Home Search
భారత్ - search results
If you're not happy with the results, please do another search
యుఎఇలోనే వరల్డ్కప్!
బిసిసి కార్యదర్శి జై షా
ముంబై: భారత్ వేదికగా ఈ ఏడాది జరగాల్సిన పురుషుల ట్వంటీ20 ప్రపంచకప్ను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ)కి మార్చే అవకాశాలున్నాయని భారత క్రికెట్ బోర్డు (బిసిసిఐ) కార్యదర్శి జై...
31వ సారి పెరిగిన ఇంధన ధరలు
న్యూఢిల్లీ : భారత్ లో పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. శనివారం లీటర్ పెట్రోల్పై 35 పైసలు, డీజిల్పై 37 పైసలు పెంచాయి చమురు సంస్థలు. ఢిల్లీలో పెట్రోల్, డీజిల్ ధర...
అరుణాచల్కు దగ్గర్లో చైనా ఎత్తులు
బీజింగ్ : భారత్కు నెత్తిమీద అన్నట్లుగా టిబెట్లో చైనా తన తొలి బుల్లెట్ ట్రైన్ను శుక్రవారం ఆరంభించింది. అరుణాచల్ ప్రదేశ్కు అత్యంత సమీపంలోనే , మారుమూల హిమాలయ శ్రేణువుల మధ్య ఈ పూర్తి...
కశ్మీర్పై ‘కనువిప్పు’!
జమ్మూ కశ్మీర్ను పాత రాజకీయ శక్తుల పట్టు నుంచి తప్పించి తమ చెప్పుచేతల్లోకి తీసుకోవాలని, బయటి పెట్టుబడులను భారీగా పెట్టించి విశేష అభివృద్ధి పేరుతో దాని రూపు రేఖలను, అక్కడి జనాభా నిష్పత్తిని...
11 రాష్ట్రాలు.. 48 కేసులు
రోజురోజుకు విస్తరిస్తున్న ‘డెల్టాప్లస్’ వైరస్
మహారాష్ట్రలో అత్యధికంగా 20 కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా రెండో దశ ఉధృతి తగ్గుముఖం పడుతున్న వేళ ‘డెల్టాప్లస్’ వేరియంట్ చాపకింద నీరులా వ్యాప్తి చెందుతోంది. ఇప్పటివరకు ఈ కొత్త...
తేలిపోయిన టీమిండియా
వెంటాడిన బ్యాటింగ్ వైఫల్యం, నిరాశ పరిచిన బౌలర్లు, కివీస్ దెబ్బకు కోహ్లి సేన విలవిల
మన తెలంగాణ/క్రీడా విభాగం: సొంత గడ్డపై ఎంతటి పెద్ద జట్టునైనా చిత్తు చిత్తుగా ఓడించే టీమిండియా బౌన్స్కు సహకరించే...
పాక్ స్మగ్లర్లపై బిఎస్ఎఫ్ కాల్పులు.. ఒకరు మృతి
పాక్ స్మగ్లర్లపై బిఎస్ఎఫ్ కాల్పులు
27 కిలోల హెరాయిన్ స్వాధీనం
జమ్మూ: జమ్మూ కశ్మీరులోని కతువా జిల్లాలో అంతర్జాతీయ సరిహద్దు వెంబడి భారీ ఎత్తున మాదకద్రవ్యాల అక్రమ రవాణా యత్నాన్ని సరిహద్దు భద్రతా దళం భగ్నం...
WTC ఫైనల్: ప్రారంభమైన రిజర్వ్ డే ఆట.. నిరాశపర్చిన కోహ్లీ, పుజారా
సౌథాంప్టన్: ఐసిసి టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ లో భాగంగా న్యూజిలాండ్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్ లో భారత్ ఆరోవ రోజు(రిజర్వ్ డే) ఆట ప్రారంభించింది. ఓవర్ నైట్ స్కోరు 64/2తో బుధవారం...
నీరవ్ మోదీ, విజయ్ మాల్యా, చోక్సీల ఆస్తులు జప్తు
న్యూఢిల్లీ: ఆర్థిక నేరగాళ్ళు విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీల నుంచి ఆస్తులను స్వాధీనం చేసుకున్నట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ప్రకటించింది. మొత్తం రూ.18,170.02 కోట్లు స్వాధీనం చేసుకున్న ఈడీ.. ఇందులో రూ.9,371.17...
ఫైనల్ సమరం నిరాశ కలిగిస్తోంది: వివిఎస్ లక్ష్మణ్
ముంబై: భారత్న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ పోరు తనకు ఏమాత్రం సంతృప్తి కలిగించడం లేదని భారత మాజీ క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఫైనల్కు...
సంపాదకీయం: ఇరాన్ కొత్త సారథి
అత్యల్ప ఓటింగ్ నమోదైన శుక్రవారం నాటి ఎన్నికల్లో ఇరాన్ అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకున్న తీవ్ర మతవాది ఇబ్రహీం రైసీ ఏలుబడి ఎలా ఉంటుంది, అమెరికాతో శత్రుత్వం పలచబడి, మోడువారిన అణు నిస్సార...
మూడోదశ ట్రయల్స్లో కొవాగ్జిన్ 77.8%
న్యూఢిల్లీ: భారత్ బయోటెక్ అభివృద్ధి చేసి న కొవాగ్జిన్ వ్యాక్సిన్ కరోనా వైరస్పై 77.8 శాతం సమర్ధంగా పనిచేస్తున్నట్టు మూడోదశ ప్ర యోగాల్లో తేలిందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ మూడోదశ క్లినికల్...
తేరుకున్న టీమిండియా
చెలరేగిన షమి, ఇషాంత్, కివీస్ 249 ఆలౌట్, డబ్లూటిసి ఫైనల్ పోరు
సౌతాంప్టన్: న్యూజిలాండ్తో జరుగుతున్న ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్లో టీమిండియా తేరుకుంది. కివీస్ను తొలి ఇన్నింగ్స్లో 249 పరుగులకే పరిమితం చేయడంలో...
అదుపుతప్పి ఆటో బోల్తా
మన తెలంగాణ/వెల్దుర్తి: అదుపుతప్పి భారత్గ్యాస్ సిలిండర్ ఆటో బోల్తా పడిన సంఘటన మెదక్ జిల్లా మండల కేంద్రమైన వెల్దుర్తి లోని రైతు వేదిక వద్ద మంగళవారం చోటు చేసుకుంది. ఆటో డైవర్ ఏసు...
WTC ఫైనల్: ఐదోరోజు ప్రారంభమైన ఆట..
సౌతాంప్టన్: ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో ఐదోరోజు గంట ఆలస్యంగా మ్యాచ్ ప్రారంభమైంది. నిన్న(సోమవారం) వర్షం కారణంగా ఆట పూర్తిగా రద్దైంది.మొదటి రోజు కూడా వర్షంతో ఆట పూర్తిగా రద్దైన విషయం తెలిసిందే....
అసలు లెక్క తేల్చాలి
నిజం తెలుసుకోడం, తెలియనివ్వడం వల్ల మేలు కలుగుతుంది. ఆరోగ్య రంగంలో వాస్తవాల సేకరణకు అమితమైన, అనితరమైన ప్రాధాన్యమున్నది. ఏ రోగం మూలమేమిటో, ఏ వైకల్యానికి, ఏ మృతికి కారణాలేమిటో తెలుసుకోడం వల్ల, తెలియజెప్పడం...
అమెరికా జోక్యం తోనే కశ్మీర్ సమస్య పరిష్కారం
హెచ్బివొ జర్నలిస్టు ఇంటర్వూలో పాక్ ప్రధాని ఇమ్రాన్ స్పష్టీకరణ
ఇస్లామాబాద్ : కశ్మీర్ సమస్య పరిష్కారంలో అమెరికా సహాయాన్ని మళ్లీ పాక్ ప్రధాని ఇమ్రాన్ అభ్యర్థించారు. ట్రంప్ హయాంలో కూడా ఇమ్రాన్ కశ్మీర్ విషయాన్ని...
వరుణిడిదే ‘పైచేయి’
నాలుగో రోజు ఆట రద్దు, డబ్యూటిసి ఫైనల్ను వీడని వర్షం
సౌతాంప్టన్: ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ సమరానికి వర్షం బెడద తప్పడం లేదు. భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న తుది పోరుకు...
ఒలింపిక్స్లో పాల్గొనే అథ్లెట్లకు బిసిసిఐ అండ
ముంబై: టోక్యో ఒలింపిక్స్లో పాల్గొనే భారత క్రీడాకారులకు ఆర్థికంగా అండగా నిలువాలని భారత క్రికెట్ బోర్డు (బిసిసిఐ) నిర్ణయించింది. టోక్యో క్రీడల్లో పాల్గొనే భారత క్రీడాకారులకు తమవంతు ఆర్థిక సహాయం అందిస్తామని బిసిసిఐ...
అదరగొట్టిన మిథాలీ సేన
బ్రిస్టోల్: సుదీర్ఘ విరామం తర్వాత టెస్టు క్రికెట్ బరిలోకి దిగిన భారత మహిళా క్రికెట్ అసాధారణ ఆటతో అభిమానులను ఆకట్టుకుంది. ఇంగ్లండ్తో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్లో మిథాలీరాజ్ సేన అద్భుత పోరాట...