Home Search
కెసిఆర్ - search results
If you're not happy with the results, please do another search
సురభి నాటక కళాకారుడు నాగేశ్వరరావు కన్నుమూత
మన తెలంగాణ/హైదరాబాద్: సురభి నాటక కళాకారుడు నాగేశ్వరరావు అలియాస్ సురభి బాబ్జి(76) గురువారం సాయంత్రం కన్నుమూశారు. హైదరాబాద్లోని మియాపూర్లో ఉన్న తన నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న...
హరితహారంను ఆదర్శంగా తీసుకోవాలి
అన్ని రాష్ట్రాలతో పాటు కేంద్రం కూడా చేపట్టాల్సిన అవసరముంది
పర్యావరణ పనితీరు నివేదికను తీవ్రంగా పరిగణించాల్సిందే
తగిన ప్రణాళిక రూపొందించుకోవాలి
భవిష్యత్ తరాలకు మనం నష్టం చేయరాదు
ట్విట్టర్లో మంత్రి కెటిఆర్ వెల్లడి
హైదరాబాద్ : తెలంగాణకు హరిత...
బండి సంజయ్కి మంత్రి నిరంజన్ రెడ్డి సవాల్…
హైదరాబాద్: రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ కు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సవాల్ విసిరారు. తెలంగాణ రైతుల పట్ల బిజెపి మొసలి కన్నీరు ఆపాలన్నారు. సిఎం కెసిఆర్...
‘గుజరాత్ కు మూటలు’.. తెలంగాణకు మాటలు
బిజెపి రాష్ట్రంలోకి వస్తే ఆర్టిసినీ వదలదు
రాష్ట్రంలో ప్రభుత్వ రంగ స్థలను అమ్మితే రూ.2వేల కోట్లు, బాయిలకాడ మీటర్లు పెడితే
రూ.25వేల కోట్లు ఇస్తారట
ప్రభుత్వరంగ సంస్థలపై బిజెపి
పాలసీ ఏంటో చెప్పాలి రాష్ట్రంలో...
ఉచిత బియ్యాన్ని ఆపలేదు
రూ.5,216 కోట్లను
కొవిడ్ సంక్షోభంలో
ఆహార భద్రతకు ఖర్చు
పెట్టాం 40 కోట్ల 63
లక్షల టన్నుల ధాన్యంలో
ఎఫ్సిఐ సాకులు చిన్న
చిన్న కారణాలతో
రాష్ట్రంపైన కుటిల
యత్నాలు : మంత్రి...
హజ్ యాత్ర విజయవంతానికి పటిష్ట ఏర్పాట్లు: మంత్రి కొప్పుల
మన తెలంగాణ/హైదరాబాద్: హజ్ యాత్ర చాలా పవిత్రమైందని మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం దీనిని ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నదని...
దళిత బంధు పథకం ప్రవేశపెట్టిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదే: కలెక్టర్
మన తెలంగాణ, హైదరాబాద్ : దళిత బంధు లాంటి పథకం దేశంలో ఏప్రభుత్వాలు అమలు చేయడం లేదని, ఒక తెలంగాణ ప్రభుత్వమే సమర్దవంతంగా అమలు చేస్తుందని జిల్లా కలెక్టర్ శర్మన్ పేర్కొన్నారు. బుధవారం...
రాష్ట్రంలో భారీగా పెరిగిన మత్స్య సంపద : తలసాని
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో మత్స్య సంపద భారీగా పెరిగిందని పశుసంవర్థక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మత్స్యకారులు ఎంతో సంతోషంగా ఉన్నారని...
తెలంగాణకు మాటలు… గుజరాత్కు మూటలు
నర్సాపూర్: మెదక్ జిల్లా నర్సాపూర్ లో మంత్రులు తన్నీరు హరీశ్ రావు, పువ్వాడ అజయ్ కుమార్ ఆర్టీసీ డిపోను బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ...మూడు దశాబ్ధాల కలను...
దేశవ్యాప్తంగా తెలంగాణ రైతు మోడల్
సిఎం కెసిఆర్ పథకాలు అన్ని రాష్ట్రాల్లో అమలు చేసేలా ఆయా
ప్రభుత్వాలపై ఒత్తిడి అవసరమైతే ఉద్యమ కార్యాచరణ, మోడీ ప్రభుత్వం
రైతులకు ఇచ్చిన హామీల అమలుకు మళ్లీ పోరాటం, ఢిల్లీలో జాతీయ రైతు...
