Home Search
జరిమానా - search results
If you're not happy with the results, please do another search
బైక్కు మాస్కు
-కేసు నమోదు చేసిన పోలీసులు
హైదరాబాద్: ట్రాఫిక్ నిబంధన లు ఉల్లంఘించినా పోలీసులు పట్టుకోకుండా మోటార్ సైకిల్ నంబర్ ప్లేట్కు మాస్కు పెట్టిన వ్యక్తి పై పంజాగుట్ట ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేశారు....
మళ్లీ మొదలైంది.. ట్రాఫిక్ చలాన్ల బాదుడు
హైదరాబాద్: మూడు పోలీస్ కమిషనరేట్ల పరిధిలో మళ్లీ ట్రాఫిక్ చలాన్ల బాదుడు మొదలైంది. కరోనా సమయంలో పోలీసులు లాక్డౌన్ విధులు నిర్వర్తించడంతో ట్రాఫిక్ చలాన్లను పట్టించుకోలేదు. ఆ సమయంలో నష్టపోయిన డబ్బులను రికవరీ...
2021లో శశికళకు విముక్తి..
2021లో శశికళకు విముక్తి.. పదికోట్ల ఫైన్కడితే జనవరి 27నే విడుదల
బెంగళూరు: జయలలిత నెచ్చెలి వికె శశికళ వచ్చే ఏడాది జనవరి 27వ తేదీన విడుదల కావచ్చు. ఈ విషయాన్ని కర్నాటక జైళ్ల శాఖ...
హత్యకేసులో ఎనిమిది మందికి జీవిత ఖైదు
లక్నో: ఐదేళ్ల క్రితం ఒక వ్యక్తిని ఎనిమిది మంది కుటుంబ సభ్యులు కొట్టి చంపినందుకు ఉత్తరప్రదేశ్లోని బందా స్థానిక కోర్టు జీవిత ఖైదు విధించినట్లు ప్రభుత్వ న్యాయవాది మంగళవారం తెలిపారు. "హీరలాల్ యాదవ్(40)...
పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో 21 కొత్త బిల్లులు
న్యూఢిల్లీ: ఈ నెల 14నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ఉభయ సభల ముందుకు మొత్తం 34 బిల్లులు రానున్నాయి. వీటిలో 21 బిల్లులు కొత్తవి కాగా, మిగతావి ఇప్పటికే చట్టసభల్లో...
బాలికను వేధించిన వ్యక్తికి రెండేళ్ల జైలు
హైదరాబాద్: బాలికను లైంగికంగా వేధించిన బస్సు క్లీనర్కు రెండేళ్ల జైలు శిక్ష, రూ.1,500 జరిమానా విధిస్తూ ఎల్బి నగర్ కోర్టు తీర్పు చెప్పింది. నగరంలోని కొత్తపేటకు చెందిన సత్యనారాయణ అలియాస్ సతీష్ పాఠశాల...
ఆంక్షల మధ్య మెట్రో పట్టాలపై పరుగులు
హైదరాబాద్: గ్రేటర్ నగరానికి మణిహారంగా నిలిచిన మెట్రో కరోనా నేపథ్యంలో ఐదునెలల పాటు నిలిచిపోయింది. కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు అనుమతి ఇవ్వడంతో మొదటి కారిడార్ ఎల్బీనగర్, మియాపూర్ మధ్య పట్టాలపై రైళ్లు పరుగులు...
కోవిడ్ నిబంధనల మేరకే మెట్రో ప్రయాణం
హైదరాబాద్: నగరంలో మెట్రో రైళ్లు పట్టాలపై పరుగులు పెట్టేందుకు అధికారులు వేగంగా ఏర్పాటు చేస్తున్నారు. ఈనెల 7వ తేదీన నుంచి నడపాలని రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇవ్వడంతో మెట్రో అధికారులు ఆదిశగా చర్యలు...
ప్రశాంత్ భూషణ్కు రూపాయి విరాళం..
న్యూఢిల్లీ: కోర్టు ధిక్కరణ కేసులో ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ కు సుప్రీంకోర్టు ఒక్క రూపాయి జరిమానా విధిస్తూ సోమవారం తీర్పు ఇచ్చింది. అయితే, ధర్మాసనం తీర్పు ఇచ్చిన అనంతరం తన సహచర...
వంట మనిషిని వేధించిన భారతీయ జంటకు జైలుశిక్ష..
వంట మనిషిని వేధించిన కేసు.. భారతీయ జంటకు సింగపూర్లో జైలుశిక్ష
సింగపూర్: వంట మనిషిని వేధించిన కేసులో సింగపూర్ కోర్టు ఓ భారతీయ జంటకు జైలు శిక్షతోపాటు 5500 సింగపూర్ డాలర్లు జరిమానాగా విధించింది....
కోర్టు ధిక్కార దోషం!
