Friday, April 26, 2024
Home Search

కాంగ్రెస్ - search results

If you're not happy with the results, please do another search

ఖమ్మం నుంచే ఎన్నికల శంఖారావం పూరిస్తాం

ఖమ్మం : ఖమ్మం వేదికగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తుందని టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలిపారు. జూలై 2న ఖమ్మంలో జరిగే రాహుల్ గాంధీ సభ ఏర్పాట్ల పరిశీలన...

మణిపూర్ గవర్నర్‌తో రాహుల్ భేటీ

ఇంఫాల్: కల్లోలిత మణిపూర్‌లో రెండు రోజులుగా పర్యటిస్తున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ శుక్రవారం ఆ రాష్ట్ర గవర్నర్ అనసూయ ఉకియితో సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన ఏ సమస్యకయినా హింస...

భట్టి పాదయాత్ర తెలంగాణ కోసమే

ఖమ్మం : సిఎల్‌పి నేత భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర తెలంగాణ కోసమేనని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. సిఎల్‌పి నేత భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్ర శుక్రవారం...
It is not so easy to change party: Etela Rajender

పార్టీ మారడమంటే బట్టలు మార్చినంత సులభం కాదు

కాంగ్రెస్ నాయకులు అధికారం కోసం ఆరాటం మాజీ ఎంపి జితేందర్‌రెడ్డి ట్విట్‌కు ఈటెల సమాధానం హైదరాబాద్ : తెలంగాణ బిజెపిలో నేతల మధ్య కోల్డ్‌వార్ నడుస్తోంది. రెండు రోజుల కితం బిజెపి సీనియర్ నేత జితేందర్‌రెడ్డి...

మున్సిపల్ నిధులు దుర్వినియోగం

కీసర: నాగారంలో అనుమతులు లేని అక్రమ లేఅవుట్‌లో భూగర్భ మురుగు కాలువ నిర్మాణం చేపట్టేందుకు నిర్ణయించి మున్సిపల్ నిధులు దుర్వినియోగం చేస్తున్నారని కౌన్సిలర్ చింతల సరిత రమేష్ ఆరోపించారు. శుక్రవారం మున్సిపల్ కార్యాలయం...

ఉత్తుత్తి బిసి ఉద్యమాలు ఇంకెంతకాలం?

రఘునాథపాలెం : ఏ పార్టీ టికెటిచ్చినా ఓట్లు వేయాల్సిందే అని బిసి జేఏసీ గౌరవాధ్యక్షుడు, తెలుగుదేశం నాయకులు పాల్వంచ రామారావు అన్నారు. శుక్రవారం ఖమ్మం జెడ్పి మీటింగ్ హాల్లో జరిగిన విలేకరుల సమావేశంలో...

జనగర్జన పోస్టర్ విడుదల

దమ్మపేట : దమ్మపేట మండలం మందలపల్లి, రంగువారిగూడెం, జలవాగు, మారప్పగూడెం, పాత చీపురుగూడెం గ్రామాల్లో అశ్వారావుపేట నియోజకవర్గ నాయకులు జారే ఆదినారాయణ శుక్రవారం గ్రామాల్లో పర్యటించి కాంగ్రెస్ నాయకులను కలుసుకున్నారు. జులై రెండో...

జన గర్జన సభను విజయవంతం చేయండి

కొత్తగూడెం అర్బన్ : జూలై 2వ తేదీన ఖమ్మంలో జరిగే జనగర్జన సభను విజయంతం చేయాలని టీపీసీసీ జనరల్ సెక్రటరీ ఎడవల్లి కృష్ణ అన్నారు. శుక్రవారం స్థానిక బస్టాండ్ సెంటర్‌లోని రైటర్ బస్తీలో...

బిఆర్‌ఎస్‌లో చేరిన లింగగిరి సర్పంచ్ భాస్కర్

చెన్నారావుపేట: బిఆర్‌ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై ఎంతో మంది గులాబీ దళంలో చేరడం రివాజుగా మారిందని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని లింగగిరి గ్రామ...

విద్యా వ్యవస్థను నీర్వీర్యం చేస్తున్న ప్రభుత్వం

జఫర్‌గడ్ : ప్రభుత్వ పాఠశాలలను పట్టించుకోకుండా ప్రభుత్వం విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తుందని ఆల్‌ఇండియా ఫ్రొఫెషనల్ కాంగ్రెస్ సభ్యు లు డా బొల్లెపల్లి క్రిష్ణ అన్నారు. శుక్రవారం ఆయన పార్టీ ఆధ్వర్యంలో మండల...
Revanth Reddy Inspects Khammam Public Meeting

బిఆర్ఎస్ ప్రభుత్వానికి సమాధి కడతాం: రేవంత్ రెడ్డి

హైదరాబాద్: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఖమ్మం సభపై శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు. జులై 2 న ఖమ్మంలో సభ పెట్టాలని అధిష్టానం ఆదేశించిందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఖమ్మం సభ...

