Home Search
సముద్రం - search results
If you're not happy with the results, please do another search
యదేచ్ఛగా కృష్ణాజలాల దోపిడీ
ఒకవైపు ఎపి, మరోవైపు కర్ణాటక
మహారాష్ట్రలో 126 టిఎంసిలు వృథా
కర్ణాటక 288 టిఎంసిల జల దోపిడీ
కృష్ణానదీ యాజమాన్య బోర్డు ప్రేక్షక పాత్ర
కడియం శ్రీహరి ఫిర్యాదులు బుట్టదాఖలు
కృష్ణాజలాల్లో తెలంగాణకు తీవ్రనష్టం
మన తెలంగాణ/ హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ...
బ్రహ్మోస్ అడ్వాన్స్ పరీక్ష సక్సెస్
న్యూఢిల్లీ: నౌకాదళంలో ఉపయోగించే ఆధునీకరించిన సూపర్సోనిక్ బ్రహ్మోస్ క్రూయిజ్ క్షిపణిని మంగళవారం భారత నౌకాదళానికి చెందిన స్టీల్త్ గైడెడ్ మిస్సైల్ డిస్ట్రాయర్నుంచి విజయవంతంగా ప్రయోగించి పరీక్షించారు. ఈ క్షిపణి నిర్దేశించిన లక్షాన్ని కచ్చితంగా...
గుజరాత్ తీరంలో 10 మందితో ఉన్న పాక్ బోటు పట్టివేత
అహ్మదాబాద్ : గుజరాత్ తీర సముద్రజలాల్లో శనివారం రాత్రి 10 మందితో ఉన్న పాక్ బోటును ఇండియన్ కోస్టల్ గార్డు (ఐసిజి) పట్టుకుంది. శనివారం రాత్రి అరేబియా సముద్రంలో యాసీన్ పేరుతో ఉన్న...
యుద్ధనౌక విక్రాంత్కు మొదలైన మూడోదశ ట్రయల్స్
ఆగస్టులో నావీకి అందించే యోచన
న్యూఢిల్లీ: దేశీయంగా రూపొందించిన మొదటి విమాన వాహకనౌక(ఐఎసి) విక్రాంత్కు మూడోదశ ట్రయల్స్ ఆదివారం ప్రారంభమయ్యాయి. వివిధ సంక్లిష్ట పరిస్థితుల్లో సముద్రంలో నౌక పనితీరును పరిశీలించేదుకు ఈ ట్రయల్స్ నిర్వహిస్తున్నారని...
ఘనంగా వద్దిరాజు నారాయణ వర్ధంతి వేడుకలు
మనతెలంగాణ/కేసముద్రం రూరల్: మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం ఇనుగుర్తి గ్రామానికి చెందిన వద్దిరాజు నారాయణ 15వ వర్ధంతి వేడుకలు మంగళవారం జరిగాయి. స్వగ్రామంలోని వద్దిరాజు గార్డెన్స్లోని తల్లిదండ్రుల సమాధి వద్ద టిఆర్ఎస్ రాష్ట్ర...
చైనా బ్లాక్మెయిల్!
చైనా తన విస్తరణ కాంక్షను వదులుకోదు, కాకపోతే విరామమిస్తుంది ఆగి ఆగి రగిలే నిప్పులా, నివురు నింపుకొంటూ విడుస్తూ ప్రతాపం చూపించాలనుకొంటుంది. 1962 యుద్ధం తర్వాత దాదాపు 60 ఏళ్ల పాటు...
చైనా దూకుడును భారత్ ఆపలేదా!
అంతకు ముందు రెండు పర్యాయాలు అరుణాచల్ ప్రదేశ్ భూభాగంలో చైనా గ్రామాలు నిర్మిస్తున్నట్లు అంతర్జాతీయ నిఘా సంస్థలు ఉపగ్రహ చిత్రాలను విడుదల చేశాయి. వాటి పట్ల భారత ప్రభుత్వ స్పందన చాలా నిరాశ...
నల్లగొండకు మహర్దశ
నల్లగొండ పట్టణ సమగ్రాభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికకు సిఎం కెసిఆర్ ఆదేశాలు
31న తొలుత రూ.110కోట్లతో ఐటిహబ్ శంకుస్థాపనకు అంగీకారం
దశాబ్దాలుగా నల్లగొండకు పట్టిన
దరిద్రం పోవాలి, అన్ని హంగులు,
మౌలిక వసతులతో...
తిరుప్పావై, భావార్థ గీతికలు
గోదాదేవి 1300 సంవత్సరాల కిందట మధురభక్తి ద్వారా శ్రీరంగనాథుడిని ప్రేమించి ఆ స్వామి స్వయంగా పల్లకి పంపే విధంగా స్వామి ప్రేమ సాధించిన పరమ భక్తురాలు. భగవంతుడి పారవశ్యంలో మునిగిపోయిన వారిని ఆళ్వార్...