‘ధిక్కారముల్ సైతునా’ అంటూ సుప్రీంకోర్టు, ప్రఖ్యాత పౌరహక్కుల న్యాయవాది ప్రశాంత్ భూషణ్ను దోషిగా నిర్ధారించింది. ఆయన తన ట్వీట్ల ద్వారా న్యాయ వ్యవస్థ పట్ల దేశ ప్రజలకున్న విశ్వాసాన్ని కదిలించి వేసే ప్రయత్నం...
విద్యార్థుల ఆత్మహత్యలపై ఎన్హెచ్ఆర్సి విచారణ..
మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణలో విద్యార్థుల ఆత్మహత్యలపై జాతీయ మానవ హక్కుల కమిషన్ మంగళవారం ఢిల్లీలో విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డ్ విద్యార్థుల ఆత్మహత్యలపై నివేదికను సమర్పించింది. రాష్ట్రంలో 194 కాలేజీలను...
మాస్క్ పెట్టుకోలేదని మేకను అరెస్ట్ చేసిన పోలీసులు..
లక్నో: కరోనా నేపథ్యంలో ముఖానికి మాస్క్ పెట్టుకోని మనుషులకే ఇప్పటివరకు జరిమానా వేసిన అధికారులు.. ఇప్పడు, మాస్క్ ధరించలేదని ఓ మేకను అరెస్టు చేశారు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లోని కాన్సూర్...
ఒంటెలను వధించడం నేరం
చట్టాన్ని ఉల్లంఘిస్తే 5 ఏళ్లు జైలు
8 బృందాలతో తనిఖీలు : జిహెచ్ఎంసి కమిషనర్ లోకేష్ కుమార్
హైదరాబాద్: నగరంలో ఒంటెల రవాణాతో పాటు వాటిని వధించడం వాటి మాంసాన్ని అమ్మడం చట్టరిత్యా నేరమని, ఈ...
మాస్కు పెట్టుకోకుంటే వెయ్యి కట్టాల్సిందే
హైదరాబాద్: మాస్కులు పెట్టుకోకుండా రోడ్లపై తిరుగుతున్న ద్విచక్ర వాహనదారులపై ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధిస్తున్నారు. మలక్పేట ట్రాఫిక్ పోలీసులు గత మూడు రోజుల నుంచి స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. మాస్కు, హెల్మెట్ లేకుండా...
దీపావళి వరకు రేషన్ ‘ఫ్రీ’
ప్రతి నెలా 5కిలోల ఆహార ధాన్యాలు, కిలో కందిపప్పు
నవంబర్ వరకు ‘ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన’
80కోట్ల మందికి లబ్ధి, 90 వేల కోట్ల రూపాయలు ఖర్చు
లాక్డౌన్ వల్లే లక్షలాది ప్రజల ప్రాణాలు...
ముస్లింల జనాభా తగ్గించేందుకు చైనా కఠిన ఆంక్షలు
ఇద్దరికన్నా ఎక్కువ పిల్లలుంటే భారీ జరిమానాలు, జైలు శిక్ష
బీజింగ్ : ఇతర మతాలు, జాతుల పట్ల కూడా చైనా కమ్యూనిస్ట్ పార్టీ కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. ఒకప్పుడు తమ దేశ జనాభాను తగ్గించడానికి...
పాన్-ఆధార్ లింక్ చేసుకున్నారా?
జూన్ 30 లోగా చేసుకోకపోతే రూ.10,000 జరిమానా
న్యూఢిల్లీ: పాన్ కార్డుతో ఆధార్ నంబర్ అనుసంధానం చేసుకునేందుకు ఆఖరు తేదీ సమీపిస్తోంది. ఈ నెల 30లోగా పాన్ను ఆధార్తో లింక్ చేయలేకపోతే ఆదాయపు...
రేపటి నుంచే ‘పచ్చని’ పర్వం
30 కోట్ల మొక్కలు నాటే లక్షంతో హరితహారం
గ్రామాలు, పట్టణాల్లో ప్రణాళికలు సిద్ధం
హెచ్ఎండిఎ పరిధిలో 5కోట్లు, జిహెచ్ఎంసిలో
2 కోట్ల మొక్కలు నాటడమే లక్షం
నర్సాపూర్లో ముఖ్యమంత్రి పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు, పరిశీలించిన మంత్రి హరీష్...
కరోనా నిబంధనలు ఉల్లంఘిస్తే జైలు శిక్ష
డెహ్రాడూన్ : కరోనా వైరస్ నివారణకు సూచించిన నిబంధనలు ఎవరైనా ఉల్లంఘిస్తే ఆరు నెలల వరకు జైలు శిక్ష విధించేలా ఉత్తరాఖండ్ ప్రభుత్వం మంగళవారం ఆర్డినెన్సును అమలులోకి తెచ్చింది. ఉత్తరాఖండ్ ఎపిడెమిక్ డిసీజెస్...