Friday, April 19, 2024
Home Search

గుజరాత్‌ - search results

If you're not happy with the results, please do another search
6 Pakistanis Arrested Off Gujarat Coast With Drugs

గుజరాత్ తీరంలో ఆరుగురు పాకిస్థానీయుల అరెస్టు

రూ.200కోట్ల విలువచేసే హెరాయిన్ పట్టివేత అహ్మదాబాద్: గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్, ఇండియన్ కోస్ట్‌గార్డు సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టి ఆరుగురు పాకిస్థానీయులను అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.200కోట్ల విలువచేసే 40కేజీల హెరాయిన్‌ను స్వాధీనం...
Amit Shah Hyderabad Tour Schedule

కేజ్రీవాల్‌ను గుజరాతీలు నమ్మే ప్రసక్తి లేదు: అమిత్ షా

అహ్మదాబాద్: కలలు అమ్మే వారు గుజరాత్‌లో ఎన్నటికీ గెలవలేరంటూ ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఎద్దేవా చేశారు. ఈ ఏడాది డిసెంబర్‌లో జరగనున్న...

బిజెపి నాయకులు కెసిఆర్ ను చూసి భయపడుతున్నారు: కడియం

  హైదరాబాద్: తెలంగాణ మోడల్ గుజరాత్‌ను తలదన్నేలా ఉందని ఎంఎల్‌సి కడియం శ్రీహరి తెలిపారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా శాసన మండలిలో శ్రీహరి మాట్లాడారు. తాము తెలంగాణ మోడల్‌ను ప్రచారం చేసుకోలేదన్నారు. గుజరాత్ మోడల్...
Modi gujarat model

మానవాభివృద్ధిలో గుజరాత్రే!

  ఐరాస ప్రకటించే మానవ అభివృద్ధి సూచిక 2021లో 191కి గాను మన దేశం 132వ స్థానానికి తగ్గింది. (దీన్ని ప్రకటించిన సంవత్సరాన్ని బట్టి 2022 సూచిక అని కూడా పిలుస్తున్నారు) దీనికి గాను...
PM Modi to Inaugurate IFDS-2022 on Sep 12

ఐడీఎఫ్‌ డబ్ల్యుఎస్‌–2022ను ప్రారంభించనున్న ప్రధాని మోడీ

న్యూఢిల్లీ: ఈ నెల 12వ తేదీన ఐడీఎఫ్‌ వరల్డ్‌ డే సదస్సు 2022ను గ్రేటర్‌ నోయిడా వద్ద ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ఈ సదస్సులో పాల పరిశ్రమలో అగ్రగామి నాయకులు,...
BJP in self-defense in Maharashtra

‘మహా’లో ఆత్మరక్షణలో బిజెపి!

బిజెపికి ‘ద్రోహం’ చేసిన ఉద్ధవ్ థాకరేకి ‘గుణపాఠం’ చెప్పాలని గత వారం ముంబై పర్యటన సందర్భంగా హోం మంత్రి అమిత్ షా బిజెపి నాయకులకు దిశానిర్దేశం చేయడం గమనిస్తే మహారాష్ట్ర రాజకీయ పరిణామాలు...
Asaduddin Owaisi

భారత్ కు కావలసింది బలహీన ప్రధాని, కిచిడీ ప్రభుత్వం: ఓవైసీ

అహ్మదాబాద్: శక్తిమంతుడైన ప్రధాని కేవలం శక్తిమంతులకే తోడ్పడతాడు. కనుక బలహీన ప్రధాని దేశానికి అవసరం. ఎందుకంటే బలహీన ప్రధానే బలహీనులకు సాయపడగలడు’ అని మజ్లీస్ పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. వచ్చే...
Suresh Raina Retires From All Formats of Cricket

క్రికెట్‌కు రైనా రిటైర్మెంట్..

న్యూఢిల్లీ: టీమిండియా స్టార్ క్రికెటర్ సురేశ్ రైనా అన్ని ఫార్మాట్‌ల క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌కు రైనా వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. అయితే, అతను ఐపిఎల్‌లో ఆడుతున్నాడు. తాజాగా...
Rahul Gandhi on Congress President election

రైతులకు రూ.3 లక్షలు రుణమాఫీ.. ఉచిత విద్యుత్

రైతులకు రుణమాఫీ..ఉచిత విద్యుత్ రూ.500కే ఎల్‌పిజి సిలిండర్ గుజరాత్ ఓటర్లపై రాహుల్ హామీల వర్షం అహ్మదాబాద్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సోమవారం గుజరాత్ ఓటర్లపై హామీల వర్షం కురిపించారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలలో తమ పార్టీ...
minister ktr fires on central government

ఏడాదిన్నరలో తిరగరాస్తాం: ట్విట్టర్ సవాల్‌ను స్వీకరించిన కెటిఆర్

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణలో పోషకాహార లోపంపై ఉన్న గణాంకాలను రానున్న 18 నెలల్లో తిరగ రాస్తామని రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కెటిఆర్ ట్విట్టర్ వేదికగా స్పష్టం చేశారు. నరేంద్ర మోడీని ఉద్దేశిస్తూ...
6 Killed As Car Runs Over Pilgrims In Gujarat

ఆరావళిలో కారు బీభత్సం.. ఆరుగురు మృతి

ఆరావళి: గుజరాత్‌లోని ఆరావళి జిల్లా మల్పూర్ ప్రాంతంలో శుక్రవారం యాత్రికులపైకి కారు దూసుకెళ్లింది. ఈ విషాద ఘటనలో ఆరుగురు మృతి చెందగా, మరో ఏడుగురికి గాయాలయ్యాయి. బాధితులు సమీపంలోని బనస్కాంత జిల్లాలోని అంబాజీ...
CM KCR meets Bihar CM Nitish Kumar

ఏకాభిప్రాయంతోనే ప్రధాని

మాది థర్డ్ ఫ్రంట్ కాదు..మెయిన్ ఫ్రంట్ మోడీ పాలనలో దేశం అధోగతి భారత్‌ను అభివృద్ధిపథంలో నడిపే ప్రభుత్వం రావాలి ప్రజల మధ్య కమలనాథులు విద్వేషం పెంచుతున్నారు ముక్త్త్ బిజెపితోనే దేశానికి విముక్తి తెలంగాణ...
Vadodara Clashes

గుజరాత్ లోని వడోదరలో మతఘర్షణలు

  వడోదర: గుజరాత్‌లోని వడోదరలో వినాయకుని ఊరేగింపు సందర్భంగా రెండు మత వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. మతపరమైన సున్నితమైన మాండ్వి ప్రాంతంలోని పానిగేట్ దర్వాజా మసీదు వద్ద గణేష్ విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకువెళుతున్నప్పుడు...
BJP Mukt Bharat is goal of all of us:CM KCR

రాబోయేది రైతు ప్రభుత్వమే

‘తలాపున పారుతోంది గోదారి.. నా చేను చెలక ఎడారి’ అని పాటలు రాసిన గొప్ప మేధావులు ఉన్నారు. వారంతా ఆలోచించాలి. సమాజాన్ని చైతన్య పరచాలి. మేధావులకు, కళాకారులకు దండం పెట్టి చెబుతున్నా. పెద్దపల్లి...
Ganesha idols prices are hike

లంబో’ధర దడ’

మన తెలంగాణ/హైదరాబాద్ : వినాయక విగ్రహాల ధరలు విపరీతంగా పెరగడంతో హూయెగహాల కొనుగోలు భక్తులకు భారం గా మారింది. విగ్రహాల తయారీకి ఉపయోగించే రంగులు, అలంకరణ సామగ్రి తదితర ముడి సరుకులపై జిఎస్‌టి...
Atal Bridge

అటల్ వంతెనను ప్రారంభించిన ప్రధాని మోడీ

  అహ్మదాబాద్: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో సబర్మతి నదిపై పాదచారుల కోసం మాత్రమే నిర్మించిన అటల్ బ్రిడ్జిని ప్రధాని నరేంద్ర మోడీ ఈరోజు తర్వాత ప్రారంభించారు. దాదాపు 300 మీటర్ల పొడవు మరియు 14 మీటర్ల...
Supreme Court reserves verdict on EWS Quota

బిల్కిస్ బానో కేసులో కేంద్రం, గుజరాత్ ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు

11 మంది దోషుల విడుదలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన బిల్కిస్ బానో సామూహిక అత్యాచార కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న 11...
Fadnavis slams felicitation of Bilkis Bano Case Convicts

ఆ దోషులకు ఘనస్వాగతం కచ్చితంగా తప్పే: ఫడ్నవీస్

ముంబై : బిల్కిస్ బానోపై అత్యాచార ఘటన కేసులో దోషులుగా తేలి జైలుశిక్ష అనుభవించి వచ్చిన 11 మందికి ఘనస్వాగతం పలకడాన్ని మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తప్పు పట్టారు. ఈ దోషులను...
Indian geography questions and answers in telugu

కనుమలు-మైదానాలు

తీర మైదానాలు.. భారతదేశ ద్వీపకల్ప పీఠభూమి అస్థిరమైన వెడల్పుగల తీర మైదానాలచే ఆక్రమించి ఉన్నాయి. ఇది పశ్చిమాన కచ్ సింధు శాఖ నుండి తూర్పున గంగా బ్రహ్మపుత్ర డెల్టా వరకు విస్తరించి సుమారు 6000 కి.మీ...

బిల్కిస్ బానో కేసు… దోషుల విడుదలపై సుప్రీంలో సవాల్

న్యూఢిల్లీ: 2002 నాటి గోద్రా అనంతర అల్లర్ల సమయంలో బిల్కిస్ బానోపై అత్యాచార ఘటన కేసులో దోషులు ఇటీవల జైలు నుంచి విడుదల కావడంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయింది. వారి విడుదలను...

Latest News