Home Search
గుజరాత్ - search results
If you're not happy with the results, please do another search
రానున్న మూడురోజులు భారీ వర్షాలు.. 10 జిల్లాలకు రెడ్ అలర్ట్
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో రానున్న మూడు రోజుల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. శనివారం ఉత్తర ఇంటీరియర్ ఒడిశా, ఛత్తీస్ఘఢ్ పరిసరాల్లో ఉన్న ఆవర్తనం ఆదివారం...
ఆదివాసీ రాష్ట్రపతి
సంపాదకీయం: దేశ అత్యున్నత రాజ్యాంగాధినేత, రాజ్యాంగ పరిరక్షక పీఠం అయిన రాష్ట్రపతి పదవికి మొదటి ఆదివాసీ ప్రతినిధిగా ద్రౌపది ముర్ము ఎన్నికైన చరిత్రాత్మక సందర్భమిది. ఈ పదవికి యెన్నికైన రెండవ మహిళగానే గాక...
రాష్ట్రపతి ఎన్నికలో భారీగా క్రాస్ ఓటింగ్!
ముర్ముకు మద్దతుగా ఓటేసిన 126 మంది విపక్ష ఎంఎల్ఎలు, 17మంది ఎంపిలు
చివరికి కేరళలోనూ బోణీ
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికల్లో బిజెపి నేతృత్వంలోని ఎన్డిఎ కూటమి అభ్యర్థిగాద్రౌపది ముర్మును ఎంపిక చేసిన రోజునుంచే ఆమె ఘన...
ఇది మన దౌర్భాగ్యం
రాష్ట్రానికి వరద సాయంపై కేంద్రమంత్రి తప్పుడు లెక్కలు
ప్రత్యేక నిధులపై ఆయనకు అవగాహన లేదు
ఎలాంటి విపత్తు లేకుండానే ఎస్డిఆర్ఎఫ్ నిధులు వస్తాయి
అదనంగా కేంద్రం ఇచ్చిందేమీ లేదు
ఎన్డిఆర్ఎఫ్ నిధుల కింద 2018 నుంచి తెలంగాణకు పైసా...
విపత్తు సాయంలోనూ వివక్షే
బిజెపి పాలిత రాష్ట్రాలకు వేలాది కోట్లు
తెలంగాణకు ఐదేళ్లలో చిల్లిగవ్వ లేదు
ఎన్డిఆర్ఎఫ్ నిధుల మంజూరులో కేంద్రం సవతి తల్లి ప్రేమ
మోడీజీ సమాఖ్య స్ఫూర్తి
ఇదేనా?
భారీ వరదలతో తెలంగాణ సతమతమవుతు న్నప్పటికీ 2018...
‘పక్కా’ 90 సీట్లు.. హ్యాట్రిక్
టిఆర్ఎస్కు ఉన్న ప్రజాధారణకు
ప్రతిపక్షాల సర్వేలే నిదర్శనం రాష్ట్రం
పట్ల మోడీకి అంతులేని వివక్ష
గుజరాత్కు వరదలొస్తే భారీగా నిధులు
తెలంగాణకు పైసా విదల్చని కేంద్రం
బిజెపి చెబుతున్న డబుల్ ఇంజిన్
అంటే మోడీ, ఇడీ...
మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో వరదల పోటు
నాసిక్ జిల్లాలో ఆరుగురు గల్లంతు
గొండియాలో ఇద్దరు గల్లంతు
గుజరాత్లో 14 మంది మృతి
నాసిక్/అహ్మదాబాద్ : మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో ఎడతెరిపిలేని వర్షాలతో వాగులు, నదులు ఉప్పొంది వరదలు ముంచెత్తుతున్నాయి. మంగళ, బుధవారాల్లో అనేక...
తెలంగాణలో ‘పవర్’ ఫుల్… ఛార్జీలు లెస్
బిజెపి, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో పవర్ లెస్..ఛార్జీలు ఫుల్
ఆ రెండు పార్టీల పాలిత రాష్ట్రాల్లో విద్యుత్ ఛార్జీల
పేరుతో ప్రజల వీపు విమానం మోత విద్యుత్
సంక్షోభంతో మూసివేత దిశగా వేలాది...
వచ్చే దశాబ్దం మనదే: కూ యాప్ సీఈవో
భారతదేశపు మొట్టమొదటి బహుభాషా మైక్రో-బ్లాగింగ్ ప్లాట్ఫారమ్ అయిన 'కూ యాప్', ప్రారంభించినప్పటి నుండి వినూత్నమైన కొత్త ఫీచర్లతో సోషల్ మీడియా దిగ్గజాలకు సవాలు విసురుతోంది. భారతదేశం నుండి ప్రపంచానికి తయారు చేయబడిన ఈ...
సింధు నాగరికత పట్టణీకరణ
చన్హుదారో..
ఈ నగరం పాకిస్థాన్లో సింథ్ రాష్ట్రంలో సింధు అనే నదీ తీరాన నవాబ్షా జిల్లాలో ఉంది.
