Home Search
భారత్ - search results
If you're not happy with the results, please do another search
రెండో వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్ 131
కెన్నింగ్టన్: ఓవల్ మైదానంలో ఇంగ్లాండ్-ఇండియా మధ్య జరుగుతున్న నాల్గో టెస్టు ఐదో రోజు రెండో ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ జట్టు 59 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 131 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. ప్రస్తుతం...
తొలి వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్… 105/1
కెన్నింగ్టన్: ఓవల్ మైదానంలో ఇంగ్లాండ్-ఇండియా మధ్య జరుగుతున్న నాల్గో టెస్టు ఐదో రోజు రెండో ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ జట్టు 44 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 105 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. ప్రస్తుతం...
అదరగొట్టిన శార్దూల్, పంత్
ఏడో వికెట్కు సెంచరీ భాగస్వామ్యం
భారత్ 466 పరుగులకు ఆలౌట్
ఇంగ్లాండ్ ముందు 368 పరుగుల భారీ లక్ష్యం
లండన్: ఇంగ్లాండ్తో జరుగుతున్న నాలుగో టెస్టులో భారత్ భారీ స్కోరు సాధించడం ద్వారా మ్యాచ్పై పట్టు బిగించింది....
అమ్మకానికి దేశం
అడ్డుకునేందుకే రైతు ఉద్యమం : ముజఫర్నగర్ కిసాన్ మహా పంచాయత్ ర్యాలీలో రాకేశ్ టికాయత్
యుపి ఉత్తరాఖండ్ ఎన్నికల్లో బిజెపిని ఓడించాలని రైతులకు పిలుపు వ్యవసాయ చట్టాలు మూడింటినీ ఉపసంహరించేవరకు ఉద్యమం...
ఉత్తర సైప్రస్లో చిక్కుకున్న 10మంది భారత నావికులు
కేంద్రం జోక్యానికి కాంగ్రెస్ నేత చర్మేశ్శర్మ విజ్ఞప్తి
కోట: ఉత్తర సైప్రస్ ఓడరేవులో 10మంది భారత నావికులు నెలరోజులుగా చిక్కుకున్నారని, కేంద్రం జోక్యం చేసుకొని వారిని స్వదేశానికి తీసుకురావాలని రాజస్థాన్కు చెందిన కాంగ్రెస్...
విరాట్ ఔట్… 329/6
కెన్నింగ్టన్: ఓవల్ మైదానంలో ఇండియా-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్లో రెండో ఇన్నింగ్స్ నాలుగో రోజు భారత జట్టు 118 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 329 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది....
ఐదో వికెట్ కోల్పోయిన భారత జట్టు…. 304/5
కెన్నింగ్టన్: ఓవల్ మైదానంలో ఇండియా-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్లో రెండో ఇన్నింగ్స్ నాలుగో రోజు భారత జట్టు 109 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 304 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది....
తాలిబన్లతోనే గ్యాస్ మంట
కర్నాటక బిజెపి ఎమ్మెల్యే స్పందన
బెంగళూరు: దేశంలో వంటగ్యాసు, డీజిల్, పెట్రోలు ధరలు పెరగడానికి కారణం తాలిబన్లు , అఫ్ఘనిస్థాన్ సంక్షోభం అని కర్నాటక బిజెపి ఎమ్మెల్యే అరవింద్ బెల్లాడ్ తెలిపారు. ధరలు...
టర్కీ వెళ్లే వారికి ఆర్టి పిసిఆర్ నెగిటివ్ రిపోర్టు తప్పనిసరి
న్యూఢిల్లీ : భారత్ నుంచి టర్కీ వెళ్లే ప్రయాణికులు 72 గంటలు ముందుగా ఆర్టిపిసిఆర్ నెగిటివ్ రిపోర్టు శనివారం నుంచి సమర్పించ వలసి ఉంటుందని టర్కీ రాయబార కార్యాలయం వెల్లడించింది. అలాగే టర్కీ...
ఇంగ్లండ్కు భారీ ఆధిక్యం
లండన్: భారత్తో జరుగుతున్న నాలుగో టెస్టులో ఆతిథ్య ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో భారీ ఆధిక్యాన్ని సాధించింది. టీమిండియా తొలి ఇన్నింగ్స్లో 191 పరుగులు చేసింది. తర్వాత మొదటి ఇన్నింగ్స్ చేపట్టిన ఇంగ్లండ్ 290...
