Thursday, April 25, 2024
Home Search

హరీష్ రావు - search results

If you're not happy with the results, please do another search
Folk singer saichand passed away

సార్ సాయిని పిలువండి. లెమనండి… మీరు పిలిస్తే లేచివస్తాడు..సార్

మహబూబ్ నగర్: అకాల మరణం చెందిన, తెలంగాణ ఉద్యమ ప్రజా గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ వేద సాయిచంద్ పార్థివ దేహానికి సిఎం కెసిఆర్ ఘన నివాళులు అర్పించారు. గుర్రంగూడ లోని...
Singer Sai Chand died with Cardiac Arrest

తెలంగాణ ఉద్యమ గాయకుడు సాయిచంద్ మృతి..

హైదరాబాద్: తెలంగాణ ఉద్యమంలో తన ఆటపాటలతో కీలక భూమిక పోషించిన ప్రముఖ గాయకుడు, గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయి చంద్(39) గుండెపోటుతో బుధవారం అర్ధరాత్రి మృతి చెందారు. నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి...

సర్కార్ ఆసుపత్రిలో ఆధునిక సౌకర్యాలు

ఖమ్మం : ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆధునిక సదుపాయాల కల్పన చేస్తున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. బుధవారం జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన కంటి...

ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్షం

ఆదిలాబాద్ : పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడమే లక్షంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని , ప్రభుత్వ ఆసుపత్రులల్లో అన్ని సౌకర్యాలను అందుబాటులో ఉంచుతూ ఇబ్బంది తలెత్తకుండా చూస్తోందని ఎమ్మెల్యే జోగు...
MLC Kaushik reddy comment on Etela rajender

అప్పుడు నన్ను చంపేందుకు ఈటల కుట్ర: కౌశిక్ రెడ్డి

హైదరాబాద్: ఓటమి భయంతోనే బిజెపి ఎంఎల్‌ఎ ఈటల రాజేందర్ ఆరోపణలు చేస్తున్నారని ఎంఎల్‌సి కౌశిక్ రెడ్డి మండిపడ్డారు. ఈటెల రాజేందర్ కౌంటర్ కు కౌశిక్ రెడ్డి రీకౌంటర్ ఇచ్చారు. ఫ్రస్టేషన్‌లో ఈటల ఏం...

సిఎం కెసిఆర్ వెంట జిల్లా నేతలు

ఖమ్మం : మహారాష్ట్ర పర్యటనలో రెండో రోజైన మంగళవారం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పక్కనే పార్టీ పార్లమెంటరీ నేత కే. కేశవరావు, లోక్ సభ లీడర్ నామా నాగేశ్వరరావు .రాజ్యసభ సభ్యులు వద్దిరాజు...

ముఖ్యమంత్రి కెసిఆర్‌కు ధన్యవాదాలు

కల్వకుర్తి రూరల్ : తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో శరవేగంగా అభివృద్ధి చెందుతుందని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అన్నారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, గ్రామాలకు మౌళిక వసతులు కల్పన తదితర...

దేశానికే ఆదర్శంగా దళితబంధు పథకం

గజ్వేల్ : దళితుల జీవితాలలో వెలుగులు నింపటానికి ముఖ్యమంత్రి కెసిఆర్ మానస పుత్రిక అయిన దళిత బంధు పథకాన్ని దేశంలో ప్రవేశపెట్టిన ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమని ఎమ్మెల్సీ యాదవ రెడ్డి,ఎఫ్‌డిసి ఛైర్మన్...

కెసిఆర్ సర్కార్‌లోనే పల్లెల అభివృద్ధి

కోహెడ : ముఖ్యమంత్రి కెసిఆర్ పాలనలోనే రాష్ట్రంలోని పల్లెలు సమగ్రాభివృద్ధిని సాధించాయని కోహెడ ఎంపిపి కొక్కుల కీర్తిసురేష్ స్పష్టం చేశారు. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం బస్వాపూర్ గ్రామంలో మంత్రి హరీశ్ రావు...