స్వంత పార్టీ కాంగ్రెస్పై హరీశ్ రావత్ వ్యాఖ్యలు
డెహ్రాడూన్ : త్వరలో ఎన్నికలు జరగనున్న ఉత్తరాఖండ్లో కాంగ్రెస్ ప్రచార సారధిగా, పార్టీకి అత్యంత విశ్వాసపాత్రునిగా ఉంటున్న ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి హరీశ్ రావత్ బుధవారం ఒక్కసారి పార్టీ అధిష్ఠాన వర్గంపై సంచలన...
ఫిలిప్పీన్స్లో తుపాను బీభత్సం
19 మంది మృతి.. అనేక దీవులు ధ్వంసం
మనీలా: ఫిలిప్పీన్స్లో తుపాను బీభత్సం సృష్టించింది. సెంట్రల్ ఫిలిప్పీన్స్లోని అనేక ప్రావిన్సులపై విరుచుకుపడిన తుపాను ధాటికి 19 మంది మరణించగా కొన్ని దీవులలో ఇళ్లు పూర్తిగా...
సముద్రపు ఒడ్డున సీసా… తాగిన జాలర్లు… దంపతుల మృతి
అమరావతి: ఓ సీసాలోని పానీయం దంపతుల ప్రాణం తీసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒంగోలు ప్రాంతం చింతాయిగారిపాలెంలోని సముద్రపు ఒడ్డున జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. దంపతులు సముద్రంలో చేపల పట్టి...
ఇండోనేషియాలో భారీ భూకంపం..
జకర్తా: ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. మంగళవారం తెల్లవారుజామున ఇండోనేషియా తూర్పు నుసా టెంగ్గెరా ప్రావిన్సులోని ఫ్లోరెస్ దీవిలో భూమి కంపించినట్లు అమెరికా జియోలాజికల్ సర్వే అధికారులు ప్రకటించారు. దీని తీవ్రత రిక్టార్...
మతం-మతతత్వం!
ప్రధాని నరేంద్ర మోడీ వారణాసిలో అట్టహాసంగా గంగా హారతి కార్యక్రమం చేపట్టి యుపి ఎన్నికలకు ముందు హిందూ ఓటర్లను విశేషంగా ఆకట్టుకునే ప్రయత్నం చేయడానికి ఒక రోజు ముందు మొన్న ఆదివారం నాడు...
పుతిన్ పర్యటన ఫలితాలు
ప్రధాని మోడీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య సోమవారం నాడు న్యూఢిల్లీలో జరిగిన 21వ భారత రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశం ఫలవంతం కావడం ఒక మంచి పరిణామం. చైనాతో, పాకిస్తాన్తో...
దేశంలోకి మరి రెండు ఒమిక్రాన్ కేసులు
ముంబయి, గుజరాత్ జాంనగర్లో ఒక్కొక్కటి గుర్తింపు
ఒకరు దక్షిణాఫ్రికానుంచి, మరొకరు జింబాబ్వేనుంచి రాక
ముంబయి/అహ్మదాబాద్: భారత్లో ఒమిక్రాన్ వేరియంట్ కలవరపెడుతోంది. ఇప్పటికే కర్నాటక రాష్ట్రంలో రెండు కేసులు బయటపడగా తాజాగా శనివారం మరో మూడు కేసులు...
ద్వీప దేశంలో మొదటి కరోనా కేసు
వెల్లింగ్టన్ : కరోనా వ్యాప్తి మొదలైనప్పటినుంచి కొవిడ్ రహిత దేశంగా ఉన్న కుక్ ఐలాండ్స్లో శనివారం మొట్టమొదటి కేసు నమోదు అయింది. ఇటీవలే కుటుంబంతోసహా ఇక్కడికి చేరుకుని క్వారంటైన్లో ఉన్న ఓ పదేళ్ల...
తుపానుగా మారిన ‘జవాద్’
5న పూరీ వద్ద తీరానికి...
న్యూఢిల్లీ: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ‘జవాద్’ తుపానుగా మారిందని భారత వాతావరణ శాఖ తెలిపింది. శనివారం ఉదయానికి ఉత్తర కోస్తాంధ్రకు ఈ తుపాను చేరనుందని భారత వాతావరణ...
పూరిలో తీరాన్ని తాకనున్న జవాద్ తుపాను
భువనేశ్వర్: జవాద్ తుపాను శనివారం ఉదయానికి ఒడిశా-ఆంధ్ర ప్రదేశ్ కోస్తాను తాకే అవకాశం ఉంది. ఒడిశాలోని గోపాల్పూర్కు 530 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన జవాద్ తుపాను శనివారం ఉదయానికి పూరీ జిల్లాలో తీరాన్ని...
ఐరోపా జిఐతో బిజెపికి పోలికలు!
రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఫ్రాన్స్ లో ‘ఐడెంటిటేరియన్’ జాత్యహంకార ఉద్యమం మొదలయింది. ఇది శ్వేత జాతీయులను, క్రైస్తవులనే యూరోపియన్లుగా గుర్తిస్తుంది. బలహీనపడ్డ ఈ తిరోగమన్ సంస్థ ‘జాతి గుర్తింపు (జనరేషన్ ఐడెంటిటి-జిఐ)’...