Friday, April 26, 2024
Home Search

గుజరాత్‌ - search results

If you're not happy with the results, please do another search
PM Modi targets Jawaharlal Nehru over Kashmir issue

”ఆ వ్యక్తి” వల్లే చల్లారని కశ్మీరు చిచ్చు

నెహ్రూపై ప్రధాని మోడీ పరోక్ష విమర్శలు ఆనంద్: దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూపై ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం పరోక్షంగా విమర్శలు గుప్పించారు. స్వాతంత్య్రానంతరం దేశంలోని సంస్థానాల విలీనం సమస్యను సర్దార్ వల్లభాయ్...
Rajendra Pal Gautam

రాజీనామా చేసిన ’ఆప్‘ మంత్రి రాజేంద్ర పాల్ గౌతమ్

న్యూఢిల్లీ: హిందూ దేవుళ్లను  పూజించేది  లేదంటూ ప్రతిన చేసి వివాదానికి కారణమైన ఢిల్లీ ‘ఆమ్ ఆద్మీ పార్టీ’ మంత్రి రాజేంద్ర పాల్ గౌతమ్ తన  మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఢిల్లీలో అక్టోబర్...
Minister KTR fires on Modi

బోర్డులు మీకు.. బోడిగుండ్లు మాకా?

మోడీ గుండెల్లో గుజరాత్.. తెలంగాణ గుండెల్లో గునపాలా? ఎన్నాళ్లీ దగా.. ఇంకెన్నాళ్లీ మోసం గుజరాత్‌లో కొబ్బరి బోర్డ్ సెంటర్ ఏర్పాటుపై మంత్రి కెటిఆర్ ట్వీట్ కేంద్రంపై మరోసారి తీవ్రస్థాయిలో ధ్వజం మన తెలంగాణ/హైదరాబాద్ :...
Drugs worth Rs 350 crore seized off Gujarat coast

గుజరాత్ తీరంలో రూ.350 కోట్ల డ్రగ్స్ స్వాధీనం

గుజరాత్‌: ఇండియన్ కోస్ట్ గార్డ్, గుజరాత్ పోలీస్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ సంయుక్త ఆపరేషన్‌లో, గుజరాత్ తీరంలో పాకిస్తాన్ బోట్ నుండి రూ. 350 కోట్ల విలువైన 5 కిలోల డ్రగ్స్‌ను స్వాధీనం...
FIR filed against buffalo Owners after hit Vande Bharat Train

వందే భారత్‌ను ఢీకొన్న గేదెల యజమానులపై కేసు

ముంబై/అహ్మదాబాద్: ముంబై నుంచి గాంధీనగర్ వెళుతున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును గురువారం ఢీకొన్న గేదెల యజమానులపై గుజరాత్‌లోని రైల్వే రక్షణ దళం(ఆర్‌పిఎఫ్) శుక్రవారం కేసు నమోదు చేసింది. ఈ సంఘటనలో రైలు...
Rs 120 Crore worth Mephedrone drug Seized in Mumbai

రూ.120కోట్ల విలువైన మెఫెడ్రోన్ డ్రగ్ స్వాధీనం

ముంబై: ముంబై, గుజరాత్‌లో రూ.120 కోట్ల మేరకు విలువ చేసే 60 కిలోల మెఫెడ్రోన్ మాదకద్రవ్యాన్ని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్‌సిపి) స్వాధీనం చేసుకుని మాజీ ఎయిర్ ఇండియా పైలట్‌తోసహా అంతర్రాష్ట్ర డ్రగ్స్ ముఠాకు...
Congress MLA Harshad Ribadiya joins BJP

కాంగ్రెస్‌కు వరుస ఎదురుదెబ్బలు

గాంధీనగర్: రెండు రోజుల క్రితం గుజరాత్ అసెంబ్లీ సభ్యత్వానికి రాజీనామా చేసిన కాంగ్రెస్ శాసనసభ్యుడు, పాటిదార్ సామాజిక వర్గ నాయకుడు హర్షద్ రిబాదియా గురువారం అధికార బిజెపిలో చేరారు. బిజెపి రాష్ట్ర ప్రధాన...
Rs 27 crore Worth Wrist Watches Seized at Delhi Airport

అత్యంత విలువైన రిస్ట్ వాచ్ స్మగ్లింగ్..

న్యూఢిల్లీ: అత్యంత విలాసవంతమైన, ఖరీదైన ఏడు చేతి గడియారాలను స్మగ్లింగ్ చేస్తున్న ఒక వ్యక్తిని కస్టమ్స్ అధికారులు ఢిల్లీ విమానాశ్రయంలో అరెస్టు చేశారు. ఆ వ్యక్తి స్మగ్లింగ్ చేస్తున్న రిస్ట్ వాచీలలో రూ.27.09...
TS Govt distributes KCR Nutrition Kit

చీకట్లను చీల్చిన చంద్రుడు

తలసరి విద్యుత్ వినియోగంలో దేశంలోనే రాష్ట్రం నెంబర్‌వన్‌గా నిలిచింది. విద్యుత్ ఉత్పత్తిలో, తలసరి విద్యుత్ వినియోగంలో రాష్ట్రం టాప్‌లో దూసుకుపోతోంది. ఎనిమిది సంవత్సరాలుగా మిగతా రాష్ట్రాలన్నీ తెలంగాణ మోడల్ కావాలని అహర్నిశలు శ్రమించినా...
Esha Singh won gold in National Games

జాతీయ క్రీడల్లో స్వర్ణం సాధించిన ఈషాసింగ్

హైదరాబాద్ : గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన 36 జాతీయ క్రీడల్లో 25 మీటర్ల స్పోర్ట్ పిస్టల్ విభాగంలో క్రీడాకారిణి ఈశాసింగ్ తెలంగాణకు తొలి బంగారు పతకం సాధించింది. మంగళవారం బిఆర్‌కెఆర్ భవన్‌లోని తన...

