Home Search
సిబిఐ - search results
If you're not happy with the results, please do another search
సునీత పిటిషన్లో జగన్పై ఆరోపణలు
అమరావతి: డా సునీత పిటిషన్లో సిఎం జగన్ మోహన్ రెడ్డిపై కీలక ఆరోపణలు వచ్చాయి. 19.11.2021న అసెంబ్లీలో ఎంపి అవినాశ్ రెడ్డికి సిఎం జగన్ క్లీన్ చిట్ ఇచ్చారు. నిందితునికి జగనే క్లీన్చిట్...
నేడు అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్పై సుప్రీంలో విచారణ
ఢిల్లీ: శుక్రవారం సుప్రీం కోర్టులో వివేకా కుమార్తె సునీత పిటిషన్పై విచారణ కొనసాగుతోంది. అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ వ్యవహారంపై సునీత పిటిషన్ వేశారు. తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేస్తూ...
ఆ 40కోట్ల డీల్ సంగతేంది?
హైదరాబాద్ : మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కడప వైసిపి ఎంపి వైఎస్ అవినాష్ రెడ్డి రెండో రోజు సీబీఐ విచారణ ముగిసింది. దాదా పు 9 గంటల...
ఈ నెల 28న నల్గొండలో నిరుద్యోగ సభ
హైదరాబాద్ : రేవంత్ రెడ్డి , ఉత్తమ్కుమార్ రెడ్డి మధ్య సయోధ్య కుదిరింది. ఈ నెల 28న నిరుద్యోగ సభ నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి,...
టిఎస్పిఎస్సి పేపర్ లీకేజీపై హైకోర్టులో మరో పిటిషన్ దాఖలు
హైదరాబాద్ : టిఎస్పిఎస్సి పేపర్ లీకేజీ కేసు విచారణను సిట్ నుంచి సిబిఐకి బదిలీ చేయాలని కాంగ్రెస్ నేత బక్క జడ్సన్ హైకో ర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసును దర్యాప్తు...
అవినాష్ మధ్యంతర బెయిల్పై సుప్రీంలో సునీతా రెడ్డి పిటిషన్
న్యూఢిల్లీ: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కడప ఎంపి వైఎస్ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు ఏప్రిల్ 25వ తేదీ వరకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ... జారీ...
రెండో రోజు విచారణకు హాజరైన అవినాశ్
హైదరాబాద్: వివేకా హత్య కేసులో రెండో రోజు ఎంపి అవినాశ్ రెడ్డి సిబిఐ విచారణకు హాజరయ్యారు. అవినాశ్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, ఉదయ్ను సిబిఐ వేర్వేరుగా ప్రశ్నిస్తోంది. భాస్కర్ రెడ్డి అనారోగ్యం దృష్టిలో...
సుప్రీం కోర్టులో గాలి జనార్దన రెడ్డికి ఎదురు ‘గాలి’..
న్యూఢిల్లీ: కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డికి సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. అక్రమ మైనింగ్ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న జనార్దన రెడ్డి తనకు బళ్లారి వెళ్లడానికి అవకాశం కల్పించాలని, దాని...
సిఎం జగన్, అవినాష్ రెడ్డి వల్ల నాకు ప్రాణహాని ఉంది: దస్తగిరి
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, ఎంపి అవినాష్ రెడ్డి వల్ల తనకు ప్రాణహాని ఉందని వివేకా హత్య కేసులో అప్రూవర్ దస్తగిరి తెలిపాడు. జగన్ , అవినాష్ రెడ్డి నుంచి...
ముగిసిన వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్ తొలిరోజు విచారణ
హైదరాబాద్: వివేకా హత్య కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి తొలిరోజు విచారణ బుధవారం ముగిసింది. దాదాపు ఐదున్నర గంటలపాటు ఇద్దరినీ సిబిఐ అధికారులు ప్రశ్నించారు. భాస్కర్ రెడ్డి, ఉదయ్...
