Home Search
ఆర్మీ - search results
If you're not happy with the results, please do another search
మయాన్మార్లో సైన్యం వైమానిక దాడులు.. థాయ్లాండ్కు పారిపోయిన వేలాదిమంది..?
మయోశాకోయెప్(థాయ్లాండ్):మయాన్మార్లో మిలిటరీ వైమానిక దాడులతో భీతిల్లిన వేలాదిమంది థాయ్లాండ్లోకి పారిపోతున్నారని అంతర్జాతీయ పరిశీలకులు తెలిపారు. ముఖ్యంగా మయన్మార్ ఉత్తర ప్రాంతంలోని కరేన్ రాష్ట్రానికి చెందిన దాదాపు 10,000మంది థాయ్లాండ్లోకి ప్రవేశించినట్టు అంచనా. వారందరినీ...
మయన్మార్ నుంచి ధాయ్కు భారీ వలసలు
కరెన్ విముక్తి సంస్థపై సైన్యం దాడుల ఫలితం
యాంగూన్ : నిరసనలు, కాల్పులతో దద్దరిల్లుతున్న మయన్మార్లో ఇప్పుడు సరిహద్దు ప్రాంతాల నుంచి ప్రజలు పొరుగున ఉన్న థాయ్లాండ్కు వలస వెళ్లుతున్నారు. సరిహద్దులలోని కరెన్ ప్రాంతంలో...
హెలికాప్టర్ ప్రమాదంలో ఐదుగురు మృతి
అలాస్కా: హిమనీ నదాన్ని హెలికాప్టర్ ఢీకొట్టిన సంఘటన అమెరికాలోని అలాస్కా ప్రాంతంలో జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం చెందగా ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. విమానయాన అధికారులు తెలిపిన వివరాల ప్రకారం... యాంకరేజ్...
మయన్మార్లో నిరసనల హోరు
మయన్మార్లో నిరసనల హోరు.. అణచివేతలకు ప్రతిఘటనలు
యాంగూన్: ప్రజాస్వామ్య పునరుద్ధరణ ప్రాణప్రదం అంటూ మయన్మార్లో ఆదివారం తిరిగి నిరసనకారులు రోడ్లపైకి తరలివచ్చారు. మయన్మార్లో సైనిక దినోత్సవం నాడే(శనివారం) సైన్యం పలుచోట్ల ఉద్యమకారులపై జరిపిన కాల్పుల్లో...
ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదుల హతం
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్లో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందిన ఇద్దరు ఉగ్రవాదుల్లో ఒకరు హిజ్బుల్ ముజాహిదీన్కు చెందిన వాడని స్థానిక ఐజిపి విజయ్కుమార్ తెలిపారు. షోపియాన్లో శనివారం సాయంత్రం మొదలైన ఎన్కౌంటర్ ముగిసిందని ఆయన...
మయన్మార్లో నరమేధం
సైనిక దినం నాడే పౌరుల నెత్తుటి ధారలు
కాల్పుల్లో 90 మంది బలి
నిరసనకారులపై జుంటా అరాచకం
తలలు వెన్నుల్లోకి తూటాలు
యాంగూన్ : మయన్మార్లో సైనిక బలగాల అరాచకం పతాక స్థాయికి, అమానుష...
కశ్మీర్లో భారీ ఎన్కౌంటర్
నలుగురు లష్కరే ఉగ్రవాదులు హతం
షోపియాన్ జిల్లాలో మరో కలకలం
ఈ ఏడాదిలో ఇది తొమ్మిదో ఘటన
శ్రీనగర్ : జమ్మూ కశ్మీర్లో సోమవారం భారీ ఎన్కౌంటర్ జరిగింది. షోపియాన్ జిల్లాలోని మనిహల్ ప్రాంతంలో...
ఆందోళన ఆగకుండా ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ఇళ్ల నిర్మాణం
న్యూఢిల్లీ : వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో గత కొన్ని నెలలుగా ఆందోళన సాగిస్తున్న రైతుసంఘాలు తమ పోరాటాన్ని మరి కొంతకాలం కొనసాగించడానికి తగిన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈమేరకు ఢిల్లీ...
బొల్లారంలో భారీ అగ్నిప్రమాదం
బోయిన్పల్లి: కంటోన్మెంట్ నియోజకవర్గంలోని బొల్లారంలో ఓ పాత ఇనుప సామానుదుకాణంలో అగ్నిప్రమాదం చోటుచేసుకొని పక్కనే ఉన్న వైన్షాపులోకి మంటలు చేలరేగి వైన్స్ షాపులోని స్టాకు పూర్తిగా దగ్ధమైన ఘటన బొల్లారం పోలీస్స్టేషన్ పరిధిలో...
‘టైమ్’ మెచ్చుకున్న భీమ్ నేత
అమెరికాకు చెందిన టైమ్ వారపత్రిక ప్రతి సంవత్సరం ఆ యేటి ఎన్నదగిన వారుగా వివిధ కేటగిరీల్లో వ్యక్తుల పేర్లను ప్రకటిస్తుంది. గత నెల ఫిబ్రవరి 17 న ‘2021 టైమ్ 100 నెక్స్ట్’...
