Home Search
బీమా - search results
If you're not happy with the results, please do another search
కుప్ప కూలిన సిలికాన్ వ్యాలీ బ్యాంక్
దాదాపు 175 బిలియన్ డాలర్ల వినియోగదారుల డిపాజిట్లు ఇప్పుడు ‘ఫెడరల్ డిపాజిట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్’ నియంత్రణలో!
న్యూఢిల్లీ: పెద్దపెద్ద టెక్నాలజీ స్టార్టప్లకు డబ్బునందించే సిలికాన్ వ్యాలీ బ్యాంక్ శుక్రవారం కుప్పకూలింది. మదుపరులు ఇప్పుడు దిక్కుతోచని...
తెలంగాణ దాహం ఎలా తీరిందంటే…
మనతెలంగాణ/హైదరాబాద్ : మంత్రి కెటిఆర్ ట్వీట్లకు నెటిజన్ల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ‘ది వైర్’ అనే వెబ్సైట్లో ‘హౌ తెలంగాణాస్ ఏజ్ ఓల్డ్ థర్స్ వాజ్ క్వించ్డ్ (తెలంగాణ దాహం ఎలా...
బిఆర్ఎస్కు ‘మహా’ ఆదరణ
మన తెలంగాణ/హైదరాబాద్: బిఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కెసిఆర్తో మహారాష్ట్రకు చెందిన సామాజిక సేవ సంస్థ శంభాజీ బ్రిగేడ్ ప్రతినిధులు శుక్రవారం భేటీ అయ్యారు. మహారాష్ట్ర వ్యాప్తంగా బిఆర్ఎస్ విస్తరణకు తమ మద్దతు ఉంటుందని...
రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది: కాకాణి
అమరావతి: రైతు బాగుంటేనే ఎపి రాష్ట్రం బాగుంటుందని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తెలిపారు. రైతుకు భరోసా కార్యక్రమంలో కాకాణి మాట్లాడారు. రైతే అసలైన శాస్త్రవేత్త అని నమ్మే వ్యక్తి సిఎం జగన్...
ఆ లోపే రైసు మిల్లులు, గోదాములు ఖాళీ కావాలి..
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆకాంక్షల మేరకు రైతులకు, పేదలకు సేవలు చేస్తున్నది పౌరసరఫరాల సంస్థ అని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. 33జిల్లాల...
ఛత్తీస్ గఢ్ లో ఎన్ కౌంటర్: ముగ్గురు మృతి
రాయ్ పూర్: చత్తీస్ గఢ్ రాష్టం సుక్మా జిల్లా జాగర్గుండ అటవీ ప్రాంతంలో ఆశ్రంపరలో ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు డిఆర్ జి జవాన్లు మృతి చెందారు. నక్సలైట్లు ఆయుధాలను కూడా...
దశ, దిశలేని బిజెపి హామీలు!
‘అధికారంలోకి రాగానే ఉచిత విద్య, వైద్యం అందిస్తాం’ ప్రతి సమావేశంలోనూ బిజెపి ఇస్తున్న ప్రధాన హామీ ఇది. ప్రజాసంగ్రామ యాత్ర సందర్భంగా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇచ్చిన హామీని ప్రజల్లోకి...
50 రోజుల్లో ఎల్ఐసికి రూ.50 వేల కోట్లు నష్టం
న్యూఢిల్లీ : ప్రభుత్వ బీమా సంస్థ ఎల్ఐసి(లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) స్టాక్మార్కెట్లో ప్రధాన పెట్టుబడిదారులలో ఒకటిగా ఉంది. భారత్ మార్కెట్లో అతిపెద్ద దేశీయ సంస్థాగత పెట్టుబడి సంస్థ ఎల్ఐసి, అయితే...
నిర్మలా సీతారామన్కు మహువా మోయిత్రా ట్వీట్!
న్యూఢిల్లీ: తృణమూల్ పార్లమెంటు సభ్యురాలు మహువా మోయిత్రా కేంద్ర ఆర్థిక మంత్రిని ఉద్దేశించి ట్వీట్ చేశారు. జీవిత బీమా సంస్థ(ఎల్ఐసి) పెట్టుబడిని అదానీ గ్రూప్లో పెట్టి తొలిసారి నష్టం చవిచూసిందన్నారు. కొనుగోలు ధర...
అదానీ స్టాక్స్లో రూ. 50వేల కోట్లు తగ్గిన ఎల్ఐసి పెట్టుబడి విలువ!
ఎల్ఐసి ఇప్పుడు ప్రతికూల విలువ లేదా నష్టాన్ని మూటగట్టుకుంది.
ముంబై: అదానీ గ్రూప్ కంపెనీల్లో పెట్టుబడి పెట్టిన ప్రభుత్వ రంగ బీమా సంస్థ ఎల్ఐసి ఫిబ్రవరి 23న నష్టాలను మూటగట్టుకుంది. అదానీ స్టాక్లకు ఇప్పుడు...
