Home Search
ఉత్తరప్రదేశ్ - search results
If you're not happy with the results, please do another search
బహుజనుల బతుకుల్లో వెలుగెన్నడు?
వ్యక్తిగత ఆరాధనతో ఎవరి దగ్గరా బానిసలుగా బ్రతకవద్దని’ డా. బి.ఆర్. అంబేడ్కర్ అణగారిన వర్గాల వారి నుద్దేశించి పలుమార్లు చెప్పారు. దేశంలో దాదాపు 85% మంది బహుజనులున్నారు. రిజర్వేషన్ల పెంపు, రాజ్యాధికార సాధన...
ఫోటో స్టూడియోకు వెళ్తుండగా బాలికపై సామూహిక అత్యాచారం
బరేలీ: 15 ఏళ్ల బాలిక ఫోటో స్టూడియో నుంచి పాస్పోర్టసైజ్ ఫోటో తీసుకెళ్తుండగా ఆమెపై నలుగురు యువకులు అత్యాచారం చేసిన సంఘటన ఉత్తరప్రదేశ్లోని బరేలీ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... సిబి...
జాతీయ క్రీడా దినోత్సవం ఒక మహా ప్రహసనం!
హాకీ మాంత్రికుడు ధ్యాన్చంద్. భారత హాకీ ఇంద్రజాల నైపుణ్యాన్ని ప్రపంచ మంతటా చాటి చెప్పి దేశాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకు వెళ్ళిన ఘనత మేజర్ ధ్యాన్చంద్దే. ఆయన జన్మదినమైన ఆగస్టు 29న జాతీయ...
ఒక్కరోజే 75వేల పాజిటివ్ కేసులు
33 లక్షలు దాటిన కరోనా కేసులు
దేశంలో 60 వేలు దాటిన మరణాలు
25 లక్షలు దాటిన రికవరీలు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. గత కొన్ని రోజులుగా నిత్యం 60 వేలకు పైగా...
29 లక్షలు దాటిన కరోనా కేసులు
29 లక్షలు దాటిన కరోనా కేసులు
24 గంటల్లో 68,898 కొత్త కేసులు,983 మరణాలు
54,849కు చేరిన మరణాలు
ఒక్క రోజే రికార్డు స్థాయిలో 62 వేల మంది డిశ్చార్జి
21.5 లక్షలు దాటిన రికవరీలు
74.30 శాతానికి పెరిగిన...
యుపి బిజెపి ఎంఎల్ఎ కన్నుమూత
లక్నో: ఉత్తరప్రదేశ్ డియోరియా జిల్లా సదర్కు చెందిన బిజెపి ఎంఎల్ఎ జనమేజయ సింగ్ (75) కన్నుమూశారు. పేస్మేకర్ అమరుస్తుండగా గుండెపోటుతో ఆయన చనిపోయినట్టు మనోహర్ లోహియా ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఆయనను చికిత్స...
యుపిలో ప్రయాణికులతో వెళ్తున్న బస్సు హైజాక్
లక్నో: ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో 34 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సును దుండగులు హైజాక్ చేశారు. ఈ సంఘటన ఆగ్రాలోని ఠానా మాల్పురా ప్రాంతంలో బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న...
13 ఏండ్ల బాలికపై అత్యాచారం, హత్య
లక్నో: 13 ఏళ్ల బాలికపై అత్యాచారం, ఆపై హత్య చేసిన దారుణ సంఘటన ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ జిల్లా ఇసానగర్లో చోటుచేసుకుంది. గోళ్లతో బాలిక కనుగుడ్లు పెకలించి, నాలుక కోసి, చున్నీతో ఉరివేసి బాలిక చనిపోయాక...
అవాస్తవికమైన విద్యావిధానం
34 సంవత్సరాల తర్వాత నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకు వచ్చిన నూతన విద్యా విధానం గతంలోని విధానాల వలెనే క్షేత్ర స్థాయి పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవడం, విధానంలో పేర్కొన్న ఉన్నత ఆశయాల అమలుకు...
జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్గా మనోజ్ సిన్హా
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ గా మనోజ్ సిన్హాను నియమిస్తూ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఉత్తర్వులు జారీ చేేశారు. ఇప్పటివరకు లెఫ్టెనెంట్ గవర్నర్ గా ఉన్న గిరీష్ చంద్ర ముర్మ...