హెలికాప్టర్ ప్రమాదం…. 11 మంది మృతి
ఇస్తాంబుల్: టర్కీలోని ప్రావిన్సులో శుక్రవారం ఉదయం హెలికాప్టర్ ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలడంతో 11 మంది మృత్యువాపడ్డారు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో జనరల్ ఉస్మాన్ ఎర్బాస్...
టీకా మొదటి డోస్ తీసుకున్న రాష్ట్రపతి
న్యూఢిల్లీ: రాష్ట్రపతి రామ్నాథ్కోవింద్(75) ఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రిఫరల్ హాస్పిటల్లో బుధవారం కరోనా నియంత్రణ వ్యాక్సిన్ మొదటి డోసు తీసుకున్నారు. రాష్ట్రపతి వెంట ఆయన కుమార్తె కూడా ఉన్నారు. వ్యాక్సినేషన్కు అర్హులైన...
రెడ్ఎకోతో డ్రాగన్ దొంగదెబ్బ
భారత్ కీలక వ్యవస్థలపై చైనా సైబర్ అటాక్
విద్యుత్, రేవుల సమాచారం తస్కరణ
ఎప్పుడైనా, ఎక్కడైనా తీవ్రనష్టం ?
అమెరికా సైబర్ సంస్థ ‘ఫ్యుచర్’ నివేదిక
న్యూయార్క్ : భారతదేశంలోని విద్యుత్ వ్యవస్థలు, రేవుల...
బిజెపితో కలిసి పోటీ.. పొత్తు కుదరకపోతే ఒంటరిగా
ఆర్పిఐ అధ్యక్షుడు రాందాస్ అథవాలే
లఖ్నో: నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో జరిగే ఎన్నికల్లో తమ పార్టీ బిజెపితో కలిసి పోటీ చేస్తుందని ఆర్పిఐ అధ్యక్షుడు, కేంద్రమంత్రి రాందాస్అథవాలే తెలిపారు. 2022లో జరిగే...
గల్వాన్ లోయలో సైనికుల మృతిపై మొదటిసారి ధ్రువీకరించిన చైనా
బీజింగ్: తూర్పు లడఖ్లోని గల్వాన్ లోయలో గత ఏడాది భారత సైనిక దళాలతో జరిగిన ఘర్షణల్లో చైనాకు చెందిన ఐదుగురు సైనిక అధికారులు, జవాన్లు మరణించినట్లు చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పిఎల్ఎ)...
దేశీ అర్జున్
దేశంలోనే డిజైన్ చేసి తయారు చేసిన అర్జున్ మార్క్1 ఎ యుద్ధట్యాంక్ను చెన్నైలో సైన్యాధ్యక్షుడు ఎంఎం నరవణేకు అందజేసి అభివాదం చేస్తున్న ప్రధాని నరేంద్రమోడీ
చెన్నై: సైన్యం అమ్ముల పొదిలోకి సరికొత్త అర్జున్...
మన భూభాగాన్ని చైనాకు ఎందుకు వదులుకున్నాం
ప్రధాని దేశ ప్రజలకు సమాధానం చెప్పాలి
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ డిమాండ్
ఘాటుగా స్పందించిన కిషన్ రెడ్డి
న్యూఢిల్లీ: సరిహద్దుల్లో బలగాల ఉపసంహరణపై భారత్, చైనాలు ఒక ఒప్పందానికి వచ్చాయనే కేంద్ర ప్రభుత్వ ప్రకటనపై కాంగ్రెస్...
35మంది కార్మికుల కోసం కొనసాగుతున్న ఆపరేషన్
రిమోట్ సెన్సింగ్ పరికరాలతో ముందుకు వెళ్తున్న రెస్క్యూ బృందాలు
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ జలవిద్యుత్ ప్రాజెక్ట్ సొరంగంలో చిక్కుకున్నట్టు భావిస్తున్న 25-35మంది కార్మికుల్ని బయటకు తీసేందుకు కేంద్ర, రాష్ట్ర రెస్కూ బృందాలు తమ ప్రయత్నాలను ముమ్మరం...
రాజస్థాన్లో భారత్-అమెరికా సంయుక్త సైనిక ‘యుధ్ అభ్యాస్’
బికనీర్ (రాజస్థాన్): భారత్-అమెరికా సంయుక్త సైనిక 16 వ విన్యాసాలకు సంబంధించి రాజస్థాన్లో యుధ్ అభ్యాస్ సోమవారం ప్రారంభమైంది. రాజస్థాన్ పశ్చిమ విభాగం మహాజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజెస్లో ప్రారంభమైన ఈ సైనిక...
పాక్ సైన్యానికి చైనా మిలిటరీ వ్యాక్సిన్ సరఫరా
బీజింగ్ : పాకిస్థాన్ సైన్యానికి చైనా మిలిటరీ ఆదివారం కరోనా వ్యాక్సిన్ డోసులను పంపించింది. అయితే ఎన్ని డోసులు పంపిందో వివరించలేదు. బీజింగ్ నుంచి ఇస్లామాబాద్ 5,00,000 డోసుల వ్యాక్సిన్ అందుకున్న కొన్ని...