ఆర్‌ఎస్‌ఎస్ అద్దంలో బిజెపి పాలన!

ఎనిమిదేళ్ల బిజెపి పాలనలో దేశం ఎలా వుందన్న విషయాన్ని ఏ ప్రతిపక్ష నాయకుడో లేక పరిపూర్ణ అధ్యయనంతో, సాధికారతతో మాట్లాడే కెసిఆర్ వంటి ఏ బిజెపియేతర ముఖ్యమంత్రో విమర్శించి చెప్పడం వేరు, కేంద్ర...
Minister Srinivas Goud met Anurag Thakur

క్రీడా అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు భేష్

ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచాయి మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌పై ప్రశంసలు గుప్పించిన కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాగూర్ మనతెలంగాణ/హైదరాబాద్ : క్రీడా అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శమని కేంద్ర...
Prime Minister's convoy halted for ambulance

అంబులెన్స్ సాగేందుకు ప్రధాని కాన్వాయ్ నిలిపివేత (వీడియో)

గుజరాత్‌: అహ్మదాబాద్‌లో రైలు ప్రాజెక్టుల ప్రారంభానికి వచ్చిన సందర్భంగా మార్గమధ్యంలో ఓ చోట అంబులెన్స్‌కు దారి ఇచ్చేందుకు ప్రధాని మోడీ కాన్వాయ్‌ను కొద్ది సేపు నిలిపివేశారు. సంబంధిత దృశ్యాల వీడియోను గుజరాత్ బిజెపి...
PM Modi flags off Vande Bharat Express train

వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించిన ప్రధాని మోడీ

న్యూఢిల్లీ: వందేభారత్ రైలును ప్రధాని నరేంద్ర మోడీ జెండా ఊపి ప్రారంభించారు. ప్రధాని మోడీ తన సొంత రాష్ట్రం గుజరాత్‌లో రెండవ రోజు పర్యటనలో భాగంగా శుక్రవారం గాంధీనగర్-ముంబై వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను గాంధీనగర్...
PM Modi Opens 36th National Games in Gujarat

ఏడేళ్ల తర్వాత జాతీయ క్రీడలు..

అహ్మదాబాద్: ప్రతిష్టాత్మకమైన 36వ జాతీయ క్రీడలకు గురువారం తెరలేచింది. ఏడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత జాతీయ క్రీడలు జరగడం ఇదే తొలిసారి. చివరి సారిగా 2015లో కేరళ వేదికగా ఈ పోటీలను నిర్వహించారు....
Modi

సూరత్‌లో ప్రధాని మోడీ రోడ్‌షో

సూరత్: ప్రధాని నరేంద్ర మోడీ తన రెండు రోజుల గుజరాత్ పర్యటనలో భాగంగా గురువారం సూరత్‌లో రోడ్‌షో నిర్వహించి, తెల్లవారుజాము నుండి రోడ్డు పక్కన నిలబడి ఉన్న ప్రజలకు చేయి ఊపుతూ గ్రీట్...
Goldi Solar Unveils 710 WP Module

710 డబ్ల్యుపీ మాడ్యుల్‌ ను ప్రకటించిన గోల్డీ సోలార్‌

    న్యూఢిల్లీ: భారతదేశంలో నాణ్యతకు అమిత ప్రాధాన్యత అందించే సోలార్‌ బ్రాండ్‌ గోల్డీ సోలార్‌ తమ వ్యాపార విస్తరణ ప్రణాళికలలో భాగంగా 5వేల కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టడానికి ప్రణాళిక చేసినట్లు వెల్లడించింది. అదే...
NIA Raids on PFI underway in 7 states

పిఎఫ్‌ఐపై ఎన్‌ఐఎ దాడులు ఉద్ధృతం

పిఎఫ్‌ఐపై ఎన్‌ఐఎ దాడులు ఉద్ధృతం 7రాష్ట్రాల్లో 150మంది నిర్బంధం రంగంలోకి యాంటీ టెర్రరిస్ట్ స్కాడ్, స్పెషల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు జరిగిన ప్రాంతాల్లో పారామిలటరీ బలగాలు ఉత్తరప్రదేశ్, రాష్ట్రాలో సోదాలు న్యూఢిల్లీ: దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతుందన్న ఆరోపణలను ఎదుర్కొంటున్న...
Kejriwal hosts lunch to Gujarat Sanitation worker's family

గుజరాత్ సఫాయి కర్మచారికి కేజ్రీవాల్ ఇంటిలో విందు ఆతిధ్యం

న్యూఢిల్లీ: పంజాబ్‌లో అధికారాన్ని చేపట్టిన ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు గుజరాత్‌లో పాగా వేయాలని ప్రయత్నిస్తోంది. ఈ ఏడాది డిసెంబర్‌లో గుజరాత్‌లో ఎన్నికలు జరగనున్న దృష్టా ఆప్ అధినేత కేజ్రీవాల్ బడుగు వర్గాలతోపాటు...

అమిత్ షాకు పిచ్చి పట్టింది: లాలూ

న్యూఢిల్లీ: బీహార్ లో ఉన్న మిత్రపక్ష ప్రభుత్వంపై కేంద్ర హోం మంత్రి అవాకులు చెవాకులు పేలడాన్ని ఆర్జెడి నేత లాలూ ప్రసాద్ యాదవ్ తీవ్రంగా విమర్శించారు. “అమిత్ షాకు పిచ్చెక్కింది. ఆయన ప్రభుత్వం...

Latest News