Saturday, April 20, 2024
Home Search

చికిత్స పొందుతూ మృతి - search results

If you're not happy with the results, please do another search
An elusive disease in Eluru

ఏలూరులో వింత వ్యాధి

  250 మందికి ఆసుపత్రులలో చికిత్స ఒకరి మృతి, మరికొందరి పరిస్థితి విషమం వింత వ్యాధిపై అప్రమత్తం కావాలని సిఎం జగన్ ఆదేశాలు రోగులకు మెరుగైన వైద్యం అందించాలి : గవర్నర్ మమనతెలంగాణ/హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా...

నోముల ఇకలేరు

నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల ఇకలేరు * కామ్రేడ్ ఎర్ర గులాబీ కన్నుమూత * దివికేగిన ధృవతార * హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచిన నోముల * ఈ నెల 3 ( గురువారం) న నకిరేకల్ మండలం...
He Poisoned his Mother and Sister

విషాహారం ఇచ్చి తల్లిని, చెల్లిని కడతేర్చాడు

  మనతెలంగాణ/ మేడ్చల్ : క్రికెట్ బెట్టింగులకు అలవాటుపడి అప్పులు చేసి చివరికి కన్న తల్లిని, తోడబుట్టిన చెల్లిని అన్నంలో విషం పెట్టి కడతేర్చాడు ఓ కుమారుడు. కడుపులో తిప్పినట్లు అవుతుంది, ఆసుపత్రికి తీసుకెళ్లాలని కన్న...
Former MLA YT Raja passes away

మాజీ ఎంఎల్ఎ వైటి రాజా కన్నుమూత

అమరావతి: ఆంధప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మాజీ శాసన సభ్యులు వైటి రాజాకు కరోనా వైరస్ సోకి ఆదివారం ఉదయం కన్నుమూశారు. కరోనా వైరస్ సోకడంతో ఆరోగ్య పరిస్థితి విషమంగా మారడంతో...

కొత్తగా మరో 1015 కరోనా కేసులు

  జిహెచ్‌ఎంసి పరిధిలో 172, జిల్లాల్లో 843 కేసులు నమోదు వైరస్ దాడిలో ముగ్గురు మృతి 2,54,666కి చేరిన కోవిడ్ బాధితుల సంఖ్య కొవిడ్ దాడిలో టాలీవుడ్ యువ రచయిత మరణం మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో కొత్తగా మరో...
Bahrain prime minister sheikh khalifa passed away

బహ్రెయిన్ ప్రధాని షేక్ ఖలీఫా కన్నుమూత

మనమ: బహ్రెయిన్ ప్రధాన మంత్రి షేక్ ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా(84) కన్నుమూశారు. ఆయన మృతి చెందిన విషయాన్ని ఆ దేశ రాజభవనం ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. గత కొన్ని రోజులుగా...
Doctor dead with Corona virus in Andhra

రెండోసారి యువ వైద్యుడిని కాటేసిన కరోనా….

  అమరావతి: రెండో సారి కరోనా సోకడంతో యువ వైద్యుడు మృతి చెందిన సంఘటన ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లాలో జరిగింది. వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం... చిల్డ్రన్ డాక్టర్ నందకుమార్ వైఎస్ఆర్ కడప జిల్లాలోని...
Actor Faraaz Khan has passed away

బాలీవుడ్ నటుడు ఫరాజ్ ఖాన్ కన్నుమూత

ముంబై: బాలీవుడ్ నటుడు ఫరాజ్ ఖాన్ (50) కన్నుమూశారు. తీవ్ర ఆనారోగ్యంలో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. ఈ విషయాన్ని నటి పూజా భట్ ట్వీట్టర్ ద్వారా వెల్లడించారు....
Lawyer family deceased with Corona

కరోనాకు ఓ లాయర్ కుటుంబం బలి

  విజయవాడ: కరోనా మహమ్మారి అంతకంతకు వ్యాపిస్తూ కల్లోలం సృష్టిస్తోంది. కరోనా నుంచి ఎప్పుడు విముక్తి కలుగుతుందా అని ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాకు వ్యాక్సిన్ ఇంత వరకు రాలేదు....
Tamil Nadu minister R Doraikannu passes away for corona

కరోనాతో మంత్రి దొరక్కైన్ను కన్నుమూత

చెన్నై: కరోనా వైరస్ సోకడంతో చికిత్స పొందుతూ తమిళనాడు వ్యవసాయ శాఖ మంత్రి ఆర్ దొరైకన్ను (72) చనిపోయారు. అక్టోబర్ 13న దొరక్కైన్నుకు కరోనా టెస్టు చేయగా పాజిటివ్ వచ్చింది. విల్లుపురమ్ ప్రభుత్వ...
Modi who launched Medicinal Plants Garden 'Arogyavan'

ఔషధ మొక్కల గార్డెన్ ప్రారంభించిన ప్రధాని

  కేవదీయ/అహ్మదాబాద్: శుక్రవారం ప్రధాని మోడీ గుజరాత్‌లో ‘ఆరోగ్యవ్యాన్’ పేరుతో ఏర్పాటు చేసిన ఔషధ మొక్కల గార్డెన్‌ను ప్రారంభించారు. నర్మదా జిల్లాలోని ఐక్యతా స్తూపం సమీప గ్రామం కేవదీయలో 17 ఎకరాల స్థలంలో ఈ...
Naini Narasimha Reddy's Wife passes away

నాయిని నర్సింహారెడ్డి భార్య కన్నుమూత..