మోడీ ఎల్ఐసిని నాశనం పట్టించాడు: ఓవైసీ
హైదరాబాద్: భారత జీవిత బీమా సంస్థ(ఎల్ఐసి) ‘పెట్టుబడి విలువ’(వాల్యూ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్) ఆర్టికల్ గురించి ప్రస్తావిస్తూ మజ్లీస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ గురువారం కేంద్ర ప్రభుత్వాన్ని కడిగిపారేశారు. ఎల్ఐసిలో సామాన్యులు పెట్టుకున్న...
నిలువెత్తు సంక్షేమ రూపం
భారత రాజ్యాంగంలో 46వ అధికరణ ప్రకారం బలహీన వర్గాల ఆర్థిక ప్రయోజనాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, సంక్షేమ రాజ్యాన్ని ఏర్పాటు చేయాలని రాజ్యాంగం నిర్దేశిస్తున్నది. ఆధునిక ప్రజాస్వామ్యంలో ప్రజలకు స్వేచ్ఛతో పాటు సంక్షేమం...
తెలంగాణ వొస్తే ఏమొచ్చింది అంటున్న నాయకులు… ఢిల్లీలో కాదు.. కూడవెల్లి వాగులో చూడండి
సిద్దిపేట/తొగుట: ఆలుపెరుగని కర్తవ్య దీక్ష దక్షతతోనే నాడు తెలంగాణ సాధించిన సీఎం కేసీఆర్ నేడు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా పంటపొలాలకు గోదావరి నీళ్లను అందిస్తున్నారని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్...
కెసిఆర్ కారణజన్ముడు: హరీష్ రావు
సిద్దిపేట: సిఎం కెసిఆర్ కారణజన్ముడిగా.. చిరస్మరణీయుడుగా.. ప్రజల తల రాతలు మార్చే మహానియుడుగా..మహా నాయకునిగా నిండు నూరేళ్లు వర్ధిల్లాలని వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని...
మోడీది ‘సైలెన్స్ రాజ్’
మనతెలంగాణ/హైదరాబాద్ : దేశంలో ఎన్నికలు జరిగినప్పుడు పార్టీలు, నాయకులు గెలుస్తున్నారని కానీ, ప్రజలు ఓడిపోతున్నారని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీకి మించి ఏదో చేస్తారని ఆశించి 2014లో...
రోడ్డు ప్రమాదం కేసులో తొలిసారి రూ.కోటి పరిహారం..
ఖమ్మం: రాష్ట్రంలోనే తొలిసారిగా రోడ్డు ప్రమాదం కేసులో కోటి రూపాయాల పరిహారాన్ని ఇప్పించిన సంఘటన శనివారం ఖమ్మం నగరంలో జరిగిన లోక్ అదాలత్ లో చోటు చేసుకుంది. జిల్లా ప్రధాన న్యాయమూర్తి డా...
రైతుకు అండగా సంక్షేమం పండగ
ముఖ్యమంత్రి కెసిఆర్ ఈ ఏడాది బడ్జెట్లో వ్యవసాయ రంగానికి రూ. 26,831 కోట్లను కేటాయించారు. రైతు కుటుంబాలకు కొండత ధీమాగా మారిన రైతు బీమాకు 1589 కోట్లు కేటాయించారు. వ్యవసాయాన్ని పండుగలా మార్చిన...
పచ్చని తెలంగాణను పిచ్చోళ్ల చేతిలో పెట్టొద్దు
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం ప్రణాళికా బద్దంగా పనిచేస్తోందని మంత్రి పురపాలక, ఐటి, పరిశ్రమ శాఖ కెటిఆర్ అన్నారు. మున్సిపాలిటీలు, నగరాలు నుంచి...
తెలంగాణ మోడల్కు దిశానిర్దేశం
వ్యవసాయంటే కేవలం పంటలు పండించడమే కాదు. పశుపోషణ, మత్స్య, మాంస ఉత్పత్తులను కూడా ప్రోత్సహించడం కూడా. ఈ విషయంలో కేసీఆర్ ప్రభుత్వం విశేషమైన కృషి చేస్తోంది. మాంస ఉత్పత్తిలో తెలంగాణ దేశంలోనే అయిదో...
ప్రజా వంచక కేంద్ర బడ్జెట్
అంతర్జాతీయంగా అన్ని అభివృద్ధి సూచికలలో అగ్రగామిగా ఉన్నామనే అబద్ధాలను అందంగా ప్రస్తావిస్తూ బడ్జెట్ను 1 ఫిబ్రవరి న నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. గత 9 ఏండ్ల మోడీ పాలన 114 లక్షల కోట్ల...