Home Search
ప్రవేశ పరీక్ష - search results
If you're not happy with the results, please do another search
అక్టోబర్ 1 నుంచి కొత్త విద్యాసంవత్సరం
డిగ్రీ, పిజి ప్రవేశాలకు సెప్టెంబర్ 30 తుది గడువు
అడ్మిషన్లు రద్దు చేసుకుంటే ఫీజును తిరిగి ఇవ్వాలి
అకడమిక్ క్యాలెండర్ విడుదల చేసిన యుజిసి
హైదరాబాద్ : అక్టోబర్ 1 నుంచి ఈ ఏడాది కొత్త విద్యా...
అంబేద్కర్ వర్సిటీ ఎంబిఎ కోర్సుకు దరఖాస్తుల ఆహ్వానం
హైదరాబాద్ : డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ ఒపెన్ యూనివర్సిటీ అపోలో, కిమ్స్ ఆసపత్రులు సంయుక్తంగా అందిస్తున్న ఎంబిఎ(హాస్పిటల్ అండ్ హెల్త్కేర్ మేనేజ్మెంట్) కోర్సులో ప్రవేశాలకు ఆగస్టు 5వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని వర్సిటీ...
7వరకు ఎడ్సెట్ దరఖాస్తు గడువు పొడిగింపు
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో బి.ఇడి కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఎడ్సెట్ ఆన్లైన్ దరఖాస్తు గడవును మరోసారి పొడిగించారు. బుధవారంతో(జూన్ 30) దరఖాస్తు గడువు ముగియడంతో ఆ గడువును పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. జులై...
ముంబయిలో 50 శాతం పైగా చిన్నారుల్లో కొవిడ్ యాంటీబాడీలు
సీరో సర్వేలో వెల్లడి
ముంబయి: ముంబయిలో 51.18 శాతంమంది చిన్నారుల్లో కొవిడ్19 యాంటీబాడీలున్నట్టు సీరో సర్వేలో వెల్లడైందని బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్(బిఎంసి) ఓ ప్రకటనలో తెలిపింది. ముంబయిలోని 24 వార్డుల్లో ఈ శాంపిల్...
భారత్లో మరో ప్రమాదకరమైన వేరియంట్..
భారత్లో మరో ప్రమాదకరమైన వేరియంట్
విదేశాల నుంచి వచ్చిన ఇద్దరిలో బి.1.1.28.2
భారీగా తగ్గుతున్న శరీరం బరువు: ఎన్ఐవి
న్యూఢిల్లీ: భారత్లో మరో ప్రమాదకరమైన కరోనా వేరియంట్ బి.1.1.28.2ను పరిశోధకులు గుర్తించారు. బ్రెజిల్లో తొలిసారిగా...
లక్షద్వీప్ వేదన
సాధారణంగా వార్తలకెక్కడానికి భయపడే లక్షద్వీప్ ఇప్పుడు ప్రముఖంగా మీడియాలో కనిపిస్తున్నది. కేరళ తీరానికి 360 కి.మీ దూరంలో అరేబియా సముద్రంలో గల 36 దీవుల సముదాయమే లక్షద్వీప్. లక్క దీవులు అని కూడా...
జూన్ 3వరకు ఎంసెట్ దరఖాస్తు గడువు పొడిగింపు
మనతెలంగాణ/హైదరాబాద్: ఎంసెట్ పరీక్ష దరఖాస్తు గడువును మరోసారి పొడిగించారు. జూన్ 3వరకు ఎలాంటి ఆలస్య రుసుం లేకుండా ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చని ఎంసెట్ కన్వీనర్ ఎ.గోవర్ధన్ వెల్లడించారు. ఈ మేరకు బుధవారం ఆయన...
జెఇఇ అడ్వాన్స్డ్ వాయిదా..
న్యూఢిల్లీ: దేశంలో కరోనా ఉధృతి నేపథ్యంలో ప్రతిష్టాత్మక ఐఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జెఇఇ అడ్వాన్స్డ్ పరీక్షను వాయిదా వేస్తున్నట్లు ఐఐటీ ఖరగ్పూర్ వెల్లడించింది. జులై 3వ తేదీన నిర్వహించాల్సిన జెఇఇ అడ్వాన్స్డ్...
పిల్లలకు ముప్పుపై సంకేతాల్లేవ్
కరోనా మూడోదశ అంచనాలపై జరుగుతున్న ప్రచారం వాస్తవం కాదు
చిన్నారులపై ప్రభావం చూపించకపోవచ్చు
ప్రజలు భయపడాల్సిన అక్కర్లేదు
ఫంగస్ రంగులతో అయోమయం వద్దు
శరీరభాగాలను బట్టే రంగు మారుతుంది - ఎయిమ్స్ డైరెక్టర్ రణ్దీప్ గులేరియా
న్యూఢిల్లీ: కొవిడ్19 థర్డ్...
బ్లాక్ ఫంగస్ క్యూ
ఆసుపత్రుల ముందు వెయిటింగ్
రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటులో కలిపి 200 దాకా కేసులు
కేసులు పెరిగితే పూర్తిస్థాయి నోడల్ కేంద్రంగా ఇఎన్టి
మందుల కొరకు ఆన్లైన్లో వందల కొద్దీ దరఖాస్తులు
బాధితుల్లో అత్యధిక మంది స్టెరాయిడ్ వాడినోళ్లే
మన తెలంగాణ/హైదరాబాద్:...
