Home Search
ఆర్మీ - search results
If you're not happy with the results, please do another search
కొవిడ్పై పోరులో నేపాల్కు భారత్ అండ
రూ. 18 కోట్ల వైద్య పరికరాల అందజేత
న్యూఢిల్లీ: కొవిడ్-19పై పోరాటంలో నేపాల్కు సంఘీభావం, సన్నిహిత సహకారం తెలియచేసే చర్యలలో భాగంగా ఆ దేశానికి రూ. 18 కోట్ల విలువైన వెంటిలేటర్లు, అంబులెన్సులతోసహా వైద్య...
అంబేద్కర్ పోస్టర్పై ఘర్షణ: దళితుని హత్య
జైపూర్: తన ఇంటి ముందున్న అంబేద్కర్ పోస్టర్ను తొలగించడానికి ప్రయత్నించిన యువకులను అడ్డుకున్నందుకు దౌర్జన్యాకి గురి కావడమే కాక తరువాత హత్యకు గురైన సంఘటన రాజస్థాన్ హనుమాన్గఢ్ జిల్లాలో జరిగింది. బుధవారం ఈ...
జాతిని ఉద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగం
న్యూఢిల్లీ: కరోనా వైరస్ వల్ల దేశ ప్రజలు ఎంతో భాద అనుభవించారని, వందేళ్లలో ఇది అత్యంత ఘోర విషాదమని ప్రధానమంత్రి నేంద్రమోడీ అన్నారు. సోమవారం ప్రధాని మోడీ జాతిని ఉద్ధేశించి ప్రసంగించారు.''దేశ చరిత్రలోనే...
తనకు దక్కాల్సిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని…. అంతమొందించాడు….
హైదరాబాద్: తాను పెళ్లి చేసుకోబోయే అమ్మాయిని మరో వ్యక్తి చేసుకున్నాడని అతడిని చంపేసిన సంఘటన మేడ్చల్ జిల్లా మల్కాజిగిరిలో జరిగింది. నిందితుడు శ్రీనివాస్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు....
సరిహద్దుల్లో ఆరుగురు ఉగ్రవాదులు హతం
ఆంగ్లాంగ్: అస్సాం-నాగాలాండ్ సరిహద్దు వెంబడి పశ్చిమ కార్బీ ఆంగ్లాంగ్ జిల్లాలో భద్రతా దళాలతో జరిగిన ఎన్కౌంటర్లో ఆరుగురు డిమాసా నేషనల్ లిబరేషన్ ఆర్మీ (డిఎన్ఎల్ఎ) ఉగ్రవాదులు ఆదివారం మృతి చెందారని సీనియర్ పోలీసు...
ఎంపి రఘురామకు సుప్రీంకోర్టులో ఊరట
మనతెలంగాణ/హైదరాబాద్: ఎపి ఎంపి రఘురామ కృష్ణరాజుకు సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రిలో వైద్యపరీక్షలు చేయించాలని సోమవారం సుప్రీంకోర్టు ఆదేశించింది. అరికాళ్లకు తగిలిన గాయాలు రఘురామకృష్ణరాజు బెయిల్ పిటిషన్తో పాటు ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్య పరీక్షల...
సుప్రీంలో ఎంపి రఘురామ కేసు విచారణ ప్రారంభం….
ఢిల్లీ: సుప్రీంకోర్టులో ఎంపి రఘురామ కేసు విచారణ ప్రారంభమైంది. కేంద్ర ప్రభుత్వం కూడా కేసులో ఇంప్లీడ్ కావాలని సుప్రీం అభిప్రాయపడింది. అటార్నీ జనరల్కు పిటిషన్ కాపీని మెయిల్ చేయాలని ఆదేశించింది. రఘురామ తరఫున...
రైతుల ధర్నాలో పాల్గొన్న యువతిపై నలుగురు అత్యాచారం….
ఢిల్లీ: రైతుల ధర్నాలో పాల్గొన్న యువతిపై నలుగురు అత్యాచారం చేయడంతో పాటు ఆమెకు కరోనా సోకింది. దీంతో ఆమె పరిస్థితి విషమించి చనిపోయిన సంఘటన ఢిల్లీలో జరిగింది. పశ్చిమ బెంగాల్ కు చెందిన...
ఉగ్ర కుట్రను భగ్నం చేసిన భద్రతాదళాలు
న్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్లోని పూంచ్ జిల్లాలో భద్రతా దళాలు ఆదివారం ఒక ఉగ్రవాద రహస్య స్థావరాన్ని వెలికి తీశాయి. ఉగ్ర కుట్రను భద్రతాదళాలు భగ్నం చేసినట్టు తెలుస్తోంది. జమ్ము-ఫూంఛ్ జాతీయ రహదారిపై భద్రతా...
