Home Search
కేంద్ర రైల్వే - search results
If you're not happy with the results, please do another search
పట్టభద్రులు చూపు.. టిఆర్ఎస్ వైపు
మల్కాజిగిరి: కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి కోతలు.. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంచి ప్రజలపై మోయలేని భారాన్ని వేసి వాతలు పెట్టినందుకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపికి ఓటు వేయాలా?...
బోగీలతో లింక్ తెగిన ఇంజిన్
అరకిలోమీటర్ దూరం వెళ్లి ఆగింది, ఆ వేగానికి బోగీలు కూడా కొంత దూరం వెళ్లాయి
తప్పిన పెనుప్రమాదం, ప్రయాణికులు క్షేమం
ఇంజిన్ను వెనకకు రప్పించి బోగీలతో లింక్ చేసి పంపించిన అధికారులు, స్టేషన్ఘన్పూర్లో ఘటన...
బిజెపి… 12 కోట్ల ఉద్యోగాలు ఎక్కడ?: హరీష్ రావు
హైదరాబాద్: కూకట్పల్లిని అన్ని విధాలా అభివృద్ధి చేశామని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. కూకట్ పల్లి నియోజకవర్గం లో నిర్వహించిన హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ జిల్లాల పట్టభద్రుల ఎన్నికల సమావేశం లో...
రైళ్లు, పట్టాలపై రైతుల పచ్చజెండాలు
నాలుగు గంటలు ఆగిన రైళ్లు, ప్రశాంతం సంఘటితం, బలోపేతం
న్యూఢిల్లీ : కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల దేశవ్యాప్త రైలురోకో ప్రశాంతంగా విజయవంతం అయింది. ఇప్పటివరకూ చట్టాల రద్దుకు రోడ్లు దిగ్బంధం...
ఐఆర్సిటిసి బస్సు బుకింగ్ సేవలు
న్యూఢిల్లీ : రైల్వే టికెట్ల బుకింగ్, విమాన, ఈ కేటరింగ్ సర్వీసులకు పరిమితమైన ఐఆర్సిటిసి సంస్థ తాజాగా మరో వెసులుబాటును ప్రయాణీకులకు కల్పించింది. 22 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాలను కవర్...
ఇది వ్యాపారాత్మక బడ్జెట్
“2021 సంవత్సరం చరిత్రలో అనేకవిధాలుగా ఒక మైలురాయి. ఇది స్వాతంత్య్రం సాధించిన 75వ సంవత్సరం. గోవా ఇండియాలో కలిసిన 60వ సంవత్సరం. 1971లో ఇండి యా, పాకిస్థాన్ యుద్ధం జరిగి బంగ్లాదేశ్ ఏర్పడిన...
రాష్ట్రానికి నిల్
నిరాశపరిచిన నిర్మల బడ్జెట్
కాళేశ్వరానికి జాతీయ హోదా లేదు
రైల్వే ప్రాజెక్టులకు నిధులు శూన్యం
అడియాసలైన పసుపుబోర్డు ఆశలు
ఖాజీపేట కోచ్ ఫ్యాక్టరీ నిధులు ఊసులేదు
బయ్యారం ఉక్కు తుక్కే
గిరిజన విశ్వవిద్యాలయానికి కానరాని చోటు
మన తెలంగాణ/హైదరాబాద్: ఎన్నో ఆశలతో ఎదురు...
ప్రగతి మాట ప్రైవేటు బాట
పసలేని నిర్మల టీకా...
మొదటిసారి కాగితం లేని...
మొదటిసారి కాగితరహిత బడ్జెట్
టాబ్లెట్ చూస్తూ నిర్మలా సీతారామన్ ప్రసంగం
సభ్యులందరికీ సాప్ట్కాపీలు అందచేత
నిర్మల ప్రవేశపెట్టిన మూడవ వార్షిక బడ్జెట్
బడ్జెట్ ప్రసంగంలో రవీంద్రుడు, తిరుక్కురళ్ ప్రస్తావన
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో కేంద్ర ఆర్థిక...
ఎన్నికల రాష్ట్రాలకు రోడ్లు, మెట్రో రైళ్లు
న్యూఢిల్లీ : ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఈసారి పశ్చిమ బెంగాల్, కేరళ, అసోంలకు రహదారులు, మెట్రో ప్రాజెక్టుల విషయంలో ప్రాధాన్యత కల్పించారు. ఈ రాష్ట్రాలు త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలకు...
ఇది ప్రజావ్యతిరేక బడ్జెట్: మమతా బెనర్జీ ధ్వజం
సిలిగురి (పశ్చిమబెంగాల్): కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ సామాన్య ప్రజలను మోసగించే ప్రజావ్యతిరేక బడ్జెట్ అని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. జాతీయత గురించి బిజెపి మాట్లాడుతుందని, కానీ ఆచరణలో...
తెలంగాణను అభినందించిన మోడీ
ఎన్హెచ్ 161లో నాలుగు లేనింగ్లో మంచి పురోగతి సాధించిన ప్రశంసలు
మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరోసారి తెలంగాణ రాష్ట్రంపై ప్రశంసలను కురిపించారు. బుధవారం ఆయన అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన...
పాలిటిక్స్ డైనమిక్స్..! ఎప్పుడు ఏ టర్న్ తీసుకుంటాయో..?
మోడీ సర్కార్ తెచ్చిన విద్యుత్, వ్యవసాయ చట్టాలను రాష్ట్రంలో అమలు చేయడంతో పాటు కేంద్ర జలశాఖ మంత్రి చెప్పినట్లు నిర్మాణంలో ఉన్న 8 సాగునీటి ప్రాజెక్ట్ ల పనులను నిలిపి వేస్తే తెలంగాణలో...
పార్లమెంట్ క్యాంటీన్కు సబ్సిడీ రద్దు
లోక్సభ స్పీకర్ ఓం బిర్లా వెల్లడి
న్యూఢిల్లీ: ఎంపీలు, ఇతరులకు అత్యంత సరసమైన ధరలకు ఆహార పదార్థాలను అందచేసే పార్లమెంట్ క్యాంటీన్లో ఇక ఆ సౌకర్యం ఉండదు. పార్లమెంట్ క్యాంటీన్లో ఆహార వదార్ధాలకు అందచేస్తున్న...
నేడు లక్ష మందికి టీకా
1034 ప్రభుత్వ సెంటర్లలో పంపిణీ
సోమవారం 15 మందికి స్పల్ప సమస్యలు
అన్ని కేంద్రాల్లోనూ వ్యాక్సినేషన్ పూర్తి, వచ్చే వారం నుంచి ప్రైవేట్ కేంద్రాల్లోనూ వ్యాక్సిన్
టీకా రీయాక్షన్తో 29 ఏళ్ల యువతి గాంధీలో అడ్మిట్...
మేకిన్ ఇండియా, ఆత్మనిర్భర్ స్ఫూర్తితో ఐటిఐఆర్ను చేపట్టండి
కేంద్ర ఐటిశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్కు మంత్రి కెటిఆర్ లేఖ
ఐటిఐఆర్పై కేంద్రానికి స్పష్టమైన విధానం లేదు
తెలంగాణ ఆవిర్భావం నుంచి ఇలాగే వ్యవహరిస్తోంది
ఐటిఐఆర్కు అండగా నిలిస్తే అనేక ఉపాధి అవకాశాలు ఏర్పడతాయి
మన తెలంగాణ/హైదరాబాద్: ఐటిఐఆర్...
వ్యాగన్ ఫ్యాక్టరీ కోసం 150.05 ఎకరాల భూమి సేకరణ…
వరంగల్: కాజీపేటలో వ్యాగన్ ఫ్యాక్టరీకి భూములను తెలంగాణ ప్రభుత్వం సేకరించింది. రైల్వే అధికారులకు భూముల పత్రాలను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అందజేశారు. వ్యాగన్ ఫ్యాక్టరీ కోసం 150.05 ఎకరాల భూముల సేకరించింది....
ఎవరూ తగ్గలేదు
చట్టాలను రద్దు చేయాల్సిందే : రైతు నేతలు
అవిచేసే మంచిని చూడండి : కేంద్రం
గంటలోనే ముగిసిన ఏడో దఫా చర్చలు
8వ తేదీకి వాయిదా, వచ్చే దఫా చర్చలపై ఆశతో ఉన్నాం : మంత్రి తోమర్
ప్రభుత్వ...
బిజెపి నేతలపై మంత్రి ఈటల ఫైర్
కరీంనగర్: రాష్ట్ర బిజెపి నాయకులు తమ స్థాయిని మించి మాట్లాడుతున్నారని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ మండిపడ్డారు. శనివారం హుజురాబాద్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి ఈటల...
ప్రతిష్టంభన
రైతుల ఢిల్లీ దిగ్బంధన ఆందోళన మొదలై 20 రోజులు కావొస్తున్నది. కేంద్ర ప్రభుత్వానికి, రైతు సంఘాల నేతలకు పలు దఫాలు చర్చలు జరిగినప్పటికీ వ్యవహారం ఏ మాత్రం ముందుకు కదలలేదు. కేంద్ర హోం...