ప్రై’వేటు’
కొత్తగా భర్తీ అయ్యే వైద్యుల
ప్రైవేటు ప్రాక్టీస్పై నిషేధం
నాన్ టీచింగ్ విభాగం నుంచి టీచింగ్ విభాగంలోకి బదిలీ ద్వారా వచ్చే డాక్టర్లకూ
వర్తింపు సీనియర్ రెసిడెంట్ వైద్యులు అసిస్టెంట్ ఫ్రొఫెసర్లుగా నియామకానికి...
జూబ్లీహిల్స్లో దళితబంధు కింద 22 మంది లబ్దిదారులకు వాహనాల పంపిణీ
మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రభుత్వం సత్ సంకల్పంతో ప్రారంభించిన దళిత బంధు పథకంతో దళితుల జీవితాల్లో వెలుగు నింపుతోందని జిల్లా కలెక్టర్ శర్మన్ అన్నారు. మంగళవారం జూబ్లీహిల్స్ నియోజకవర్గంల యూసుఫ్ గేడలోని కృష్ణకాంత్...
వివిధ కేడర్లలో 1,433 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతులు..
మనతెలంగాణ/ హైదరాబాద్: నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పురపాలక, పంచాయతీరాజ్ శాఖల్లో ఖాళీల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పురపాలక, పంచాయతీరాజ్ శాఖల్లో వివిధ కేడర్లకు చెందిన 1,433 పోస్టుల భర్తీకి...
జులై 5న బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కల్యాణం: తలసాని
మనతెలంగాణ/ హైదరాబాద్: బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కల్యాణాన్ని జులై 5వ తేదీన వైభవంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ వెల్లడించారు. మంగళవారం...
మరో 1,433 ఉద్యోగాలకు ఆర్థిక శాఖ అనుమతి
హైదరాబాద్: తెలంగాణలో పురపాలక, పంచాయతీరాజ్ శాఖల్లో ఉద్యోగాల నియామకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తాజాగా మరో 1433 ఉద్యోగాల నియామకానికి రాష్ట్ర ఆర్థికశాఖ అనుమతిచ్చింది. పురపాలక, పంచాయతీరాజ్ శాఖల్లో ఖాళీల భర్తీకి...
పిల్లా జెల్లా లేని వారు అబద్దాలు చెబుతారు: వివేకానంద
హైదరాబాద్: బిజెపి అంటే బడా జూటా పార్టీగా మారిందని ఎంఎల్ఎ కెపి వివేకానంద తెలిపారు. టిఆర్ఎస్ భవనం నుంచి ఎంఎల్ఎ కెపి వివేకానంద మీడియాతో మాట్లాడారు. మాటలు తప్ప పిఎం మోడీ పాలనలో...
ప్రగతిశీల రాష్ట్రాలపై పగెందుకు?
కేంద్రం మంచిచేస్తే మెచ్చుకుంటాం.. లేకపోతే తాటతీస్తాం
ఆరు పారిశ్రామిక కారిడార్లకు ప్రతిపాదనలు పంపితే ఒక్కదానికీ
దిక్కులేదు సబ్కా సాత్.. సబ్కా వికాస్ నినాదాన్ని చేతల్లో చూపాలి
కేంద్ర సహకారం లేకున్నా కెసిఆర్ ముందుచూపుతో అన్నిరంగాల్లో
తెలంగాణ...
బోనమెత్తుడే
30న గోల్కొండలో తొలి బోనం జులై 17న
సికింద్రాబాద్, 24న హైదరాబాద్ బోనాలు
26 దేవాలయాల్లో ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాల
సమర్పణ అన్ని శాఖలు సమన్వయంతో
పనిచేయాలి రెండేళ్ల తర్వాత ఘనంగా బోనాల...
30న గోల్కొండ బోనాలు: తలసాని
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బోనాలను రాష్ట్ర పండుగగా సిఎం కెసిఆర్ ప్రకటించారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఆషాడ బోనాల ఉత్సవాల నిర్వహణపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్...
దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రం తెలంగాణ: ప్రశాంత్ రెడ్డి
హైదరాబాద్: బాల్కొండ నియోజకవర్గంలో వందల కోట్లతో జరిగిన అభివృద్ధి మన కండ్ల ముందు కనిపిస్తుందని మంత్రి ప్రశాంత్ రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి కెసిఆర్ జనరంజక పాలనకు ఆకర్షితులై బాల్కొండ నియోజకవర్గం మెండోర మండల...