పొంగులేటి చేరిక సభను విజయవంతం చేయండి

కారేపల్లి : ఖమ్మం జిల్లా కేంద్రంలో ఆదివారం రాహుల్ గాంధీ సమక్షంలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న సందర్భంగా నిర్వహించే భారీ బహిరంగ సభను జయప్రదం చేయాలని పొంగులేటి...

ఇతర పార్టీల నేతల చూపు బిఆర్‌ఎస్ వైపే

ఇబ్రహీంపట్నం : తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడిన 20 సంవత్సరాలలోనే ఆ పార్టీ అధికారంలోకి వచ్చి తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకొని పదవ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న నేపథ్యంలో తన ఉనికిని విస్తరించే దిశగా...

బాధిత కుటుంబాలకు దామోదర రాజనర్సింహ పరామర్శ

చౌటకూర్: మండల పరిధిలోని చెక్రియాలు గ్రామంలో రోడ్డు ప్రమాదంలో మరణించిన రెండు కుటుంబాలను దామోదర్ రాజనర్సింహ పరమర్శించాడు. జంగం బండప్ప కుమారుడు గుండప్ప కుటుంబానీకి గృహ నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ఇస్తానని,...

మణిపూర్ బాధితులకు రాహుల్ పరామర్శ

ఇంఫాల్: మణిసూర్‌లోని బిష్ణుపూర్ జిల్లా మొయిరంగ్‌లో ఏర్పాటు చేసిన సహాయ శిబిరాలను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ శుక్రవారం సందర్శించినట్లు కాంగ్రెస వర్గాలు తెలిపాయి. ఉదయం 9.30 గంటల ప్రాంతంలో ఇంఫాల్ నుంచి హెలికాప్టర్‌లో...
Grandhi srinivas comments on pawan and TDP

టిడిపితో పవన్ సహజీవనం: వైసిపి ఎంఎల్ఎ

అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌, టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కావాల్సింది పెత్తందార్లు మాత్రమేనని వైసిపి ఎంఎల్ఎ గ్రంధి శ్రీనివాస్ విమర్శించారు. బీమవరం ఎంఎల్ఎ గ్రంధి శ్రీనివాస్ మీడియాతో...
on 25 BJP Dharna

కమలంలో తిరుగుబాట్లు..

హైదరాబాద్ ః రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బిజెపిలో అంతర్గత విభేదాలు భగ్గుమంటున్నాయి. గత ఏడాది నుంచి తెలంగాణలో బలం పుంజుకుందని ఆశల్లో ఉన్న కమలం పార్టీకి కర్నాటక ఎన్నికల తరువాత...
Koppula Eshwar slams Union Minister Kishan Reddy

నేడు హైకోర్టుకు మంత్రి కొప్పుల ఈశ్వర్

హైదరాబాద్ : ధర్మపురి నియోజకవర్గంలో 2018 ఎన్నికల కౌంటింగ్‌లో అవకతవకలు జరిగాయని కాంగ్రెస్‌నేత అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వేసిన పిటిషన్‌పై శుక్రవారం మంత్రి కొప్పుల ఈశ్వర్ హైకోర్టుకు నేరుగా హజరు కానున్నారు. అడ్వకేట్...

తొలి ఏకాదశి పర్వదినం హరివర్ధన్‌రెడ్డి ప్రత్యేక పూజలు

శామీర్‌పేట: తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయంలో టిపిసిసి సీనియర్ అధికార ప్రతినిధి, మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ సింగిరెడ్డి హరివర్ధన్‌రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. గురువారం...

ఉత్సాహంగా భట్టి పాదయాత్ర

ఖమ్మం : సిఎల్‌పి నేతమల్లు భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్ర పాలేరు నియోజకవర్గంలో ఉత్సాహంగా కొనసాగుతుంది.శుక్రవారం పాలేరు నుంచి ప్రారంభమైన పాదయాత్ర కూసుమంచి, చెగొమ్మ, దేవుని తండా, కేశవాపురం, జీళ్ళచెరువు, గోపాలరావుపేట, ధర్మతండా,...

Latest News