించారు. ఈ సందర్బంగా ఖమ్మం రూరల్ మండలం తల్లంపాడు వద్ద సిఎల్పీ నేత మల్లు...
Congress Patent Free Power supply to farmers

ఖమ్మం నడిబొడ్డున జూలై 2వ తేదీన తెలంగాణ జనగర్జన

అదే రోజు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆయన అనుచరులను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తాం సోనియాగాంధీ పుట్టిన రోజు నాటికి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది: టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి హైదరాబాద్: రాహుల్ గాంధీ ఆదేశాల...

ఎన్ని అడ్డంకులు సృష్టించినా సభ ఆగదు

ఖమ్మం : పాలేరు నియోజకవర్గం, ఖమ్మం రూరల్ మండలంలో ఏర్పాటు చేసిన పీపుల్ మార్చ్ పాదయాత్ర ఫైలాన్‌ను శుక్రవారం రాత్రి ప్రజాయుద్ధ నౌక గద్దర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీఎల్పీనేత భట్టి విక్రమార్క...
Bandi Sanjay and Niranjan

రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ మైండ్ బ్లాక్ అయ్యింది

టిపిసిసి సీనియర్ ఉపాధ్యక్షుడు జి.నిరంజన్ హైదరాబాద్:  రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ మైండ్ బ్లాక్ -అయ్యిందని, ఆయనేమి మాట్లాడుతున్నాడో ఆయనకే తెలియడం లేదని టిపిసిసి సీనియర్ ఉపాధ్యక్షుడు జి.నిరంజన్ ఆరోపించారు. ఆయన శుక్రవారం...

సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శం

అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ వట్‌పల్లి: తెలంగాణ ప్రభుత్వం ఆమలు చేస్తున్నా సంక్షేమ పథకాలను చూసి తెలంగాణ ప్రజలు ఆకర్శితులు ఆవుతున్నారని అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు.ఈ సందర్భంగా మండల...

బిఆర్‌ఎస్‌కు పట్టిన శని వదిలింది.. పీడ వీరగడయ్యింది

ఖమ్మం : ఖమ్మం జిల్లా బిఆర్‌ఎస్ పార్టీకి పట్టిన పీడ, శని విరగడ అయ్యిందని రాష్ట్ర వైద్య ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు. పార్టీలో ఇంతకాలం ఉన్న నేతలనే...

ఖమ్మం నుంచే ఎన్నికల శంఖారావం పూరిస్తాం

ఖమ్మం : ఖమ్మం వేదికగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తుందని టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలిపారు. జూలై 2న ఖమ్మంలో జరిగే రాహుల్ గాంధీ సభ ఏర్పాట్ల పరిశీలన...

మణిపూర్ గవర్నర్‌తో రాహుల్ భేటీ

ఇంఫాల్: కల్లోలిత మణిపూర్‌లో రెండు రోజులుగా పర్యటిస్తున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ శుక్రవారం ఆ రాష్ట్ర గవర్నర్ అనసూయ ఉకియితో సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన ఏ సమస్యకయినా హింస...

భట్టి పాదయాత్ర తెలంగాణ కోసమే

ఖమ్మం : సిఎల్‌పి నేత భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర తెలంగాణ కోసమేనని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. సిఎల్‌పి నేత భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్ర శుక్రవారం...
It is not so easy to change party: Etela Rajender

పార్టీ మారడమంటే బట్టలు మార్చినంత సులభం కాదు

కాంగ్రెస్ నాయకులు అధికారం కోసం ఆరాటం మాజీ ఎంపి జితేందర్‌రెడ్డి ట్విట్‌కు ఈటెల సమాధానం హైదరాబాద్ : తెలంగాణ బిజెపిలో నేతల మధ్య కోల్డ్‌వార్ నడుస్తోంది. రెండు రోజుల కితం బిజెపి సీనియర్ నేత జితేందర్‌రెడ్డి...

మున్సిపల్ నిధులు దుర్వినియోగం

కీసర: నాగారంలో అనుమతులు లేని అక్రమ లేఅవుట్‌లో భూగర్భ మురుగు కాలువ నిర్మాణం చేపట్టేందుకు నిర్ణయించి మున్సిపల్ నిధులు దుర్వినియోగం చేస్తున్నారని కౌన్సిలర్ చింతల సరిత రమేష్ ఆరోపించారు. శుక్రవారం మున్సిపల్ కార్యాలయం...

