Home Search
బిజెపి - search results
If you're not happy with the results, please do another search
హిమాచల్లో నువ్వా.. నేనా?
హైదరాబాద్ : గిరి రాష్ట్రం హిమాచల్ప్రదేశ్లో ఈసారి పోటీ బిజెపి, కాంగ్రెస్ మధ్య తీవ్రస్థాయిలో ఉంది. ఈ రెండు పార్టీల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో చెప్పలేని విధంగా ఎగ్జిట్ పోల్ ఫలితాలు...
వికారాబాద్ కలెక్టర్ కార్యాలయం కాంగ్రెస్ ధర్నా.. భారీగా తరలివచ్చిన కార్యకర్తలు
మనతెలంగాణ/వికారాబాద్: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ధరణి పోర్టల్ను రద్దు చేస్తామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. సోమవారం వికారాబాద్ కలెక్టర్ కార్యాలయం ముందు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు...
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఊడ్చేయనున్న ‘ఆప్’: ఎగ్జిట్ పోల్
న్యూఢిల్లీ: ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ‘ఆమ్ ఆద్మీ పార్టీ’ దుమ్మురేపబోతోందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. 250 వార్డులకు గాను ఆప్ 149 నుంచి 171 వార్డులు గెలుచుకునే అవకాశం ఉందని ‘ఇండియా...
కొనసాగుతున్న గుజరాత్ అసెంబ్లీ రెండో దశ ఎన్నికలు
అహ్మదాబాద్: గుజరాత్ అసెంబ్లీ రెండో దశ ఎన్నికలు నేడు ఉదయం నుంచి కొనసాగుతున్నాయి. పోలింగ్ సాయంత్రం 6.30 గంటల వరకు కొనసాగనున్నది. గుజరాత్ ఉత్తర, మధ్యప్రాంతంలోని 14 జిల్లాల వ్యాప్తంగా 93 అసెంబ్లీ...
వికలాంగుల సంక్షేమంలో తెలంగాణ నంబర్ వన్: హరీష్ రావు
సిద్ధిపేట: దేశంలోనే వికలాంగుల సంక్షేమం కోసం కృషి చేస్తున్న ఉత్తమ రాష్ట్రం తెలంగాణ ప్రభుత్వాన్ని గుర్తించి కేంద్రం అవార్డుతో కితాబిచ్చిందని రాష్ట్ర మంత్రి హరీశ్ రావు తెలిపారు. బిజెపి పాలిత రాష్ట్రాలలో వికలాంగులకు...
బెబ్బులిలా లేస్తాం
మన తెలంగాణ/హైదరాబాద్: మోడీ...ఇదే అరాచకం! మీ ప్రభుత్వాన్ని (కేంద్రం) ప్రశ్నిస్తే... రాష్ట్ర ప్రభుత్వాన్ని కూలగొడుతారా? ఇదేక్కడి ప్రజాస్వామ్యమని నిలదీశారు. ఒక ప్రధాన మంత్రి చేయాల్సిన పనులేనా? రాష్ట్రాలను పడగొట్టడమే మీ ధ్యేయమా? అని...
రేపు 93 స్థానాలకు గుజరాత్ రెండో దశ ఎన్నికలు
అహ్మదాబాద్: గుజరాత్లో రేపు రెండో దశ ఎన్నికలు జరుగనున్నాయి. 14 మధ్య, ఉత్తరాది గుజరాత్ జిల్లాలలోని 93 అసెంబ్లీ స్థానాలకు ఈ ఎన్నికలు జరుగనున్నాయి. రెండో దశ ఎన్నికల ప్రచారం శనివారం సాయంత్రం...
మోడీ.. ‘మోసకారి’
మన తెలంగాణ/ఖమ్మం: తెలంగాణ రాష్ట్రంలోని నాలుగు బొగ్గు బ్లాక్లను వేలం వేసేందుకు కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ అధికారులు నిర్ణయించడంపై రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సింగరేణి కార్మికలోకం భగ్గుమంటోంది. సింగరేణి సంస్థను ఎట్టి పరిస్థితిలో...
అప్పుల ఊబిలో డబుల్ ఇంజిన్ రాష్ట్రాలు
మన తెలంగాణ/హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వంలోనూ, రాష్ట్రాల్లోనూ ఒకే పార్టీ అధికారంలో (డబుల్ ఇంజిన్ సర్కార్) ఉంటే అ భివృద్ధి పరుగులు పెడుతుందనే వాదనల్లో పసలేదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) అధ్యయనాలు...
ఫిర్యాదు కాపీ, ఎఫ్ఐఆర్ ఇవ్వండి
మన తెలంగాణ/హైదరాబాద్: ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాకు సంబంధించిన కేసులో క్లారిఫికేషన్ కోసం సిబిఐ ఇచ్చిన నోటీసులకు టిఆర్ఎస్ ఎంఎల్సి కల్వకుంట్ల కవిత ప్రతి స్పందించారు. క్లారిఫికేషన్ కోసం మీ దగ్గరకు...
