Home Search
చికిత్స పొందుతూ మృతి - search results
If you're not happy with the results, please do another search
ఉప్పొంగిన వాగులు
9 మంది దుర్మరణం
రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేని వానలు
పొంగిపొర్లుతున్న వాగులు
దాటే యత్నంలో మునిగి బలైపోయిన 9మంది
ఆదివారం ఏడుగురు, సోమవారం ఇద్దరు
పలు గ్రామాలకు స్తంభించిన రాకపోకలు
ఆదివారం వికారాబాద్ జిల్లా తిమ్మాపూర్ వాగులో గల్లంతైన కారు...
ఎడతెరిపి లేని వర్షాలకు పలు చోట్ల విషాదం
వాగులను దాటుతూ వరదనీటిలో కొట్టుకుపోయిన పలువురు
ఆదివారం ఏడుగురు...సోమవారం ఇద్దరు...
పలు గ్రామాల్లో స్తంభించిన రాకపోకలు
మనతెలంగాణ/హైదరాబాద్: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు పలు చోట్ల విషాధ ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాతో పాటు పలు...
ఫుట్బాల్ దిగ్గజం షాహిద్ హకీమ్ కన్నుమూత
బెంగళూరు: భారత ఫుట్బాల్ మాజీ క్రీడాకారుడు షాహిద్ హకీమ్ (82) గుండెపోటుతో కన్ను మూశారు. కర్నాటకలోని గుల్బర్గాలో ఓ ప్రైవేట ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం ఆయన కన్ను మూశారని కుటుంబ...
ఎపిలో స్కూల్ కరస్పాండెంట్ దంపతుల ఆత్మహత్య
ఆప్పుల బాధతాళలేక నిద్ర మాత్రలు మింగిన వైనం
అమరావతి: ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా కోవెలకుంట్ల పట్టణంలోని లైఫ్ఎనర్జీ స్కూల్ కరస్పాండెంట్ దంపతులు సుబ్రమణ్యం(34), రోహిణి(28) ఆదివారం నాడు బలవన్మరణానికి పాల్పడ్డారు. స్థానికులు అందించిన సమాచారం...
ఆస్తి కోసం చెల్లిని చంపిన అన్న
కత్తితో గొంతు కోసి హత్య
గొల్కొండ పిఎస్ పరిధిలో సంఘటన
హైదరాబాద్: ఆస్తి కోసం సొంత సోదరిని అన్న హత్య చేసిన సంఘటన నగరంలోని గొల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం...
కూతురు అదృశ్యం…. తండ్రి ఆత్మహత్య
వరంగల్: కూతురు కనిపించకపోవడంతో కన్న తండ్రి ఆత్మహత్య చేసుకున్న సంఘటన వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరి మండలం చౌటపల్లి గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... చౌటపల్లి గ్రామంలో నాగరాజుకు కూతురు...
పప్పు కూర వండలేదని…. భర్త కత్తిపీట మీద పడి…
అమరావతి: పప్పుకూర వండలేదని గొడవ పడుతూ కతిపీట మీద పడి భర్త మృతి చెందిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయనగరం జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఆర్ శ్రీను- రూపావతి...
ఉత్తరప్రదేశ్లో ‘కప్పా’ వేరియంట్ కలకలం
వైరస్తో ఒకరి మృతి, మరొకరికి నిర్ధారణ
లక్నో: డెల్టా ప్లస్ వేరియంట్ రేపినఆందోళన ఇంకా సమసి పోకముందే తూర్పు ఉత్తరప్రదేశ్లో కరోనా కొత్త వేరియంట్ ‘కప్పా’ పాజిటివ్ నిర్ధారణ అయిన ఓ వ్యక్తి మరణించాడు....
బాలీవుడ్ నటుడు దిలీప్ కుమార్ కన్నుమూత
ముంబయి: బాలీవుడ్ నటుడు దిలీప్ కుమార్ (98) బుధవారం ఉదయం కన్నుమూశారు. శ్యాసకు సంబంధించిన సమస్యలతో హిందూజ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు వెల్లడించారు. దిలీప్ కుమార్ చనిపోయారని...
ప్రేమించాడు… పెళ్లికి కట్నం కావాలన్నాడు… యువతి ఆత్మహత్య
ఖమ్మం: ప్రేమ పేరుతో లోబరుచుకొని యువతిని(17) మోసం చేయడంతో ఆమె ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం జికె బంజరలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... జికె బంజార్...
