Home Search
గోవా - search results
If you're not happy with the results, please do another search
మిషన్ భగీరథ సిఎం కెసిఆర్ ముందుచూపుకు నిదర్శనం
నల్లాల ద్వారా తాగు నీటిని అందించడంలో తెలంగాణకు దరిదాపుల్లో మరే రాష్ట్రం లేదు
కేంద్ర జలశక్తి శాఖ గణాంకాలే స్పష్టం చేస్తున్నాయి : మంత్రి కెటిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్ : మిషన్ భగీరథ దేశానికే...
దేశంలో 3 కోట్లు దాటిన కరోనా పరీక్షలు
దేశంలో 3 కోట్లు దాటిన కరోనా నిర్ధారణ పరీక్షలు
ఒక్కరోజే 7.31 లక్షల శాంపిళ్లకు టెస్టింగ్లు
దేశవ్యాప్తంగా 1470 టెస్టింగ్ ల్యాబ్లు
న్యూఢిల్లీ: దేశంలో కరోన వైరస్ నిర్ధారణ పరీక్షలు 3 కోట్లు దాటాయి. ఆగస్టు 16వ...
అకాల వర్షాలపై సిఎం ఉన్నతస్థాయి సమావేశం
హైదరాబాద్: అకాల వర్షాలపై ముఖ్యమంత్రి కెసిఆర్ సోమవారం మధ్యాహ్నం ఉన్నతాధికారులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో వర్షాలపై తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షలో చర్చించనున్నారు. జిల్లాలవారీగా వర్షాలపై ఎప్పటికప్పుడు పరిస్థితులను సిఎం సమీక్షిస్తున్నారు....
జలవివాదాలు కాదు, విధానాలు కావాలి
ఇప్పుడు దేశానికి కావాల్సింది జల వివాదాలు కాదు.. జల విధానం. అన్ని రంగాలలో సంస్కరణలు తెస్తున్న మోడీ సర్కార్ దేశానికి ప్రయోజనం చేకూర్చే జల విధానాన్ని కూడా రూపొందిస్తుందని అందరూ ఎదురు చూశారు....
39 వేలు దాటిన కరోనా మరణాలు
దేశంలో కొత్తగా 52,509 మందికి పాజిటివ్
24 గంటల్లో 857 మంది మృతి
కరోనా కేసుల్లో కోలుకున్న వారి సంఖ్య 67.19 శాతం ఎక్కువ
బుధవారం ఒక్క రోజే రికార్డుస్థాయిలో 51,706 డిశ్చార్జి
న్యూఢిల్లీ: దేశంలో...
రికవరీ రేటులో తెలంగాణ ఐదో స్థానం
జాతీయ సగటు కన్నా అధికం
ఢిల్లీలో 88 శాతం, తెలంగాణలో 74 శాతం
కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడి
న్యూఢిల్లీ: దేశంలో కోలుకుంటున్న కరోనా వైరస్ రోగుల సంఖ్య రోజురోజుకూ గణనీయంగా పెరుగుతోంది. గత వారం రోజులుగా...
కరోనా వేళ ‘కాషాయ’ రాజకీయం..!
మోడీ నాయకత్వంలోని కేంద్రం అనుసరిస్తున్న విధానాలు సమాఖ్య స్ఫూర్తికి భిన్నంగా ఉన్నాయి. అంతే కాదు రాజ్యాంగ విరుద్ధంగా కూడా ఉంటున్నాయి. ఈ మాట ఎందుకు అనాల్సివస్తుందంటే, మోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నాటి...
గడగడలాడించే రికార్డు
ఒక్కరోజే 28,071 కోవిడ్ కేసులు
మొత్తం మరణాలు 23,174
24 గంటల్లో 500 మంది బలి
తీవ్రస్థాయి రోగుల సంఖ్య ఎక్కువే
రికవరీ రేటు 63 శాతం దాటింది
న్యూఢిల్లీ: దేశంలో ఒక్కరోజే రికార్డు స్థాయిలో...
సకాల వర్షాలు
ఇప్పటికనేక సంవత్సరాలుగా మండుటెండల మే నెల ముగియగానే తొలకరి పలకరింపు జాడలేక రెండో వేసవిని చవిచూస్తూ వచ్చిన చేదు అనుభవాన్ని మరిపింప చేస్తూ ఈ నెల జూన్ 1వ తేదీనే ఆగ్నేయ రుతు...
20 రోజులు.. 2 లక్షల కేసులు
న్యూఢిల్లీ : దేశంలో కోవిడ్19 కేసులు 24 గంటల్లో 14,516 నమోదయ్యాయి. గత తొమ్మిది రోజులుగా కేసుల సంఖ్య వరుసగా 10 వేలకుపైగా నమోదవుతోంది. శనివారం ఉదయం 8 గంటల వరకు 24...