ఉత్తుత్తి బిసి ఉద్యమాలు ఇంకెంతకాలం?

రఘునాథపాలెం : ఏ పార్టీ టికెటిచ్చినా ఓట్లు వేయాల్సిందే అని బిసి జేఏసీ గౌరవాధ్యక్షుడు, తెలుగుదేశం నాయకులు పాల్వంచ రామారావు అన్నారు. శుక్రవారం ఖమ్మం జెడ్పి మీటింగ్ హాల్లో జరిగిన విలేకరుల సమావేశంలో...

జనగర్జన పోస్టర్ విడుదల

దమ్మపేట : దమ్మపేట మండలం మందలపల్లి, రంగువారిగూడెం, జలవాగు, మారప్పగూడెం, పాత చీపురుగూడెం గ్రామాల్లో అశ్వారావుపేట నియోజకవర్గ నాయకులు జారే ఆదినారాయణ శుక్రవారం గ్రామాల్లో పర్యటించి కాంగ్రెస్ నాయకులను కలుసుకున్నారు. జులై రెండో...

జన గర్జన సభను విజయవంతం చేయండి

కొత్తగూడెం అర్బన్ : జూలై 2వ తేదీన ఖమ్మంలో జరిగే జనగర్జన సభను విజయంతం చేయాలని టీపీసీసీ జనరల్ సెక్రటరీ ఎడవల్లి కృష్ణ అన్నారు. శుక్రవారం స్థానిక బస్టాండ్ సెంటర్‌లోని రైటర్ బస్తీలో...

బిఆర్‌ఎస్‌లో చేరిన లింగగిరి సర్పంచ్ భాస్కర్

చెన్నారావుపేట: బిఆర్‌ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై ఎంతో మంది గులాబీ దళంలో చేరడం రివాజుగా మారిందని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని లింగగిరి గ్రామ...

విద్యా వ్యవస్థను నీర్వీర్యం చేస్తున్న ప్రభుత్వం

జఫర్‌గడ్ : ప్రభుత్వ పాఠశాలలను పట్టించుకోకుండా ప్రభుత్వం విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తుందని ఆల్‌ఇండియా ఫ్రొఫెషనల్ కాంగ్రెస్ సభ్యు లు డా బొల్లెపల్లి క్రిష్ణ అన్నారు. శుక్రవారం ఆయన పార్టీ ఆధ్వర్యంలో మండల...
Revanth Reddy Inspects Khammam Public Meeting

బిఆర్ఎస్ ప్రభుత్వానికి సమాధి కడతాం: రేవంత్ రెడ్డి

హైదరాబాద్: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఖమ్మం సభపై శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు. జులై 2 న ఖమ్మంలో సభ పెట్టాలని అధిష్టానం ఆదేశించిందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఖమ్మం సభ...

పొంగులేటి చేరిక సభను విజయవంతం చేయండి

కారేపల్లి : ఖమ్మం జిల్లా కేంద్రంలో ఆదివారం రాహుల్ గాంధీ సమక్షంలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న సందర్భంగా నిర్వహించే భారీ బహిరంగ సభను జయప్రదం చేయాలని పొంగులేటి...

ఇతర పార్టీల నేతల చూపు బిఆర్‌ఎస్ వైపే

ఇబ్రహీంపట్నం : తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడిన 20 సంవత్సరాలలోనే ఆ పార్టీ అధికారంలోకి వచ్చి తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకొని పదవ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న నేపథ్యంలో తన ఉనికిని విస్తరించే దిశగా...

బాధిత కుటుంబాలకు దామోదర రాజనర్సింహ పరామర్శ

చౌటకూర్: మండల పరిధిలోని చెక్రియాలు గ్రామంలో రోడ్డు ప్రమాదంలో మరణించిన రెండు కుటుంబాలను దామోదర్ రాజనర్సింహ పరమర్శించాడు. జంగం బండప్ప కుమారుడు గుండప్ప కుటుంబానీకి గృహ నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ఇస్తానని,...

Latest News