చైనానే మా నేస్తం
తేల్చిచెప్పిన తాలిబన్లు , పెట్టుబడులకు స్వాగతం
డ్రాగన్తో తగరపు నిక్షేపాల వెలికితీత, ఒన్ బెల్ట్ రాదారి ఏర్పాటుకు సానుకూలం
పెషావర్ : చైనానే తమ ప్రధాన భాగస్వామ్యపక్ష దేశం అని తాలిబన్లు శుక్రవారం ప్రకటించారు. దేశంలో...
వరల్డ్కప్ ట్రోఫీ ఆవిష్కరణ
దుబాయి: యుఎఇ, ఒమాన్ వేదికగా త్వరలో జరుగనున్న పురుషుల ట్వంటీ20 వరల్డ్కప్కు సంబంధించిన ట్రోఫీని శుక్రవారం ఆవిష్కరించారు. దుబాయిలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భారత క్రికెట్ బోర్డు కార్యదర్శి జై షా ట్రోఫీని...
రష్యా బంధంతో ఇంధన విజయం: మోడీ
న్యూఢిల్లీ : భారత్ రష్యా బంధం కాలపరీక్షకు, పలు సవాళ్లకు నిలిచి సాగుతోందని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. అంతర్జాతీయ ఇంధన విఫణిలో ఇరు దేశాల బంధం కీలకమైనదని , ఈ రంగంలో...
ఇంగ్లండ్ కు బుమ్రా ఝలక్..
లండన్ (ఓవల్): నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ జట్టుకు టీమిండియా బౌలర్ బుమ్రా షాకిచ్చాడు. తొలి రోజు టీమిండియాను మొదటి ఇన్నింగ్స్లో 191 పరుగులకే ఆలౌట్ చేసి బ్యాటింగ్ చేపట్టిన...
ఐటిఐఆర్ను పునరుద్ధరించండి
కేంద్ర ఐటి మంత్రి అశ్వనీ వైష్ణవ్ను కలిసి కోరిన మంత్రి కెటిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్ : ఐటిఆర్ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్)ప్రాజెక్ట్ పునరుద్ధరించాలని రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కెటిఆర్ కేంద్రాన్ని...
అమెరికాను హెచ్చరించిన చైనా దూత!
ఒకవైపు న్యూయార్క్ నగరంలోని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో అఫ్ఘానిస్తాన్ సమస్యపై అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ ప్రతిపాదించిన తీర్మానం పై చర్చ. మరోవైపు మాది పూర్వపు సోవియట్ యూనియన్ కాదు, మాతో పెట్టుకొనేటపుడు...
పెరగనున్న అంచనాలు
వేగంగా కోలుకుంటున్న దేశీయ ఆర్థిక వ్యవస్థ, రెండంకెల జిడిపి, నిలకడగా జిఎస్టి వసూళ్లు, అయినా కరోనా ముందు స్థాయి కంటే తక్కువగానే గణాంకాలు
న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి నుంచి దేశీయ ఆర్థిక వ్యవస్థ...
కశ్మీర్నూ విడిపించుకుంటాం
అల్ఖైదా ప్రకటన
ప్రకటన వెనుక పాక్ హస్తముందని కేంద్రం అనుమానం
న్యూఢిల్లీ: ఆఫ్ఘన్నుంచి మంగళవారం రాత్రి అమెరికా చిట్టచివరి సైనికుడు వెళ్లిపోయిన వెంటనే అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ అల్ ఖౌదా తాలిబన్లకు కంగ్రాట్స్ చెప్పింది. ఇలాగే...
కొత్త వేరియంట్ సి 1.2 దేశంలో ప్రవేశించలేదు: కేంద్రం
న్యూఢిల్లీ : ఇప్పటివరకు దేశంలో సి 1.2 వేరియంట్కు సంబంధించి ఎలాంటి కేసులు నమోదు కాలేదని కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టు ప్రముఖ వార్తా సంస్థ వెల్లడించింది. ఈ కొత్త వేరియంట్ను మొట్టమొదటిసారి దక్షిణాఫ్రికాలో...
దేశంలో మళ్లీ పెరుగుతున్న కేసులు..
న్యూఢిల్లీ: దేశంలో మళ్లీ మహమ్మారి కరోనా కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 47,092 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యయని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించింది. కరోనా వైరస్...