రివాల్వర్ తో కాల్చుకుని జవాన్ ఆత్మహత్య
జమ్మూ: జమ్ముకశ్మీర్ రాంబాన్ జిల్లాలో మంగళవారం ఆర్మీ జవాన్ ఆత్మహత్య చేసుకున్నాడు. సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతుడు కర్నాటకకు చెందిన అసంగెప్ప మాదర్గా గుర్తించారు(28)గా గుర్తించారు. బనిహాల్ ఆర్...
ప్రధాని అసహనం.. కేజ్రివాల్ క్షమాపణ
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా ఉధృతి తీవ్రంగా ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోడీ శుక్రవారం వీడియో సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సమావేశంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ ప్రభుత్వం వ్యవహరించిన...
తాజ్ హోటల్ పునః సృష్టి
శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో అడివి శేష్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘మేజర్’. ఈ చిత్రాన్ని మహేష్బాబు జిఎంబి ఎంటర్టైన్మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్ సహకారంతో సోనీ పిక్చర్స్ ఫిల్మ్...
పాక్లో పేలిన కారు బాంబు: నలుగురు మృతి
క్వెట్టా: పాకిస్తాన్లోని బలూచిస్తాన్ ప్రావిన్స్ ప్రాంతంలోని సెరెనా లక్సరీ హోటల్ పార్కింగ్ స్థలంలో గురువారం ఉదయం కారు బాంబు పేలింది. ఈ బాంబు పేలుళ్లలో నలుగురు ఘటనా స్థలంలో మృతి చెందగా 12...
జవాను ప్రాణం తీసిన వ్యాక్సిన్ భయం
మనతెలంగాణ/హైదరాబాద్: వ్యాక్సిన్ భయంతో సిక్కోలుకు చెందిన ఓ ఆర్మీ జవాన్ గన్తో కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.... ఆంధ్రప్రదేశ్లోని కోటబొమ్మాళి మండలంలోని చౌదరి కొత్తూరుకు చెందిన రొక్కం తారకేశ్వరరావు పశ్చిమ బెంగాల్...
చాద్ అధ్యక్షుడు ఇడ్రిస్ హత్య
తిరుగుబాటు దళాల కాల్పుల్లో మృతి
ఎన్డిజమేనా: మధ్య ఆఫ్రికాలోని చాద్ దేశాధ్యక్షుడు ఇడ్రిస్ డెబీ ఇట్నో హత్యకు గురయ్యారు. మంగళవారం తిరుగుబాటు దళాలు జరిపిన కాల్పుల్లో ఇడ్రిస్ మరణించారు. ఏప్రిల్ 11 న జరిగిన...
రాష్ట్రంలో లక్ష మందికి వ్యాక్సిన్
హైదరాబాద్: రాష్ట్రంలో వ్యాక్సినేషన్ సంఖ్య భారీగా పెరిగింది. శుక్రవారం ఏకంగా 1,02,886 మంది వ్యాక్సిన్ తీసుకున్నారు. వీరిలో 96385 మంది మొదటి డోసు, 6501మంది సెకండ్ డోసు వేసుకున్నట్లు ఆరోగ్యశాఖ వ్యాక్సిన్ బులిటెన్లో...
మావోయిస్టుల ‘యు’ వ్యూహం.. 22మంది జవాన్లు మృతి
మావోయిస్టుల ‘యు’వ్యూహం.. 22మంది జవాన్లు మృతి
అగ్రనేత హిడ్మా, సుజాతలపై పుకార్లు నమ్మి రంగంలోకి దిగిన భద్రతా బలగాలు
విరుచుకుపడ్డ 400మంది నక్సల్స్
మృతదేహాలపైనా నిర్దాక్షిణ్యం, ఓ జవాను చేయి నరికివేత
సమయానికి చికిత్స అందక డీహైడ్రేషన్తో...
ఎదురుకాల్పుల్లో ఐదుగురు జవాన్లు మృతి..
ఛత్తీస్ ఘడ్ లో జరిగిన ఎదురుకాల్పుల్లో ఐదుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. శనివారం బీజాపూర్ జిల్లాలోని సిల్గర్ అటవి ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నట్లు సమాచారం అందడంతో సిఆర్ పిఎఫ్, డిఆర్ జి జవాన్లు...
24 గంటల్లో 62,581 మందికి టీకా
హైదరాబాద్: రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 62,581 మందికి వ్యాక్సిన్ వేశారు. వీరిలో 59,439 ఫస్ట్, 3142 మంది సెకండ్ డోసు వేసుకున్నట్లు ఆరోగ్యశాఖ ప్రకటించింది. అయితే వీరెవ్వరికీ రీయాక్షన్లు రాలేదని అధికారులు...
కార్డియాక్ బైపాస్ సర్జరీ తర్వాత కోలుకుంటున్న రాష్ట్రపతి కోవింద్
న్యూఢిల్లీ: బైపాస్ సర్జరీ చేసుకున్న అనంతరం తాను కోలుకుంటున్నానని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గురువారం తెలిపారు. తనకు సర్జరీ చేసిన వైద్యులకు, ఇతర ఆరోగ్య సిబ్బందికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. తాను త్వరగా...