తీరనున్న గిరిజనుల దశాబ్దాల నాటి కల

ఖమ్మం: ముందుగా అనుకున్న ప్రకారం ఈనె ల24 నుంచి పంపిణీ చేయాలని భావించినప్పటికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ని ఆసిఫబాద్ లో నూ తనంగా నిర్మించిన సమీక్రత కలెక్టరేట్ భవనాన్ని ఈనెల 30న...
Gongidi Sunita

యాదగిరిగుట్టకు మెడికల్ కళాశాల మంజూరు చేయాలి

వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావును కోరిన ప్రభుత్వ విప్ హైదరాబాద్ : పవిత్ర పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్టకు మెడికల్ కళాశాల ను మంజూరు చేయాలని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి...

మార్పుకోసమే మహాజన సంపర్క్ అభియాన్

లోకేశ్వరం : గడిచిన 9 ఏళ్ల బిజెపి సుదీర్ఘ పాలనలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతదేశం దిన దినాభివృద్ధ్ది చెందుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పేరిట కుటుంబ పాలన సాగిస్తున్న కెసిఆర్...
Kaushik Reddy

ముదిరాజ్ బిడ్డను తిట్టినట్టు ఎవరైనా నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తా

హైదరాబాద్ : కొందరు పనిగట్టుకుని తాను ముదిరాజ్‌లకు వ్యతిరేకం అని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ప్రభుత్వ విప్, ఎంఎల్‌సి పాడి కౌశిక్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈటెల రాజేందర్ సొంత ఊర్లో తాను...

అభివృద్ధిని అడ్డుకుంటే ప్రజలు తిరగబడుతారు

కాంగ్రెస్, బిజెపిలకు ఎఫ్‌డిసి ఛైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి హెచ్చరిక గజ్వేల్: సిఎం కెసిఆర్ సారధ్యంలో సంక్షేమం, అభివృద్దిని అన్ని వర్గాలకు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమని , తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న...

ప్రజా మార్పుకోసమే మహాజన సంపర్క్ అభియాన్

లోకేశ్వరం : గడిచిన 9 ఏళ్ల బిజెపి సుదీర్ఘ పాలనలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతదేశం దిన దినాభివృద్ధి చెందుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పేరిట కుటుంబ పాలన సాగిస్తున్న కెసిఆర్...

ప్రజా మార్పు కోసమే మహాజన సంపర్క్ అభియాన్

లోకేశ్వరం : గడిచిన 9 ఏళ్ల బిజెపి సుదీర్ఘ పాలనలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతదేశం దిన దినాభివృద్ధ్ది చెందుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పేరిట కుటుంబ పాలన సాగిస్తున్న కెసిఆర్...

సిద్దిపేట లో అంతర్జాతీయ యోగా దినోత్సవం

సిద్దిపేట: సిద్దిపేట లో అంతర్జాతీయ యోగా దినోత్సవం లో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. యోగ ను మన జీవనవిధానం గా మార్చుకోవాలని, యోగ తో అన్ని...
Government rice mills near farmers

రైతుల చెంతకు సర్కారీ రైస్ మిల్లులు

హైదరాబాద్ : వరి ధాన్యాన్ని బియ్యం, నూనె వంటి పలు రకాల ఉత్పత్తులుగా మార్చే ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలను జిల్లాల వారీగా ఏర్పాటు చేస్తామని, వరి ధాన్యం ఉత్పత్తిలో దేశంలో నెంబర్‌వన్ స్థానానికి...

ఉద్యోగులు, పెన్షనర్లకు దశాబ్ది కానుక

మన తెలంగాణ/హైదరాబాద్:తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వోద్యోగులు, పెన్షనర్లకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. సి ఎం కెసిఆర్ ఆదేశాలకు అనుగుణంగా డిఎ/ డి ఆర్ విడుదల చేయాలని...
DA and DR

ఉద్యోగులకు డిఎ, పెన్షనర్లకు డిఆర్ విడుదల

హైదరాబాద్ : తెలంగాణ ఆవిర్భావ దశాబ్ధి ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వోద్యోగులు, పెన్షనర్లకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. సిఎం కెసిఆర్ ఆదేశాలకు అనుగుణంగా డిఎ/ డిఆర్ విడుదల చేయాలని నిర్ణయించినట్లు...

Latest News