రాహుల్తో కంప్యూటర్ బాబా అడుగులు
నగర్ మాల్వా: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మధ్యప్రదేశ్లో కొనసాగిస్తున్న భారత్ జోడో యాత్రలో వివాదాస్పద స్వయం ప్రకటిత ఆధ్మాత్మిక గురువు నాందేవ్ దాస్ త్యాగి అలియాస్ కంప్యూటర్ బాబా శనివారం పాల్గొన్నారు....
టిఎంసి నేత ఇంట్లో పేలిన బాంబు: ముగ్గురు మృతి
కోల్కతా: పశ్చిమ బెంగాల్ రాష్ట్రం తూర్పు మేదినీపూర్ నియోజకవర్గంలో టిఎంసి నేత ఇంట్లో బాంబు పేలుడు సంభవించింది. ఈ పేలుళ్లలో ముగ్గురు మృతి చెందారు. పేలుడు ధాటికి ఇంటి పైకప్పు పూర్తిగా కూలిపోయింది....
ఓవర్ టేక్ చేశాడని చెట్టుకు కట్టేసి కొట్టడంతో…దళితుడు ఆత్మహత్య
బెంగళూరు: అగ్రవర్ణాలకు చెందిన యువకులు ద్విచక్ర వాహనాలపై వెళ్తుండగా వారిని దళితుడు ఓవర్ టేక్ చేశాడని అతడిని చెట్టుకు కట్టేసి కొట్టడంతో ఆ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన కర్నాటక రాష్ట్రం కోలార్...
ఆ ముగ్గురినీ ఈ నెల 5 వరకు అరెస్టు చేయొద్దు
కోచ్చి: తెలంగాణలో టిఆర్ఎస్ ఎంఎల్ఎల కొనుగోలు కుట్ర కేసులో విచారణను ఎదుర్కొంటున్న ఒక వ్యక్తితో కలిసి పని చేస్తున్న ముగ్గురికి కేరళ హైకోర్టు శుక్రవారం అరెస్టు చేయకుండా తాత్కాలిక రక్షణ కల్పించింది. కోచ్చిలోని...
భయపడేది లేదు
మన తెలంగాణ/హైదరాబాద్: కేంద్రంపై తనపై ఎన్ని కేసులు పెట్టినా ఎట్టి పరిస్థితుల్లోనూ భయపడే లేదని టిఆర్ఎస్ ఎంఎల్సి కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. లిక్కర్ స్కాంలో తనపై తప్పుడు కేసులు పెట్టినా ఒక...
కొనసాగుతున్న గుజరాత్ ఎన్నికలు
గాంధీనగర్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత ఓటింగ్ గురువారం కొనసాగుతోంది. ఉదయం నుంచే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగిస్తున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు 34.48 శాతం ఓటింగ్ నమోదయినట్లు...
ఖర్గేకు దామోదర్ రెడ్డి కీలక రిపోర్ట్…
హైదరాబాద్: ఎఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు కాంగ్రెస్ నేత ఆర్ దామోదర్ రెడ్డి కీలక రిపోర్ట్ ఇచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితిపై దామోదర్ రెడ్డి నివేదిక ఇచ్చారు. లీడర్ల కంటే క్యాడర్...
మోడీకి భయపడే ప్రసక్తే లేదు: కవిత
హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ కన్నా ముందే తెలంగాణకు ఇడి వచ్చిందని ఎంఎల్సి కవిత మండిపడ్డారు. ఢిల్లీ మద్యం స్కామ్ రిమాండ్ రిపోర్టులో కల్వకుంట్ల కవిత పేరును ఇడి అధికారులు చేర్చిన నేపథ్యంలో...
గుజరాత్ ఓటు
సంపాదకీయం: నేడు తొలివిడత పోలింగ్ జరగనున్న గుజరాత్ శాసన సభ ఎన్నికలు ఆ ఒక్క రాష్ట్రానికే పరిమితమైనవి కావు. ప్రధాని మోడీ సొంత రాష్ట్రమైనందున అక్కడ బిజెపి తిరిగి గెలిస్తే 2014లో ఆయన...
తిరుగులేని సాక్ష్యాలు
టిఆర్ఎస్ ఎంఎల్ఎల కొనుగోలు కేసు.
హైకోర్టులో వాడీవేడిగా కొనసాగిన వాదనలు
విచారణ డిసెంబర్ 6కు వాయిదా
ఢిల్లీ పెద్దలతో నిందితుల ఫోటోలు, వాట్సాప్ ఛాట్
హైకోర్టుకు సిట్ బృందం కీలక ఆధారాలు సమర్పణ
మన తెలంగాణ/హైదరాబాద్ :...