Home Search
ముచ్చట - search results
If you're not happy with the results, please do another search
స్పీకర్ పోచారం మనవరాలి పెళ్లికి హాజరైన కెసిఆర్, జగన్..
హైదరాబాద్: తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి మనవరాలి వివాహానికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, వైఎస్ జగన్మోహన్ రెడ్డిలు హాజరయ్యారు. శనివారం శంషాబాద్లో జరిగిన వివాహానికి హాజరైన కెసిఆర్, జగన్...
క్లీన్ స్వీప్పై భారత్ కన్ను
పరువు కోసం కివీస్, నేడు చివరి టి20
కోల్కతా: ఇప్పటికే సిరీస్ను సొంతం చేసుకున్న టీమిండియా ఆదివారం న్యూజిలాండ్తో జరిగే మూడో ట్వంటీ20 మ్యాచ్లోనూ గెలిచి క్లీన్ స్వీప్ సాధించాలనే పట్టుదలతో పోరుకు సిద్ధమైంది....
అద్వానీ 94వ పుట్టిన రోజు వేడుకల్లో ప్రధాని, ఉపరాష్ట్రపతి
న్యూఢిల్లీ : మాజీ ఉప ప్రధాని , భారతీయ జనతాపార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరైన లాల్ కృష్ణ అద్వానీ తాజాగా 94 వ వసంతం లోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని...
క్యాట్ కార్డ్ తరహాలో కొత్త పథకాలు
ఆర్టిసి బస్సు ప్రయాణమే సురక్షితం : ఎండి సజ్జనార్
ప్రయాణికుల భద్రత కోసం బస్టాండ్లో సిసి కెమెరాలు
మనతెలంగాణ/నల్లగొండ: ఆర్టిసి బస్సులో ప్రయాణమే ప్రజలకు సురక్షితమని ఆర్ టిసి ఎండి సజ్జనార్ పేర్కొన్నారు. శనివారం...
గ్రీన్ఇండియా చాలెంజ్: నల్లగొండ డిపోలో మొక్కలు నాటిన సజ్జనార్..
హైదరాబాద్: నల్లగొండ ఆర్టిసి బస్సు డిపో ప్రాంగణంలో రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో బాగంగా టిఎస్ ఆర్ టిసి ఎండి సజ్జనార్ మొక్కలు నాటారు....
మోడీకి స్కాటిషిండియన్ల చిత్తరువు
గ్లాస్గో : స్కాట్లాండ్లో ప్రధాని నరేంద్ర మోడీ భారతీయ సంతతి వారితో సోమవారం ముచ్చటించారు. వారు కూడా ప్రధానితో సందడిగా గడిపారు. ప్రపంచ స్థాయి వాతావరణ సదస్సుకు గ్లాస్గో ఆతిధ్యం ఇస్తోంది. ఇందులో...
నా కల నెరవేరుతోంది
యంగ్ హీరో ఆకాష్ పూరి, అందాల హీరోయిన్ కేతిక శర్మ కాంబోలో వస్తోన్న ‘రొమాంటిక్’ చిత్రం శుక్రవారం విడుదల కాబోతోంది. పూరి కనెక్ట్, పూరి జగన్నాథ్ టూరింగ్ టాకిస్ బ్యానర్లపై పూరి జగన్నాథ్,...
కులమనే నీచమైన సంస్కృతిని కూకటివేళ్లతో పెకిలించే సత్తా కెసిఆర్కే ఉంది
దళిత వర్గాలకు దళిత బందు పథకం అనేది ఒక ఆశాజ్యోతి
ఇలాంటి పథకం తెలంగాణలో తప్ప మరెక్కడా లేదు
కెసిఆర్లా విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకున్న సత్తా దేశంలో మరేనాయకుడికి లేదు
అందుకే తాను టిఆర్ఎల్లో చేరాలని నిర్ణంచుకోవాల్సి...
సాగర తీరానికి మరిన్ని సొబుగులు
దేశ, విదేశాల నుంచి వచ్చే పర్యాటకులు మెచ్చుకునేలా సుందరీకరణ పనులు
1300 మీటర్ల విస్తీర్ణం... రూ.15 కోట్ల అంచనాతో
నైట్బజార్
అర్ధరాత్రి వరకు షాపింగ్ చేసుకునేలా
150 నుంచి -200 దుకాణాలకు అనుమతి
పర్యాటకుల భద్రత కోసం సాగర్ చుట్టూ...
స్వమిత్వతో గ్రామీణ హితం
పైలెట్ ప్రాజెక్టుపై ప్రధాని మోడీ
భోపాల్ / న్యూఢిల్లీ : దేశంలో అమలవుతోన్న స్వమిత్వ యోజనతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అయిందని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. మధ్యప్రదేశ్లోని హార్దాలో జరిగిన సంబంధిత...
అడ్వెంచరస్ జర్నీ
‘ఉప్పెన’ లాంటి బ్లాక్బస్టర్ తర్వాత వైష్ణవ్ తేజ్ చేసిన చిత్రం ‘కొండపొలం’. క్రిష్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో రకుల్ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటించింది. ఈ చిత్రం ఈనెల 8న విడుదలకాబోతోంది. ఈ...
ధోనీని ‘కింగ్కాంగ్’ గా పిలవొచ్చు
అతడికి దరిదాపుల్లో కూడా ఎవరూ లేరు
ప్రశంసలతో ముంచెత్తిన రవిశాస్త్రి
న్యూఢిల్లీ: టీమిండియా సారథిగామహేంద్ర సింగ్ ధోనీ అత్యున్నత శిఖరాలను అధిరోహించాడు. తన సారథ్యంలో టీమిండియాకు ఎన్నో అద్భుత విజయాలను అందించడంతోపాటు ఉత్తమ జట్టుగా తీర్చిదిద్దాడు....
35 కొత్త పంట రకాల ఆవిష్కరణ
జాతికి అంకితమిచ్చిన ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం ప్రత్యేక లక్షణాలున్న 35 రకాల నూతన పంటలను జాతికి అంకితం చేశారు.ఈ 35 పంట రకాలను భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి(ఐసిఎఆర్)...
ఏ మూలనైనా విశిష్టతతే
భారతీయ సంతతికి మోడీకితాబు
వాషింగ్టన్ : భారతీయ సంతతివారు ప్రపంచంలో ఏ మూల ఉన్నా వారి విశిష్టతను చాటుకుంటున్నారని భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసించారు. అమెరికాలో మూడు రోజుల పర్యటనకు వచ్చిన...
ఆ నిజాయితీ ‘లవ్ స్టోరి’లోనూ ఉంటుంది
నాగచైతన్య, సాయి పల్లవి జంటగా ఫీల్గుడ్ సినిమాల దర్శకుడు శేఖర్ కమ్ముల రూపొందించిన సినిమా ‘లవ్ స్టోరి’. ఈ సినిమా శుక్రవారం థియేటర్లలో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా నాయిక సాయిపల్లవి...
కొత్త నాగచైతన్యను చూస్తారు
నాగచైతన్య, సాయి పల్లవి జంటగా మ్యాజికల్ దర్శకుడు శేఖర్ కమ్ముల తీసిన చిత్రం ‘లవ్ స్టోరి’. అమిగోస్ క్రియేషన్స్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్.ఎల్.పి బ్యానర్పై నారాయణ్ దాస్ నారంగ్, పుస్కూర్...
ఏఎన్నార్ లివ్స్ ఆన్
అక్కినేని నాగేశ్వర రావు జయంతి సందర్భంగా కింగ్ నాగార్జున ఓ స్పెషల్ వీడియోను షేర్ చేశారు. తెలుగు ప్రజల గుండెల్లో ‘దసరా బుల్లోడు’గా స్థానం సంపాదించుకున్న ఏఎన్నార్ ఆ సినిమాలో పంచెకట్టుతో కనిపించి...
జి 23 నేతలు స్వార్థశక్తులే
సోనియాకు మొయిలీ కితాబు
న్యూఢిల్లీ : కాంగ్రెస్లో తలెత్తిన గ్రూప్ 23 వేదికను కొందరు సీనియర్ నేతలు దుర్వినియోగపర్చారని పార్టీ ప్రముఖ నేత ఎం వీరప్ప మొయిలీ వ్యాఖ్యానించారు. కొందరు వ్యక్తులు ఈ వేదిక...
ఈ ఘోరానికి రెండు దశాబ్దాలు
న్యూఢిల్లీ : 2001 సెప్టెంబర్ 11న ప్రపంచం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. నేటితో 9/11 మరణహోమానికి 20 ఏళ్లు. అగ్రరాజ్యం అమెరికాలోని న్యూయార్క్లో ఉన్న ప్రపంచ ప్రఖ్యాత వరల్డ్ ట్రేడ్ సెంటర్పై అల్ఖైదా...
జయమ్మకు అభిమానినయ్యా
సినీ నటి, దివంగత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా తెరకెకెక్కిన చిత్రం ‘తలైవి’. బాలీవుడ్ క్వీన్ కంగన రనౌత్ జయలలిత పాత్ర పోషించగా విలక్షణ నటుడు అరవింద్ స్వామి ఎంజీఆర్...