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర తొలి హోంమంత్రి, దివంగత నాయిని నర్సింహారెడ్డి భార్య అహల్య(68) కన్నుమూశారు. సోమవారం నగరంలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె మృతి చెందారు. కరోనా బారిన పడి ఊపిరితిత్తుల...
CBI intensifies probe into Hathras case

హత్రాస్ కేసు దర్యాప్తులో జోరు పెంచిన సిబిఐ

  బాధితురాలి తల్లిని క్రైమ్ సీన్ వద్దకు తీసుకెళ్లిన అధికారులు లక్నో: హత్రాస్ ఉదంతంపై లోతుగా దర్యాప్తు చేసేందుకు కేంద్ర నేర దర్యాప్తు సంస్థ (సిబిఐ) రంగంలోకి దిగింది. అత్యంత దారుణమైన స్థితిలో ఆస్పత్రిలో కన్ను...
Allahabad HC Issues Notice to UP Govt in Hathras Incident

హాత్రస్ ఘటన కేసు: యూపి ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు..

లక్నో: హాత్రస్ ఘటన కేసుపై అలహాబాద్ లక్నో బెంచ్ విచారణ పూర్తైంది. ఈ కేసులో ఉత్తర్ ప్రదేశ్ పోలీసుల తీరుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బలవంతంగా తమ కూతురి అంత్యక్రియలు...
CBI intensifies probe into Hathras case

హత్రాస్ కేసు దర్యాప్తు చేపట్టిన సిబిఐ

  పలు మలుపుల తరువాత పరిణామం న్యూఢిల్లీ : యుపి హత్రాస్ గ్యాంగ్‌రేప్, దళిత యువతి మృతి కేసు దర్యాప్తు పగ్గాలను సిబిఐ చేపట్టింది. తీవ్రస్థాయిలో నిరసనలు వ్యక్తం అయిన ఈ ఉదంతంపై యుపి యోగి...
Poisoned with A Friend For Lover At Guntur

ప్రియురాలి కోసం స్నేహితుడితో విషం తాగించాడు

అమరావతి: గుంటూరు జిల్లా యడ్లపాడులో దారణం చోటుచేసుకుంది. ప్రియురాలి కోసం ఓ యువకుడు స్నేహితుడితో గడ్డిమందు తాగించాడు. వివరాల్లోకి వెళితే... స్థానికంగా ఉండే గోపీవర్మ, ప్రేమ్ చంద్ స్నేహితులు. వీరు ఒకే యువతిని...
President and Prime Minister pay tribute to Paswan

పాశ్వాన్‌కు రాష్ట్రపతి, ప్రధాని శ్రద్ధాంజలి

భౌతికకాయాన్ని సందర్శించిన పలువురు ప్రముఖులు న్యూఢిల్లీ: రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం కేంద్ర మంత్రి, లోక్ జనశక్తి పార్టీ(ఎల్‌జెపి) అధినేత రాంవిలాస్ పాశ్వాన్ భౌతిక కాయాన్ని ఆయన నివాసం...
Btech Student Died in Go Karting Zone

హైదరాబాద్ శివారులో విషాదం

హైదరాబాద్: నగర శివార్లలో విషాదం గురువారం నెలకొంది. గుర్రంగూడలోని ప్లేజోన్ లో కారులో కార్టింగ్ చేస్తుండగా జరిగిన ప్రమాదంలో ఓ యువతి ప్రాణాలు కోల్పోయింది. కారులో షికారు చేస్తుండగా చక్రంలో యువతి తలవెంట్రుకలు...
BJD MLA Pradeep Maharathy Passed Away

బిజెడి సిట్టింగ్ ఎంఎల్ఎ కన్నుమూత

ఒడిశా: బిజెడి సిట్టింగ్ ఎంఎల్ఎ ప్రదీప్ మహారధి (65) కన్నుమూశారు. సెప్టెంబర్ 14న ఆయనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో ఆయన భువనేశ్వర్ లోని సమ్ అల్టిమేట్ మెడికల్ ఆస్పత్రిలో చేరారు....
Young Man Murder In Hyderabad City

అద్దె అడిగినందుకు… ప్రాణం తీసిన కిరాయిదారుడు

చెన్నై : అద్దె విషయంలో కిరాయిదారుడికి, యజమానికి మధ్య గొడవ జరగడంతో కిరాయిదారుడు కత్తితో దాడి చేయడంతో యజమాని కోడలు మృతి చెందిన సంఘటన తమిళనాడు రాష్ట్రం చెన్నైలోని చూలియమేడు ప్రాంతంలో జరిగింది....

Latest News