ఇచట త్రవ్వకాలు జరిపింది నార్మన్ బ్రౌన్ (1935)(నిర్మాణాలలో ఇటుక+ రాయి).
ఈ నగరాన్ని బొమ్మల కేంద్రం అని, పారిశ్రామిక...
మోడీ ‘మొండిచేయి’
తెలంగాణకు ఒక్క వరమూ ఇవ్వలేదు
8ఏళ్లలో చేసిందేంటో కూడా చెప్పలేదు
రైతుల కోసం ఏదైనా ప్రకటిస్తారని ఆశించాం
మహిళా, గిరిజన రిజర్వేషన్ల సంగతేమైంది?
మేడారం జాతరకు జాతీయ హోదా ఏది?
బుల్లెట్ రైలు గుజరాత్కేనా? : మంత్రి హరీశ్రావు
మన...
ఆరు రోజులు ముందే దేశమంతా విస్తరించిన రుతుపవనాలు
జులై నెలలో సాధారణ వర్షాలు: ఐఎండి
న్యూఢిల్లీ: నైరుతి రుతుపవనాలు మామూలు తేదీకన్నా ఆరు రోజులు ముందుగానే దేశమంతా విస్తరించాయి. శుక్రవారం రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఈ సీజన్లో తొలి సారి...
మోడీజీ.. ‘ఆవో’.. దేఖో.. సీఖో
తెలంగాణ చూసి నేర్చుకోండి.. మీ పంథా మార్చుకోండి
విద్వేషం వీడండి.. వికాసంపై చర్చించండి
గంగా జమునా తెహజీబ్ను గుండెల నిండా నింపుకోండి
మీ పార్టీ డిఎన్ఎలోనే
విద్వేషం ఉంది ప్రజల
శ్రేయస్సు గురించి
చర్చిస్తారనుకోవడం అత్యాశే
అబద్ధాల...
ఇది బిజెపి నేతలకు విజ్ఞానయాత్ర
బిజెపి సమావేశాలపై మంత్రి జగదీష్రెడ్డి
హైదరాబాద్ : బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాల పేరుతో తెలంగాణలో పర్యటిస్తున్న కమలనాథులకు విజ్ఞానయాత్ర అనుభూతిని ఇస్తుందని విద్యుత్ శాఖ మంత్రి జి. జగదీష్ రెడ్డి అన్నారు. దీని...
బల పరీక్షకు ముందే అస్త్ర సన్యాసం
అనుకోని సిఎంను అనుకోకుండా వెళ్లుతున్నా
మహారాష్ట్ర సిఎం ఉద్ధవ్ రాజీనామా
బలపరీక్షకు ముందే సెలవు
సుప్రీంకోర్టు రూలింగ్కు గౌరవం
ప్రజాస్వామ్యం నిలబడాలనే ఆకాంక్ష
బిజెపి పావులతో మహా అగాథం
న్యూఢిల్లీ /ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీలో గురువారం...
92 శాతం సన్న, చిన్నకారు రైతులే
రైతుబంధు అందుకుంటున్న
బడాబాబులు తక్కువే
రెండోరోజు 36లక్షల మంది ఖాతాలకు నిధులు
బిజెపి పాలిత రాష్ట్రాల్లో సాగుకు అరకొర కేటాయింపులు
వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి
మన తెలంగాణ/: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకం గా అమలు...
బాలీవుడ్ను మరిపిస్తున్న ‘మహా’భారతం
దశాబ్దం క్రిందటి దాకా రాజకీయ రంగంలో ‘కూల్చడం, చీల్చడం’ అనే వాటిపై పేటెంట్ హక్కులన్నీ హస్తం పార్టీవే. శకుని పాచికలన్నీ కాంగ్రెస్ పార్టీ చేతుల్లోనే ఉండేటివి. కానీ ఆధునిక భారతదేశం 4G ని...
ప్రముఖ వ్యాపారవేత్త పల్లోంజి మిస్త్రీ కన్నుమూత
న్యూఢిల్లీ : షాపూర్జీ పల్లోంజి(ఎస్పి) గ్రూప్ చైర్మన్, బిలియనీర్ పల్లోంజి మిస్త్రీ మంగళవారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఆయన వయసు 93 ఏళ్లు. పల్లోంజీకి భార్య పాట్సి, కుమార్తెలు లైలా రుస్తమ్ జెహంగీర్, ఆలూ...
మోడీకి క్లీన్చిట్!
బయటికి అంతా సవ్యంగానే కనిపిస్తుంది. పద్ధతి ప్రకారమే జరుగుతుంది. యెక్కడా యే మాత్రం లోపం వుండదు. అంచెలంచెలుగా అన్ని దశలూ దాటి అంతిమ గమ్యానికి సాగిన ప్రక్రియ న్యాయబద్ధంగానే గోచరిస్తుంది. కాని చాలా...
సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాడ్ అరెస్టు..
అహ్మదాబాద్: సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాడ్ను అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. అంతకు ముందు రోజు ఆమెను ముంబైలో అదుపు లోకి తీసుకున్న తరువాత గుజరాత్కు తరలించారు. ఫోర్జరీ,...