కోలుకుంటున్నాం
ఆర్థిక వ్యవస్థ కుదుటపడుతోంది
ఖరీఫ్ సాగు ఆశాజనకం
21 రాష్ట్రాల సిఎంలతో ప్రధాని సమీక్ష
వైరస్పై పోరులో నిర్లక్షం వద్దు
నేడు 15 రాష్ట్రాల సిఎంలతో రివ్యూ
నేడు తెలంగాణ, ఎపి సిఎంలతో సంభాషణ
అన్లాక్ 1 నేపథ్యంలో బుధవారం ప్రధాని...
రానున్న 48 గంటల్లో భారీ వర్షాలు..
మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ, కర్ణాటక, గోవాల్లో రానున్న 24 గంటల నుంచి 48 గంటల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం(ఐఎండి) హెచ్చరికలు జారీ చేసింది. ఈ రాష్ట్రాలతో పాటు...
రాష్ట్రాల వారీగా కరోనా వివరాలు…..
ఢిల్లీ: అమెరికాలో తరువాత భారత్ లో కరోనా వైరస్ వారం రోజుల నుంచి వేగంగా వ్యాపిస్తోంది. ప్రతి రోజూ పది వేల కేసులు నమోదు కావడంతో భారతీయులు ఆందోళనకు గురవుతున్నారు. అమెరికా తరువాత...
రాష్ట్రాల వారీగా కరోనా వివరాలు…..
ఢిల్లీ: భారత్ లో కరోనా వైరస్ కలవర పెడుతోంది. గత వారం రోజుల నుంచి కరోనా కేసుల సంఖ్య ప్రతి రోజులు తొమ్మిది వేలకు పైగా పెరుగుతూనే ఉన్నాయి. గత 24 గంటల్లో...
ఇండియాలో కరోనా విలయతాండవం… రెండున్నర లక్షలు దాటిన కేసులు..
న్యూఢిల్లీ: ఇండియాలో కరోనా పాజిటీవ్ కేసులు రోజురోజుకూ భారీగా పెరుగుతున్నాయి. దేశంలో గత 24 గంటల్లో 9,983 కొత్త కరోనా కేసులు నమెదు కాగా, 206 మంది ప్రాణాలు కోల్పోయారు.దీంతో దేశవ్యాప్తంగా ఇప్పటివరకు...
రాష్ట్రాల వారీగా కరోనా వివరాలు…. భారత్@2.36 లక్షలు
ఢిల్లీ: భారత్ లో కరోనా వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. ముంబయి, ఢిల్లీ, చెన్నై, అహ్మదాబాద్. థానే, పూణే వంటి నగరాలలో కరోనా వైరస్ విలయతాండవం సృష్టిస్తోంది. దాదాపుగా సగం కేసులు (1.3...
రాష్ట్రాల వారీగా కరోనా వివరాలు…..
ఢిల్లీ: కరోనా వైరస్ భారత్ లో కరాళ నృత్యం చేస్తోంది. ఇండియాలో ముంబయి(44 వేలు), ఢిల్లీ (25 వేలు), చెన్నై(18 వేలు), అహ్మదాబాద్ (13 వేలు), థానే (11వేలు) కరోనా విలయతాండవం చేస్తోంది....
రాష్ట్రాల వారిగా కరోనా వివరాలు…. కరోనా@2.08
ఢిల్లీ: భారతదేశంలో కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తోంది. భారత్ లో కరోనా కేసుల సంఖ్య 2.08 లక్షలకు చేరుకోగా 5829 మంది చనిపోయారు. మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, ఢిల్లీలో కరోనా విజృంభిస్తోంది....
అరేబియా సముద్రంలో తీవ్ర వాయుగుండం
హైదరాబాద్: అరేబియా సముద్రంలో తీవ్ర వాయుగుండం ఏర్పడింది. ఈ వాయుగుండం మరో ఆరు గంటల్లో తుపానుగా మారనుందని కేంద్ర వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ తుపాన్ బుధవారం మధ్యాహ్నం ఉత్తర మహారాష్ట్ర, దక్కిణ...
కేరళను తాకిన రుతుపవనాలు
హైదరాబాద్ : కేరళ రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. దక్షిణ అరేబియా సముద్రం, లక్షదీవులు మొత్తం ప్రాంతాలు, మాల్దీవులలోని మిగిలిన ప్రాంతాలు, కేరళ, మహేలోని చాలా ప్రాంతాలు తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్లోని కొన్ని...