ధర్మపురిలో విషాదం
ధర్మపురి: జగిత్యాల జిల్లాలోని ధర్మపురి మండలం కొసునూరుపల్లెలో విషాదం చోటుచేసుకుంది. తండ్రి, కుమారుడిని కరోనా మహమ్మారి బలితీసుకుంది. మే 7న తండ్రి ఉట్కూరి హన్మంతరెడ్డి (75)కరోనా బారినపడ్డారు. తండ్రికి చికిత్స చేయించేందుకు కుమారుడు...
పిఎఫ్ డబ్బులు రావడంలేదని మహిళ ఆత్మహత్య
అపోలో ఆస్పత్రిలో పనిచేసిన బాధితురాలు
మనతెలంగాణ, సిటిబ్యూరో: ప్రావిడెంట్ ఫండ్ డబ్బులు రావడంలేదని మనస్థాపం చెందిన మహిళ కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫిలింనగర్ ఆదివారం చోటుచేసుకుంది....
కరోనాతో ఆరోగ్య శాఖ మంత్రి ఒఎస్ డి కన్నుమూత
ఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ విలయ తాండవం సృష్టిస్తోంది. దేశంలో ప్రధాన ఆస్పత్రులలో కరోనాతో మృతి చెందిన వారి శవాలు దిబ్బలుగా మారాయి. ప్రముఖులతో పాటు అధికారులపై కరోనా పంజా విసిరింది. ఢిల్లీ...
కానిస్టేబుల్ వేణుకు సిపి నివాళి
మనతెలంగాణ, హైదరాబాద్ : బైక్పై నుంచి అదుపు తప్పి కిందపడి తీవ్రంగా గాయపడిన కానిస్టేబుల్ చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందారు. విషయం తెలుసుకున్న హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ ఆస్పత్రిలో వేణు మృతదేహానికి...
చిత్తూరు గ్రామీణ మండలంలో ఏనుగుల బీభత్సం
అమరావతి: చిత్తూరు గ్రామీణ మండలంలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. బుధవారం ఉదయం నుంచి నలుగురిపై 2 ఏనుగులు దాడిచేశాయి. ఏనుగుల దాడిలో ఒకరు మృతి చెందగా, ముగ్గురికి గాయాలయ్యాయి. మృతుడు జీడి నెల్లూరు...
స్వాతంత్ర్య సమరయోధుడు హెచ్.ఎస్ దొరైస్వామి కన్నుమూత
కర్నాటక: ప్రముఖ గాంధేయవాది, భావ ప్రకటనా స్వేచ్ఛ కోసం పోరాడిన శతాబ్దపు స్వాతంత్ర్య సమరయోధుడు, కర్నాటక ప్రసిద్ధ స్వరం అయిన హెచ్.ఎస్. దొరైస్వామి బుధవారం బెంగళూరులో కన్నుమూశారు. ఆయన వయసు 104 ఏళ్లు....
మాజీ రాజస్థాన్ సిఎం భార్య కన్నుమూత
జైపూర్: రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ్ పహాడియా భార్య శాంతి పహాడియా ఆదివారం కన్నుమూశారు. జగన్నాథ్ పహాడియా 3 రోజుల క్రితం కరోనాతో చికిత్స పొందుతూ మరణించారు. పహాడియా భార్య మాజీ ఎమ్మెల్యే...
ప్రముఖ నిర్మాత బి.ఎ రాజు కన్నుమూత
హైదరాబాద్: టాలీవుల్ లో మరో విషాదం నెలకొంది. ప్రముఖ నిర్మాత, పిఆర్వో బిఎ రాజు కన్నుమూశారు. ఆయనకు డయాబెటిస్ సమస్య ఉంది. గుండెపోటుతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచినట్టు కుటుంబ...
జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత
హైదరాబాద్: జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రి వద్ద శుక్రవారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ జనగామ జిల్లా వాసి నాగరాజు మృతిచెందాడు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే నాగరాజు చనిపోయాడని బంధువులు ఆరోపిస్తున్నారు....
సుందర్ లాల్ బహుగుణ కన్నుమూత
న్యూఢిల్లీ: పర్యావరణ వేత్త సుందర్ లాల్ బహుగుణ శుక్రవారం కన్నుమూశారు. ఆయన వయస్సు 94 సంవత్సరాలు. ఇటీవల కరోనా బారినపడిన సుందర్ లాల్ రిషికేశ్ ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు....