Home Search
చికిత్స పొందుతూ మృతి - search results
If you're not happy with the results, please do another search
కరోనాతో మరో ఎంఎల్ఎ కన్నుమూత
జైపూర్: దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతోంది. తాజాగా కోవిడ్ బారినపడి రాజస్థాన్ లోని ధారివాడ్కు నియోజకవర్గానికి చెందిన భారతీయ జనతా పార్టీ ఎంఎల్ఎ గౌతమ్ లాల్ మీనా(56) చికిత్స పొందుతూ...
కరోనాతో ఆప్ మాజీ ఎంఎల్ఎ కన్నుమూత
ఢిల్లీ: ఆప్ మాజీ ఎమ్మెల్యే జర్నైల్ సింగ్ (48) కరోనాతో కన్నుమూశారు. తొమ్మిది రోజుల క్రితం కరోనా సోకడంతో ఆస్పత్రిలో చేరారు. ఐసియులో చికిత్స పొందుతూ జర్నైల్ సింగ్ తుదిశ్వాస విడిచారు. సంవత్సరం...
కరోనాకు అన్నదమ్ములు బలి
లక్నో: భారత్లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. సెలబ్రిటీలు, చిన్న పెద్ద తేడా లేకుండా అందరినీ కరోనా వైరస్ బలి తీసుకుంటుంది. కరోనాతో చనిపోయిన కుమారుడికి చితికి నిప్పు పెట్టగానే రెండో కుమారుడు దుర్మరణం...
కరోనాతో నేషనల్ అవార్డ్ విన్నర్ కన్నుమూత
హైదరాబాద్: భారత్ లో కరోనా సెకండ్ వేవ్ కరళానృత్యం చేస్తోంది. ప్రతి రోజు వేలాది మంది వైరస్ కారణంగా మరణిస్తున్నారు. అయితే, ఈసారి కరోనా మహమ్మారి ప్రముఖులతో పాటు సాధారణ ప్రజలను కూడా...
పిడుగుపాటుకు కుటుంబం బలి…
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కర్నూలు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. పెద్దహ్యేట గ్రామానికి చెందిన ఓ కుటుంబం పిడుగుపాటుకు బలైంది. భోజరాజు-మల్లమ్మ అనే దంపతులు మేకలను పెంచుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఆ దంపతులు తన...
కరోనాతో మునుగోడు తహసీల్దార్ కన్నుమూత
మునగోడు: కరోనా వైరస్ సోకడంతో నల్లగొండ జిల్లా మునుగోడు తహసీల్దార్ సునంద(58) చనిపోయారు. వారం రోజుల క్రితం ఆమెకు కరోనా వైరస్ సోకడంతో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ ఎక్కువగా...
యువతిపై ప్రేమోన్మాది దాడి….
జగిత్యాల: ఓ ప్రేమోన్మాది యువతిపై కత్తితో దాడి చేసిన అనంతరం అతడు పొడుచుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన జగిత్యాల జిల్లా జాబితాపూర్ లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... మేడిపల్లి మండలం...
ఆమెను బతికించలేకపోయా: సోనూసూద్
ముంబై: బాలీవుడ్ ప్రముఖ నటుడు సోనూసూద్ ఉద్వేగానికి లోనయ్యారు. కరోనాతో పోరాడుతున్న భారతి అనే మహిళను కాపాడేందుకు ప్రయంత్నించిన చివరకు విషాదమే మిగిలిందని ఆవేదన వ్యక్తం చేశారు. నెల రోజులుగా కోవిడ్-19తో పొరాడి...
అజిత్ సింగ్ కన్నుమూత
కొవిడ్తో చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మృతి
ఆరుసార్లు ఎంపిగా ఎన్నిక, కేంద్రమంత్రిగా సేవలు
ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి బాసట, రాష్ట్ర ఏర్పాటులో సహకారం
ప్రధాని మోడీ, సిఎం కెసిఆర్ సంతాపం
అజిత్సింగ్ జ్ఞాపకాలను తెలంగాణ ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారు...
దేశంలో 2 కోట్లు దాటిన కరోనా కేసులు
24 గంటల్లో 3,57,229 పాజిటివ్ కేసులు,3,449 మరణాలు
34.47 లక్షలకు పైగా యాక్టివ్ కేసులు
1.66 కోట్ల మంది కోలుకున్నారు
న్యూఢిల్లీ: భారత్లో కరోనా విలయతాండవం కొనసాగుతోంది. నిత్యం 3.5 లక్షలకు పైగా కేసులు, దాదాపు 3,500...