39 వేలు దాటిన కరోనా మరణాలు
దేశంలో కొత్తగా 52,509 మందికి పాజిటివ్
24 గంటల్లో 857 మంది మృతి
కరోనా కేసుల్లో కోలుకున్న వారి సంఖ్య 67.19 శాతం ఎక్కువ
బుధవారం ఒక్క రోజే రికార్డుస్థాయిలో 51,706 డిశ్చార్జి
న్యూఢిల్లీ: దేశంలో...
కల్తీ సారా విషాదం
పంజాబ్లో కల్తీ సారా తాగి 38 మంది దుర్మరణం పాలయ్యారు. ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ను దూరంగా ఉంచేందుకు చేతులకు పూసుకునే శానిటైజర్ సేవించి 12 మంది మృతి చెందారు. ఈ రెండు...
మధ్యప్రదేశ్ గవర్నర్ టాండన్ మృతి..
విశేషానుభవాల యుపికా లాల్జీ... మధ్యప్రదేశ్ గవర్నర్ టాండన్ మృతి
లక్నో: మధ్యప్రదేశ్ గవర్నర్ లాల్జీ టాండన్ మరణించారు. ఉత్తరప్రదేశ్లో ఆయన ప్రముఖ రాజకీయ నేతగా చక్రం తిప్పారు. కేబినెట్ మంత్రిగా కూడా పనిచేశారు. 85...
కాంగ్రెస్ రెబెల్స్కు గుణపాఠం
సచిన్ పైలట్ కొద్ది మంది మద్దతుదారులైన ఎంఎల్ఎలతో హర్యానాలోని ఒక హోటల్లో బైటాయింపు జరిపి, తనకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వని పక్షంలో బిజెపితో చేతులు కలిపి ఆ పదవి దక్కించుకొంటాననే బలమైన సందేశం...
గడగడలాడించే రికార్డు
ఒక్కరోజే 28,071 కోవిడ్ కేసులు
మొత్తం మరణాలు 23,174
24 గంటల్లో 500 మంది బలి
తీవ్రస్థాయి రోగుల సంఖ్య ఎక్కువే
రికవరీ రేటు 63 శాతం దాటింది
న్యూఢిల్లీ: దేశంలో ఒక్కరోజే రికార్డు స్థాయిలో...
ప్రసాదం కోసం వెళ్లి పట్టువడ్డడు
మధ్యప్రదేశ్లోని ఉజ్జయినీ ఆలయం వద్ద గ్యాంగ్స్టర్
వికాస్ దూబే అరెస్టు, మరో ఇద్దరు అనుచరుల ఎన్కౌంటర్
భోపాల్/ లక్నో: వారం రోజులుగా తప్పించుకు తిరుగుతున్న ఉత్తరప్రదేశ్కు చెందిన మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్స్టర్ వికాస్ దూబేను...
తమిళనాడు లాకప్ మరణాలు
లాకప్ మరణాలు పోలీసులు చేసే హత్యలేనని చాలా కేసుల్లో పదేపదే నిర్ధారణ అవుతున్నది. చట్టం అనుమతి లేకుండా క్రూరంగా హింసించడం, దాన్ని పూర్తిగా తమ చేతుల్లోకి తీసుకోడంలో సామాన్యుల కంటే పోలీసులదే పైచేయి...
ఒక్కరోజే 15413 కేసులు
దేశంలో 4 లక్షలు దాటిన కరోనా కేసులు
నాలుగురోజులుగా వైరస్ ఉధృతి
న్యూఢిల్లీ : దేశంలో కరోనా రోగుల సంఖ్య 4 లక్షలు దాటింది. ఆదివారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 15,413 కొత్త కేసులు నమోదు...
వైద్యులే ప్రాణ రక్షకులు
లాక్డౌన్తో దేశంలో వేల మంది నిరుద్యోగులయ్యారు. లక్షల కార్మికులకు, శ్రమ జీవులకు ఉపాధి లేకుండాపోయింది. ఉద్యోగులకు జీతం సగం కోత పడింది. సీనియర్ సిటిజన్లయిన పెన్షనర్లకు కూడా సగం పెన్షన్ కోత పడింది....
తెలంగాణలో రానున్న ఐదు రోజులపాటు వర్షాలు..
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో రానున్న ఐదు రోజులపాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. నైరుతి రుతుపవనాల చురుగ్గా కదులుతుండడంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయని...