Home Search
వినియోగదారులకు - search results
If you're not happy with the results, please do another search
ఇంటి నుండే ఖాతా తెరవొచ్చు
పాన్, ఆధార్ కార్డు ఉంటేచాలు
ఖాతాలో కనీస బ్యాలెన్స్ అవసరం లేదు : ఎస్బిఐ
న్యూఢిల్లీ: ఇంటి నుంచి పొదుపు ఖాతా తెరిచే అవకాశాన్ని ఎస్బిఐ కల్పిస్తోంది. ప్రస్తుత కరోనా వైరస్ మహమ్మారి సంక్షోభం నేపథ్యంలో...
ఎయిర్టెల్ సిమ్ కార్డుల హోమ్ డెలివరీ
న్యూఢిల్లీ: ప్రముఖ టెలికం సంస్థ భారతీ ఎయిర్టెల్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్, లాక్డౌన్ నేపథ్యంలో ప్రజలందరు ఇళ్లకే పరిమితం కావడంతో ఎయిర్టెల్ వినియోగదారులకు సిమ్ కార్డులను హోమ్ డెలివరీ...
వ్యవసాయ సంస్కరణలు దేని కోసం?
ఒకే దేశం ఒకే మార్కెట్ అంటూ కేంద్రం తెచ్చిన సంస్కరణ రైతులకు, వినియోగదారులకు లాభమా ! నష్టమా అనే చర్చ జరుగుతుంది. రైతు సంఘాలు, వ్యవసాయ రంగ నిపుణులు తమ అభిప్రాయాలను వ్యక్తం...
గుండె గు’బిల్’
బిల్లును చూస్తే కరెంట్ షాకే..!
మూడు నెలలు వాడిన యూనిట్లకు
ఒకేసారి బిల్లులు
ఆన్లైన్లో కట్టినా నాలుగురెట్లు బాదుడు
విద్యుత్ శాఖ మాయజాలం
ఒక్కో బిల్లుపై రూ. వెయ్యి నుంచి నాలుగువేల వరకు భారం
సామాన్యుడిపై మోయలేని భారం
హైదరాబాద్: విద్యుత్ శాఖ...
నిరంకుశబిల్లు
రాష్ట్ర విద్యుత్ సంస్థల స్వతంత్రతపై గొడ్డలిపెట్టు
ఇది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని కొన్ని విధులు, అధికారాలను కట్టడి చేస్తుంది
కేంద్రం ఏర్పాటు చేసే సెలక్షన్ కమిటీ ద్వారా రాష్ట్ర విద్యుత్ నియంత్రణ కమిషన్ను నియమించబోవడం ఫెడరల్...
కస్టమర్లకు ఎస్బిఐ షాక్
ఎఫ్డి వడ్డీ రేట్లు మరో 0.40 శాతం తగ్గింపు
న్యూఢిల్లీ: ఎస్బిఐ(స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) నెల రోజుల్లో రెండోసారి ఫిక్స్డ్ డిపాజిట్ వినియోగదారులకు షాక్ ఇచ్చింది. ఫిక్స్డ్ డిపాజిట్ల (ఎఫ్డి)పై వడ్డీ రేట్లను...
5జి సపోర్ట్తో ‘వివొ వై70ఎస్’ స్మార్ట్ ఫోన్
ముంబై: ప్రముఖ ఎలక్ట్రానిక్ మొబైల్ తయారీదారు కంపెనీ వివో నుంచి 5జీ టెక్నాలజీతో మరో స్మార్ట్ఫోన్ మార్కెట్ లోకి వచ్చింది. తాజాగా వై-సిరీస్లో వై 70ఎస్ స్మార్ట్ఫోన్ను చైనాలో లాంచ్ చేసింది సంస్థ....
రాయితీపై కేంద్రం మొండిచేయి!
మే నెలలో జమకానీ డబ్బు
రానున్న రోజుల్లో రాయితీ ఉంటుందా ? లేదా ?
ఆందోళనలో వంటగ్యాస్ వినియోగదారులు
స్పష్టతనివ్వని చమురు సంస్థలు
మనతెలంగాణ/హైదరాబాద్ : వంటగ్యాస్ బుక్ చేసుకున్న (మే నెలకు గాను) వినియోగదారుల ఖాతాల్లో రాయితీ...
ప్రై’వేటు’
కరోనా ప్యాకేజీ మాటున తెరలేచిన కీలక ఆర్థిక సంస్కరణలు
బొగ్గు, గనులు, రక్షణ ఉత్పత్తులు, ఏరోస్పేస్ మేనేజ్మెంట్, విద్యుత్ పంపిణీ, అంతరిక్షం, అణు విద్యుత్ రంగాలలో ప్రైవేటు పెట్టుబడులకు అనుమతి
కేంద్రపాలిత ప్రాంతాల్లో విద్యుత్ పంపిణీ...
జూన్ నుంచి మీటర్ రీడింగ్ చేపడతాం
హైదరాబాద్ : కరోనా వైరస్ కారణంగా సిబ్బంది ఇంటింటికి వెళ్లి మీటర్ రీడింగ్ తీసుకోవడం కుదరడం లేదు. దీంతో మార్చి, ఏప్రిల్ నెలల బిల్లులను గతేడాది అదే సమయానికి వచ్చిన బిల్లుల ఆధారంగా...
నూతన కేంద్ర విద్యుత్ చట్టంతో విద్యుత్ సబ్సిడీలు రద్దు అవుతాయి
మన తెలంగాణ, హైదరాబాద్ : కేంద్ర విద్యుత్ సవరణ ముసాయిదా బిల్లు ఆమోదం పొందితే రాష్ట్ర ప్రభుత్వాలు అణగారిన వర్గాలకు ఇస్తున్న సబ్సిడి రద్దు అయ్యే అవకాశం ఉందని తెలంగాణ రాష్ట్ర ప్రైవేట్...
ఎంత తింటున్నామో.. అంత పండాలె
రాష్ట్రంలో కొరత ఉన్న కూరగాయల సాగుపై నివేదిక
ముఖ్యమంత్రి కెసిఆర్కు సమర్పించిన ఉద్యాన శాఖ
ఉల్లిగడ్డ, ఆలుగడ్డ, ఆకుకూరలు, పచ్చిమిర్చి, బీరకాయ, కాకరకాయ సాగు పెంపుపై ప్రణాళికలు, దిగుమతితో ఆరింటికే ఏటా రూ.600 కోట్లు, రాష్ట్ర...
స్పెషల్ రైళ్ల ప్రయాణికులకు ఆరోగ్యసేతు యాప్ తప్పనిసరి
న్యూఢిల్లీ : మంగళవారం నుంచి నడుస్తున్న స్పెషల్ రైళ్ల ప్రయాణికులు తమ మొబైల్ ఫోన్లలో ఆరోగ్య సేతును డౌన్లోడ్ చేసుకోవాలని రైల్వే శాఖ సూచించింది.
ప్రయాణికుల ఆరోగ్య భద్రత కోసం ఇది తప్పనిసరి అని...
బత్తాయి డే బిగ్ సక్సెస్
లక్ష్యానికి మించి రెట్టింపు ప్యాక్ల అమ్మకాలు
ఎంపి జోగినపల్లి పిలుపుతో రైతులకు అండగా నిలిచిన ‘వాక్ ఫర్ వాటర్’ సంస్థ
తక్కువ ధరలోనే వినియోగదారులకు చేరిన విటమిన్ సి అధికంగా ఉండే బత్తాయిలు
మన తెలంగాణ/హైదరాబాద్ :...
క్షేత్రస్థాయిలో సమావేశాలు
త్వరలో జిల్లా, మండల వ్యవసాయ అధికారులతో నేరుగా సమావేశం
ఒకే పంట వేసి నష్టపోకుండా ప్రత్యామ్నాయ పంటల సాగు
మంచి ధరలు వచ్చి రైతులకు మేలు కలిగేలా చర్యలు
వ్యవసాయ నిపుణులు, అధికారులతో సమీక్ష అనంతరం...
ఎలాన్ మస్క్ కొడుకు పేరులా ఉండాలి
ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్పై ట్విట్టర్లో ఎస్బిఐ సూచన
న్యూఢిల్లీ: టెక్నాలజీ దిగ్గజం ఎలాన్ మస్క్ కుమారుడి పేరు వైరల్గా మారింది. కారణం మస్క్ తన కొడుకు పేరును విభిన్నంగా X AE A-12 పెట్టడమే....
బిగ్ హిట్
ఒక రోజు ముందే లక్షాన్ని మించిన ప్యాక్లు
ఎంపి సంతోష్ వినూత్న ఆలోచనతో బత్తాయి రైతుకు పండుగ
నేడు వాక్ ఫర్ వాటర్ స్వచ్ఛంద సంస్థ బిగ్ బత్తాయి ఫెస్టివల్
మన తెలంగాణ/హైదరాబాద్ : లాక్డౌన్ సమయంలోనూ...
రాష్ట్రంలో మండిపోతున్న నిత్యావసరాల ధరలు
ఇష్టానుసారంగా పెంచేస్తున్న దుకాణాల యజమానులు
చింతపండు కిలో రూ. 250, ఆయిల్ ప్యాకెట్ ధర రూ. 130లు
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఏ వస్తువు ధర చూసినా పది నుంచి ఇరవై రూపాయలకు అధికంగా...
రిలయన్స్- ఫేస్బుక్ భారీ డీల్
కిరాణాల నుంచి వస్తువుల పంపిణీకి వాట్సాప్ వినియోగం
విద్య, ఆరోగ్య సంరక్షణ రంగంలో సహకారం
10% పెరిగిన రిలయన్స్ షేర్లు
న్యూఢిల్లీ : రిలయన్స్ ఇండస్ట్రీస్, ఫేస్బుక్ల మధ్య భారీ ఒప్పందం కుదిరింది. ఈ డీల్...
అక్షయ తృతీయకు ‘ఫోన్పే’తో బంగారం కొనుగోలు
న్యూఢిల్లీ: భారతదేశంలో ఒక అగ్రగామి డిజిటల్ పేమెంట్ వేదిక ఫోన్పే అక్షయ తృతీయకు బంగారం కొనుగోలు అవకాశాన్ని కల్పిస్తోంది. ఫోన్పేతో వినియోగదారులు నగదు పంపడం, స్వీకరించడం, మొబైల్, డిటిహెచ్, డేటా కార్డులను రీఛార్జి...