మూలపేట, విష్ణు చక్రం మరో ముంబయి, మద్రాస్లాగా మారుతాయి…
అమరావతి: ఎపిలో ఇప్పటి వరకు నాలుగు పోర్టులు మాత్రమే ఉండగా వైసిపి అధికారంలోకి వచ్చిన తరువాత నాలుగు పోర్టులకు శ్రీకారం చుట్టామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. ఎచ్చెర్ల మండలం...
కార్తీ చిదంబరం ఆస్తులను జప్తుచేసిన ఈడి..
న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఎంపి కార్తీ చిదంబరానికి చెందిన రూ.11.04కోట్ల విలువచేసే ఆస్తులను ఈడి మంగళవారం జప్తు చేసింది. ఐఎన్ఎక్స్ మనీలాండరింగ్ కేసులో దర్యాప్తులో భాగంగా ఆస్తులను స్వాధీనం చేసుకున్నట్లు అధికారిక ప్రకటనలో ఈడి...
వైఎస్సార్సీపీ ఎంపీకి తెలంగాణ హైకోర్టులో ఊరట
వైకాపా ఎంపి అవినాష్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. ఈ నెల 25 వరకు సిబిఐ అరెస్ట్ చేయవద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. ఈ నెల 25 వరకు అవినాష్ రెడ్డి రోజూ...
కేజ్రీవాల్కు 56 ప్రశ్నలు!
ప్రజలు అధికారం అప్పగిస్తే దానిని వారికోసం కొంత, తమ కోసం మరి కొంత వినియోగించుకొని చేతులు దులుపుకొనే రకం కాదు కేంద్రంలోని బిజెపి పాలకులు. అధికారంలోకి రాడానికి, తమ రహస్య అజెండా అమలు...
ఆ నలుగురు జవాన్లను కాల్చింది సైనికుడే..
చండీగఢ్: పంజాబ్ లోని అత్యంత కీలకమైన బఠిండా సైనిక స్థావరంలో ఇటీవల చోటు చేసుకున్న కాల్పుల ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనలో దర్యాప్తు చేపట్టిన పంజాబ్ పోలీసులు సోమవారం...
బిఆర్ఎస్పై పవన్కు ఉన్న ప్రేమ ఏంటి: పేర్ని
హైదరాబాద్: తెలంగాణ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలకు స్పందనగానే ఎపి మంత్రులు మాట్లాడారని మంత్రి పేర్ని నాని తెలిపారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాత్రం ఎపి మంత్రులపై బురద జల్లుతున్నారన్నారు. పవన్కు...
ముందస్తు బెయిల్ పిటిషన్ వేసిన అవినాష్ రెడ్డి
హైదరాబాద్: హైకోర్టులో ఎంపి అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు. ముందస్తు బెయిల్ పిటిషన్ను చీఫ్ జస్టిస్ బెంచ అనుమతించింది. అవినాష్ రెడ్డి లంచ్ మోషన్ పిటిషన్లో కీలక అంశాలు వెలుగులోకి...
జైలుకు భాస్కర్రెడ్డి
హైదరాబాద్ : మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కడప ఎంపి అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డికి సి బిఐ కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్...
9గంటలు ప్రశ్నల వర్షం
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీపార్టీ (ఆప్) నేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను ఢిల్లీ లి క్కర్ పాలసీకి సంబంధించి సిబిఐ ఆదివారం విచారించింది. ఈ కేసులో ఆయనను ఏకం గా తొమ్మిది గంటల...
విశాఖ స్టీల్ ప్లాంట్ పై మాట్లాడే హక్కు బిఆర్ఎస్కు లేదు: కిషన్ రెడ్డి
హైదరాబాద్ : విశాఖ స్టీల్ ఫ్లాంట్ గురించి మాట్లాడే నైతిక హక్కు బిఆర్ఎస్ ప్రభుత్వానికి లేదని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఆదివారం బిజెపి రాష్ట్ర కార్యాలయంలో...