కరోనాతో మాజీ ఎంపి సబ్బంహరి కన్నుమూత
అమరావతి: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, అనకాపల్లి మాజీ ఎంపి సబ్బం హరి కన్నుమూశారు. కరోనాతో విశాఖలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సుబ్బం హరి సోమవారం తుదిశ్వాస విడిచారు. ఏప్రిల్ 15న...
కొవిడ్తో సితార్ విద్వాంసుడు పండిట్ దేవ్ చౌదురి కన్నుమూత
న్యూఢిల్లీ : సితార్ మాస్టర్గా ప్రసిద్ధి చెందిన పండిట్ దేవ్ చౌదురి (85) కరోనా సంబంధ చిక్కులతో శనివారం ఢిల్లీ ఆస్పత్రిలో చనిపోయారు. ఆయన కుమారుడు ప్రతీక్ చౌదురి ఈ సమాచారాన్ని తెలియచేశారు....
కరోనాతో షూటర్ దాదీ కన్నుమూత
లక్నో: ఉత్తర ప్రదేశ్లోని భాగ్పట్ జిల్లాకు చెందిన షూటర్ దాదీ చంద్రో తోమర్ కరోనాతో కన్నుమూశారు. చంద్రోతోమర్(89) కరోనా వైరస్ సోకడంతో స్థానిక ఆస్పత్రిలో చేరారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో...
వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే కన్నుమూత
వరంగల్: వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేట మాజీ ఎంఎల్ఎ మాచర్ల జగన్నాథం గౌడ్ కన్నుమూశారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. వర్ధన్న పేట...
మాజీ ఎంఎల్ఎ చిట్టబ్బాయి కరోనాతో కన్నుమూత
అమరావతి: బిసి నేత, మాజీ ఎంఎల్ఎ కుడిపూడి చిట్టబ్బాయి కరోనాతో కన్నుమూశారు. వారం రోజుల క్రితం కరోనా సోకడంతో కాకినాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం తుదిశ్వాస విడిచారు. చిట్టబ్బాయి...
కూతురుతో మాట్లాడుతున్నాడని.. యువకుడిపై దాడి
అమరావతి: గుంటూరు జిల్లా పెదకాకాని మండలం కొప్పురావూరులో బుధవారం దారుణం చోటుచేసుకుంది. కూతురుతో మాట్లాడుతున్నాడని ఒక యువకుడిపై కుటుంబ సభ్యులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో యువతి కుటుంబీకులు యువకుడి కాళ్లు, చేతులను...
మాజీ మంత్రి ఎంఎస్ఆర్ కన్నుమూత
మన తెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఎం.సత్యనారాయణరావు(87) కన్నుమూశారు. నిమ్స్లో చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామును 245 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆదివారం ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు....
దర్శకుడు సాయి బాలాజీ ప్రసాద్ కన్నుమూత
హైదరాబాద్: దేశంలో కరోనా ఉద్ధృతి పెరుగుతుంది. లక్షలాది పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. వేలాది మరణాలు సంభవిస్తున్నాయి. కరోనా సెకండ్ వేవ్తో సినీ పరిశ్రమ మరోసారి ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఇప్పటికే చాలా మంది సినీ...
జస్టిస్ మోహన్ శాంతనగౌడర్ కన్నుమూత
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మోహన్ ఎం.శాంతనగౌడర్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో ఢిల్లీలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 62 ఏండ్లు. జస్టిస్ మోహన్...
‘శంషాబాద్’ ప్రమాదంపై ముగిసిన దర్యాప్తు.. కానిస్టేబుల్ అరెస్ట్
మనతెలంగాణ/హైదరాబాద్: శంషాబాద్ వద్ద కారును తప్పించబోయి లారీ బోల్తాపడిన ఘటనలో ఆదివారం ఆరుగురు మృతి చెందగా చికిత్స పొందుతూ మంగళవారం మరో యువకుడు మృతి చెందాడు. దీంతో ప్రమాదంలో మొత్తం మృతుల సంఖ్య...