Home Search
కెసిఆర్ - search results
If you're not happy with the results, please do another search
బిజెపికి అధికారం ఇస్తే ఉత్తరాది వాళ్ల చేతుల్లోకి తెలంగాణ: గుత్తా
నల్లగొండ: బిజెపి తెలంగాణకు అత్యంత ప్రమాదకారిగా మారిందని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ తెలిపారు. నల్గొండలోని క్యాంపు కార్యాలయంలో తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మీడియా సమావేశం...
మోసపోతే గోసపడ్తరు
ఎవరో వచ్చి ఏదో చెబితే నమ్మవద్దు, ఆ క్షణానికి తమాషా అనిపించినా తర్వాత ఫలితాలు దుర్మార్గంగా ఉంటాయి
ముమ్మాటికీ తెలంగాణ ధనిక రాష్ట్రమే
రాష్ట్ర ప్రగతిని చూసి దేశమే ఆశ్చర్యపోతున్నది, జాతీయ రాజకీయాల్లో గుణాత్మక మార్పు...
మరింత వేగం పెంచండి
శివరాజ్సింగ్ చౌహాన్కు తప్పని పరాభావం
ఆర్ఎస్ఎస్ ఆశీస్సులున్నా గడ్కరీని తప్పించిన మోడీ, షా ద్వయం
లక్ష్మణ్కు రెండు కమిటీల్లో చోటు
మనతెలంగాణ/ హైదరాబాద్: నాణ్యతలో ఏ మాత్రం రాజీపడకుండా నూతన సెక్రటేరియట్ నిర్మాణ పనులను సాధ్యమైనంత వేగంగా...
మునుగోడుపై మోహరింపు
మన తెలంగాణ/హైదరాబాద్: మునుగోడు నియోజకవర్గం ఉప ఎన్నికపై మూడు ప్రధాన పార్టీలు మరింత దూకుడును పెంచాయి. ఎన్నికల ప్రచార పర్వాన్ని మరింత ముమ్మరం చేసే పనిలో నిమగ్నమయ్యాయి. ఓటర్లను ఆకట్టుకునేందుకు భారీ బహిరంగ...
ఒకే రోజు 10 వేల యూనిట్ల రక్తం సేకరణ
సిద్దిపేట: సిఎం కెసిఆర్ పిలుపుతో అన్ని నియోజక వర్గాల్లో రక్త దాన శిబిరాలు ఏర్పాటు చేశారు. స్వాతంత్ర్య వజ్రోత్సవాల వేళ అద్భుతమైన కార్యక్రమమని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు...
దేశంలో ప్రధాన సమస్యలు పేదరికం, నిరుద్యోగం, మతతత్వం: కవిత
హైదరాబాద్: దేశంలో ఉన్న ప్రధాన సమస్యలైన పేదరికం, నిరుద్యోగం, మతతత్వాన్ని సమూలంగా రూపుమాపితే, స్వాతంత్ర్యం వచ్చి వందేళ్లు పూర్తయ్యేలేపు భారతదేశం, ప్రపంచంలో నంబర్ వన్ శక్తిగా ఎదిగే ఆస్కారం ఉంటుందని ఎమ్మెల్సీ కవిత...
రక్తదానం మరొకరికి ప్రాణదానం: తలసాని
హైదరాబాద్: దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా రక్తదానం చేసిన 75 మంది దాతలను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మెచ్చుకున్నారు. స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా సనత్ నగర్ వెల్ఫేర్...
ఆ ఒక్క నిమిషం.. మార్మోగిన జనగణమన
ఉద్వేగభరితంగా సాగిన కార్యక్రమం
హైదరాబాద్ అబిడ్స్లో సిఎం కెసిఆర్, మంత్రులు, ఎంపిల గానం
పల్లె, పట్టణాల్లో ఉత్సాహంగా పాల్గొన్న జనం
ఉ.11.30గంటలకు స్తంభించిన రాష్ట్రం
ఎక్కడి వాహనాలు అక్కడే
వాహనాలు దిగి జాతీయ గీతాన్ని ఆలపించిన పలువురు ప్రముఖులు
పొలాల్లోనూ, కల్యాణమండపాల్లోనూ...
ప్రధా(న)నే శత్రువు
కృష్ణా జలాల్లో వాటా తేల్చకుండా సతాయిస్తున్న కేంద్రం
పాలమూరురంగారెడ్డి జాప్యానికి మోడీయే కారణం ప్రాజెక్టులు
ప్రాజెక్టులు కట్టకుండా కిరికిరి పెడుతున్నరు
కేసులతో అడ్డుకుంటున్నరు
బావులకాడ మీటర్లు పెట్టి బిల్లులు వసూలు చేయాలంటున్నరు
మోసపోతే గోసపడుతాం
మాయమాటలను నమ్మితే దోపిడీకి...