ఎంసెట్ దరఖాస్తు గడువు పొడిగింపు
మనతెలంగాణ/హైదరాబాద్ : ఎంసెట్ పరీక్ష దరఖాస్తు గడువును ఈ నెల 26వ వరకు పొడిగించారు. వచ్చే సోమవారం వరకు ఎలాంటి ఆలస్య రుసుం లేకుండా ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చని ఎంసెట్ కన్వీనర్ ఎ.గోవర్ధన్...
ప్రత్యక్ష బోధన లేకుండానే పోస్టుగ్రాడ్యుయేషన్ పూర్తి
కరోనాతో కొన్ని రోజుల హాజరుతోనే పూర్తి కానున్న కోర్సు
గతేడాది పిజి కోర్సుల్లో చేరిన వారికి అవకాశం
మనతెలంగాణ/హైదరాబాద్ : కరోనా కారణంగా గత ఏడాది పోస్టు గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో విద్యార్థులు కళాశాలలకు వెళ్లకుండానే కోర్సు...
కరోనాతో నేషనల్ అవార్డ్ విన్నర్ కన్నుమూత
హైదరాబాద్: భారత్ లో కరోనా సెకండ్ వేవ్ కరళానృత్యం చేస్తోంది. ప్రతి రోజు వేలాది మంది వైరస్ కారణంగా మరణిస్తున్నారు. అయితే, ఈసారి కరోనా మహమ్మారి ప్రముఖులతో పాటు సాధారణ ప్రజలను కూడా...
కొత్త టెన్షన్
హైదరాబాద్లో 60 మందికి బ్లాక్ ఫంగస్...!
వేర్వేరు ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులు
గచ్చిబౌలిలోని ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో ఆరుగురు మృతి
కొవిడ్ నుంచి కోలుకున్న వారికి కొత్త టెన్షన్
మెదడు, దవడ, కంటిపై తీవ్ర...
తొలిసారి 4 వేలకుపైగా మరణాలు
4,01,078 కేసులు
4187 మరణాలు, డెత్రేట్ 1.09 శాతం
12 రాష్ట్రాల్లో 80 శాతంపైగా కేసులు
న్యూఢిల్లీ: దేశంలో మొదటిసారి ఒక్క రోజులో 4 వేలకుపైగా మరణాలు సంభవించాయి. దేశంలోకి కరోనా ప్రవేశించిన తర్వాత ఇంత సంఖ్యలో...
పాలిసెట్ దరఖాస్తుల స్వీకరణ వాయిదా
మనతెలంగాణ/హైదరాబాద్ : పాలిసెట్ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ వాయిదా పడింది. ఈ మేరకు రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణ మండలి కార్యదర్శి సి.శ్రీనాథ్ ఒక ప్రకటన విడుదల చేశారు. పాలిసెట్ ప్రవేశ పరీక్షను...
కరోనా కల్లోలం.. రాష్ట్ర సరిహద్దు గ్రామాల్లో అప్రమత్తం
మనతెలంగాణ/హైదరాబాద్: మహారాష్ట్రలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతూ ఉండటంతో కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల సరిహద్దుల్లో అధికారులు అప్రమత్తమయ్యారు. సరిహద్దు గ్రామాల అడ్డదారులు మూసివేశారు. మహారాష్ట్ర నుంచి అక్కడి ప్రజలు వాహనాలపై కాలిబాటన...
ఏప్రిల్ సెషన్ జెఇఇ మెయిన్ వాయిదా
కరోనా విజృంభన నేపథ్యంలో ఎన్టిఎ నిర్ణయం
మనతెలంగాణ/హైదరాబాద్ : దేశం మొత్తం కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో మూడవ విడత జెఇఇ మెయిన్ వాయిదా పడింది. జాతీయ విద్యాసంస్థలైన ఐఐటి, ఎన్ఐటిల్లో ఇంజనీరింగ్ ప్రవేశాలకు నిర్వహించే...
టీకా రియాక్షన్లు సహజమే
ఆందోళన అవసరం లేదు
క్లినికల్స్లో సమర్ధతను పరీక్షించిన తర్వాతనే వినియోగిస్తున్నాం
కరోనా నియంత్రణకు ప్రజలు సహకరించాలి
శరీరాన్ని బట్టి వ్యాక్సిన్ స్పందన కనిపిస్తుంది
వెల్లడించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ
మన తెలంగాణ/హైదరాబాద్ :వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత రీయాక్షన్లు సహజమేనని, ఎలాంటి...
కొవిడ్ పాస్పోర్టుల జారీకి బోరిస్ జాన్సన్ యోచన
లండన్ : బ్రిటన్లో లాక్డౌన్ ఆంక్షలను తొలగించే ప్రయత్నంలో భాగంగా బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ అనేక చర్యలు తీసుకునే యోచనలో ఉన్నారు. ఈమేరకు కొవిడ్ పాస్ పోర్టుల ద్వారా సామూహిక కార్యక్రమాలను,...