Home Search
కాంగ్రెస్ - search results
If you're not happy with the results, please do another search
రాహుల్ కాన్వాయ్ను అడ్డుకున్న మణిపూర్ పోలీసులు(వీడియో)
ఇంఫాల్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కాన్వాయ్ను గురువారం ఇంఫాల్కు సుమారు 20 కిలోమీటర్ల దూరంలోని బిష్ణుపూర్ వద్ద మణిపూర్ పోలీసులు నిలిపివేశారు. విమానంలో ఇంఫాల్ చేరుకున్న రాహుల్ గాంధీ సహాయక శిబిరాలలో...
రాహుల్ పర్యటన వేళ…మణిపూర్లో మళ్లీ హింసాకాండ
ఇంఫాల్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మణిపూర్ పర్యటన నేపథ్యంలో గురువారం ఉదయం పశ్చిమ ఇంఫాల్ జిల్లాలో తాజాగా జరిపిన హింసాకాండలో ఒక వ్యక్తి మరణించగా మరో ఇద్దరు గాయపడ్డారు.
గ్రామస్తులపై కొందరు దుండగులు...
మణిపూర్ చేరుకున్న రాహుల్ గాంధీ..
ఇంఫాల్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మణిపూర్ చేరుకున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా రాహుల్ గాంధీ గురువారం ఉదయం దేశ రాజధాని ఢిల్లీ విమానాశ్రయం నుంచి మణిపూర్ రాజధాని ఇంఫాల్ చేరుకున్నారు.
అల్లర్ల...
మోడీ రాకపై అమెరికన్ల లేఖాస్త్రం
అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ రిపోర్ట్ 2022లో భారత దేశంలో అంతర్జాతీయ మతపర సంబంధాలు పూర్తిగా దెబ్బ తిన్నాయని, మైనారిటీల పట్ల మతపర వివక్ష, ప్రభుత్వ, స్వచ్ఛంద సంస్థల ద్వారా మత కల్లోలాలు, హింస...
గణాంక పితామహుడు
ప్రశాంత్ చంద్ర మహలనోబిస్ భారతీయ శాస్త్రవేత్త, అనువర్తిత గణాంక శాస్త్రవేత్త. భారత ప్రణాళిక వ్యవస్థకు పితామహుడు జవహర్ లాల్ నెహ్రూ అయితే, భారత ప్రణాళిక పథానికి పి.సి. మహలనోబిస్ నిర్దేశకుడిగా ప్రసిద్ధి చెందినాడు....
సమస్యలు పరిష్కరిస్తాం.. అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందచేస్తాం
మౌలాలి : స్ధానిక సమస్యలన్ని అధికారుల దృష్టికి తీసుకు వెళ్లి పరిష్కరిస్తాం.. వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే... చెప్పిన సంక్షేమ పథకాలన్నీ తుచ మాట తప్పకుండా అర్హులకే అందచేస్తాం.. కాలనీ నేస్తం... మీకిదే కాంగ్రెస్...
వర్షాకాలం ఇబ్బందులపై చర్చించేందుకు ప్రత్యేక కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయాలి
సిటీబ్యూరో : వర్షాకాలంలో నగరవాసులు ఇబ్బందులు పడకుండా వెంటనే ప్రత్యేక కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ కార్పొరేటర్లు దర్పాల్లి రాజశేఖర్రెడ్డి, రజిత పరమేశ్వర్ రెడ్డి, విజయారెడ్డిలు కోరారు. ఈ మేరకు బుధవారం...
పీవీ నర్సింహారావు దేశానికి చేసిన సేవలు మరువలేనివి
హన్మకొండ ప్రతినిధి: భారతదేశ మాజీ ప్రధానమంత్రి పీవీ నర్సింహారావు దేశానికి చేసిన మరువలేనివని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్, పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. బుధవారం బహుభాషా కోవిదుడు, గొప్ప...
కెసిఆర్ మంజూరు చేసిన నిధులతో గ్రామాభివృద్ధి చేపట్టాలి
గీసుకొండ: మండలంలోని వంచనగిరి గ్రామానికి మాజీ మంత్రి కొండా సురేఖ, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి చొరవతో సీఎం కేసీఆర్ స్పెషల్ డెవలప్మెంటు ఫండ్ నుంచి రూ. 9.50 కోట్లు మంజూరు చేసినప్పటికీ...