తెలంగాణ పథకాలు మాకూ కావాలి
ఎంఎల్సి పల్లా ఎదుట కర్నాటక రైతుల అభ్యర్ధన
రైతు కుటుంబానికి సిఎం కెసిఆర్ రూ.10లక్షల సాయం
మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో అక్కడి ముఖ్యమంత్రి కేసిఆర్ వ్యవసాయ రంగం అభివృద్ది కోసం అమలు చేస్తున...
మహానీయుల త్యాగఫలమే స్వాతంత్రం: మంత్రి కొప్పుల
రాష్ట్రాన్ని అన్ని రంగాలలో ముందుకు తీసుకెళ్తున్న ముఖ్యమంత్రి కెసిఆర్
గౌలిదొడ్డి గురుకులంలో గీతాలాపన కార్యక్రమంలో మంత్రి కొప్పుల
హైదరాబాద్ : ఎంతో మంది మహానీయుల త్యాగాల ఫలితంగానే మనకు స్వాతంత్రం సిద్దించిందని సాంఘీక సంక్షేమ శాఖ...
భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాలు ఒక అద్భుతం: నిరంజన్ రెడ్డి
హైదరాబాద్: ప్రతి రోజూ విభిన్న కార్యక్రమాలతో స్వాతంత్ర్య ప్రత్యేకతను చాటుకుంటున్నామని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. స్వాతంత్ర్యం కోసం ప్రాణాలను అర్పించిన, వెలకట్టలేని త్యాగాలు చేసిన వారిని స్మరించుకుంటున్నామని, ...
గాంధీజీ ఆశయాలకు అనుగుణంగా తెలంగాణలో అభివృద్ధి: గుత్తా
నల్గొండ: దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయినా సందర్భంగా వజ్రోత్సవాలు ఘనంగా జరుపుకోవడం జరుగుతుందని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని క్లాక్ టవర్...
సామూహిక జాతీయ గీతాలాపనతో మార్మోగిన తెలంగాణ
హైదరాబాద్: స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా సామూహిక జాతీయ గీతాలాపన చేశారు. అబిడ్స్ దగ్గర గీతాలాపనలో సిఎం కెసిఆర్ పాల్గొన్నారు. మంగళవారం ఉదయం సరిగ్గా 11.30 గంటలకు నిమిషం పాటు ప్రధాన...
జన గణ మంగళదాయక జయహే!
ప్రతి తెలంగాణ బిడ్డ గుండెలో భారతీయత నిండేలా స్వాతం త్య్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహం జరుపుకుంటున్నం- నేటి నుంచి ఈ నెల 22 వరకు- ‘దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా’ అన్న...
రాజ్యాంగ పదవుల్లో ఉండి ఫాసిస్టు దాడులా?
కమలనాథులపై సిఎం
కెసిఆర్ ఫైర్
సమాఖ్య విలువలకు కేంద్రం తూట్లు ప్రజా
సంక్షేమాన్ని గాలికొదిలి రాష్ట్రాలపై పెత్తనం
కుంటుపడుతున్న దేశాభివృద్ధి.. పెరుగుతున్న
ద్రవ్యోల్భణం వైఫల్యాలను
కప్పిపుచ్చుకోవడానికే విద్వేషాలు రాష్ట్రంపై
అప్పుల భారం పెరిగిందంటూ తప్పుడు...
ఉ. 11:30.. సామూహిక జాతీయ గీతాలాపన
నిమిషం పాటు అన్ని ట్రాఫిక్ కూడళ్లలో రెడ్ సిగ్నల్
ఎక్కడి వాహనాలు అక్కడే.. అదే సమయంలో
ఆగనున్న మెట్రో ప్రభుత్వ, ప్రైవేటు
కార్యాలయాల్లోనూ ‘జనగణమన’ హైదరాబాద్లోని
జిపిఓ సర్కిల్లో పాల్గొననున్న ముఖ్యమంత్రి కెసిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్...
ఎందుకు రాలేదో తెలియదు: గవర్నర్ తమిళిసై
మన తెలంగాణ/హైదరాబాద్: రాజ్భవన్లో ఎట్ హోం కార్యక్రమానికి సిఎం గైర్హాజరుపై గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ స్పందించారు. సిఎం కెసిఆర్ సోమవారం సాయంత్రం 6.50కి వస్తారని సిఎంవో నుంచి సమాచారం వచ్చింది. తాను,...
అబిడ్స్లో ట్రాఫిక్ ఆంక్షలు
జాతీయ గీతాలాపనలో పాల్గొననున్న సిఎం కెసిఆర్
ఉదయం 9.30 నుంచి 12.30 గంటల వరకు ఆంక్షలు
మనతెలంగాణ, హైదరాబాద్: అబిడ్స్లోని జిపిఓ సర్కిల్ పరిసరాల్లో మంగళవారం ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ హైదరాబాద్ జాయింట్ పోలీస్ కమిషనర్...
బండి సంజయ్ పాదయాత్రలో ఉద్రిక్తత
బిజెపి, టిఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ
దేవరుప్పల: బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ‘ప్రజా సంగ్రామ పాదయాత్ర’ పేరుతో పాదయాత్రను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పాదయాత్ర జనగామ జిల్లా దేవరుప్పల...