యువతే రాజకీయాలను ప్రక్షాళన చేయాలి
భూపాలపల్లి రూరల్: యువతే రాజకీయాలను ప్రక్షాళన చేయాలని, అందు కోసం యువత రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని టిపిసిసి రాష్ట్ర అధికార ప్రతినిధి ప్రొఫెసర్ ఎండి రియాజ్ అన్నారు. బుధవారం భూపాలపల్లి...
తెలంగాణ లక్ష్యాలు పదేళ్ళు అయినా నెరవేరలేదు
ఖమ్మం : కొట్లాడి కోరి తెచ్చుకున్న రాష్ట్రంలో తెలంగాణ లక్ష్యాలు నెరవేరలేని సి ఎల్ పి నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. భట్టి చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర బుధవారం రాత్రి...
ఛత్తీస్ డిప్యూటీ సిఎంగా సింగ్దేవ్..
న్యూఢిల్లీ : ఛత్తీస్గఢ్ ఉప ముఖ్యమంత్రిగా టిఎస్ సింఘ్దేవ్ను కాంగ్రెస్ పార్టీ ఎంపిక చేసింది. ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్కు రాజకీయ ప్రత్యర్థిగా సింగ్దేవ్కు పేరుంది. ఈ ఏడాది చివరిలో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల...
ఉమ్మడి పౌరస్మృతికి ఆప్ ఓకే ?
న్యూఢిల్లీ : దేశంలో ఉమ్మడి పౌరస్మృతి అమలు విషయం తిరిగి వేడి అందుకుంది. ఉమ్మడి పౌరస్మృతి (యుసిసి)కి తాము సూత్రప్రాయ మద్దతు ప్రకటిస్తున్నట్లు ఆమ్ ఆద్మీపార్టీ ( ఆప్ ) తెలిపింది. దీని...
సిద్ధరామయ్యపై డికె ఘాటు వ్యాఖ్యలు
బెంగళూరు : కర్నాటకలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను ఉద్ధేశించి ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్ బుధవారం చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారానికి దారితీశాయి. గతంలో సిద్ధరామయ్య సిఎంగా ఉన్నప్పుడు ఓ ప్రాజెక్టు గురించి తటపటాయించారని,...
దార్శనికుడు ఘననీయుడు పివి:మోడీ
న్యూఢిల్లీ : మాజీ ప్రధాని పివి నరసింహారావు దార్శనికుడైన నాయకుడని, ఆయన నాయకత్వం, మార్గదర్శకత్వం కొనియాడదగినదని ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసించారు. బుధవారం పివి జయంతి నేపథ్యంలో ప్రధాని మోడీ ఆయన గుణగణాలను...
జన గర్జన సభ ఏర్పాట్ల పరిశీలన
ఖమ్మం : ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ఆయన అనుచర బృందం కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న సందర్భంగా జూలై 2న ఆదివారం ఖమ్మంలో నిర్వహించనున్న తెలంగాణ జనగర్జన సభను...
భట్టి పాదయాత్ర ముగింపు సభలోనే పొంగులేటి చేరిక
సూర్యాపేట: సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ముగింపు బహిరంగ సభలో ఖమ్మం మాజీఎంపి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతారని ఏఐసిసి జనరల్ సెక్రటరీ, కాంగ్రెస్...
జగ్గారెడ్డిని పార్టీలో చేర్చుకోవద్దు… టికెట్ ఇవ్వొద్దు..!
బిఆర్ఎస్ నేతల అభిప్రాయం
సంగారెడ్డి: సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డిని బిఆర్ఎస్ పార్టీలో చేర్చుకోవద్దని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ టికెట్ ఆయనకు ఇవ్వరాదని బిఆర్ఎస్ నేతలు అభిప్రాయం వ్యక్తం చేశారు....
జిల్లాకు చేరుకున్న భట్టి పాదయాత్ర
ఖమ్మం : పీపుల్స్ మార్చ్ పేరుతో సిఎల్పి నేత మల్లు భట్టి విక్రమార్క ప్రారంభించిన పాదయాత్ర బుధవారం సాయంత్రం ఖమ్మం జిల్లాలోకి ప్రవేశించింది. ఈ ఏడాది మార్చి 16న ఆదిలాబాద్ జిల్లా నుంచి...
భట్టి పాదయాత్ర ముగింపు సభలోనే పొంగులేటి చేరిక
సూర్యాపేట : సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ముగింపు బహిరంగ సభలో ఖమ్మం మాజీఎంపి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతారని ఏఐసిసి జనరల్ సెక్రటరీ,...